Home Search
వెలుగులోకి వచ్చింది. - search results
If you're not happy with the results, please do another search
ప్రేమ వ్యవహారం… కూతురి ప్రాణం తీసిన తల్లి?
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలో దారుణం వెలుగులోకి వచ్చింది. తీవ్ర గాయాలతో ఇంజినీరింగ్ విద్యార్థిని భార్గవి(19) మృతి చెందింది. సోదరుడి పిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు...
బోరబండలో బాలిక కిడ్నాప్… ఉపాధ్యాయుడు అఘాయిత్యం
హైదరాబాద్: బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ ఉపాధ్యాయుడు మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి...
డగ్స్ దందా.. సినిమా నిర్మాత అరెస్టు
డగ్స్ ..సినిమా. రాజకీయాలు
తమిళ సినిమా నిర్మాత అరెస్టు
రూ 2000 కోట్ల విలువైన సరుకు రవాణా
మూడు దేశాలలో భారీ స్థాయి రాకెట్
న్యూజిలాండ్ ఆస్ట్రేలియాలో కదిలిన డొంక
ఏజెంట్ల పట్టివేతతో తీగలాగిన...
హైదరాబాద్ లో దారుణం.. తల్లితో సహజీవనం చేస్తూ..కూతురిపై అత్యాచారం
హైదరాబాద్ లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళతో సహజీవనం చేస్తున్న వ్యక్తి.. ఆమె కూతురిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని జగద్గీరిగుట్టలో...
ఐదో తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు
అమరావతి: విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి బాలిక తల్లిదండ్రులు, గ్రామస్థులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శివకోటి దుర్గా...
లిక్కర్ కింగ్ పాంటీ ఫామ్హౌస్ కూల్చివేత
పది ఎకరాల బంగాళా విలువ రూ 400 కోట్లు
న్యూఢిల్లీ : మద్యం వ్యాపారిగా , కీలక లిక్కర్ కింగ్గా పేరొందిన దివంగత వ్యాపారి పాంటీ చద్దా అలియాస్ గురుదాస్ సింగ్ ఫామ్హౌస్ను...
తాంత్రికులు బాబాలపై నమ్మిక విచారకరం:బొంబాయి హైకోర్టు
ముంబై : కాలం ఎంతో పురోగమిస్తోందని అనుకుంటూ ఉన్నా ఇప్పటికీ ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి తాంత్రికులు, బాబాల తలుపు తడుతున్నారు. ఇది దురదృష్టకరం, విచారకరం అని బొంబాయి హైకోర్టు తెలిపింది. గత...
ఆడపిల్లను బతుకు(క)నివ్వండి
‘ఆడపిల్లను బతకనిస్తే అమ్మను గౌరవించినట్లే.. నీ ఉనికిని నువ్వు చాటుకున్నట్లే’ కానీ ఈడనే కాదు ఏడనైనా ఏడున్నదమ్మో నీకు న్యాయం? ఓ ఆడకూతురమ్మా.. ప్రకృతిలో సగం, ప్రకృతే నువ్వు అయినప్పుడు, ఈ లోకం...
కనీస మద్దతు ధర రైతు హక్కు!
మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత గరీబీ హటావో నినాదాన్ని ముందుకు తీసుకొని హరిత విప్లవం దిశగా దేశాన్ని ముందుకు నడిపి దేశంలో పంటల ఉత్పత్తులను పెంచడంలో...
హైదరాబాద్లో కలకలం రేపిన కిడ్నాప్
హైదరాబాద్: నగరంలోని గుడిమల్కాపూర్ పూల మార్కెట్లో పూల వ్యాపారం చేస్తున్న యువకుడిని కిడ్నాప్ కలకలం సృష్టించింది. సంఘటన ఈ నెల 15వ తేదీన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందిజ. రాజును ముగ్గురు వ్యక్తులు...
పల్నాడులో మద్యం తాగించి బాలికలపై అత్యాచారం
అమరావతి: బాలికలకు కూల్ డ్రింక్లో మద్యం కలిపి తాగించి అనంతరం వారిపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...
