Home Search
మసూద్ - search results
If you're not happy with the results, please do another search
పాకిస్థాన్ ఇన్నింగ్స్ విజయం
లంకపై టెస్టు సిరీస్ క్లీన్ స్వీప్
కొలంబో: శ్రీలంకతో జరిగిన రెండో, చివరి టెస్టులో పాకిస్థాన్ ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో రెండు మ్యాచ్ల సిరీస్ను 20తో...
ప్రజల అవసరాలను తీర్చడమే ధ్యేయం
కరీంనగర్: ప్రభుత్వానికి, పాలకవర్గానికి నమ్మకంతో అవకాశమిచ్చిన నగర ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలకవర్గం పని చేస్తుందని నగర మేయర్ వై సునీల్రావు అన్నారు. కరీంనగర్ అభివృద్ధిలో భాగంగా బుధవారం మేయర్, కమీషనర్...
ప్రజలకు మౌలిక వసతుల కల్పనే ప్రధాన లక్షం
కరీంనగర్ : మహిళలు సంతోషంగా ఉండటమే మా ప్రధాన లక్షంగా ఎక్కడ స్థలం అందుబాటులో ఉన్న అక్కడ నగరపాలక సం స్థ ద్వారా మహిళా సంఘ భవనాలు నిర్మిస్తున్నామని నగర మేయర్ వై...
డివిజన్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాం
కరీంనగర్: శివారు ప్రాంతాలు,విలీన గ్రామాల డివిజన్ల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టామని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధి లో భాగంగా బుదవారం రోజు...
పంట మార్పిడితో చీడపీడలు దూరం
ఎల్లారెడ్డిపేట :వ్యవసాయ రంగంలో పంట మార్పిడి పద్దతి నేడు అత్యంత ప్రాచూర్యం సంతరించుకుందని జిల్లా వ్యవసాయ శాఖాధికారి భాస్కర్ తెలిపారు. పంటల సస్యరక్షణలో చీడపీడలు దూరమై ఉత్పత్తులు పెరిగి రైతులు లాభాల బాట...
అమరుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్రం
వరంగల్: అమరుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవ వేడుకల నేపథ్యంలో గురువారం అమరవీరుల సంస్కరణ దినోత్సవం ను పురస్కరించుకొని మహానగర...
మైనార్టీల అభివృద్ధికి జిల్లాలోనే తూర్పు నియోజవర్గానికి అధిక నిధులు
ఖిలా వరంగల్: మైనార్టీల అభివృద్ధ్దికి జిల్లాలోనే మన తూర్పు నియోజకవర్గానికి అత్యధిక నిధులు కేటాయించి తోడ్పాటును అందించినట్లు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తెలిపారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని బుధవారం ఆధ్యాత్మాక...
పి అండ్ జి విస్పర్ తో యునెస్కో భాగస్వామ్యం
హైదరాబాద్: పీరియడ్ ఎడ్యుకేషన్, ప్రొడక్ట్స్ లేకపోవడం వల్ల భారతదేశంలో ప్రతి ఐదుగురు బాలికలలో ఒకరు చదువు మానేస్తున్నారు. అమ్మాయికి తల్లి మొదటి గురువు, కానీ నివేదికల ప్రకారం 10 మంది తల్లులలో 7...
హెల్త్ క్యాంపును ప్రారంభించిన మేయర్, కమిషనర్
హన్మకొండ : మహా నగరపాలక సంస్థ, వరంగల్ ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ సహకారం తో మహిళ ఆరోగ్యం,ఇంటికి సౌభాగ్యం పేరు తో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆరోగ్య మహిళ కార్యక్రమం...
పాతబస్తీలో కాల్పుల కలకలం
సిటిబ్యూరోః ఆస్తి విషయంలో ఇరువర్గాల మధ్య నెలకొన్న వివాదం కాల్పులకు దారితీయడంతో పాతబస్తీలోని మీర్చౌక్లో ఒక్కసారిగా కలకలం సృష్టించింది. కాల్పులకు పాల్పడిన వ్యక్తితో పాటు మరొక యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల...
