Home Search
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి - search results
If you're not happy with the results, please do another search
ఓటమిని గెలుపుగా మార్చుకొంటున్న ట్రంప్!
అమెరికా నేతలు తమది ప్రపంచంలోనే ప్రముఖమైన ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకొంటూ ఉంటారు. కానీ అక్కడి ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంత అధ్వాన్నంగా ఉందో ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికల ఫలితాల సమయంలో గందరగోళం వెల్లడి చేస్తున్నది....
సంపాదకీయం: అమెరికా ఆత్మ- ట్రంప్ పేచీ!
‘ఒకప్పుడు ప్రపంచ సుస్థిరతకు భరోసాగా, హామీగా నిలబడిన అమెరికా, అంతర్జాతీయ పరిణామాలపై ప్రభావం చూపగల సామర్థాన్ని కోల్పోతున్నది’ అని డోనాల్డ్ ట్రంప్ పాలనను పరోక్షంగా విమర్శిస్తూ రెండేళ్ల క్రితం ఐక్యరాజ్య సమితి ప్రధాన...
ట్రంప్ ఓటమి మోడీకి దెబ్బ
అమెరికా అధ్యక్షుడిగా డెమొక్రాటిక్ పార్టీ నేత జో బైడెన్ ఎన్నికను ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా ఓట్ల లెక్కింపు తీరుతెన్నులను బట్టి విజేతగా ఇప్పటికే ఖరారయ్యారు. ఎలెక్టోరల్ కాలేజీలోని 538 ఓట్లకు గాను బిడెన్కు...
నగర రోడ్లపై.. విచ్చలవిడిగా డ్రైవ్ స్పెషల్ బైక్స్
మన తెలంగాణ , హైదరాబాద్ : నగర రోడ్లపై అనుమతి లేకుండా తిరుగుతున్న‘ డ్రైవ్స్ స్పెషల్ బైక్స్’ తిరుగుతున్న ద్విచక్రవాహనాలపై రవాణాశాఖ అధికారులు దృష్టి పెట్టక పోవడంతో సంస్థ పెద్ద ఎత్తున ఆదాయం...
హైదరాబాద్కు మరో మణిహారం
హైదరాబాద్: హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పకడ్భందీ చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ఇప్పటికే దుర్గంచెరువును అందంగా పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రభుత్వం తీర్చిదిద్దింది. అక్కడ కేబుల్ బ్రిడ్జిని నిర్మించి నగరానికి మణిహారంలా మార్చింది....
పశ్చిమబెంగాల్ ఎన్నికలకు కాంగ్రెస్తో సిపిఎం పొత్తు
సిపిఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారం వెల్లడి
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది జరగనున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకోవాలని సిపిఎం కేంద్ర కమిటీ నిర్ణయించిందని పార్టీ ప్రధాన కార్యదర్శి...
టి-సాట్ నెట్వర్క్ ఛానళ్ల యాప్ @ వన్ మిలియన్
అభినందించిన ఐటి శాఖ మంత్రి కెటిఆర్
ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని అధికారులకు సూచన
మనతెలంగాణ/హైదరాబాద్ : టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు మరో మైలు రాయిని దాటాయి. అనతి కాలంలోనే టి-సాట్ యాప్ 10 లక్షల (వన్...
విధి నిర్వహణలో ఉన్న సెక్యురిటీ గార్డు ప్రమాదవశాత్తు మృతి
రు.17 లక్షలు ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకారం
మన తెలంగాణ / పటాన్ చెరు: విధి నిర్వహణలో ఉన్న సెక్యురిటీ గార్డు ప్రమాదవశాత్తు మృతిచెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల పరిధిలోని రుద్రారం తోషిబా...
యుపి ప్రజల్లో భయం నెలకొన్నది
న్యూఢిల్లీ: ఉత్తర్ప్రదేశ్ ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ట్విట్ చేశారు. సోమవారం బాగ్పట్లో ఓ ఇనుము వ్యాపారిని కొందరు అపహరించి రూ.కోటి డిమాండ్ చేసిన వార్తను ప్రియాంక ఉటంకించారు....
పోయి రావమ్మా గౌరమ్మ
ఈ ఏటి బతుకమ్మ మునుపటి మాదిరిగాలేదు. కరోనా కట్టుబాట్ల మధ్య భిన్నంగా జరిగింది. అయితే సోషల్ మీడియా కరోనా కట్టుబాట్లను, సామాజిక దూరాలను చెరిపివేసి అందరికళ్లముందు బతుకమ్మ పండుగను నిలిపింది. నా అక్కచెల్లెలు,...
