Monday, May 6, 2024
Home Search

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి - search results

If you're not happy with the results, please do another search

కెసిఆర్ కిట్‌కు రూ.105 కోట్లు

హైదరాబాద్: తల్లీ, బిడ్డల క్షేమాన్ని కోరుతూ, ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన కెసిఆర్ కిట్ (అమ్మఒడి) పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య ప్రత్యేక...

భారీగా ఐఎఎస్‌ల బదిలీలు, పోస్టింగ్‌లు

  జిల్లా కలెక్టర్లు సహా అన్ని స్థాయిల్లోని 65 మందికి స్థాన చలనం సిసిఎల్‌ఎ డైరెక్టర్‌గా రజత్‌కుమార్ షైనీ ఆర్థిక శాఖ కార్యదర్శిగా శ్రీదేవి బిసి సంక్షేమ శాఖ కార్యదర్శి బి. వెంకటేశం వ్యవసాయ కార్యదర్శి, కమిషనర్‌గా జనార్థన్ రెడ్డి విద్యా...

మాజీ ఎంపి, తొలిదశ తెలంగాణ ఉద్యమ నేత నారాయణ రెడ్డి కన్నుమూత

  పౌర సన్మానానికి సిద్ధమవుతుండగా హఠాన్మరణం  సిఎంకెసిఆర్ సంతాపం హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ తొలిదశ ఉద్యమ నేత, మాజీ పార్లమెంట్ సభ్యులు ఎం. నారాయణ రెడ్డి(88) అనారోగ్యంతో నిజమాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో ఆదివారం తుది శ్వాస...

అటవీ ఉద్యోగులకు క్రీడల ద్వారా శారీరక, మానసిక వికాసం

  హైదరాబాద్: అటవీ ఉద్యోగులు క్రీడల ద్వారా శారీరక, మానసిక వికాసం పొందుతారని రాష్ట్ర న్యాయ, అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం దుండిగల్ ఫారెస్టు అకాడమీ మైదానంలో అటవీ ఉద్యోగుల...

అరణ్య భవన్ లో రాష్ట్ర వన్యప్రాణి మండలి సమావేశం

  హైదరాబాద్ : పర్యావరణం, అడవులకు ఎలాంటి నష్టం కలగకుండా ప్రాజెక్టులు, ప్రజా అవసరాలైన అభివృద్ది పనులకు అటవీ అనుమతులు ఇస్తున్నామని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర...
banks

నేడు, రేపు బ్యాంకు ఉద్యోగుల సమ్మె

చెన్నై: శుక్రవారం నుంచి రెండు రోజులపాటు బ్యాంకింగ్ కార్యకలాపాలకు ఆటంకం కలగనుంది. బ్యాంకు ఉద్యోగ సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొననున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో సుమారు 10...
KTR meet with Google CEO Sundar Pichai

టాప్ సిఇఒలతో కెటిఆర్ భేటీ

  హైదరాబాద్‌లో గూగుల్ విస్తరణపై చర్చించిన సుందర్‌పిచాయ్ బే సిస్టమ్స్ చైర్మన్ సర్ రోజర్‌కార్, రాక్‌వెల్ ప్రెసిడెంట్ బ్లేక్ డి మారెట్, జపాన్ ఫార్మా దిగ్గజం రాజీవ్‌వెంకయ్య, మహీంద్రా & మహీంద్రా ఎండి పవన్ కె...

పట్టణాభిషేకం మాకే

  100 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లు మా ఖాతాలోనే చేరుతాయి ప్రతి ఓటరు నోట ఇదే మాట - టిఆర్‌ఎస్ నేతల ధీమా హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం జరిగిన పురపోరు ఎన్నికల్లో టిఆర్‌ఎస్ 90...

ఎపి త్రికేంద్రీకరణ

  మూడు రాజధానుల బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం, అసెంబ్లీకి సమర్పణ అమరావతిలోనే శాసనసభ, పాలనా రాజధానిగా విశాఖపట్నం, కర్నూలులో హైకోర్టు అసెంబ్లీ వద్ద నిరసన ప్రదర్శనలు, ఉద్రిక్తత హైదరాబాద్ : పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ఆంధ్రప్రదేశ్...

వన దేవతలను దర్శించుకున్న డిజిపి మహేందర్ రెడ్డి

  ములుగు : జాతరలో ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం ప్రభుత్వప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో కలిసి మేడారంలో...

ఎపిలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం స్టే

అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఝలక్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై స్టే విధించింది. యాభై శాతాన్ని మించి రిజర్వేషన్లు ఇవ్వడాన్ని కోర్టు తప్పుబట్టింది. దీనికి...

ద్రవ్యోల్బణం పెరగడంపై ప్రియాంక విమర్శ

న్యూఢిల్లీ : కూరగాయలు, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగి, పేద ప్రజలపై విపరీత ప్రభావం చూపడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మోడీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. టోకు ద్రవ్యోల్బణం ఐదున్నరేళ్ల...

గులాబీ పురకించాలి

  కార్పొరేషన్ల అన్నింటా మన జెండా ఘనంగా ఎగరాలి కార్పొరేషన్ల ఏర్పాటుతో నగరాల్లో అభివృద్ధి బాగా పుంజుకుంది వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌లకు ప్రత్యేక నిధులిచ్చాం కరీంనగర్, నిజామాబాద్‌లలో బిజెపి, కాంగ్రెస్‌ల కుమ్మక్కును ప్రజలకు తెలియజేయండి ఆయా పురపాలికల మంత్రులు, ఎంఎల్‌ఎల...
CM-KCR

అసంఖ్యాక ఆశావహులు

ఆచితూచి బి ఫారాలివ్వండి ఆరేళ్ల టిఆర్‌ఎస్ పాలన ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది అందుకే మున్సిపోల్స్‌లో పార్టీ అభ్యర్థిత్వాల కోసం ఈ డిమాండ్  ప్రతిపక్షాలు మన దరిదాపుల్లో లేవు గెలిచే సత్తా గలవారు చాలా మంది ఉంటారు అన్ని కోణాల్లో ఆలోచించి...

ఉపాధికి రూటు ప్రైవేటు

  ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాం పెట్టుబడులు రప్పించి కొలువులు పెంచుతున్నాం ఇదే లక్షం, దీక్షతో విద్యాసంస్థలు పనిచేయాలి గత ఐదేళ్లలో 28వేల బిలియన్ డాలర్ల పెట్టుబడులొచ్చాయి, 13లక్షల మంది ఉపాధి పొందారు పెట్టుబడులను...

నాలుగేళ్లలో వ్యవసాయ స్వరూపం మారాలి

  హైదరాబాద్: వ్యవసాయాన్ని పండగ చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత వ్యవసాయానికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం...

జంగల్ బచావో, జంగల్ బడావో నినాదం స్పూర్తిని కొనసాగించాలి

  హైదరాబాద్ : పర్యావరణ రక్షణకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని అటవీ శాఖ అధికారులు, ఉద్యోగులు అందరూ నిజాయితీగా, అంకితభావంతో పనిచేయాలని ప్రధాన అటవీ సంరక్షణ అధికారి (పిసిసిఎఫ్) ఆర్. శోభ...

Latest News

పంట నేలపాలు