Home Search
మహాత్మాగాంధీ - search results
If you're not happy with the results, please do another search
ప్రభుత్వ పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
మన తెలంగాణ / హైదరాబాద్ : 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల సంఘం ఘనంగా నిర్వహించింది. ఆ మేరకు సంఘం హైదరాబాద్ బడీచౌడీలోని తమ కార్యాలయంలో తెలంగాణ స్టేట్...
రెడ్కో కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
మన తెలంగాణ / హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పునరుత్పాధక శక్తి అభివృద్ధి సంస్థ(టీఎస్ రెడ్కో) ప్రధాన కార్యాలయంలో 77వ స్వాంతంత్య్రదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర పునరుత్పాధక శక్తి అభివృద్ధి సంస్థ(టీఎస్...
తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో మంత్రి శ్రీనివాస్...
గాంధీ చూపిన మార్గంలో తెలంగాణ సాధించుకున్నాం: గుత్తా
హైదరాబాద్: జాతిపిత మహాత్మాగాంధీ చూపిన మార్గంలో నడుస్తూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని శాసస మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవం...
కృష్ణా బేసిన్ లో ఖరీఫ్ కష్టమేనా!
తెలుగు రాష్ట్రాల్లో ప్రశ్నార్ధకంగా పంటల సాగు
60లక్షల ఎకరాల ఆయకట్టు కట కటా
ఆందోళనలో రైతాంగం
మధ్యకారు పంటలే శరణ్యం
హైదరాబాద్ : ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు వ్యవసాయరంగం ఆశలను తలకిందులు చేశాయి. ప్రత్యేకించి కృష్ణాబేసిన్...
రాహుల్ లోక్సభ సభ్యత్వం పునరుద్ధరణ
న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపిగా రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. మోడీ ఇంటిపేరును దుర్భాషలాడారని రాహుల్ గాంధీపై సూరత్ కోర్టు ఆయనకు శిక్ష విధించడం, తరువాత ఆయన ఎంపి సీటుపై లోక్సభ...
యూరియా సమస్య పై దద్దరిల్లిన లోక్ సభ
ఖమ్మం : లోక్సభలో శుక్రవారం బీఆర్ఎస్ లోక్సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామా నాగేశ్వరావు యూరియా సమస్యను పెద్ద ఎత్తున లేవనెత్తి, ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. ప్రశ్నోత్తరాల...
బిఆర్ఎస్ ఎంపిల ధర్నా
హైదరాబాద్ : ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును వ్యతిరేకిస్తూ బిఆర్ఎస్ ఎంపిలు శుక్రవారం పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా విత్ డ్రా ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు, సేవ్...
సాహిత్య సామ్రాట్ అన్నా భావ్ సాఠే
భారతదేశానికి స్వాతంత్య్రం ఏర్పు్డతున్న్ సమయంలో, ఆ తర్వాత కూడా దేశీయులచే కాకుండా విదేశీయులచే కూడా ‘అన్నా’ అని అందరిచే పిలవబడిన ఏకైక భారతీయుడు అన్నా భావ్ సాఠే. తుకారాం భౌరావ్ సాఠే మహారాష్ట్రకు...
ముఖ్యమంత్రికి పిండం పెడ్తా అంటావా పుండాకోర్
తండ్రి వయసున్న కెసిఆర్ను పట్టుకొని రేవంత్రెడ్డి పిండం పెట్టాలని మాట్లాడుతున్నాడు
బాధ్యతారహితమైన రేవంత్ రెడ్డిని టిపిసిసి అధ్యక్ష పదవి నుండి తొలగించాలి
10 రోజులుగా వర్షం పడుతుంటే రేవంత్ రెడ్డి ఎక్కడ పడుకున్నాడు...?
శవాల మీద...
పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం : కిషన్రెడ్డి
హైదరాబాద్ : ప్రకృతిని కాపాడుకుందాం.. పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం.. అని - ఐక్యరాజ్యసమితి వేదికగా ప్రపంచ దేశాలకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. పర్యాటక రంగంలో ఆర్థిక ప్రగతి, సామాజిక,...
