Home Search
వెలుగులోకి వచ్చింది. - search results
If you're not happy with the results, please do another search
పటిష్టమైన ప్రణాళిక వల్లే..
బలమైన శక్తిగా ఎదిగిన టీమిండియా
ముంబై: ప్రపంచ క్రికెట్లో ప్రస్తుతం టీమిండియా అత్యంత బలమైన జట్టుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఏక కాలంలో రెండు సిరీస్లకు వేర్వేరు జట్లను ఎంపిక చేసే వెసులుబాటు ఒక్క...
చిరస్మరణీయుల జీవన ప్రస్థానం!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన గొప్ప పరిణామం ఏమిటంటే - మన చరిత్రను, సాహిత్యాన్ని, సంస్కృతిని, ములాలలోకి అన్వేషించడం, వాటిని రికార్డు చేయడం జరుగుతొంది. అలాగే సాంఘిక, రాజకీయ, విద్యా, వైద్య,...
అప్పు ఇచ్చినందుకు అమ్మ ప్రాణం తీశాడు…..
భద్రాచలం: అప్పు ఇచ్చి అడిగినందుకు తల్లిని హత్య చేసిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... బసవ పార్వతమ్మ (65) అనే వృద్ధురాలు ఇద్దరు కుమారులు...
పేషెంట్ జీరోను కనుక్కోలేం
ప్రపంచ ఆరోగ్య సంస్థ అశక్తత
కరోనా వైరస్ మూలాల శోధన
చైనాలోని వూహాన్లో సంస్థ బృందం
వూహాన్ : ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఒ)కు చెందిన ఓ ఉన్నతస్థాయి నిపుణుల బృందం శనివారం చైనాలోని...
కోవిడ్ ప్రోటీన్ విరుగుడు కణజాల సృష్టి
యంగ్సైంటిస్టు పోటీలో విజేత అనిక
పాతికవేల డాలర్ల బహుమతి
3 ఎం కంపెనీ నుంచి శిక్షణ
హుస్టన్ : ప్రస్తుత కోవిడ్ దశలో భారతీయ సంతతికి చెందిన ఓ చిన్నారి బాలిక అమెరికాకు ఆశాకిరణం...
చుట్టేస్తోంది
డ్రగ్స్ కేసులో తెరపైకి మరికొందరు సినీ తారలు
శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్, టాలీవుడ్కు చెందిన ప్రముఖ హీరో భార్య నమ్రత పేర్లు, టాలెంట్ మేనేజర్ జయసాహాతో చాట్ చేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు
దీపిక మేనేజర్కు...
విలీనం, విమోచనం కాదు…
తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17 న జరిగింది ఏమిటో నేటికి మెజారిటీ తెలంగాణ ప్రజలకు తెలియదు. ఆనాటి రజాకర్ల, దేశ్ముఖ్ల, దొరల ఆగడాలు మాత్రమే సామాన్య ప్రజలకు తెలుసు ఆ క్రమంలోనే 1948...
సైలెంట్గా సైబర్ క్రైం
హైదరాబాద్ః రాష్ట్రంలో ఆర్థిక నేరాలకు అరికట్టేందుకు సైబర్ క్రైం అధికారులు నిరంతరం శ్రమిస్తున్నా అదే స్థాయిలో నేరగాళ్లు సరికొత్త మార్గాలలో సైలెంట్గా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఆర్థిక నేరాలపై సిసిఎస్, సైబర్ క్రైం,...
అందరి కళ్లు యూఎస్ ఓపెన్పైనే..
న్యూయార్క్ : కరోనా మహమ్మరి దెబ్బకు ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రధాన టెన్నిస్ టోర్నీలు రద్దయిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ భయంతో ఈ ఏడాది ఇంగ్లండ్ వేదికగా జరగాల్సిన...
ఏకంగా బ్రెయిన్పైనే ఎటాక్
శ్వాస కేంద్రంపై ప్రభావం చూపి మరణాలకు దారి తీస్తుంది
బ్రెయిన్కు చేరడం వలన వాసన, రుచి తెలియడం లేదు
సిఎస్ఐఆర్, ఐఐసిబి శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి
కెనడియన్ జర్నల్ ఆఫ్ ఆఫ్తాల్మాలజీలో ప్రచురణ
రాష్ట్రంలో35 మరణాలు ఇదే తీరులో...
ఎముకలు కొరికే చలిలో…నదిలో 5 గంటల భీకరపోరు
మనిషి నిలబడేటంత ఒడ్డు ఉన్నా బుద్ధి చెప్పాం
మోసం చేసి రాడ్లతో
దాడి చేశారు
మృత్యుంజయుడైన సురేంద్ర సింగ్ కథనం
లడఖ్లో చికిత్స పొందుతున్న సింగ్
న్యూఢిలీ: వాస్తవాధీన రేఖ వెంబడి చైనా సైనికుల ను తిప్పికొట్టేందుకు భారతీయ సైనికులు...
బొంతు రామ్మోహన్ డ్రైవర్ కి కరోనా పాజిటివ్
హైదరాబాద్: హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్ కి కరోనా పాజిటివ్ వచ్చింది. బుధవారం ఉదయం నుంచి మేయర్ డ్రైవర్ డ్యూటీలో ఉన్నాడు. దీంతో మరోసారి బొంతు రామ్మోహన్ కు వైద్యులు కరోనా...
మోడీ తాజా ఏడాది పాలన
అశోక చక్రవర్తిలో కళింగ యుద్ధం తర్వాత గొప్ప పరివర్తన వచ్చింది. కళింగ యుద్ధంలో రక్తపాతాన్ని చూసి ఆయన చలించిపోయాడు. ప్రజల ప్రాణాలను బలిపెట్టి రాజ్యాన్ని విస్తరించడం ఎలాంటి దుర్మార్గమో అర్థమయ్యింది. ఒక విజేతగా...
నీటి విడుదల ఆపాలి
ఆంధ్రప్రదేశ్కు కృష్ణాబోర్డు తాఖీదు
కృష్ణ జలాలను ఇప్పటికే అధికంగా వాడుకున్నట్టు సష్టీకరణ
సాగర్ కుడికాలువ, హంద్రీనీవా, మచ్చుమర్రి నుంచి పరిమితికి మించి విడుదల చేసిన పొరుగు రాష్ట్రం
తాజా కేటాయింపులు చేసేంతవరకు నీరు వదలొద్దని నోటీసు
మన తెలంగాణ/హైదరాబాద్...
52 కొత్త కేసులు
రాష్ట్రంలో మరో కరోనా రోగి మృతి
ఆసుపత్రి నుంచి 7గురు డిశ్చార్జ్
644కు చేరుకున్న వైరస్ బాధితులు
చికిత్స పొందుతున్న 516 మంది
10రోజుల్లో రెట్టింపైన కొవిడ్ కేసులు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పది...
తెలంగాణలో మరో కానిస్టేబుల్కు కరోనా పాజిటీవ్ నిర్ధారణ
మనతెలంగాణ/హైదరాబాద్:తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో వరుస కరోనా పాజిటివ్ కేసులు కలకలం రేపుతున్నాయి. దీంతో పోలీసులు ఆందోళన చెందుతున్నారు. గతంలో సైఫాబాద్లో పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న వ్యక్తి మర్కజ్కు వెళ్లి వచ్చిన విషయం...