Home Search
రైలు ప్రమాద - search results
If you're not happy with the results, please do another search
మిస్టరీగా మారిన ఒడిషా రైలు ప్రమాదం
భువనేశ్వర్ : అసలు ఈ ఘోర రైలు ప్రమాదం ఏ విధంగా జరిగింది? యాంత్రిక లోపమా? మానవ కల్పితమా? తెలియని మిస్టరీగా మారిన ఒడిషాలో జరిగిన కోరమాండల్ ఎక్స్ప్రెస్ దుర్ఘటనపై దర్యాప్తు వేగవంతం...
రైలు ప్రమాదంపై కుట్ర సిద్ధాంతాలు
బాలాసోర్లో జరిగిన అత్యంత దారుణమైన రైలు ప్రమాద అపరాధ భావం నుంచి బైటపడడానికి మోడీ ప్రభుత్వం కుట్ర సిద్ధాంతాలను సృష్టిస్తోంది. జూన్ 2వ తేదీన జరిగిన ఈ ప్రమాదంపై సిబిఐ విచారణకు రైల్వే...
రైలు ప్రమాద మృతులను ఉంచిన పాఠశాల కూల్చివేత
భువనేశ్వర్ : ఒడిశా రైళ్ల ప్రమాదంలో మృతదేహాలను భద్రపర్చడానికి తాత్కాలిక శవాగారంగా వినియోగించిన పాఠశాలను కూల్చివేసి అక్కడ నూతన భవనం నిర్మించాలని రాష్ట్ర సిఎం నవీన్ పట్నాయక్ నిర్ణయించారు. బాలేశ్వర్ జిల్లా బహానగా...
ఒడిశా రైలు ప్రమాదం..19 మంది బీహార్ ప్రయాణికులు గల్లంతు
పాట్నా : ఒడిశా ఘోర రైలు ప్రమాదం జరిగినప్పుడు కోరమాండల్లో ఉన్న ప్రయాణికుల్లో బీహార్ ప్రయాణికులు 19 మంది ఆచూకీ ఇప్పటికీ లభ్యం కావడం లేదని మరో 50 మంది మృతి చెందారని...
వరుస రైలు ప్రమాదాలు..
హైదరాబాద్: వరుస రైలు ప్రమాదాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఒడిశాలో మూడు రైళ్ల ప్రమాదం మరవకముందే మరికొన్ని సంఘటన చోటుచేసుకుంటున్నాయి. మంగళవారం ఉదయం సికింద్రాబాద్- అగర్తలా ఎక్స్ప్రెస్లోని ఓ బోగీలో పొగలు కమ్మేశాయి. అలాగే...
ఒడిశా రైలు ప్రమాదంలో 342 మంది ఎపి ప్రయాణికులు…
అమరావతి: సిఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో ఒడిశా రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించామని మంత్రి అమర్నాథ్ తెలిపారు. రైళ్లలో ప్రయాణించిన ప్రయాణికులలో 342 మంది ఆంధ్రప్రదేశ్ వాసులను గుర్తించామన్నారు. కోరమండల్ రైలులో...
ఒడిశా రైలు ప్రమాదం.. ‘కవాచ్’ అంటే..?
ఈ వ్యవస్థలో సిగ్నలింగ్ వ్యవస్థతోపాటు రైలు పట్టాల్లో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ పరికరాలను అమరుస్తారు. ఎప్పుడైనా ఒకే ట్రాక్లో రెండు రైళ్లు ప్రయాణిస్తుంటే దగ్గరకు చేరుకునే లోపే లోకోపైలట్ ప్రమేయం లేకుండానే బ్రేకులు...
ఒడిశా రైలు ప్రమాదంపై సుప్రీం కోర్టులో వ్యాజ్యం
న్యూఢిల్లీ : ఒడిశా లోని బాలేశ్వర్లో జరిగిన ఘోరరైలు ప్రమాదంపై విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో నిపుణుల కమిటీచే విచారణ జరిపించాలని కోరుతూ ఆదివారం సుప్రీం కోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ప్రస్తుత రైల్వే...
