Thursday, May 9, 2024
Home Search

వరిధాన్యం - search results

If you're not happy with the results, please do another search
Cyclone Michaung affect

మిగ్‌జాం తుఫాను ప్రభావం

సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి : రేవంత్‌రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్ : మిగ్‌జాం ఎఫెక్ట్.. సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. బంగాళా ఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ప్రభావంతో...
Hereafter the water supply will be for 24 hours

ఇక 24 గంటలు మంచి నీళ్లు

సరికొత్త స్కీం తెస్తాం... నయా రికార్డు సృష్టిస్తాం 30న తమాషా జరగబోతోంది... ప్రజలు మాతోనే ఉన్నారు ఉద్యమకారులను బలి తీసుకుంది కాంగ్రెస్సే కరీంనగర్ ప్రజా ఆశీర్వాద సభలో బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ మన...

నాడు ఎట్లుండే… నేడు ఎట్లయింది!

ఎన్నో ఆకాంక్షలతో, ఆశయాలతో ఉద్యమించి స్వరాష్టం ఏర్పాటు చేసుకున్నాము. గడిచిన పదేండ్ల పాలనలో సంక్షేమ తెలంగాణ సాకారమైంది. సబ్బండ వర్గాల అభివృద్ధి ధ్యేయంగా పాలన అందిస్తున్నారు. అనేక రంగాల్లో ముందుకుపోతున్న తెలంగాణ ఒక...
If congress comes to power...

కాంగ్రెస్ వస్తే మింగుడు బంధు

రైతుబంధుకు రాంరాం.. దళితబంధుకు జైభీమ్ రాష్ట్ర సంపదను పంచుకోవడానికి కాంగ్రెస్ నేతల కుట్రలు మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే మళ్లీ తెలంగాణ కథ మొదటికి వస్తుందని బిఆర్‌ఎస్...
Palamuru became green with KCR

కెసిఆర్ తోనే పాలమూరు పచ్చబడింది: కెటిఆర్

వనపర్తి: వరిధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని మంత్రి కెటిఆర్ తెలిపారు. వనపర్తి జిల్లాలో మంత్రి కెటిఆర్ పర్యటిస్తున్నారు. సంకిరెడ్డిపల్లి దగ్గర ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీకి మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేశారు. ఈ...
Telangana farmers should takeup advanced technology

తెలంగాణ రైతాంగం అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

పరిశోధనలో యుఎస్‌డిఏ సహకారం ఆశిస్తున్నాం అమెరికా పర్యటనలో మంత్రి నిరంజన్ రెడ్డి మన తెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణ రైతాం అధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు రావాల్సిన అవసరం ఉందని వ్యవసాయశాఖ...
The role of teachers is priceless: CM KCR

విధ్వంసం నుంచి విజయ తీరాలకు

సమైక్య పాలనలో సంక్షుభిత తెలంగాణ.. స్వపరిపాలనలో సుభిక్ష తెలంగాణ పదేళ్ల నాటి పరిస్థితులు తలుచుకుంటే ఇప్పటికీ గుండె పిండేస్తుంది నేడు పిన్న తెలంగాణే దేశానికి ప్రగతి పతాకగా అవతరించింది ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రక్షాళన అనతికాలంలోనే తిరుగులేని...
Harish rao speech in Independence day

అన్నదాతల కండ్లలో మాకు ఆనందం కావాలి: హరీష్ రావు

సిద్దిపేట: సమైక్య రాష్ట్రంలో ఆనాటి పాలకులు తెలంగాణ వ్యవసాయాన్ని చిన్నచూపు చూశారని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం లో...
CM KCR meeting with TNGOs and TGOs Representatives

అధునాతన మిల్లులతో రైతులకు రాబడి

మన తెలంగాణ/హైదరాబాద్:రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయాభివృద్ధి కార్యాచరణ ద్వారా ఇప్పటికే 3 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి సాధిస్తూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి చేరుకున్నదని సిఎం కెసిఆర్...

