Home Search
బయోటెక్నాలజీ - search results
If you're not happy with the results, please do another search
సిసిఎంబిలో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం
సిసిఎంబిలో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన నిందితుడు
అరెస్టు చేసిన రాచకొండ సైబర్ క్రైం పోలీసులు
హైదరాబాద్: సిసిఎంబిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న యువకుడిని రాచకొండ సైబర్...
మదనపల్లె, ఒంగోలు, విజయవాడలలో నూతన స్టోర్ లను ప్రారంభించిన క్రోమా..
భారతదేశపు మొట్టమొదటి, టాటా గ్రూప్కు చెందిన, ఎక్కువ మంది అభిమానించే ఓమ్నీ ఛానెల్ ఎలకా్ట్రనిక్స్ రిటైలర్ క్రోమా, ఆంధ్రప్రదేశ్లో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తూ మదనపల్లె, ఒంగోలులలో తమ మొదటి స్టోర్లతో పాటుగా...
హైదరాబాద్లో ఐటి విప్లవం
హైదరాబాద్ : 20 ఏళ్ల క్రితం నాటి హైదరాబాద్... ప్రస్తుత హైదరాబాద్ను పోల్చుకుంటే ఊహకందని మార్పు ఉందని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఐటి, బయోటెక్ రంగాల్లో హైదరాబాద్ ఎంతో...
తరుముకొస్తున్న కొత్త వేరియంట్
దీపావళి వేళ కొత్త వేరియంట్ కలకలం
పలు రాష్ట్రాల్లో వెలుగుచూస్తున్న కేసులు
ఆందోళన వద్దు : డీహెచ్ శ్రీనివాసరావు
మనతెలంగాణ/హైదరాబాద్: దీపావళి పండుగ వేళ దేశంలో పలు రాష్ట్రాలలో కరోనా కొత్త వేరియంట్ కేసులు వెలుగుచూడటం కలకలం...
ప్రపంచం లోనే తొలిసారి క్లోనింగ్తో ఆర్కిటిక్ తోడేలు సృష్టి
చైనాలో క్లోనింగ్ “మాయా”
బీజింగ్ : ప్రపంచంలోనే తొలిసారి క్లోనింగ్ విధానంతో ఆర్కిటిక్ తోడేలును బీజింగ్ లోని ఓ సంస్థ సృష్టించింది. ఆర్కిటిక్ తోడేలును సాధారణంగా పోలార్ ఉల్ఫ్, లేదా వైట్ ఉల్ఫ్ అని...
భారత్ బయోటెక్ చుక్కల మందు టీకా విజయవంతం
న్యూఢిల్లీ : భారత్ బయోటెక్ నాసల్ వ్యాక్సిన్ ‘ బీబీవీ 154 ’ను విజయవంతంగా అభివృద్ధి చేసింది. మూడో దశ ప్రయోగాల్లో ఫలితాలు సానుకూలంగా వచ్చినట్టు ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది....
రూ. 28 కోట్లు భళ్లుమన్న తిమింగలం
అంబర్గ్రిస్ను పోలీసుకు అప్పగించిన జాలర్లు
తిరువనంతపురం : కేరళ తీరంలో అత్యంత అరుదైన తిమింగలం వాంతి చేసుకుంది. 28 కోట్ల రూపాయల విలువైన ఈ తిమింగల వాంతిని పసికట్టి సేకరించిన అక్కడి జాలర్లు దీనిని...
వరంగల్లో టీఎస్కాస్ట్ ఎస్సీ, ఎస్టీ సెల్ ఏర్పాటు
నిర్మల్లో రూ. 42.41 కోట్లతో సైన్స్సెంటర్, ప్లానిటోరియం నిర్మాణం
రూ 2.88 కోట్లతో ఎనిమిది యూనివర్సిటీల్లో పేటెంట్ ఇన్ఫర్మేషన్ సెంటర్కు ప్రతిపాదనలు
రూ. 14. 51 కోట్లతో వినూత్నంగా ఏడు ప్రాజెక్ట్ లను అమలు చేస్తున్న...
రాష్ట్రానికి స్పెషల్ ఫార్మా ల్యాబ్
దేశంలో ఎక్కడాలేని అత్యాధునిక పార్టికల్ క్యారెక్టరైజేషన్ ల్యాబొరేటరీ స్థాపనకు ముందుకొచ్చిన ఇంగ్లండ్ సంస్థ
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ఫార్మా రంగంలో మరో అంతర్జాతీయ సంస్థ పెట్టుబడి పెట్టబోతుంది. దేశంలో ఎక్కడా లేని అత్యాధునిక...
చంద్రుడి మట్టిలో తొలిసారి మొక్కలు పెంచిన శాస్త్రజ్ఞులు
వాషింగ్టన్: శాస్త్రవేత్తలు మొదటిసారిగా చంద్రుని మట్టిలో విత్తనాలను నాటి మొక్కలు పెంచారు. పరిశోధకులు మే 12న వారు ‘అరబిడోప్సిస్ థాలియానా’ అనే చిన్న పుష్పించే కలుపు మొక్కల విత్తనాలను 12 చిన్న థింబుల్-సైజ్...