రైలు ప్రమాద ఘటనలో వ్యక్తి మృతి.. రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ఎపి సర్కార్
శ్రీకాకుళం: ఒడిశాలో శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలానికి చెందిన ఓ వ్యక్తి రైలు ప్రమాదానికి గురై మృతిచెందాడు. మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామానికి చెందిన గురుమూర్తి (60) శనివారం యశ్వంత్పూర్ రైలులో ప్రయాణిస్తూ...
ఒడిశా రైలు ప్రమాదంలో శ్రీకాకుళం వాసి మృతి
శ్రీకాకుళం: ఒడిశాలో శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలానికి చెందిన ఓ వ్యక్తి రైలు ప్రమాదానికి గురయ్యాడు. మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామానికి చెందిన గురుమూర్తి (60) శనివారం యశ్వంత్పూర్ రైలులో ప్రయాణిస్తూ విషాదకరంగా...
రైలు ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటించిన కేంద్రం
న్యూఢిల్లీ: బాలాసోర్ రైలు ప్రమాద బాధితులకు కేంద్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఈ ఘోర రైలు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు వెల్లడించింది. మరోవైపు, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం...
ఒడిశా రైలు ప్రమాదం: తెలంగాణ ఐటి వార్షిక నివేదిక విడుదల వాయిదా
తెలంగాణ ఐటి వార్షిక నివేదిక విడుదల రేపటికి వాయిదా
ఒడిశా రైలు ప్రమాదం ఘటన కారణంగా
కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు మంత్రి కెటిఆర్ ట్వీట్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధిపై వార్షిక నివేదిక...
ఒడిశా రైలు ప్రమాదంపై మంత్రి కెటిఆర్ దిగ్భ్రాంతి
హైదరాబాద్ : ఒడిశా రైలు ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారవు స్పందించారు. ఆ దుర్ఘటనలో 233 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం పట్ల...
ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాదంపై లాలూ ప్రసాద్ రియాక్షన్!
పాట్నా: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం మూడు రైళ్లు ఒకదాన్ని మరొకటి ఢీకొనడంతో కనీసం 290 మంది మరణించగా, దాదాపు 1000 మంది గాయాలపాలయ్యారు. ఈ ఉదంతంపై రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్,...
రైలు ప్రమాద సంఘటనల కథనాలు.. 14 ఏళ్ల తర్వాత తల్లి పెద్దకర్మకు వచ్చి
కటక్ : ఒడిశా రైలు ప్రమాద ఘటనలో అనేక విషాద సంఘటనలు వెలుగు లోకి వస్తున్నాయి. ఒడిశా లోని బాలేశ్వర్ ప్రాంతానికి చెందిన రమేశ్ జెన గత 14 ఏళ్లుగా చెన్నైలో ఉంటున్నాడు....
రైలు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు: రైల్వే మంత్రి
భువనేశ్వర్: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన 18 గంటల తర్వాత ప్రమాద స్థలి వద్ద పునరుద్ధరణ పనులు ప్రారంభమైనట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం...
రైలు ప్రమాదస్థలికి వెళ్లనున్న పిఎం మోడీ
హైదరాబాద్:ఒడిశా బాలేశ్వర్ జిల్లాలో శుక్రవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఈ ఘటనలో 278 మంది మరణించారు. మరో 900 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలిలో...
ఒడిశా రైలు ప్రమాదంలో 278కి చేరిన మృతుల సంఖ్య
హైదరాబాద్:ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహానాగ స్టేషన్ వద్ద శుక్రవారం జరిగిన మూడు రైళ్ల సబంధిత ప్రమాదంలో మృతుల సంఖ్య 278 కు చేరింది. ఈ ఘటనలో 900 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు....
70 ఏళ్ల బామ్మ చేసిన సాహసం..తప్పిన రైలు ప్రమాదం
మంగళూరు : 70 ఏళ్ల బామ్మ తన సమయస్ఫూర్తితో ఓ రైలును పెను ప్రమాదం నుంచి తప్పించారు. రైలుకు అడ్డంగా పరిగెత్తుకుంటూ వెళ్లి మరీ వందల మంది ప్రాణాలను కాపాడారు. కర్ణాటకలో ఈ...
శ్రీకాకుళంలో రైలు ప్రమాదం: ఐదుగురు మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలో సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. సిగిడాం మండలం బాతువా గ్రామ శివారులో సాంకేతిక సమస్యలతో గౌహతి ఎక్స్ ప్రెస్...