Home Search
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి - search results
If you're not happy with the results, please do another search
వచ్చే ఏడాదికి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
27 సాధారణ, 25 ఐచ్చిక సెలువులు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం 2024 సంవత్సరానికి సెలవులను ప్రకటించింది. వచ్చే ఏడాదికి 27 సాధారణ సెలవులు, 25 ఐచ్ఛిక సెలవులను ఖరారు చేసింది. 2024 జనవరి 1న...
ప్రభుత్వ లక్ష్యాలను ముందుకు తీసుకెళతాం
సిఎం రేవంత్తో టిజిఓ సంఘం నాయకులు
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం అధ్యక్షులు వి. మమత, ప్రధాన కార్యదర్శి ఏ. సత్యనారాయణ ఆధ్వర్యంలో టిజిఓ నాయకులు...
ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా శేషాద్రి
ఇంటెలిజెన్స్ చీఫ్గా శివధర్ రెడ్డి
సిఎస్ ఉత్తర్వులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో ఇద్దరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్గా బి....
కాంగ్రెస్ ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం: టిఎన్జీవో సంఘం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త కొలువుదీరనున్న ప్రభుత్వానికి తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల (టీఎన్జీవో) కేంద్ర సంఘం అభినందనలు తెలిపింది. తెలంగాణ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం హర్షణీయమని సంఘం...
సిఎం కార్యదర్శి స్మితకు ఇరిగేషన్ బాధ్యతలు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్కు ప్రభుత్వం నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యాదర్శిగా...
కల గానే మిగులుతున్న నిరుద్యోగుల ప్రభుత్వ ఉద్యోగం
సిటీ బ్యూరో ః గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక ఉద్యోగం ఒక కలలాగానే మిగిలిపోతుందనే నిరాశ, నిస్పృహకు లోనై నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకోవడం నిరుద్యోగ యువతను తీవ్రంగా కలిచివేసిందని అఖిల భారత యువజన...
గిరిజనుల ప్రధాన డిమాండ్లను పార్టీల మ్యానిఫెస్టోల్లో చేర్చాలి
గిరిజన సంఘాల చర్చావేదిక డిమాండ్
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ గిరిజన సమాఖ్య, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్లో గిరిజన డిక్లరేషన్ ముసాయిదాపై జరిగిన...
రెవెన్యూ డివిజన్గా చెన్నూరు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్ : మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు ప్రజల చిరకాల వాంఛ ఎట్టకేలకు నేరవెరబోతున్నది. రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో బహిరంగ సభలో పాల్గొన్న సిఎం...
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్ సి
5 % ఐఆర్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
రిటైర్డ్ ఐఎఎస్ ఎన్.శివశంకర్ సారథ్యంలో కమిటీ
సభ్యుడిగా మరో రిటైర్డ్ ఐఎఎస్ బి.రామయ్య
ఆరు నెలల్లో నివేదిక సమర్పణకు ఆదేశం ఉత్తర్వులు జారీ
రాష్ట్ర...
ప్రధానమంత్రి మోడీ ఎన్నికల వరాలు
రాష్ట్రానికి పసుపు బోర్డు,
కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు
మన తెలంగాణ/ హైదరాబాద్/ మహబూబ్నగర్ బ్యూరో : రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు, కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ...
తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డు ఏర్పాటు ప్రధాని మరో ఎన్నికల జుమ్లా
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోడీ చేసిన ప్రకటనలు మరో ఎన్నికల జుమ్లాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. మహిళా...
ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సిఎస్ సమీక్ష
మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిజామాబాద్ పర్యటనకు సంబంధించి సంబంధిత శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో...
శ్రీలంక ప్రధాని దినేష్ గుణవర్ధనతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ భేటీ
తెలంగాణలో బుద్ధిజంకు ఇస్తున్న ప్రాధాన్యత గురించి వెల్లడి
మన తెలంగాణ / హైదరాబాద్ : శ్రీలంక దేశ ప్రధానమంత్రి దినేష్ గుణవర్ధనతో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం భేటీ అయ్యారు....
వీరశైవ లింగాయతులను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి
భారత రాష్ట్రపతికి వినతిపత్రం అందజేసిన ఆ సంఘం ప్రతినిధి బృందం
మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో వీరశైవ లింగాయతులు, లింగ బలిజలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా చాలా వెనుకబడి ఉన్నామని, వీరు అభివృద్ధి...
కెసిఆర్ ప్రభుత్వం.. భూములమ్మి జీతాలిస్తోంది: బండి సంజయ్
బిజెపి చేస్తున్న దీక్షతో నిరుద్యోగులకు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సర్కార్ చేసిన మోసాల బండారం బయటపడుతుందనే భయంతోనే దీక్ష భగ్నం చేశారని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి బండి సంజయ్ కుమార్...
ప్రత్యేక సమావేశాల్లో ఈ ‘తొమ్మిది’ ఉండాలి.. ప్రధానికి సోనియా లేఖ
న్యూఢిల్లీ : ఎలాంటి ఎజెండాను ప్రకటించకుండా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ విషయమై తాజాగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా...
రేపు ప్రభుత్వ ఐచ్ఛిక సెలవు..
హైదరాబాద్: ఈ నెల 6వ తేదీన అరబియన్ సందర్భంగా ఐచ్ఛిక సెలవుదినంగా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించగా.. దానిని సవరిస్తూ 7వ తేదీగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రకటించారు. ఈ మేరకు...
ప్రభుత్వానికి వికలాంగుల కార్పొరేషన్ ఉద్యోగుల వినతి
మా సమస్యలు పరిష్కరించండి
మన తెలంగాణ / హైదరాబాద్ : దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని వికలాంగుల కార్పొరేషన్ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ,...
మహిళా సాధికారతే మా ప్రభుత్వ లక్ష్యం : రాహుల్
మైసూరు : కర్ణాటకలో అధికార కాంగ్రెస్ ఇచ్చిన ఐదు హామీలు కేవలం పథకాలే కాదని, సమర్థవంతమైన పాలనకు నమూనా అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఐదు హామీల్లో ఒక్కటి మినహా...
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ పాలన
జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
దేవరకొండ: దేశంలోనే బిఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తి అవతరించిందని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం...