Wednesday, May 22, 2024
Home Search

మహాత్మాగాంధీ - search results

If you're not happy with the results, please do another search
Pattana Pragathi Dinotsavam: KTR Speech at Shilpakala Vedika

జోడెడ్లలా పల్లె, పట్నం

ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో పట్టణ ప్రగతి అద్భుతం కేంద్రం ఇచ్చే అవార్డులే దీనికి నిదర్శనం శిల్పకళా వేదికలో నిర్వహించిన పట్టణ ప్రగతి సంబురాల్లో మంత్రి తారక రామారావు మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో పురపాలక శాఖ దేశంలోనే...
Palle Pragathi Dinotsavam in Telangana

ప్రగతి సాగేనో పల్లె మురిసేనో…

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం జరుపుకొన్న పల్లె ప్రగతి దినోత్సవం చాలా ప్రత్యేకమైనది. గ్రామ స్వపరిపాలన, గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం గ్రామ జ్యోతి తెలంగాణ గ్రామ అభివృద్ధి పథకాన్ని...
KTR

దశాబ్దాల పాటు దగాపడ్డ పల్లె.. నేడు దర్జాగా కాలర్ ఎగరేస్తోంది…

మంత్రి కెటిఆర్ ట్వీట్ హైదరాబాద్ : సిఎం కెసిఆర్ ప్రతిష్టాత్మకంబగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయి. రాష్ట్రంలో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. పంచాయతీలకు ప్రతి నెల నిధులు...

నూతన గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు కరువు

నాంపల్లి: ఉమ్మడి ఆంధ్రపదేశ్ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీల పాలనావ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నాలుగున్నర సంవత్సరాల క్రితం గిరిజన తండాలు , కుగ్రామాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు...

ఎడ్‌సెట్‌లో 98.18 శాతం ఉత్తీర్ణత

హైదరాబాద్ : రాష్ట్రంలో బ్యాచ్‌లర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బి.ఇడి) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టిఎస్ ఎడ్‌సెట్‌లో 98.18 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గత నెల 18వ తేదీన నిర్వహించిన ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్షకు 31,725...
TSEdCET results released by chairman Limbadri

ఎడ్‌సెట్‌లో 98.18 శాతం ఉత్తీర్ణత

ఫలితాలు విడదుల చేసిన చైర్మన్ లింబాద్రి హైదరాబాద్ : రాష్ట్రంలో బ్యాచ్‌లర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బి.ఇడి) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టిఎస్ ఎడ్‌సెట్‌లో 98.18 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గత నెల 18వ తేదీన నిర్వహించిన...

వెనుక చూపించే అద్దాన్ని చూసి“ భారత్ కారు” నడుపుతున్న మోడీ : రాహుల్

న్యూఢిల్లీ : భవిష్యత్‌ను దర్శించడంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ “అసమర్ధులని” , భారత్ అనే కారును వెనుకను చూపించే అద్దం లోంచి చూసి నడపడానికి ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారని, అందువల్ల ఒక ప్రమాదం వెనుక...
Harithaharam

భూమితోనే.. మన మనుగడ

నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం మనతెలంగాణ/ హైదరాబాద్ : ‘మనం అడవుల కు ఏం చేస్తున్నామో.. అది అద్దంలో ప్రతిబింబం లాగా... తిరిగి మనకే చెందుతుందన్న’ జాతిపిత -మహాత్మాగాంధీ వ్యాఖ్యలు స్మరణీయం.. 1972 లో...

తెలంగాణ పల్లెలు ప్రగతి దీపాలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తీసుకున్న రెండు కార్యక్రమాలు పల్లెల భౌతిక స్వరూపాన్ని మార్చి వేశాయి. పల్లె ప్రగతి, హరిత హారం కార్యక్రమాలు అమ లు చేయడంతో పల్లెల పర్యావరణంలో (village ecosystem)...
PAN is mandatory if it exceeds Rs.50 thousand

రూ.50 వేలు దాటితే పాన్ తప్పనిసరి

నల్లధనం(బ్లాక్ మనీ) ఎలా గుర్తిస్తారనే ప్రశ్నకు ఆర్ బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ సమాధానమిస్తూ, డిపాజిట్ చేసే వారికి ఇప్పటికే ఒక విధానం ఉంది. ఇతర నిబంధనలేవీ తీసుకురాలేదు. రూ.50 వేలకు మించి...
Telangana mission bhagiratha

ఫలించిన భగీరథ యత్నం

కోటి 35 లక్షల ఎకరాలకు సాగునీటి సదుపాయం ప్రాజెక్టులపైన రూ.1.61 లక్షల కోట్లు వ్యయం 60శాతం పైగా ఉన్న గ్రామీణ జనాభా ఉపాధికి భరోసా మన తెలంగాణ/హైదరాబాద్: భగీరధ తపస్సు ఫలించింది. పాక్షిక మెట్ట ప్రాంతంలో ఉన్న...
Modi and Zelensky

ఉక్రెయిన్ యుద్ధం మానవత్వ సమస్య: ప్రధాని మోడీ

హిరోషిమా(జపాన్): భారత ప్రధాని నరేంద్ర మోడీ శనివారం జి7 సమ్మిట్ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వలోడిమిర్ జెలెంస్కీతో చర్చించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిచేశాక వారిద్దరు ప్రత్యక్షంగా కలుసుకోవడం ఇదే మొదటిసారి. మోడీ జపాన్‌లో...

జి7 సదస్సుకోసం జపాన్ కు ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: జి7 సదస్సులో పాల్గొనడం కోసం ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం జపాన్‌కు పయనమయ్యారు. హిరోషిమా నగరంలో జరుగుతున్న ఈ సదస్సులో భారత్ ప్రత్యేక ఆహ్వానిత దేశంగా ఉంది. భారత్ జి20కి అధ్యక్షత...
Dost Registrations 2023 Start from May 16

16 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు..

16 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు 20 నుంచి వెబ్ ఆప్షన్లు జూన్ 16న మొదటి విడత సీట్ల కేటాయింపు దోస్త్ 2023 నోటిఫికేషన్ విడుదల ఈ సారి కొత్తగా దోస్త్ యాప్ ద్వారా సేవలు మూడు విడతల్లో...

16 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు..

హైదరాబాద్ : రాష్ట్రంలోని వివిధ యూనివర్సటీల పరిధిలో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ - తెలంగాణ) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 16 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ...

రేపు దోస్త్ నోటిఫికేషన్….

హైదరాబాద్ : రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు డిగ్రీ ఆన్‌లైన్ సర్వీస్ తెలంగాణ (దోస్త్) గురువారం విడుదల కానుంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆర్. లింబాద్రి, కళాశాల విద్య కమిషనర్...
KCR met with several leaders of Maharashtra

నాటి ‘మహా’ చైతన్యం ఏమైంది?

మనతెలంగాణ/హైదరాబాద్: బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి అన్నా హజారే దాకా గొప్ప చైతన్యాన్ని ఈ దేశానికి అందించిన మహారాష్ట్ర నుంచి తాను చాలా నేర్చుకున్నానని, కానీ, నేడు మహారాష్ట్రకు తానే నేర్పుతున్నానని, నేర్చు కోవడం,...

పీజీ కోర్సులో ప్రవేశాలకు సీపీగెట్ నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్ ః రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పోస్టు గ్రాడ్యుయేషన్, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష టిఎస్ సిపి గెట్ నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్...
BRS MLAs

రేవంత్ రెడ్డిపై బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఆగ్రహం..

మనతెలంగాణ/హైదరాబాద్: పిసిసి అధ్యక్షుడు రేవంత్ నోటికొచ్చినట్టు మాట్లాడితే ప్రజలు తగిన బుద్ది చెబుతారని బిఆర్‌ఎస్ ఎంపి, ఎమ్మెల్యేలు హెచ్చరించారు. ఎంపి బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, సైదిరెడ్డి, బొల్లం...

ఈ నెల 28న నల్గొండలో నిరుద్యోగ సభ

హైదరాబాద్ : రేవంత్ రెడ్డి , ఉత్తమ్‌కుమార్ రెడ్డి మధ్య సయోధ్య కుదిరింది. ఈ నెల 28న నిరుద్యోగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి,...

Latest News