Home Search
విశాఖపట్నం - search results
If you're not happy with the results, please do another search
తగ్గిన వాణిజ్య వంటగ్యాస్ ధరలు
చమురు కంపెనీలు వాణిజ్యఅవసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాయి. హోటళ్లు, రెస్టారెంట్లు సహా వాణిజ్య అవసరాల కోసం వాడే వంట గ్యాస్ ధరను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తగ్గించాయి. దేశ రాజధాని...
రోడ్డు ప్రమాదంలో నవవధువు మృతి
అమరావతి: నవదంపతులు గ్రామ దేవత పండుగకు వెళ్లి వస్తుండగా బైక్ను లారీ ఢీకొట్టడంతో నవ వధువు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం గతరపువలసలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.......
సాగర తీరాన క్రికెట్ సందడి
నేడు విశాఖలో చెన్నైతో ఢిల్లీ పోరు
విశాఖపట్నం: తెలుగు రాష్ట్రంలోని విశాఖపట్నంలో క్రికెట్ సందడి నెలకొంది. ఐపిఎల్లో భాగంగా ఆదివారం విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్...
ఐపిఎల్ పూర్తి షెడ్యూల్ విడుదల..ఉప్పల్ లో 7మ్యాచ్ లు
ఐపిఎల్ పూర్తి షెడ్యూల్ విడుదల
మే 21న తొలి క్వాలిఫయర్, 22న ఎలిమినేటర్
రెండు మ్యాచ్లు అహ్మదాబాద్లోనే..
మే 26న చెన్నైలో ఫైనల్ సమరం
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్ 2024కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను...
ఎపి వైపు వెళ్లే రైళ్లన్నీ ఫుల్..?
వెయిటింగ్ లిస్ట్కు కూడా అవకాశం లేదు...
మనతెలంగాణ/హైదరాబాద్: వేసవి సెలవుల నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే పరిధిలో నడిచే రైళ్లన్నీ ఫుల్ అయ్యాయి. కనీసం వెయిటింగ్ లిస్ట్కు కూడా అవకాశం లేకుండా పోయింది. ఏప్రిల్ 25వ...
విశాఖ డ్రగ్స్ విచారణలో కీలక ఆధారాలు
తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ కలకలం రేగుతోంది. విశాఖపట్నం డ్రగ్ కంటైనర్ కేసుపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. నాలుగు రోజుల విచారణలో కీలక ఆధారాలు బయటకు తీసింది. 6 రకాల నిషేధిత డ్రగ్స్...
భార్యకు శిరోముండనం చేసిన కానిస్టేబుల్
అమరావతి: భార్యపై అనుమానంతో ఆమెకు భర్త శిరోముండనం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలోని అనకాపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అనకాపల్లి పోలీస్ స్టేషన్ లో శంకర్ కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు....
వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నారా భువనేశ్వరి విమర్శలు
విశాఖపట్నం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిత రాజధాని విశాఖపట్నంను గంజాయి రాజధానిగా మార్చిందని నారా భువనేశ్వరి విమర్శించారు. విశాఖపట్నాన్ని రాజధాని చేస్తాం అని చెప్పి ఇన్నేళ్లయినా ఎక్కడా ఒక్క ఇటుక...
ఎపి రాజకీయాల్లో డ్రగ్స్ కాక.. పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
అమరావతి: విశాఖపట్నంలో 25 వేల కిలోల మాదక ద్రవ్యాలను సిబిఐ స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. దీని వెనుక వైఎస్సార్సీపీ నేతల హస్తం ఉందని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో...
ఆ తప్పు చేసినట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధమే: రఘు రామకృష్ణరాజు
అమరావతి: తాను తప్పు చేసినట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని, సంధ్య ఆక్వా కంపెనీ పేరిట బుక్ అయిన కంటైనర్లో డ్రగ్స్ దొరికాయని ఎంపి రఘురామకృష్ణరాజు తెలిపారు. విశాఖపట్నం డ్రగ్స్ ఘటనపై ఎంపి రఘురామకృష్ణరాజు...
