Home Search
మహాత్మాగాంధీ - search results
If you're not happy with the results, please do another search
దేశంలో సరికొత్త నేరంశిక్ష చట్టాలు
న్యూఢిల్లీ : దేశంలో నేరం న్యాయం శిక్షలకు సంబంధించిన అత్యంత ప్రధాన అంశాల మూడు న్యాయసంహిత బిల్లులకు బుధవారం లోక్సభ ఆమోదం తెలిపింది. ఐపిసి, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో ఈ బిల్లులను...
దేశంలో రోజుకు 30 రైతు ఆత్మహత్యలు!
‘మా దగ్గర డబ్బులు లేవు. ఇచ్చేవారు డబ్బులివ్వడానికి సిద్ధంగా లేరు. మేమేం చేయాలి? మార్కెట్ కెళ్ళి ఉల్లిపాయలు కూడా కొనలేకపోతున్నాం మోడీ గారు.. మీరు మీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. సహకార సంఘాల...
ఎన్ఆర్ఐలకు సిఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి
ఎన్ఆర్ఐ బిఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం
మన తెలంగాణ / హైదరాబాద్ : అసెంబ్లీ సాక్షిగా ఎన్ఆర్ఐలను అవమానపరుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎన్ఆర్ఐ బిఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎఫ్డిసి...
జీవనదాతల జీవన రేఖలు!
శరీరే జర్జరీ భూతే వ్యాధి గ్రస్తే కళేబరే ఔషధం జాన్హవీత్యోహం వైద్యో నారాయణో హరి:
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదికల ప్రకారం ఒక దేశ పురోగతిని అంచనా వేయడానికి ఆ దేశంలో లభిస్తున్న...
రైతు బంధుకు గ్రీన్ సిగ్నల్
రైతులకు శుభవార్త
చెల్లింపులకు ఎలక్షన్ కమిషన్ అనుమతి
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం
ఇక చెల్లింపులే తరువాయి
మనతెలంగాణ/ హైదరాబాద్ : యాసంగిలో పంటల సాగుకు పెట్టుబడి సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం వైపు ఎంతో ఆశ గా...
మనం చేసింది అప్పు కాదు.. అది పెట్టుబడి
అప్పుల్లో చివరి నుంచి ఐదో స్థానంలో రాష్ట్రం
దళితబంధు ఓట్ల రాజకీయం కోసం తెచ్చిన పథకం కాదు
డిక్కీ ప్రతినిధుల సమావేశంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : దమ్మున్న...
కెసిఆర్ భార్య పుట్టినరోజు సందర్భంగా ..
రన్ ఫర్ పీస్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన ఎంపి సంతోష్
మన తెలంగాణ/హైదరాబాద్ : కెసిఆర్ భార్య పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్లోని బొటానికల్ గార్డెన్ అభివృద్ధికి రాజ్యసభ సభ్యులు బిఆర్ఎస్ నాయకుడు...
స్వచ్ఛభారత్ స్ఫూర్తి కొనసాగిద్దాం : కిషన్రెడ్డి
మనతెలంగాణ/ హైదరాబాద్ : మెరుగైన పారిశుద్ధ్యంతోనే ప్రజల ఆరోగ్యం బాగుంటుంది.. ఆరోగ్యంగా ఉంటేనే మనమంతా దేశాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి అన్నారు. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఆదివారం...
హిమాచల్ ప్రదేశ్లో వైపరీత్య బాధితులకు రూ.3500 కోట్ల ప్రత్యేక సాయం
సిమ్లా : హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాల వైపరీత్యాలకు తీవ్రంగా నష్టపోయిన బాధితులకు విపత్తు ఉపశమన ప్రత్యేక ప్యాకేజి కింద రూ.3500 కోట్ల సాయాన్ని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ శనివారం ప్రకటించారు. ఈఏడాది...
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సిఎం అభ్యరిగా కమల్నాథ్…
“జన్ ఆక్రోష్ యాత్ర”లో ప్రకటించిన రాహుల్ గాంధీ
భోపాల్ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకువెళ్తున్న కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ముందుగానే ప్రకటించింది....
నరేగా పథకాన్ని పథకం ప్రకారం చంపేస్తున్న కేంద్రం: కాంగ్రెస్
న్యూఢిల్లీ: ‘ నరేగా’ గా అందరికీ పరిచితమైన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం( ఎంజిఎన్ఆర్ఇజిఎస్) కింద రాష్ట్రాలకు చెల్లించాల్సిన నిధులను ఇవ్వకుండా ఉండడానికి ఈ పథకానికి సంబంధించిన సోషల్ ఆడిట్...