వద్దన్నా వేశారు.. ఐనా కొంటాం
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరించిన విధానం కారణంగా మక్కలకు ధర దారుణంగా పడిపోయింది. 50% ఉన్న దిగుబడి సుంకాన్ని 15%కు తగ్గించి, ధర పడిపోవడానికి కారణమైన ఆ పార్టీ నాయకులే రాష్ట్రంలో ఇప్పుడు...
టీకా పంపిణీకి కసరత్తు
తొలుత కరోనా వారయర్లు సహా, 23% మందికి
వ్యాక్సిన్ సరఫరా ఎన్నికల సమయంలో పోలింగ్
తరహాలో టీకా పంపిణీకి ఏర్పాట్లు : మోడీ
న్యూఢిల్లీ : దేశంలో అత్యంత సమగ్రరీతిలో కరోనా టీకా పంపిణీకి...
యుద్ధప్రాతిపదికన సహాయం
జిహెచ్ఎంసికి తక్షణం రూ.5కోట్లు విడుదల
మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం
ఇళ్లు కోల్పోయినోళ్లకు కొత్త ఇండ్లు కట్టిస్తం
ముంపు ప్రాంతాల్లో బియ్యం, పప్పుతో పాటు నిత్యావసరాల పంపిణీ
అపార్ట్మెంట్ల సెల్లార్లలో నీళ్లు తొలగించాకే విద్యుత్ పునరుద్ధరణ
కొంత ఇబ్బంది కలిగినా...
బిజెపి గూటికి ఖుష్బూ
కాంగ్రెస్ను వీడిన కొద్ది గంటల్లోనే చేరిక
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సోమవారం బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. బిజెపి అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా,...
విపక్షాల గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టాలి
తెలంగాణ ఆవిర్భావంలో ఎన్ఆర్ఐల పాత్ర గొప్పది
సుజాత విజయానికి టిఆర్ఎస్ ఎన్ఆర్ఐలు సహకరించాలి
వీడియో కాన్ఫరెన్స్లో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : సోషల్ మీడియాలో విపక్షాల గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని రాష్ట్ర ఆర్థిక...
వాక్స్వాతంత్య్రం స్వేచ్ఛగా దుర్వినియోగం అవుతోంది
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్య
తబ్లీగి జమాత్ ఘటనపై కేంద్రం అఫిడవిట్పై తీవ్ర అసంతృప్తి
న్యూఢిల్లీ: దేశంలో ఇటీవలి కాలంలో వాక్ స్వాతంత్య్రం అత్యంత స్వేచ్ఛగా దుర్వినియోగం అవుతోందని సుప్రీంకోర్టు గురువారం వ్యాఖ్యానించింది. అంతేకాకుండా ఈ...
‘జై జవాన్- జై కిసాన్’ స్ఫూర్తి ప్రదాత శాస్త్రి
సామాన్య కుటుంబంలో జన్మించి, సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించి, నైతిక బాధ్యత గల మంత్రిగా, రాజనీతి గల ప్రధానిగా, భారత దేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తిగా చరిత్రలో నిలిచిన లాల్ బహుదూర్...
నిర్దోషులు
దశాబ్దాల దర్యాప్తుకు తెరపడింది. 28ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లక్నోలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థాం బుధవారంనాడు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులంతా నిర్దోషులేనని ప్రకటించింది....
ప్రత్యేక కోర్టు తీర్పుపై మాధవ్ గాడ్బోలే దిగ్భ్రాంతి
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బిజెపి అగ్ర నాయకులు ఎల్కె అద్వానీ, మురళీమనోహర్ జోషి, ఉమాభారతి తదితర నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ సిబిఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు తనను దిగ్భ్రాంతికి...
ఆన్లాక్ 5.0: తెరుచుకోనున్న థియేటర్లు..!
తెరుచుకోనున్న థియేటర్లు
సామాజిక దూరం పాటిస్తూ సీటింగ్ ఏర్పాట్లు
ఇక ‘మైక్రో కంటైన్మెంట్ జోన్లు’
మరికొన్ని వారాలు ప్రాథమిక తరగతులు బంద్
పండగల సీజన్ నేపథ్యంలో మరిన్ని సడలింపులు ఉండే అవకాశం
నేడో రేపో ఆన్లాక్ 5.0 ప్రకటించనున్న కేంద్రం
న్యూఢిల్లీ:...