విశాఖలో 25 వేల కిలోల డ్రగ్స్ పట్టివేత… సిబిఐ దర్యాప్తు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం తీరంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ను సిబిఐ అధికారులు పట్టుకున్నారు. 25000 కిలోల డ్రగ్స్ సరఫరాపై సిబిఐ దర్యాప్తు కొనసాగుతోంది. విశాఖ కంటైనర్ పోర్టులో కస్టమ్స్, సిబిఐ అధికారులు...
ఐపిఎల్ కు భారీ ఏర్పాట్లు
22 నుంచి పొట్టి క్రికెట్ సందడి
మన తెలంగాణ/ క్రీడా విభాగం: ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి20 టోర్నమెంట్ సీజన్17 రంగం సిద్ధమైంది. మార్చి 22 నుంచి ఏప్రిల్ ఏడు వరకు...
జగన్ను సాగనంపండి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అవినీతిలో పోటీ పడుతూ రాష్ట్ర సంపాదను లూటీ చేస్తుందని, అవినీతి సర్కార్ను వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఇంటికి సాగనంపి ఎన్డిఏ కూటమికి అధికారం కట్టబెట్టాలని...
నేడు విశాఖకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
విశాఖపట్నం: తెలంగాణ ముఖ్యమంత్రి శనివారం నాడు విశాఖపట్నం వెళ్లనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ సభలో పాల్గొనున్నారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు ముందు వైజాగ్ జిల్లా కాంగ్రెస్ నేతలు తొలి ఎన్నికల సమావేశానికి...
కెఏ పాల్ గెలిస్తే రాష్ట్రానికి మంచిదంటున్న ప్రముఖ నటుడు!
ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్ సభకు పోటీ చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సన్నాహాలు చేసుకుంటున్నారు. విశాఖపట్నం నుంచి పోటీ చేయనున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఆ పార్టీలో చేరిన...
సికింద్రాబాద్- విశాఖ మధ్య రెండో వందే భారత్ రైలు
రైలును వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోడీ
సికింద్రాబాద్ స్టేషన్లో పచ్చ జెండా ఊపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇది మూడో వందే భారత్ రైలు
మన తెలంగాణ/హైదరాబాద్: సికింద్రాబాద్...
అమలాపురం నుంచి కోడికత్తి శ్రీను పోటీ?
అమరావతి: వైఎస్ఆర్సిపి అధినేత, సిఎం జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు (కోడి కత్తి శ్రీను) జైభీమ్ భారత్ పార్టీలో చేరారు. కోడి కత్తి శ్రీనును జైభీమ్ భారత్...
ఎదురులేని శక్తిగా భారత్
ప్రపంచ క్రికెట్పై టీమిండియా ముద్ర
మన తెలంగాణ/ క్రీడా విభాగం: ప్రపంచ క్రికెట్లో టీమిండియా ఎదురులేని శక్తిగా మారింది. మూడు ఫార్మాట్లలోనూ భారత్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉండడం దీనికి నిదర్శనంగా చెప్పాలి. తాజాగా ఇంగ్లండ్తో...
అత్తను రాయితో కొట్టి చంపిన కోడలు
అమరావతి: అత్తను కోడలు చంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... కొత్తూరు పంచాయతీ దేవీనగర్లో ఈగల సింహాద్రమ్మ- సన్యాసిరావు అనే దంపతులు నివసిస్తున్నారు....
“వరద” వ్యాస వరద
ప్రముఖ కవి అబ్బూరి రామకృష్ణారావు పెద్దబ్బాయే వరదరాజేశ్వరరావు. అపురూప సాహిత్య, సాంస్కృతిక మేధో సంపత్తి గల కుటుంబంలో జన్మించి, తాతల నాటి సారస్వత వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని కవిగా, నాటక రచయితగా, విమర్శకుడిగా సాహితీ...