Sunday, May 19, 2024
Home Search

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి - search results

If you're not happy with the results, please do another search

లాక్‌డౌన్ లేకుంటే 8.2 లక్షల కేసులు

  పటిష్ట చర్యలతో గణనీయంగా తగ్గిన కేసులు : కేంద్రం భయపెడుతున్న మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ 24 గంటల్లో దేశంలో 1024 కొత్త కేసులు, మరణాలు 40 న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించకపోతే ఏప్రిల్ 15నాటికి భారతదేశంలో 8.2...

పండ్లు తినండి.. కరోనాను తరిమికొట్టండి

శుక్ర, శనివారాల్లో పండ్లు అంటూ వినూత్న ప్రయోగానికి రాష్ట్ర ప్రభుత్వ శ్రీకారం కంటైన్‌మెంట్ క్లస్టర్లలో నేరుగా ఇండ్లకే పండ్ల సరఫరాపై ప్రణాళికలు బత్తాయి, టమాట, మామిడి పండ్లలో పుష్కలంగా సి విటమిన్ వినియోగదారులకు అందుబాటులో.. రైతులకు గిట్టుబాటు వ్యవసాయ,...

పొడిగింపే?

  నెలాఖరు వరకు లాక్‌డౌన్ కొనసాగింపునకే కేంద్రం మొగ్గు అనుకూల, ప్రతికూల తర్జనభర్జనల్లో ప్రభుత్వం కెసిఆర్ బాటలో మెజారిటీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంప్రదింపులు సాగుతున్నాయి లాక్‌డౌన్ ఎత్తివేతపై తుది నిర్ణయం తీసుకోలేదు : ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్...
Corona test

40 కేసులు పెరిగినయ్

  రాష్ట్రంలో 404కి చేరిన కరోనా పాజిటివ్‌ల సంఖ్య 23 రోజుల పసికందుకూ మహమ్మారి గ్రేటర్ హైదరాబాద్ తర్వాత నిజామాబాద్, గద్వాలలో కలకలం రేపుతున్న వైరస్ వ్యాప్తి మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మంగళవారం కొత్తగా మరో...

తబ్లిగీతో తల్లకిందులు

  దేశవ్యాప్తంగా ఒక్క రోజే 380 కరోనా కొత్త కేసులు తమిళనాట 110, ఢిల్లీ 53, ఎపిలో 43 కేసులు మర్కజ్ యాత్రికులవే 1637కు చేరుకున్న కరోనా బాధితుల సంఖ్య, 38 మంది మృత్యువాత న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న...

ఒకటి నుంచి 8 తరగతుల సిబిఎస్‌ఇ విద్యార్థులకు పరీక్షలు రద్దు

  పరీక్షలు లేకుండా పై తరగతులకు ప్రమోట్ 9, 11 తరగతులకు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో పరీక్షలు తర్వాత 10, 12 తరగతుల బోర్డు పరీక్షల షెడ్యూల్ మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా ప్రభావంతో దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యయంలో...

వ్యవసాయ కార్మికులకు తక్షణ సాయంగా రూ.10 వేలు అందించాలి

వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.వెంకట్రాములు విజ్ఞప్తి మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా మహామ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రోజువారీ పనులు లేక అల్లాడుతున్న వ్యవసాయ కార్మికులకు తక్షణ సాయంగా రూ.10 వేలు అందించి ఆదుకోవాలని...

ప్రైవేటు ఆసుపత్రులకు పరేషాన్ !

ఒ.పిలు బంద్... అత్యవసర సేవలకు కష్టాలే ప్రభుత్వ నోటిఫికేషన్‌తో నర్సుల్లో కొత్త ఆశలు   మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా, లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రులు పరేషాన్‌లో పడ్డాయి. ఇప్పటికే ఒ.పి సేవలు బంద్ కాగా అత్యవసర ఆపరేషన్లకు...

బ్యాంక్, ఎటిఎంలను సజావుగా నడపండి

  కొద్ది రోజుల్లో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాన్ కింద నిధులు పంపిణీ చేస్తాం లాక్‌డౌన్ వేళ ప్రజలకు డబ్బులు అందేలా చర్యలు చేపట్టాలి రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచనలు ముంబై : కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్...

గత్యంతరం లేకనే చిక్కుపడ్డారు

  న్యూఢిల్లీ: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడానికి, ఢిల్లీలోని మర్కజ్ నిజాముద్దీన్‌లో జరిగిన మత ప్రార్థనలో పాల్గొన్న వారికి మధ్య సంబంధం ఉండడంపై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో తాము ఎక్కడ...

