Home Search
భారతీయ సంస్కృతి - search results
If you're not happy with the results, please do another search
హామీల అమలులో కాంగ్రెస్కు రోడ్ మ్యాప్ లేదు
ప్రజాపాలన దరఖాస్తులతో ప్రభుత్వం కాలయాపన
ఏప్రిల్లో తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంటు ఎన్నికలు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి దశ దిశాలేదని కేంద్ర...
ఆలయాన్ని నిర్మించడం కన్నా కాపాడడమే కష్టం
అయోధ్య ఆలయ ట్రస్టు సభ్యుడి మనోగతం
లక్నో: అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవం త్వరలో జరగనున్న తరుణంలో హిందూ పౌరాణిక గ్రంథాల నుంచి తమ పిల్లలకు పేర్లను ఎంపిక చేసుకుని భారతీయ సంస్కృతిని...
చేనేతకు చేయూతనిస్తా
మనతెలంగాణ/యాదాద్రి భువనగిరి ప్రతినిధి : పోచంపల్లి చేనేత కార్మికుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తాన ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భరోసా ఇచ్చారు. శీతాకాలం విడిదిలో భాగంగా బుధవారం భూదాన్పోచంపల్లి సందర్శనకు...
‘గోమూత్ర’ రాష్ట్రాలలోనే బిజెపి గెలుపు
డిఎంకె ఎంపి వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా మంగళవారం డిఎంకె ఎంపి డిఎన్వి సెంథిల్ కుమార్ బిజెపిపై చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని సృష్టించాయి. ప్రధానంగా హిందీ మాట్లాడే రాష్ట్రాలలోనే బిజెపికి...
84 మంది కళాకారులకు సంగీత్ నాటక్ అకాడమీ అమృత్ అవార్డులు
న్యూఢిల్లీ : కళలకు సంబంధించిన వివిధ రంగాల్లో నిష్ణాతులైన 84 మంది కళాకారులకు ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖర్ శనివారం వన్టైమ్ సంగీత్ నాటక్ అకాడమీ అమృత్ అవార్డులను ప్రదానం చేశారు. ఇంతవరకు ఎలాంటి...
కొత్త పార్లమెంట్లో ప్రత్యేక సెషన్ .. సిబ్బందికి కొత్త యూనిఫాం
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఈనెల 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 18న పార్లమెంట్ పాత భవనంలో ఈ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం అవుతాయి....
చంద్రబాబుకు రాఖీ కట్టిన తెలుగు మహిళలు
హైదరాబాద్ : రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు పలువురు మహిళలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు మహిళలు, బ్రహ్మకుమారీలు ఈ మేరకు చంద్రబాబుకు...
మెట్రో రైలు కోచ్లో ఫ్యాషన్ షో(వైరల్ వీడియో)
నాగపూర్: మహారాష్ట్రలోని నాగపూర్లో ఆదివారం నడుస్తున్న మెట్రో రైలులో ఒక ఆశ్చర్యకర దృశ్యం చోటుచేసుకుంది. మెట్రో కోచ్లో ఫ్యాషన్ షో జరగడం చూసి ప్రయాణికులు సైతం షాక్కు గురయ్యారు.
పిల్లలతోసహా మహిళా, పురుష మోడల్స్...
వనవాసులా, గిరిజనులా, ఆదివాసులా?
ఇండిజెనస్’ అనే పదం మొట్టమొదట స్థానిక మూల అమెరికావాసులను, అక్కడి బానిస ఆఫ్రీకన్ల నుండి వేరుగా చూడడం కోసం యూరోపియన్లు వాడారని తెలుస్తున్నది. ఇదొక లాటిన్ పదం ఇండిజిన అంటే (నేటివ్) స్వయంగా...
గురువులు జ్ఞాన దీపాలు
మార్గదర్శకులు అందరూ గురువులే
భారతీయ సంస్కృతికి గురువులే బలం
సిద్దిపేట: గురువులే జ్ఞాన దీపాలు అని చెప్పల హరినాథ శర్మ అన్నారు. సోమవారం గురుపౌర్ణమి వ్యాస పూర్ణిమ సందర్భంగా వ్యాస మహర్షి యోగ...