టైమ్స్ ర్యాంకుల్లో 91 భారతీయ యూనివర్శిటీలకు చోటు
న్యూఢిల్లీ : ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకును లండన్కు చెందిన టైమ్స్హయ్యర్ ఎడ్యుకేషన్ (టిహెచ్ఇ) మ్యాగజైన్ ప్రకటించింది.ఈసారి యూనివర్శిటీ ర్యాంకుల్లో రికార్డు స్థాయిలో భారత్కు చెందిన 91 యూనివర్శిటీలకు చోటు దక్కింది. గత ఏడాది...
వ్యవసాయంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి
అన్నదాతల ఆత్మీయ సత్కారంలో మాజీ సిబిఐ జెడి లక్ష్మినారాయణ
మన తెలంగాణ/హైదరాబాద్ : కొవిడ్ కాలంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్లింది రైతులేనని అన్ని రంగాలు వెనక్కి వెళుతుంటే ముందుకు వెళ్లింది వ్యవసాయ రంగం మాత్రమేనని...
ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద టిడిపి ఎంపిల మౌనదీక్ష
దేశరాజధానిలో కొనసాగుతున్న నిరసనలు
మన తెలంగాణ / హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ..మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును తప్పుడు కేసులతో జైలుకు పంపడాన్ని నిరసిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో టిడిపి నేతల...
ప్రగతి నిరోధకులకు పరాజయమే
తెలంగాణ ప్రగతి రథచక్రాలు
మునుముందుకు దూసుకుపోతున్నాయి
ఇప్పుడు దేశంలో తెలంగాణ మోడల్ మార్మోగుతున్నది
తెలంగాణ ఆచరిస్తున్నది.. దేశం అనుసరిస్తున్నది.. ఇది అక్షర సత్యం
దళితుల నుంచి బ్రాహ్మణుల వరకు అందరికీ సంక్షేమ ఫలాలు
దేశం మొత్తం కాగడా...
విద్యార్థి దశ నుంచే సైబర్ నేరాలపై అవగాహన
కల్పించేలా డిగ్రీలో సైబర్ సెక్యూరిటీ కోర్సు
మారుతున్న కాలానికి అనుగుణంగా
ఉన్నత విద్యలో సమూల మార్పులు
ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా
మన విద్యార్థులు పోటీ పడేలా సంస్కరణలు
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
డిగ్రీలో సైబర్...
యూపి విద్యార్థిపై దాడి కేసు.. దర్యాప్తు నివేదిక కోరిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ ఖుబ్బాపూర్ గ్రామంలో ముస్లిం విద్యార్థినిపై తోటి విద్యార్థులచే టీచర్ దాడి చేయించిన కేసులో దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో నివేదిక సమర్పించాలని సుప్రీం కోర్టు బుధవారం ముజఫర్నగర్ పోలీస్ సూపరింటెండెంట్ను...
టాటా, బిర్లాలే కాదు…
తాతల నాటి వృత్తులూ బతకాలి
మనకోసం పనిచేసే ప్రభుత్వాన్ని, నాయకుడిని కాపాడుకోవాలి
మోసపూరిత మాటలు నమ్మి ఆగం కావొద్దు
సిరిసిల్ల నుంచే గౌడన్నలకు సేఫ్టీ మోకుల పంపిణీ ప్రారంభం
వచ్చే నెలలో సిఎం చేతులమీదుగా రిజర్వాయర్ ప్రారంభం
సిరిసిల్లలో...
టాటా, బిర్లాలకు దీటుగా తాతలనాటి కులవృత్తులతో హాయిగా బతకాలి : మంత్రి కెటిఆర్
సిరిసిల్ల: టాటా, బిర్లాలకు దీటుగా తాతలనాటి కులవృత్తులతో బతకాలని, మన కోసం పనిచేసే ప్రభుత్వాన్ని, పనికొచ్చే ప్రభుత్వాన్ని, పనిచేసే నాయకున్ని కాపాడుకోవాలని ఐటి పురపాలక శాఖల మంత్రి కెటిఆర్ అన్నారు. సర్దార్ సర్వాయి...
వచ్చే ఏడాదీ నేనే జెండా ఎగరేస్తా
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకోసం అధికార, ప్రతిపక్షాలు సన్నద్ధమవుతున్న తరుణంలో జరిగిన 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ అవినీతి, వారసత్వ రాజకీయాలు, ఆశ్రిత పక్షపాతం అనే మూడు దుష్టశక్తులతో...