Home Search
వాణిజ్య మార్గం - search results
If you're not happy with the results, please do another search
25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం: మోడీ
అమరావతి: రామరాజ్యంలో పన్నుల వ్యవస్థ ఎంతో సరళంగా ఉండేదని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. పరిపాలన దక్షతకు శ్రీరాముడు మారుపేరు అని ప్రశంసించారు. శ్రీరాములు దేశ ప్రజలందరికీ ప్రేరణ అని తెలిపారు. అక్రమంగా...
హౌతీల అంతు చూడగలరా?
అంతర్జాతీయ సరఫరాలపై ఆధారపడి ప్రపంచం మనుగడ సాగిస్తున్నప్పుడు ఏ మూల ఏ సంక్షోభం తలెత్తినా లోక శోకం పెరిగి జనజీవితం మరింత దుర్భరమవుతుంది. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీల దాడుల నేపథ్యంలో...
యెమెన్పై కొనసాగుతున్న క్షిపణుల దాడులు
వాషింగ్టన్: ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణలతో అట్టుడుకుతున్న పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్న హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి.యెమెన్లోని హౌతీల స్థావరంపై అమెరికా...
భగ్గుమన్న ఎర్ర సముద్రం
వాషింగ్టన్/లండన్: గత కొన్ని నెలలుగా ఎర్రసముద్రం ప్రాంతంలో వాణిజ్య నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు వరస దాడులు చేస్తున్న విష యం తెలిసిందే. ముఖ్యంగా ఇజ్రాయెల్కు చెందిన నౌకలు, ఆక్రమిత పాలస్తీనా వైపు వెళుతున్న...
భగ్గుమన్న ఎర్రసముద్రం
లండన్: గత కొన్ని నెలలుగా ఎర్రసముద్రం ప్రాంతంలో వాణిజ్య నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు వరస దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇజ్రాయెల్కు చెందిన నౌకలు, ఆక్రమిత పాలస్తీనా వైపు వెళుతున్న నౌకలను...
ఒమన్ జలసంధిలో చమురు ట్యాంకర్ హైజాక్!
దుబాయి: అమెరికా, ఇరాన్ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తాజాగా ఓ చమురు ట్యాంకర్గా కేంద్ర బిందువుగా మారింది. ఒమన్ జలసంధిలో ప్రయాణిస్తున్న ఈ ఆయిల్ ట్యాంకర్లోకి మిలిటరీ యూనిఫామ్లో ఉన్న గుర్తు తెలియని...
హౌతీలకు అమెరికా సహా 12 దేశాల హెచ్చరికలు
వాషింగ్టన్ : ఎర్రసముద్రంలో సరకు రవాణా నౌకలపై తక్షణం దాడులను ఆపకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని అమెరికాతోసహా మొత్తం 12 దేశాలు హౌతీ రెబెల్స్కు హెచ్చరించాయి. గాజాలో ఇజ్రాయెల్ హమాస్ మధ్య సాగుతున్న...
ఇంట్యూషనే విద్యా ప్రమాణం
Intuition is our deeper intelligence that is able to read the room or the marketplace, make decisions from a wiser resource, and extract data...
అంతర్జాతీయ విమానాశ్రయంగా సూరత్ విమానాశ్రయం
న్యూఢిల్లీ : అంతర్జాతీయ విమానాశ్రయంగా సూరత్ విమానాశ్రయాన్ని గుర్తించాలన్న ప్రతిపాదనను కేంద్ర మంత్రి మండలి అంగీకరించడాన్ని ప్రధాని మోడీ అభినందించారు. దీనివల్ల వివిధ దేశాలతో అనుసంధానం ఏర్పడడమే కాకుండా వాణిజ్యపరంగా అభివృద్ధి చెందడానికి...
జెఎస్డబ్ల్యూ వెంచర్స్ $3.5 మిలియన్లను సమీకరించిన గ్రోకామ్స్
ముంబై: మార్గదర్శక మసాలా టెక్ కంపెనీ అయిన గ్రోకామ్స్ తాజాగా జేఎస్ డబ్ల్యూ వెంచర్స్ & అరాలి వెంచర్స్ నుండి US$3.5 మిలియన్లను సేకరించింది. ఇప్పటికే ఉన్న ఇన్వెస్టర్ ఇన్ఫోఎడ్జ్ వెంచర్స్ కూడా...
