Home Search
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి - search results
If you're not happy with the results, please do another search
పదవీ విరమణ వయస్సు పెంచాలి
ఆమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలి
టిజిఒ కేంద్ర సంఘం అధ్యక్షురాలు మమత విజ్ఞప్తి
మనతెలంగాణ/హైదరాబాద్ : పదవీ విరమణ వయస్సును పెంచుతూ ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని టిజిఓ కేంద్ర సంఘం అధ్యక్షురాలు...
ఇది వికాస ‘గీతాంజలి’!
మన నిత్య వ్యవహారంలో జంట పదాలు కొన్ని ఉన్నాయి. ఇల్లువాకిలి, పొలం పుట్ర, నింగి-నేల, రేయిపగలు, సూర్యచంద్రులు, రామలక్ష్మణులు, పనిపాట... ఇంకా ఎన్నో...! ఇలాంటి జంట పదాలన్నింటిలో మానవ జీవన పరిణామాన్ని నడిపించి,...
ఆత్మగౌరవ జెండా ఎగిరిన రోజు..!
జూన్ 2 తెలంగాణ ప్రజలు ఆత్మ గౌరవ జెండాను ఎగేరేసిన రోజు. స్వయంపాలన జెండా ఎత్తిన రోజు. దేశానికి రోల్ మోడల్గా నిలిచిన రోజు. తెలంగాణ అనే పదం వింటేనే వైబ్రేషన్ ఒక...
సావర్కర్ క్షమాపణ అడిగారా!
స్వాతంత్య్ర పోరాటంలో మరెవ్వరితో సాటిలేని వీరోచిత పోరాటం, త్యాగం చేయడమే కాకుండా అసమానమైన రీతిలో చిత్రవధలకు, కఠినమైన నిర్బంధాలకు ఎదుర్కొన్న వీర్ సావర్కార్ మృతి చెందిన 54 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మరోమారు...
లడక్ లడాయికి రెడీ?
యుద్ధ తంత్ర దళాలతో భారత్ సిద్ధం
డొక్లామ్ టీంతో ప్రధాని సమాలోచనలు
అపసవ్యం వద్దని చైనాకు హెచ్చరిక
న్యూఢిల్లీ / లడక్ : చైనా సరిహద్దులలో వాస్తవాధీన రేఖ (ఎల్ఎసి) వెంబడి భారతదేశం...
సార్ చెబితే రైతులు వింటారు
నియంత్రిత సాగులో విజయం సాధిస్తాం
ఈ దసరాకు యాదాద్రి ప్రధానాలయం పూర్తి...
టెస్కాబ్ వైస్ ఛైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డితో ప్రత్యేక ఇంటర్వూ
మన తెలంగాణ ప్రతినిధి : సింగిల్ విండో ( ప్రాథమిక వ్యవసాయ...
నీటి విడుదల ఆపాలి
ఆంధ్రప్రదేశ్కు కృష్ణాబోర్డు తాఖీదు
కృష్ణ జలాలను ఇప్పటికే అధికంగా వాడుకున్నట్టు సష్టీకరణ
సాగర్ కుడికాలువ, హంద్రీనీవా, మచ్చుమర్రి నుంచి పరిమితికి మించి విడుదల చేసిన పొరుగు రాష్ట్రం
తాజా కేటాయింపులు చేసేంతవరకు నీరు వదలొద్దని నోటీసు
మన తెలంగాణ/హైదరాబాద్...
దూసుకొస్తున్న సూపర్ సైక్లోన్ ‘ఎంఫాన్’
బుధవారం మధ్యాహ్నానికి బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరాన్ని దాటే అవకాశం
తీరం దాటే సమయంలో గంటకు 185 కి.మీ దాకా పెనుగాలులు
పంటలకూ భారీ నష్టం : ఐఎండి హెచ్చరిక
బెంగాల్, ఒడిశా అప్రమత్తం
సురక్షిత ప్రాంతాలకు లక్షల...
15 రోజులు మాత్రమే నీటిని తోడుకుంటాం
తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతుల్లేవు
కృష్ణాబోర్డుకు ఎపి వివరణ
మన తెలంగాణ/హైదరాబాద్ : శ్రీశైలంలో 881అడుగుల నీటిమట్టం నుంచి ఏడాదిలో కేవలం 15రోజులు మాత్రమే నీటిని తోడుకుంటామని కృష్ణానదీ యాజమాన్యం బోర్డుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివరణ ఇచ్చింది....