అఫ్గానిస్థాన్పై బంగ్లాదేశ్ పైచేయి
ఢాకా: అఫ్గానిస్థాన్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో ఆతిథ్య బంగ్లాదేశ్ మ్యాచ్ను శాసించే స్థితికి చేరుకుంది. గురువారం రెండో రోజు బౌలర్లు ఆధిపత్యం చెలాయించారు. 362/5 ఓవర్నైట్ స్కోరుతో తిరిగి మొదటి ఇన్నింగ్స్...
ప్రతీ ఇంట్లో సంక్షేమం.. ప్రతీ మోమున సంతోషం
ఖిలా వరంగల్: ప్రతీ ఇంట్లో సంక్షేమం.. ప్రతీ మోమున సంతోషం సిఎం కెసిఆర్ లక్షమని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం గవిచర్ల రోడ్డులోని...
మహబూబ్నగర్లో ఐటి టవర్ను ప్రారంభించనున్న కెటిఆర్
మహబూబ్ నగర్: రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాదులోని తన క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్ లో ప్రతిష్టాత్మకంగా...
బంగ్లాదేశ్లో ఘోర ప్రమాదం.. కాలువలోకి బస్సు దూసుకెళ్లి 19 మంది మృతి
ఢాకా: బంగ్లాదేశ్లో ఆదివారం ఉదయం రోడ్డు పక్కన కాలువలోకి బస్సు దూసుకెళ్లడంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది గాయపడ్డారు. ఎమద్ పరిబహాన్ సంస్థకు చెందిన...
అదుపుతప్పి కాలువలోకి పడిపోయిన బస్సు.. పూర్తిగా ధ్వంసం
కుతుబ్పూర్: బంగ్లాదేశ్లో ఆదివారం ఘోర ప్రమాదం సంభవించింది. వేగంగా ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి కాలువలో పడింది. ఈ దుర్ఘటనలో 17 మంది మృతి చెందగా, 30 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన...
అంతర్జాతీయ ఉగ్రవాదిగా అబ్దుల్ రెహ్మాన్ మక్కీ
న్యూయార్క్: పాకిస్థాన్కు చెందిన తొయిబా డిప్యూటీ లీడర్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి ప్రకటన వెనుక చైనా సహకారం ఉండటం విశేషం. పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే...
సిద్దిపేట జిల్లా సదర్ ఖాజీ కార్యాలయం ప్రారంభం
సిద్దిపేట: సదర్ ఖాజీ కార్యాలయాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని మాజీ ఉర్డూ బోర్డు డైరెక్టర్ కలీముర్ రెహమాన్ అన్నారు. బుధవారం ముస్లిం సమాజానికి చెందిన వివాహాలను జరిపించి వారికి అధికారికంగా సర్టిఫికేట్లు ఇవ్వడానికి...
గుజరాత్ కసాయి ప్రధాని మోడీ : బిలావల్ భుట్టో
‘అనాగరిక వ్యాఖ్య’ అని ఖండించిన భారత్
న్యూఢిల్లీ: ఉసామా బిన్ లాడెన్ను పాకిస్థాన్ దాచి కాపాడిందని భారత్ చేసిన ఆరోపణపై పాకిస్థాన్ శుక్రవారం విరుచుకుపడింది. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ ‘ఐక్యరాజ్యసమితి’...
భుట్టో.. ఖబడ్దార్!
మోడీపై పాక్ మంత్రి బిలావల్ వ్యాఖ్యలపట్ల మండిపడిన భారత్
నేడు దేశవ్యాప్త నిరసనలకు బిజెపి పిలుపు
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీపై వ్యక్తిగత విమర్శలు చేసిన పాకిస్థాన్ విదేశాంగమంత్రి బిలావల్ భుట్టోజర్దారీపై భారత ప్రభుత్వం...
పొట్టి ప్రపంచకప్ విజేత ఇంగ్లాండ్
ఫైనల్లో పాక్పై 5వికెట్ల తేడాతో జయకేతనం, హాఫ్సెంచరీతో మెరిసిన బెన్స్టోక్స్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ సామ్ కరన్
టీ20 ప్రపంచకప్ 2022 విజేతగా ఇంగ్లాండ్ అవతరించింది. పాకిస్థాన్తో ఆదివారం...