గుజరాత్ లో 67 ఏళ్ల రోగిలో కొవిడ్-19 ఎక్స్ వేరియంట్
ముంబయి నుంచి వడోదరకు ప్రయాణించిన వ్యక్తిలో కరోనా ఎక్స్ వేరియంట్ పాజిటివ్!
అహ్మదాబాద్: కొవిడ్-19 ఎక్స్ వేరియంట్ పాజిటివ్ కనుగొనడంతో మహారాష్ట్ర, గుజరాత్లో శనివారం భయాందోళనలు చోటుచేసుకున్నాయి. ముంబయి నుంచి వడోదరకు వచ్చి హోటల్లో...
అమెరికాలో మంత్రి కెటిఆర్ బృందం పర్యటన
హైదరాబాద్: అమెరికాలో మంత్రి కెటిఆర్ బృందం పర్యటిస్తోంది. ఫార్మా, లైఫ్ సైన్స్ స్ ప్రతినిధులతో కెటిఆర్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని లైఫ్ సైన్స్ స్, బయోటెక్నాలజీ రంగాలపై మంత్రి కెటిఆర్...
రూ.150కోట్లకు పైగా పెట్టుబడులు
కెటిఆర్ అమెరికా యాత్ర తొలిరోజునే గ్రాండ్ సక్సెస్
లైఫ్ సైన్సెస్లో కెమ్వేద విస్తరణ
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా అమెరికాలో పర్యటిస్తు న్న మంత్రి కె. తారకరామారావు పర్యటన విజయవంతం...
ఒమిక్రాన్ను అణచివేసే కొత్త ఔషధం
లండన్: కొత్త వేరియంట్ ఒమిక్రాన్ను సమర్ధంగా అణచివేసే సరికొత్త యాంటీబాడీ చికిత్స అందుబాటులోకి వచ్చింది. బ్రిటన్కు చెందిన ప్రముఖ ఔషధ సంస్థ గ్లాక్సోస్మిత్ క్లైన్ (జిఎస్కె) దీన్ని అభివృద్ది చేసింది. ఒమిక్రాన్ లోని...
ఆహార పదార్ధాల ప్యాకేజింగ్లో నానోటెక్నాలజీ కీలక పాత్ర
నిట్ ఆంధ్రప్రదేశ్ పరిశోధకుల కృషి
న్యూఢిల్లీ : ప్యాక్ చేసిన ఆహార పదార్ధాలు నిల్వలోను, నాణ్యత, రంగు, రుచి లోనూ ఎక్కడా చెడిపోకుండా ఉండడానికి నానోటెక్నాలజీ ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆంధ్రప్రదేశ్ నేషనల్ ఇన్స్టిట్యూట్...
1నుంచి ఎంసెట్ బైపిసి కౌన్సెలింగ్
కన్వీనర్ కోటాలో బి.ఫార్మసీలో 7,522 సీట్లు
గణితంలో బ్రిడ్జి కోర్సు చేయాలన్న నిబంధన మినహాయింపు
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంసెట్ బైపిసి కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. డిసెంబరు 1 నుంచి 3 వరకు ఆన్లైన్లో...
పండోరా గుప్త ఖాతాల సంచలనం
భారతీయుల ఖాతాలపై సిబిడిటి సారథ్యంలో దర్యాప్తు : కేంద్రం నిర్ణయం
న్యూఢిల్లీ : పండోరా పత్రాలు 2021 వెల్లడి తదనంతర పరిణామాలపై భారతదేశం స్పందించింది. ఈ ఉదంతంపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సిబిడిటి)...
నాగాల్యాండ్లో సికాడాజాతి కీటకాన్ని కనుగొన్న శాస్త్రవేత్తల బృందం
నాగాల్యాండ్లో సికాడాజాతి కీటకాన్ని
కనుగొన్న శాస్త్రవేత్తల బృందం
షిల్లాంగ్: నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం నాగాల్యాండ్లో సికాడాజాతికి చెందిన కీటకాన్ని కనుగొన్నారు. ఆ రాష్ట్రంలో ఈజాతి కీటకాన్ని కనుగొనడం ఇదే ప్రథమం. ఇప్పుడు...
బయో ఫార్మా హబ్
హైదరాబాద్లోని జినోమ్ వ్యాలీకి అదనంగా 15 నెలల్లో నిర్మాణం
లక్ష చ.అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు
దీనితో హైదరాబాద్ కేంద్రంగా మరిన్ని ఫార్మా ఉత్పత్తులు
టిఎస్ఐఐటి, తెలంగాణ లైఫ్ సెన్సెస్ భాగస్వామ్యంతో నిర్మాణం
బయో ఫార్మాస్యూటికల్స్...
ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ ప్రాధాన్య సబ్జెక్టులే
రాష్ట్రస్థాయి ఇంజినీరింగ్ కోర్సులకు తప్పనిసరి కాదు
ఎఐసిటిఇ చైర్పర్సన్ వివరణ
న్యూఢిల్లీ: ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరడానికి భౌతికశాస్త్రం, గణితం ఇంటర్స్థాయిలో తప్పనిసరి కాదన్న వార్తలపై సాంకేతిక విద్య నియంత్రణ సంస్థ ఎఐసిటిఇ చైర్పర్సన్ అనిల్ సహస్రబుద్ధే...