జఫర్‌గడ్ రిజర్వాయర్‌కు పరిపాలనా అనుమతులు

జఫర్‌గడ్ : మండల కేంద్రంలోని జఫర్‌గడ్ పెద్ద చెరువును ఆన్‌లైన్ రిజర్వాయర్‌గా మార్చేందుకు మార్గం సుగమమైంది. చెరువు కట్టను బలోపేతం చేసి సిసి రోడ్డు నిర్మాణం చేయడంతో పాటు చెరువును ఆన్‌లైన్ రిజర్వాయర్‌గా...

రైతు బంధువులు అదనంగా 5 లక్షలు..

హైదరాబాద్ : రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు రైతుబంధు నిధులు అందనున్నాయి. నేటి నుండి రైతుల ఖాతాలో ఈ నిధులు జమకానున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు...

పట్టణ పేదలకు ఉపాధి తరహా పథకం

హైదరాబాద్ : గ్రామీణ ఉపాధి హామీ తరహాలో పట్టణ పేదలకూ ఓ పథకం ఉండాలని బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ...

అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలు తిరగబడుతారు

కాంగ్రెస్, బిజెపిలకు ఎఫ్‌డిసి ఛైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి హెచ్చరిక గజ్వేల్: సిఎం కెసిఆర్ సారధ్యంలో సంక్షేమం, అభివృద్దిని అన్ని వర్గాలకు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని , తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న...
Govt rice procurement reaches 55.8 million tonnes

సంతృప్తికరంగా బియ్యం, గోధుమల సేకరణ

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ 55.8 మిలియన్ టన్నుల బియ్యాన్ని, 26.2 మిలియన్ టన్నుల గోధుమలను ప్రస్తుత మార్కెట్ సీజన్‌లో సేకరించింది. ఆహార మంత్రిత్వశాఖ ఈ వివరాలను గణాంకాలతో వెల్లడించింది. బియ్యం...

ఘనంగా సుపరిపాలన దినోత్సవం

జనగామ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో శనివారం తెలంగాణ సుపరిపాలన దినోత్సవం జిల్లా కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య అధ్యక్షతన సూర్యాపేట రోడ్డులోని భ్రమరాంబ గార్డెన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...
CM KCR review on crop damage

తడిసిన ధాన్యానికీ అదే ధర

మన తెలంగాణ/హైదరాబాద్ : అకాల వర్షాల వల్ల చేతికొచ్చిన పంట తడిసిపోతున్న నేపథ్యంలో రైతన్న లు ఆందోళన చెందవద్దని, తడిసిన ధాన్యాన్ని గింజలేకుండా సేకరిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రైతు కుటుంబాలకు భరోసానిచ్చారు....
Minister Puvvada inaugurates grain procure center

రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్య సేకరణ పూర్తి చేయాలి

మన తెలంగాణ/తల్లాడ: మండలంలోని రేజర్ల గ్రామపంచాయితీలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య అధ్యక్షతన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ వి.పి....
CM KCR good news for rice millers

రైస్ మిల్లర్లకు వరం

మన తెలంగాణ/హైదరాబాద్: రైసు మిల్లర్లకు సిఎం కెసిఆర్ గుడ్‌న్యూస్ చెప్పారు. ఎంతో కాలంగా వారు నిరీక్షిస్తున్న రెండు శాతం సిఎస్‌టి పన్ను బకాయిని పూర్తిగా రద్దు చేశారు. ఇదే అంశంపై రైసు మిల్లర్లు...
Preparatory meeting for cultivation in Siddipet

అత్యధిక పంటలు పండించే విధంగా తెలంగాణ ఏర్పడింది: మంత్రి హరీశ్

సిద్దిపేట: వ్యవసాయ రంగంలో సిద్దిపేట జిల్లా ఆదర్శంగా ఉండేలా వైవిధ్యభరితమైన పంటలను పండించాలని రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మహతి...

రైతులు ఆందోళన చెందొద్దు.. తడిసిన వరిధాన్యాన్ని కూడా కొంటాం

హైదరాబాద్: అకాల వర్షాలతో తడిసిన వరిధాన్యాన్ని కూడా కొంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని సిఎం కెసిఆర్ అన్నారు. వర్షాకాలం సమీపిస్తుండడంతో...

Latest News