Monday, May 6, 2024
Home Search

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి - search results

If you're not happy with the results, please do another search

అవినీతి ప్రభుత్వానికి పతనం తప్పదు : కిషన్‌రెడ్డి

హైదరాబాద్ : అవినీతి, అహంకార పూరిత, నియంతృత్వ పూరిత ప్రభుత్వం పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం చేవెళ్ల (ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గ పోలింగ్...
CM KCR Meeting with Justice Alok Aradhe

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సిఎం కెసిఆర్ సమావేశం..

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధేతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భేటీ అయ్యారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మంగళవారం జస్టిస్ అలోక్ అరాధేతో...

వచ్చే ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు

ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్యే పిఎన్ పాఠక్ ధర్మపురి: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధిక సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఉత్తర ప్రదేశ్‌లోని ఖుషినగర్ శాసన సభ్యులు...
Congress

కేంద్ర ప్రభుత్వ బుల్‌డోజ్ విధానంపై కాంగ్రెస్ మండిపాటు

న్యూఢిల్లీ : భారత నేర న్యాయ వ్యవస్థను ప్రక్షాళించాలన్న పేరుతో మొత్తం క్రిమినల్ చట్టస్వరూపాన్ని ఎలాంటి చర్చలు లేకుండా కేంద్ర ప్రభుత్వం “బుల్‌డోజ్‌” చేస్తోందని కాంగ్రెస్ ఆదివారం మండిపడింది. ఈఉచ్చు నుంచి క్రిమినల్...
The golden future of the orphans is the government's mission

అనాథల బంగారు భవిష్యత్తే ప్రభుత్వ ధ్యేయం

సీఎం కేసీఆర్ ఆదేశాలతో విశాఖలోని ఎస్‌ఓఎస్ చిల్డ్రన్స్ విలేజ్ సందర్శించిన మంత్రి, అధికారులు అనాథల విద్య, భద్రతతో పాటు బంగారు భవిష్యత్ పై అధ్యయనంపై సబ్ కమిటీ ఏర్పాటు విద్యా, యువత నైపుణ్య శిక్షణ,...
Anti labor policies

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరస్తిస్తూ ధర్నా…

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాల రెండు రోజుల మహా ధర్నాలకు ఏ ఐ వై ఎఫ్ సంపూర్ణ మద్దతు మన తెలంగాణ/సిటీ బ్యూరో: కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను...
Good news for central government employees soon

Good News : కేంద్ర ప్రభుత్వోద్యోగులకు త్వరలో శుభవార్త

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వోద్యోగులకు త్వరలో శుభవార్త రాబోతోంది. అంగీకారం కుదిరినట్లుగా కరువు భత్యంను మూడు శాతం పెంచబోతోంది. ప్రస్తుతం 42 శాతం ఇస్తుండగా, మూడు శాతం పెంచి 45 శాతం ఇవ్వబోతోంది....
Prime Minister Modi virtually laid the foundation stone for the modernization works of 21 railway stations in the state

రాష్ట్రంలో 21 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ పనులకు ప్రధాని మోడీ వర్చువల్‌గా శంకుస్థాపన

హైదరాబాద్ :  అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 21 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ పనులకు ప్రధాని మోడీ ఆదివారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నాంపల్లి రైల్వేస్టేషన్‌లో జరిగిన...
MLC Jeevan Reddy about TSRTC Merge in Govt

ఆర్టీసి ఉద్యోగులకు పింఛన్, పే స్కేల్ అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు

ఆర్టీసి విలీనాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారని బిఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ ఎంఎల్ సి జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఉదయం అసెంబ్లీ మీడియా పాయింట్ లో కాంగ్రెస్ ఎంఎల్ సి జీవన్ రెడ్డి మాట్లాడుతూ.....
Government recognize employees problems

ఉద్యోగుల ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించాలి

1,72,000 కుటుంబాలు సిపిఎస్‌తో మానసిక క్షోభను అనుభవిస్తున్నాయి ప్రభుత్వం సిపిఎస్‌ను రద్దు చేసి ఉద్యోగులకు మేలు చేయాలి సిపిఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ మన తెలంగాణ/హైదరాబాద్:  పందోమ్మిది సంవత్సరాలుగా 1,72,000 కుటుంబాలు సిపిఎస్ విధానంతో ఇబ్బందులకు...