పది పరీక్షలకు అనుమతి ఇవ్వండి
‘పది’ పరీక్షలకు అనుమతివ్వండి
హైకోర్టుకు ప్రభుత్వం వినతి
19న విచారణ జరపుతామన్న ధర్మాసనం
మనతెలంగాణ/హైదరాబాద్ : పదో తరగతి పరీక్షల నిర్వహణ వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారణ చేపట్టాలని హైకోర్టును రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నాడు కోరింది.
ఈక్రమంలో...
జీ.ఓ 203 తెలంగాణకు గొడ్డలిపెట్టు
తెలంగాణకు గుండెకాయలాంటి హైదరాబాద్కు తాగునీరు, దక్షిణ తెలంగాణ జిల్లాలకు తాగు, సాగు నీరు అందించడానికి ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు పూర్తి చేసే పనిలో ఉంటే పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఈ ప్రయత్నాలకు పూర్తి...
రైతుల మేలు కోసమే నియంత్రిత పంటలు
అందరూ ఒకే పంట వేసే విధానం పోయి తీరాలి. ఏది పడితే అది పండించి... దాన్ని మార్కెట్కు తీసుకొచ్చి కొనమంటే ఎవరూ కొనరు. అంగట్ల సరుకు పోసి ఆగం కావొద్దు. డిమాండ్ ఉన్న...
పది పరీక్షలపై వదంతులను నమ్మొద్దు
ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : పదవ తరగతి పరీక్షలపై ప్రభుత్వ నిర్ణయం వచ్చే వరకు ఎలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ.సత్యనారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో...
రాష్ట్రాల అధికారాలకే కత్తెర!
కేంద్ర విద్యుత్ చట్టం కొత్త ముసాయిదాపై పలు రాష్ట్రాల అభ్యంతరాలు?
హైదరాబాద్ : కేంద్రం తీసుకొస్తున్న కొత్త విద్యుత్ చట్ట సవరణ బిల్లుతో రాష్ట్రాల అధికారాలకు కత్తెరపడనుందన్న ప్రచారం అన్ని రాష్ట్రాల్లోనూ ప్రధానంగా వినిపిస్తోంది....
ఐటిని ఆదుకోండి
ఐటి పరిశ్రమలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే
పెండింగ్లో ఉన్న జిఎస్టి, ఆదాయపు పన్ను రిఫండ్లను వెంటనే పరిష్కరించాలి
ఐటి పార్కులు, సెజ్లకు ప్రత్యేకమైన ఆరోగ్య మార్గదర్శకాలతో కూడిన స్టాండర్డ్ హెల్త్ కోడ్ని ప్రవేశపెట్టాలి
ఒక్కో ఉద్యోగికి...
లండన్లో ‘కెసిఆర్ కూపన్స్‘ పేరుతో విద్యార్థులకు సహాయం
200 లకుపైగా విద్యార్థులకు నిత్యావసరాల కూపన్ల అందజేత
టిఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని
వినూత్నంగా నిర్వహించిన ఎన్ఆర్ఐ టిఆర్ఎస్ యుకె విభాగం
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న నేపథ్యంలో ప్రజలు...
తెలంగాణలో పకడ్బందీగా లాక్ డౌన్ నిర్వహిస్తున్నాం
ప్రతినెల ఒక్కోక్కరికి 12 కిలోల బియ్యం, ఒక్కో కుటుంబానికి రూ. 1500
పారిశుద్ధ కార్మికులకు రూ.5 వేల ప్రోత్సాహాకాన్ని అందచేశాం
స్వయం సహాయక సంఘాల ద్వారా 50 లక్షలకు పైగా మాస్కులను పంపిణీ చేశాం
కేంద్రమంత్రి...
ప్రైవేట్ స్కూళ్ల ఫీజులు పెంచొద్దు
మనతెలంగాణ/హైదరాబాద్ : వచ్చే విద్యాసంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఫీజులు పెంచరాదని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కచ్చితంగా అమలు చేయాలని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రైవేట్...
సిఎం సహాయ నిధికి సర్పంచ్ల సంఘం నెల వేతనం విరాళం
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ నిర్మూలనకు ఉపయోగపడే విధంగా రాష్ట్ర సర్పంచ్లు నెల వేతనాన్ని సిఎం సహాయనిధికి విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు సర్పంచ్ల సంఘం రాష్ట్ర బాధ్యులు సంబంధిత లేఖను...
సిఎం కెసిఆర్ నిర్ణయాలతో ప్రజలు సేఫ్
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా కట్టడి కోసం సిఎం కెసిఆర్ తీసుకున్న నిర్ణయాలతో ప్రజలు సేఫ్ జోన్లో ఉన్నారని తెలంగాణ ఉద్యోగుల జెఎసి చైర్మన్, కారం రవీందర్రెడ్డి, సెక్రటరీ జనరల్ మమత, ట్రెసా అధ్యక్షుడు...