Monday, May 20, 2024
Home Search

వరిధాన్యం - search results

If you're not happy with the results, please do another search

రైతులు ఆందోళన చెందొద్దు.. తడిసిన వరిధాన్యాన్ని కూడా కొంటాం

హైదరాబాద్: అకాల వర్షాలతో తడిసిన వరిధాన్యాన్ని కూడా కొంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని సిఎం కెసిఆర్ అన్నారు. వర్షాకాలం సమీపిస్తుండడంతో...
Minister Harish distributed cheques worth Rs 4.61 crore

రూ.4.61 కోట్ల చెక్కులను పంపిణీ చేసిన మంత్రి హరీశ్

  సిద్దిపేట: ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన చెక్కులను రాష్ట్ర వైద్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు మంగళవారం పంపిణీ చేశారు. మండల, గ్రామ సమాఖ్య సంఘాలకు కమీషన్లు చెల్లించారు. ఈ నేపథ్యంలో రూ.4.61...
49.92 lakh tonnes of grain procured in Yasangi

మీ హయాంలో రైతులకు తూటాలు

పదేళ్ల మీ పాలనలో అర్ధరాత్రి, అపరాత్రి కరెంటుతో వేలమంది పాముకాటుకు, విద్యుత్ షాక్‌లకు బలయ్యారు పంట కొనాలని, బకాయిలు చెల్లించాలని అడిగిన రైతులపై కాల్పులు జరిపారు ముదిగొండ ధర్నా మీదకు పోలీసులను ప్రయోగించి ఏడుగురి ప్రాణాలను మీరు ఇయ్యాల రైతుసభలు పెడతారా?: రాహుల్‌గాంధీకి వ్యవసాయ మంత్రి...
Governor Tamilisai is speaking beyond ambit of law

గవర్నర్ చట్ట పరిధి దాటారు

ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరి కాదు అది బాధ్యతారాహిత్యం గవర్నర్ మీడియాతో రాజకీయాలు మాట్లాడకూడదు ఉ.రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్ని విషయాలు మీడియాతో మాట్లాడట్లేదు : మంత్రులు తలసాని, కొప్పుల మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై...
TRS Chalo Delhi protest on April 11th over Paddy

వరి పోరుబాట.. 11న ఛలో ఢిల్లీకి టిఆర్‌ఎస్ పిలుపు

మన తెలంగాణ/హైదరాబాద్: వరిధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11వ తేదీన న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆందోళన చేయాలని టిఆర్‌ఎస్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 11న ఛలో ఢిల్లీకి...
Congress's hypocritical love for farmers

ట్విట్టర్‌లో వరి ‘వార్’

తెలుగులో రాహుల్ గాంధీ ట్వీట్ తెలంగాణపై దొంగ ప్రేమ, మొసలి కన్నీరు ఆపండి రైతుల ఉసురు పోసుకుంటున్న కేంద్రం తీరును ఎండగట్టండి: మంత్రి హరీశ్‌రావు ఘాటు స్పందన ఒకే దేశం, ఒకే సేకరణ విధానం కోసం టిఆర్‌ఎస్...
National policy on 'grain procurement' should be formulated

‘ధాన్య సేకరణపై’ జాతీయ విధానం

రూపొందించాలి: ప్రధానికి సిఎం కెసిఆర్ లేఖ సిఎంలు, వ్యవసాయ నిపుణులతో సమావేశం ఏర్పాటు చేయాలి దేశ ఆర్థిక రంగానికి వ్యవసాయమే ప్రధాన వనరు సేవా రంగాలకు పంటలే ఆధారం పంజాబ్, హర్యానాలో పండే మొత్తం...
Ukraine War Effect on Fertilizer Exports

ఎరువుల లభ్యతపై యుద్ధ ప్రభావం

రష్యా దండయాత్రతో తీవ్రమైన ఉక్రెయిన్ సంక్షోభం ప్రకంపనలు ప్రపంచ ఆర్థిక రంగంపై రానురాను విపరీత ప్రభావం చూపిస్తున్నాయి. భారత్‌లో ఇంధనం దిగుమతుల వ్యయం రానురాను పెరుగుతుండడంతో అన్ని రంగాల ఆర్థిక స్థితికి నష్టం...
TRS LP meeting today

వరి వార్‌పై నేడు టిఆర్‌ఎస్‌ఎల్‌పి భేటీ

తెలంగాణ భవన్‌లో సిఎం కెసిఆర్ అధ్యక్షతన సమావేశం హాజరు కానున్న వివిధ స్థాయిల పార్టీ ప్రముఖులు మన తెలంగాణ/హైదరాబాద్ : నేడు జరిగే టిఆర్‌ఎస్ ఎల్‌పి సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశంలో...
Farmers more develop in KCR ruling

కెసిఆర్ పాలనలో రైతుల అభివృద్ధి

రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి జిల్లాలో 1,68,375 రైతులకు రైతుబంధు ద్వారా యాసంగికి రూ. 226 కోట్లు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మన తెలంగాణ/నర్సాపూర్ (జి): రైతుల సంక్షే మం కోసం...
Minister Niranjan Reddy Comments on employment

