Monday, May 27, 2024
Home Search

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి - search results

If you're not happy with the results, please do another search
Manipur burning- PM silent

మండుతున్న మణిపూర్- మౌనం వీడని ప్రధాని

హైదరాబాద్ : ప్రజావ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న పాలకులను గద్దె దించాలంటే ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందనని రాజ్యసభ సభ్యులు,ఏ ఐ వై ఎఫ్ మాజీ జాతీయ ప్రధాన...

మెరుగైన వైద్యం ప్రభుత్వ ధ్యేయం

సూర్యాపేట: తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదలకు కార్పోరేట్ స్ధాయిలో మెరుగైన వైద్యం అందించడం కోసమే చికిత్సకు ముందు చికిత్స తర్వాత ముఖ్యమంత్రి సహాయనిధిని అందజేయడం జరుగుతుందని హుజూర్‌నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు....
Prime Minister Modi's speech..

ప్రధాని ప్రసంగం.. గురువిందగింజ చందం

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఎద్దేవా హైదరాబాద్ : వరంగల్ సభలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ప్రసంగం గురివిందగింజ సామెతను గుర్తు చేస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఎద్దేవా చేశారు....
Venkat Balmoori

ప్రధాని మోడీని అడ్డుకుంటాం

ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి హైదరాబాద్ : భారత్ జోడో యాత్రలో భాగంగా ప్రజా సమస్యలపై రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పలేక అనర్హత వేటును ప్రయోగిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై ఎన్‌ఎస్‌యూఐ...
Govt laying golden paths for the future of tribal children

ప్రభుత్వం గిరిజన బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తోంది

హైదరాబాద్: రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్లపల్లిలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ ఫైన్ ఆర్ట్ అకాడమీలో ఫొటోగ్రఫీ కోర్సు చేస్తున్న గుగులోతు మమతను రాష్ట్ర గిరిజన,స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి...
CPI protests in Warangal

ప్రధాని మోడీ పర్యటన.. వరంగల్‌లో సిపిఐ నిరసనలు

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటన సందర్భంగా వరంగల్, హన్మకొండల్లో నిరసనలకు భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) తెలంగాణ విభాగం యోచిస్తోంది. రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి వామపక్షాలు కూడా బీఆర్‌ఎస్‌కు మద్దతు పలికాయి....

రాష్ట్రంలో రాబోయేది బిజెపి ప్రభుత్వం: ఈటల

వరంగల్ : ఈ నెల ఎనిమిదిన వరంగల్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోడీ వస్తున్నందున దేశ స్థాయిలో వరంగల్‌లో బిజెపి పార్టీ శ్రేణులతో కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతం పలుకుతామని బిజెపి ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ...

ప్రధాని పర్యటన ఏర్పాట్లపై అధికారులకు సిఎస్ ఆదేశాలు

హైదరాబాద్ ః రాష్ట్రంలో ఈనెల 8వ తేదీన భారత ప్రధాని నరేంద్రమోడీ పర్యటన కోసం విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ప్రధాని మోడీ హన్మకొండలో...
Government should take more welfare measures for Gita professionals

ప్రభుత్వం గీత వృత్తిదారుల సంక్షేమానికి మరిన్ని సంక్షేమ చర్యలు చేపట్టాలి

మన తెలంగాణ/హైదరాబాద్ : గీత వృత్తి అభివృద్ధికి ప్రభుత్వం నిధులను, వృత్తిదారుల సంక్షేమానికి మరిన్ని సంక్షేమ చర్యలు చేపట్టాలని తెలం గాణ రాష్ట్ర గీత పనివారల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొమ్మగాని ప్రభాకర్...

రైతుల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ లక్షం

బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్యయాదవ్ ఫరూఖ్‌నగర్: రైతుల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ లక్షం అని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం పట్టణంలో...
Labor department Special Chief Secretary Rani Kumudini

కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాణి కుముదిని

హైదరాబాద్ : సీనియర్ ఐఏఎస్ అధికారిణి రాణీ కుముదినిని ప్రభుత్వంలో కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రిటైర్ ఐన రాణీ కుముదిని ఈ మేరకు కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర ప్రభుత్వం...

గిరిజన క్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

సూర్యాపేట: ముఖ్యమంత్రి కెసిఆర్ నిమిత్తంలో ఎక్కడాలేని విధంగా అనేక సంక్షేమ పథకాలు వినూత్న కార్యక్రమాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన జీవితాల్లో వెలుగులు నింపుతుందన్న ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. శుక్రవారం కోదాడ...

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ములుగు: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ములుగు జడ్పి చైర్‌పర్సన్ బడే నాగజ్యోతి అన్నారు. గురువారం మండలంలోని గాంధీనగర్ గ్రామంలో ములుగు ఎంఎల్‌ఏ సీతక్కతో కలిసి రూ.35.3లక్షల డిఎంఎఫ్‌టి నిధులతో మొదలుకానున్న కోట...

బిసిల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట : మంత్రి గంగుల

కాచిగూడ : బిసిల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసి, అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని రాష్ట్ర బిసి సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గుంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ...

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలి

భువనగిరి: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. భువనగిరి మండలంలోని మన్నేవారి పంపు గ్రామంలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్...

తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చని ప్రభుత్వం

సూర్యాపేట : తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చని ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపివేయాలని తెలంగాణ సీఎల్పీ నాయకులు మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు .శనివారం రాత్రి మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ యాత్ర...

ప్రభుత్వ ప్రొటోకాల్ శాఖ ఉద్యోగులకు 15 శాతం ప్రత్యేక అలవెన్సులు మంజూరు

నాంపల్లి : రాష్ట్ర ప్రభుత్వ ప్రొటొకాల్ శాఖలో విధులు నిర్వహిస్తున్న అన్ని కేటగిరీల ఉద్యోగులకు 15 శాతం ప్రత్యేక అలవెన్సులను సర్కార్ మంజూరు చేసింది. నిత్యం 24 గంటలపాటు నగరంలో వివిధ చోట్ల...

కంటోన్మెంట్ భూమిని ప్రభుత్వానికి అప్పగించాలి

కరీంనగర్: హైదరాబాద్ శివారులో కరీంనగర్ ఉమ్మడి జిల్లా, సిద్దిపేట మార్గంలో కేంద్ర రక్షణ శాఖ ఆధీనంలోని కంటోన్మెంట్ కు చెందిన 94.20 ఎకరాల భూమిని రాష్ట్ర ప్ర భుత్వానికి అప్పగించాలని రాష్ట్ర ప్రణాళికా...
State Government trying to solve employees issues: Mammilla Rajender

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి: మామిళ్ల రాజేందర్

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తుందని, ఉద్యోగులు కూడా ప్రభుత్వానికి పేరు తీసుకురావడానికి తమవంతు కృషి చేస్తున్నారని టిఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ పేర్కొన్నారు....
Telangana Bachvo Yatra on government failures

ప్రభుత్వ వైఫల్యాలపై టిజెఎస్ తెలంగాణ బచావో యాత్ర

హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు తమ కార్యక్రమాలను విస్లృతం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడ్తూ ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు తెలంగాణ జనసమితి (టిజెఎస్) తెలంగాణ బచావో పేరుతో...

Latest News