అమెరికా నుంచి ఈజిప్టుకు మోడీ
ప్రధానికి ముస్తాఫా సాదరస్వాగతం
నేడు పలువురు మేధావులతో ఇష్టాగోష్టి
కైరో : భారత ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఈజిప్టు రాజధాని కైరో చేరుకున్నారు. ఈజిప్టులో రెండు రోజుల పర్యటనలో ఉంటారు. అమెరికా పర్యటన...
యోగాభ్యాసం బౌద్ధుల సంప్రదాయం
బుద్ధుడు వేద కాలానికి ముందు జీవించిన వాడు. ఆయన ధ్యాన ముద్ర ప్రపంచానికి ఎప్పటి నుండో తెలుసు. ఆయనని ‘యోగుల చక్రవర్తి’ అని కూడా పిలుచుకున్నారు. వేదాలు రాయబడ్డ కాలానికి ముందే యోగ,...
రాజ్యాంగం ద్వారానే సామాజిక న్యాయం సాధ్యం
ముషీరాబాద్: దేశంలో రాజ్యాంగం ద్వారానే ప్రజల మధ్య అసమానతలు తొలగి సామాజిక న్యాయం సాధ్యం అవుతోందని మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కె. నాగే శ్వర్ అన్నారు. ప్రపంచ దేశాలలో రాజ్యాంగ నిరక్షరాస్యత కలిగిన...
బండెనక బండి కట్టి 150 బండ్లు కట్టి
మూగ జీవుల ఆకలి తీర్చిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర
తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా గోశాలలకు పశుగ్రాస వితరణ
గత ఐదేళ్ళ నుంచి గోశాలలకు వితరణ
సత్తుపల్లి సెగ్మెంట్ నుంచి స్వచ్ఛందంగా...
కాంగ్రెస్పై బిజెపి ఎదురుదాడి
హైదరాబాద్: తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖ శైవమఠం నుంచి అప్పట్లో ఈ చారిత్రక రాజదండం నెహ్రూకు అందిందని, తరువాత ఇది మాయం అయి చివరికి అలహాబాద్ మ్యూజియంలో ఓ ఊతకర్ర స్థితిలో ఉందని...
పార్లమెంటు కొత్త భవనం ఫస్ట్ లుక్ వీడియో విడుదల
న్యూఢిల్లీ: ఆధునిక హంగులతో నిర్మించబడ్డ నూతన పార్లమెంటు భవనం ఈ నెల 28న ప్రారంభానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ కొత్త పార్లమెంటు...
సమగ్ర వికాసానికి పాఠ్యాంశాలే పునాది
సమర్థ మానవ వనరుల నిర్మాణానికి విద్య అత్యంత కీలకమైనది. విద్యార్జనకు కేంద్ర బిందువు పాఠశాల. ఇక్కడ అభ్యసించే పాఠ్య, సహ పాఠ్యాంశాలు విద్యార్థి మానసిక, శారీరక అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయి. పాఠశాల విద్య...
పేరుకు కరోనా, ఉద్దేశం వేరే!?
కరోనా సమయంలో విద్యార్థులకు పాఠ్యాంశాల భారాన్ని తగ్గించడం కోసమే సిలబస్ను కొంతమేర తొలగించామని ఎన్సిఇఆర్టి బహిరంగంగా ప్రకటించింది. ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్న పాఠ్యాంశాల్లో పునరుక్తిని తొలగించవచ్చనే ఆలోచన...
ది కేరళ స్టోరీకి ప్రధాని మోడీ ప్రశంసలు
బళ్లారి : కేరళ స్టోరీ సినిమా కేవలం కేరళ కథనే కాదు ..మొత్తం భారతదేశానికి వ్యతిరేకంగా సాగుతోన్న భారీ స్థాయి కుట్రను తెలిపిన కథ అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. భారతదేశంపై...
విచ్ఛిన్నమవుతున్న ఏకత్వ భావన
మన తెలంగాణ/హైదరాబాద్ : మతోన్మాద శక్తుల కుతంత్రాలతో భారతదేశానికి ప్రాణ వాయువుగా నిలిచిన భిన్నత్వంలో ఏకత్వం అనే జీవన సూత్రానికి ప్రమాదం ఏర్పడిందని మంత్రి కెటిఆర్ అ న్నారు. తెలంగాణ భవన్లో ఆయన...