హైదరాబాద్ నుంచి పారిపోయిన జంట… ఆంధ్రాలో కూతురును చంపిన కసాయి తల్లి
అమరావతి: ప్రియుడి మోజులో పడి ఆరేళ్ల కూతురిని తల్లి కర్కశంగా చంపేసి మృతదేహాన్ని ముళ్లపొదలో పడేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తాడికొండ మండలం బండారుపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...
ఉద్యోగాల పేరిట వంచన… 20 మందిపై సామూహిక అత్యాచారం
జైపూర్ : రాజస్థాన్లో అంగన్వాడీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని వంచించి 20 మంది మహిళలపై ఇద్దరువ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులు సిరోలికి చెందిన మున్సిపల్ ఛైర్పర్శన్ మహేంద్రా...
మోదీ తర్వాత పిఎం అయ్యే అవకాశం వారిద్దరికే!
మోదీ తర్వాత ప్రధానమంత్రి అయ్యే అర్హత ఎవరికి ఉంది? సిఓటర్, ఇండియా టుడే ‘మూడ్ ఆఫ్ ది నేషన్‘ పేరిట ఈ అంశంపై సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలువడ్డాయి. మోదీ...
అమెరికాలో మరో దారుణం: భారతీయ సంతతి వ్యక్తి మృతి
వివాదాల్లోనూ, అనుమానాస్పద పరిస్థితుల్లోనూ అమెరికాలో మరణిస్తున్న భారతీయ సంతతికి చెందిన వ్యక్తుల జాబితాలో మరొకరు చేరారు. వాషింగ్టన్ లోని ఒక రెస్టారెంట్ లో జరిగిన ఘర్షణలో వివేక్ తనేజా అనే వ్యక్తి చనిపోయాడు....
దళిత యువతిని వివస్త్రను చేసి..కారంపొడి చల్లి..
మాచారెడ్డి : కామారెడ్డి జిల్లా, మాచారెడ్డి మండలం, అక్కాపూర్లో సభ్యసమాజం తలదించుకునేలా జరిగిన ఓ అవమానవీయ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణమైన ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బయటకు...
సైబర్ వలకు చిక్కిన యువతి…. లింక్ పై క్లిక్ డబ్బులు మాయం
హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం నిజాంపేట సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. బిటెక్ విద్యార్థినిని మోసం చేసి రూ.91 వేలు సైబర్ నేరగాళ్లు కాజేశారు. ఈ నెల 2న ఇన్స్టాకు...
యూసుఫ్గూడలో ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసి గొంతు కోసి హత్య
హైదరాబాద్: మహానగరంలోని యూసుఫ్గూడ ప్రాంతం ఎల్ఎన్ నగర్లో బుధవారం అర్ధరాత్రి దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. పాలమూరుకు చెందిన సింగోటం రాము దారుణంగా హత్య చేశారు. అతడి ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసి...
వైసిపి నాయకుడు వీరంగం… టోల్గేట్ సిబ్బందిని చితకబాదిన ఎంపిటిసి భర్త
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య రాయచోటి సమీపంలో వైఎస్ఆర్సిపి నాయకు దౌర్జన్యం సృష్టించాడు. బండపల్లి టోల్గేట్ సిబ్బందిపై బుధవారం తెల్లవారుజామున ఎంపిటిసి శ్రీలత భర్త దాడి చేశాడు. లక్కిరెడ్డిపల్లె మండలం పాలెం ఎంపిటిసి...
శిశువు అక్రమ దత్తత.. నలుగురిపై కేసు
భద్రాచలంలో శిశువు అక్రమ దత్తత ఘటనలో నలుగురు వ్యక్తులు కటకటాలపాలయ్యారు. అంగన్ వాడీ సూపర్ వైజర్ సావిత్రి ఫిర్యాదుతో ఘటన వెలుగులోకి వచ్చింది. కాన్పు కోసం 4 నెలల కిందట జాజిత అనే...