భారత్ బంగ్లా సంయుక్త ప్రాజెక్టులు.. మోడీ హసీనాలతో ప్రారంభం
అగర్తలా : భారత్ బంగ్లా సంయుక్త ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ, బంగ్లా ప్రధాని షేక్ హసీనా బుధవారం వర్చువల్ పద్ధతిలో ఒకేసారి ప్రారంభించారు. ఇందులో ప్రధానమైనది రైలు అనుసంధాన మార్గం. త్రిపురలోని...
అమెరికాకు భారత కోళ్ల రైతులు బలి
ఆదివారం నాడు మన ప్రధాని నరేంద్ర మోడీ 106వ మన్కీ బాత్ సుభాషితాల్లో స్థానిక వస్తువులనే కొనండి అని మరోసారి పునరుద్ఘాటించారు. ఆ మాటలు విన్న తరువాత ఇతరులకు నీతులు చెప్పే హరిదాసు...
నేటి పొదుపు రేపటి మదుపు
విశ్వవ్యాప్తంగా శాస్త్రసాంకేతిక విప్లవంతో స్మార్ట్ ఫోన్లు, డిజిటల్ ఈ-వాణిజ్య విపరీత పోకడలు, ఆధునిక ఆకర్షనీయ వస్తు ఉత్పత్తి వ్యాపారాలు, ప్రజలను అబ్బురపరిచే టివీ మాధ్యమ ప్రకటనల హోరులు, నవ్యత పేరుతో నరుని నడవంత్రపు...
సామూహిక స్వయం కృషితో రోడ్డు
దృఢ సంకల్పం ఉంటే మానవుడు ఏదైనా సాధించగలడు అనే విషయానికి సూచికగా కృషితో నాస్తి దుర్భిక్షం అనే సామెత మనుగడలోకి వచ్చి వుంటుంది. లేకపోతే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే ఈశాన్య రాష్ట్రం...
గగన్యాన్ తొలిఘట్టం జయప్రదం
శ్రీహరికోట : నింగిలోకి మనిషి పర్యాటక యాత్ర గగన్యాన్ తొలి ఘట్టం చేపట్టారు. విజయాల ప్రతిష్టతల భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా తలపెట్టిన తొలి టెస్ట్ వెహికల్...
భువి నుంచి దివికి విహారం..
శ్రీహరికోట : నింగిలోకి మనిషి పర్యాటక యాత్ర గగన్యాన్ తొలి ఘట్టం చేపట్టారు . విజయాల ప్రతిష్టతల భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా తలపెట్టిన తొలి టెస్ట్...
మోడీ పాలనలో తగ్గిన ఎగుమతులు
ప్రపంచంలో మాంద్యం కారణంగా భారత ఎగుమతులు తగ్గాయి అన్నది ఒక విశ్లేషణ. మన ఎగుమతులు సంగతి ఎలా ఉన్నా దిగుమతులు పెరగటం మన ఆర్థికవ్యవస్థ పటిష్టంగా ఉంది అనేందుకు నిదర్శనం కాదా అని...
భారత్ పేరు మార్పుపై చైనా అక్కసు
బీజింగ్: జి20 శిఖరాగ్ర సదస్సు సమీపిస్తున్న భారత్ పేరు మార్పు అంశం మన దేశంలో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. దీనిపై దేశంలో తీవ్ర చర్చ జరుగుతుండగా మరో వైపు చైనా దీనిపై తన...
తెలంగాణలో అసియాలోనే అతిపెద్ద డిస్ట్రిక్ట్ కూలింగ్ ప్రాజెక్ట్..
హైదరాబాద్: పారిశ్రామిక, వాణిజ్య పార్కుల కోసం అత్యుత్తమ శ్రేణి శీతలీకరణ మౌలిక సదుపాయాలను ఉత్తమంగా అభివృద్ధి చేసేందుకు, భారతదేశంలోని శీతలీకరణ దృశ్యానికి పునరాకృతినిచ్చేందుకు, కూలింగ్ యుటిలిటీస్ లో గ్లోబల్ లీడర్ అయిన తబ్రీద్తో...
ఇసుజు డి మాక్స్ ఎస్ క్యాబ్ జెడ్ విడుదల
చెన్నై: ఇసుజు మోటర్స్ ఇండియా తమ పూర్తి సరికొత్త డి మాక్స్ ఎస్ క్యాబ్ జెడ్ వేరియంట్ను ఈరోజు భారతదేశంలో విడుదల చేసింది. ఇది వాణిజ్య వాహన విభాగంలో 'స్మార్టెస్ట్'గా కనిపించే క్రూ-క్యాబ్...