కేంద్రం లిఖిత పూర్వకంగా చెప్పాలి: నిరంజన్ రెడ్డి

ఢిల్లీ: తెలంగాణకు 40 లక్షల బియ్యం, 60 లక్షల వరిధాన్యం సేకరణకు ఎంవొయు కుదిరిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.  తెలంగాణ భవన్ లో రాష్ట్ర మంత్రుల బృందం, టిఆర్ఎస్...
Niranjan Reddy to Delhi with fellow ministers

కేంద్రంతో తేల్చుకుంటాం

ధాన్యం కొనుగోళ్లపై నేడు ప్రధాని మోడీని కలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం : సహచర మంత్రులతో ఢిల్లీకి వెళ్తూ నిరంజన్‌రెడ్డి మనతెలంగాణ/హైదారబాద్ : ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వంతో అమితుమీ తేల్చుకోనున్నట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి...
TRS MPs protest in both Houses of Parliament

వరి వార్

కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్లతో టిఆర్‌ఎస్ ధర్నాలతో మూడోరోజూ దద్దరిల్లిన పార్లమెంట్ ధాన్యం సేకరణపై స్పష్టత ఇచ్చేవరకూ ఆందోళన ఆగదు గందరగోళానికి సభలోనే తెరపడాలి, వ్యవసాయ మంత్రి సభలో ప్రకటించాలి ఉభయసభల్లో నిరసన స్వరం పెంచిన టిఆర్‌ఎస్...
Telangana huge changes in crop cultivation

పంటల సాగులో భారీ మార్పులు

యాసంగిలో సొంత అవసరాలకే ఇక వరిసాగు  ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం హైదరాబాద్ : రాష్ట్ర వ్యవసాయరంగ ముఖచిత్రం మారిపోతోంది. ప్రభుత్వ నిర్ణయాలతో పం టల సాగులో భారీ మార్పులు చోటు చేసుకోబొతున్నాయి. మార్కెట్‌లో వినియోగదారుల...
CM KCR is clear direction for TRS MPs on Paddy

ధాన్యంపై దద్దరిల్లాలి

కేంద్రం ద్వంద్వ విధానంపై పార్లమెంటు వేదికగా పోరాడుదాం కేంద్రం అయోమయ, అస్పష్ట విధానం వ్యవసాయ రంగానికే ఇబ్బందికరం ఇప్పటికైనా ధాన్య సేకరణపై జాతీయ సమగ్ర విధానాన్ని తీసుకురావాలి ద్వంద్వ వైఖరిని విడనాడాలి వరిధాన్యం సాగు విస్తీర్ణం...
Minister Errabelli Dayakar Rao Fires On Central Government

తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష

ప్రభుత్వ నిర్ణయం మేరకు ఎదురుచూస్తున్నాం.. రేవంత్‌రెడ్డి పగటివేషాలు మానుకోవాలి బండి సంజయ్ మాటలకు విలువలేదు విలేకరుల సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి, ఎంఎల్‌ఎ పెద్ది వరంగల్: తెలంగాణ రాష్ట్రంపై కేంద్రప్రభుత్వం వివక్షత చూపిస్తుందని మంత్రి ఎర్రబెల్లి...
CM KCR team in Delhi over paddy Procurement

ఢిల్లీలో సిఎం కెసిఆర్ బృందం

  ధాన్యం కొనుగోలుపై కేంద్రంతో తేల్చుకోవడానికి పలువురు మంత్రులు, అధికారులతో ప్రత్యేక విమానంలో వెళ్లిన ముఖ్యమంత్రి కెసిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. ధాన్యం...
Minister Jagadish Reddy fires at Bandi Sanjay

సోయి లేని బండి మాటలు

అతడికి ఇంకా బుద్ధి వచ్చినట్టు లేదు, తిక్క తిక్క మాట్లాడుతున్నారు, అవగాహన ఉందో లేదో మరోసారి రాష్ట్ర రైతులను మరోసారి ఆగంచేసేందుకు ప్రయత్నిస్తున్నాడు : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి...
Success of the TRS paddy movement

బిజెపికి చరమగీతం పాడితేనే దేశానికి విముక్తి: కెసిఆర్

హైదరాబాద్: వడ్లు కొంటదా కొనదా కేంద్రం చెప్పాల్సిందేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. గురువారం ఉదయం వరిధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నగరంలోని ఇందిరా పార్క్ వద్ద ఉన్న...
 CM KCR Speech at TRS Maha Dharna

కేంద్రం విధానాల వ‌ల్ల రైతాంగం దెబ్బ‌తినే అవ‌కాశం ఉంది..

హైదరాబాద్: పంజాబ్‌లో ధాన్యం కొనుగోలు చేసిన‌ట్టే తెలంగాణ‌లో ధాన్యం కొనుగోలు చేయాల‌ని కేంద్రానికి చేతులెత్తి దండం పెట్టామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. గురువారం ఉదయం వరిధాన్యం కొనుగోలుపై కేంద్ర...

Latest News