సంపాదకీయం: కరోనా – ఆర్థిక వ్యవస్థలు

 కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం ప్రత్యేకించి చెప్పుకోవలసిన పని లేదు. ప్రపంచ జనాభాకు ఇది అనుక్షణ చేదు అనుభవంగా మారింది. ముఖ్యంగా ఆసియా, యూరప్ దేశాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ...

కరోనాపై యుద్ధానికి విరాళాలు

  కరోనా రిలీఫ్ ఫండ్... భారీగా విరాళాలు సత్యనాదెళ్ల సతీమణి రూ.2 కోట్లు ఉద్యోగ సంఘాల జెఎసి ఒక రోజు వేతనం 48 కోట్లు హీరో నితిన్ రూ.10 లక్షలు డెయిరీ కార్పొరేషన్ చైర్మన్ రూ.5లక్షలు బండి సంజయ్ ఎంపి...

జలుబు, దగ్గు ఉంటే ప్రత్యేక గది

  పది పరీక్షా కేంద్రాల్లో శానిటైజర్, లిక్విడ్ సోప్‌లు మాస్కులు, వాటర్ బాటిళ్లకు అనుమతి 24 గంటల కంట్రోల్ రూం : మంత్రి సబితా ఇంద్రారెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్ : పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల్లో ఎవరైనా జలుబు,...

మేదరి కులస్తులకు చేయూతనివ్వాలి

  హైదరాబాద్ : మేదరి కులస్తులకు చేయుతనివ్వాలని కోరుతూ ఆ సంఘం ప్రతినిధులు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్‌కు సోమవారం వినతిపత్రాన్ని అందజేశారు. బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో వినోద్‌కుమార్ ను...

సెలవులు విద్యార్థులకు మాత్రమే… టీచర్లకు కాదు

  హైదరాబాద్ : కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఈ నెల 31 వరకు ప్రభుత్వ విద్యాసంస్థలకు ప్రకటించిన సెలవులు విద్యార్థులకు మాత్రమే అని, ఉపాధ్యాయులకు కాదని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా...

కెటిఆర్ డైనమిక్ లీడర్

  కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్ పురి ప్రశంస టెక్నాలజీతో విస్తరించనున్న విమానయాన పరిశ్రమ n అతి తక్కువ ఖర్చుతో విస్తరణలు, ఐటి మంత్రిగా కెటిఆర్ చేస్తున్న కృషి అద్భుతం ఏవియేషన్ టర్బైన్ ఇంధనాన్ని జిఎస్‌టిలోకి తీసుకురావాలి :...
sachin pilot

గాంధీలైనా ఆపి ఉండాల్సింది

  సింధియా రాజీనామాపై కాంగ్రెస్‌లో అంతర్గత చర్చ న్యూఢిల్లీ: గాంధీజీలకు అత్యంత సన్నిహితుడు, దాదాపు రెండు దశాబ్దాల పాటు పార్టీకి నిబద్ధతతో పని చేసిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా పార్టీకి రాజీనామా...

చేతికి చెయ్యిచ్చిన సింధియా

  కాంగ్రెస్‌కు గుడ్‌బై... మోడీ, అమిత్‌షాతో భేటీ రేపు బిజెపిలో చేరిక, ఆయనతో పాటు పార్టీని వీడనున్న మరి 22 మంది ఎంఎల్‌ఎలు ఫ్యాక్స్ ద్వారా స్పీకర్‌కు రాజీనామాలు పంపిన బెంగుళూరులోని 19మంది శాసనసభ్యులు మధ్యప్రదేశ్‌లో చరమాంకంలో...

యాసంగిలో 77.73లక్షల టన్నుల వరి ధాన్యం

  కొనుగోళ్లకు విస్తృత ఏర్పాట్లు రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు సమీక్ష అనంతరం మంత్రివర్గ ఉపసంఘం ఆదేశాలు కొనుగోళ్లకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు, రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు.. అధికారులకు ఆదేశాలు మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఈటెల రాజేందర్,...
Ravi shanker Prasad

న్యాయమూర్తి సమ్మతితోనే బదిలీ

  న్యూఢిల్లీ: విద్వేషపూరిత ప్రసంగాలకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టని ఢిల్లీ పోలీసులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఎస్ మురళీధర్ ను కొద్ది గంటలకే బదిలీ చేయడంపై కాంగ్రెస్ విమర్శలకు కేంద్ర...

Latest News