ఆడపిల్లలకు అండగా హరిదాస్ పురం
గ్రామ సర్పంచ్ కు యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సత్కారం
హైదరాబాద్ : గ్రామ అభివృద్ది కోసం, నీతిగా, నిజాయితీగా పనిచేస్తున్న గ్రామాలను గుర్తించి, గ్రామ సర్పంచులను సత్కరించే కార్యక్రమాన్ని ‘యూత్ ఫర్ యాంటీ...
జెబిఎస్, ఎంజిబిఎస్ల మధ్య మెట్రో రైళ్ల సమయంలో మార్పు
హైదరాబాద్: జూబ్లీ బస్స్టేషన్ (జెబిఎస్), మహాత్మాగాంధీ బస్స్టేషన్ (ఎంజిబిఎస్) మధ్య కారిడార్ II లో మెట్రో రైలు సమయాన్ని ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటలకు మార్చినట్లు మెట్రో అధికారులు వెల్లడించారు....
నాగోల్ పోలీస్స్టేషన్ భవన నిర్మాణ పనులు తొందరగా పూర్తి చేయాలని : డిఎస్ చౌహాన్
ఎల్బీనగర్ : నాగోల్ పోలీస్స్టేషన్ భవన నిర్మాణ పనులు తొందరగా పూర్తి చేయాలని రాచకొండ సిపి డిఎస్ చౌహన్ అన్నారు. నాగోల్ డివిజన్ మమతానగర్ నూతనంగా ఏర్పాటు చేయనున్న పోలీస్స్టేషన్ భవనాన్ని నాగోల్...
హెలెన్ కెల్లర్ ప్రతిభ
అమెరికాకు చెందిన హెలెన్ కెల్లర్ ప్రఖ్యాత రచయిత, అంగవైకల్య హక్కుల పరిరక్షకురాలు, న్యాయవాది, రాజకీయ కార్యకర్త, పౌర హక్కుల పరిరక్షకురాలు, శ్రామికవర్గ పక్షపాతి, ఉపన్యాసకురాలుగా తనదైన బహుముఖీయ ప్రజ్ఞాశాలి. చిరుప్రాయంలోనే బ్రెయిన్ ఫివర్...
అమరుల నిత్యస్మరణకే..అమర జ్యోతి
మన అమరులను నిత్యం స్మరించుకునేందుకే అమరజ్యోతిని నిర్మించుకున్నామని ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నా రు. ఈ జ్యోతిని మన గుండెల్లో నిలిచే విధంగా, అమరుల పేరు ఎప్పుడూ మన మదిలో ఉండేలా చేశామన్నారు. మొత్తం...
నా మీద జరిగిన దాడి.. ప్రపంచంలో ఏ నాయకుడి మీద జరగలేదు
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో భాగంగా నా మీద జరిగిన దాడి.. బహుశా ప్రపంచంలో ఏ నాయకుడి మీద జరిగి ఉండదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. అయినా ఏనాడూ బాధపడలేదని, మీ...
జోడెడ్లలా పల్లె, పట్నం
ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో పట్టణ ప్రగతి అద్భుతం
కేంద్రం ఇచ్చే అవార్డులే దీనికి నిదర్శనం
శిల్పకళా వేదికలో నిర్వహించిన పట్టణ ప్రగతి సంబురాల్లో మంత్రి తారక రామారావు
మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో పురపాలక శాఖ దేశంలోనే...
ప్రగతి సాగేనో పల్లె మురిసేనో…
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం జరుపుకొన్న పల్లె ప్రగతి దినోత్సవం చాలా ప్రత్యేకమైనది. గ్రామ స్వపరిపాలన, గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం గ్రామ జ్యోతి తెలంగాణ గ్రామ అభివృద్ధి పథకాన్ని...
దశాబ్దాల పాటు దగాపడ్డ పల్లె.. నేడు దర్జాగా కాలర్ ఎగరేస్తోంది…
మంత్రి కెటిఆర్ ట్వీట్
హైదరాబాద్ : సిఎం కెసిఆర్ ప్రతిష్టాత్మకంబగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయి. రాష్ట్రంలో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. పంచాయతీలకు ప్రతి నెల నిధులు...