ఇకపై ప్రభుత్వ వైద్యుల సమస్యలపై ఐఎంఏ పోరాటం

గోషామహల్: ఇప్పటి నుంచి ప్రభుత్వ వైద్యుల సమస్యలపైనా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పోరాటం చేస్తుందని ఇండి యన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ బిఎన్ రావు పేర్కొన్నారు....

టాక్సీ డ్రైవర్లకు ప్రభుత్వం అండ

ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి గజ్వేల్: టాక్సీ డ్రైవర్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. సోమవారం గజ్వేల్ ప ట్టణంలోని స్థానిక క్యాంపు కార్యాయలంలో టాక్సీ బస్సు...
Modi government is making the lives of poor and middle class miserable

పేద, మధ్యతరగతి జీవితాలను దుర్భరంగా మార్చేస్తున్న మోడీ ప్రభుత్వం

సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్య పద్మ హైదరాబాద్ : అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అధిక ధరలు కట్టడి చేయడంలో ఫుర్తిగా విఫలమై మోడీ ప్రభుత్వం పేద, మధ్యతరగతి...

గ్రామీణ సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

నల్లగొండ: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కెసిఆర్ గ్రామీణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి,గ్రామీణ సమస్యలను ఎప్పటికప్పుడు సత్వరమే పరిష్కరించాలని అధికారులను, ప్రజా ప్రతినిధులను అప్రమత్తం చేస్తున్నారని నాగార్జున సాగర్ శాసన సభ్యులు...

గౌడ కులస్తులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం

తొర్రూరు : గౌడ కులస్తులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని కౌండిన్య సహకార పరపతి సంఘం నూతన అధ్యక్షులుగా నాగపురి అశోక్‌గౌడ్ అన్నారు. కౌండిన్య సహకార పరపతి సంఘం పదవ వార్షికోత్సవ సమావేశాన్ని...

బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో బోనాలకు పెద్దపీట : ఎంఎస్ ప్రభాకరరావు

నాంపల్లి : హిందూ ధర్మ భక్తి సంస్కృతి వ్యాప్తికి, తెలంగాణ ఆధ్యాత్మిక వైభవాన్ని ఎలుగెత్తి చాటేలా బోనాల ఉత్సవాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వపరంగా ఆలయ కమిటీలకు నిధులు ఇస్తోందని రాష్ట్ర శాసనమండలి విప్ ఎంఎస్...

ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలి

యాచారం: బిఆర్‌ఎస్ చేస్తున్న పలు అభివృద్ధి,సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నియోజకవర్గ నాయకులు కశ్రమోని పద్మమల్లేష్‌యాదవ్,ఇబ్రహీంపట్నం కౌన్సిలర్, ఎన్ కుమార్ సీనియర్ నాయకులు పి.మహేష్‌లు...
Manipur burning- PM silent

మండుతున్న మణిపూర్- మౌనం వీడని ప్రధాని

హైదరాబాద్ : ప్రజావ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న పాలకులను గద్దె దించాలంటే ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందనని రాజ్యసభ సభ్యులు,ఏ ఐ వై ఎఫ్ మాజీ జాతీయ ప్రధాన...

మెరుగైన వైద్యం ప్రభుత్వ ధ్యేయం

సూర్యాపేట: తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదలకు కార్పోరేట్ స్ధాయిలో మెరుగైన వైద్యం అందించడం కోసమే చికిత్సకు ముందు చికిత్స తర్వాత ముఖ్యమంత్రి సహాయనిధిని అందజేయడం జరుగుతుందని హుజూర్‌నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు....
Prime Minister Modi's speech..

ప్రధాని ప్రసంగం.. గురువిందగింజ చందం

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఎద్దేవా హైదరాబాద్ : వరంగల్ సభలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ప్రసంగం గురివిందగింజ సామెతను గుర్తు చేస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఎద్దేవా చేశారు....

Latest News