Home Search
వ్యవసాయ శాఖ కార్యదర్శి - search results
If you're not happy with the results, please do another search
ఏ శాఖలో… ఎంత డిపాజిట్లు!
తక్షణమే వివరాలు ఇవ్వాలని కోరిన రాష్ట్ర ఆర్థిక శాఖ
సేవింగ్స్, కరెంట్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్ల వారీగా పంపాలని ఆదేశాలు
గత డిసెంబర్ నాటికి రూ.6 వేల కోట్లు డిపాజిట్లు
ఘోరంగా దెబ్బతిన్న రాష్ట్ర ఆదాయం.. రోజుకు...
నాలుగేళ్లలో వ్యవసాయ స్వరూపం మారాలి
హైదరాబాద్: వ్యవసాయాన్ని పండగ చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత వ్యవసాయానికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం...
సీడ్ కార్పొరేషన్లో జరిగిన అవకతవకలపై మంత్రి తుమ్మల సీరియస్
ఖమ్మం: సీడ్ కార్పొరేషన్ లో జరిగిన అవకతవకలపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే సీడ్ కార్పొరేషన్ మేనేజింగ్ డెరైక్టర్ ను తొలగించాలని వ్యవసాయ శాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీ...
ఈరోజు నుంచే రైతు పెట్టుబడి సాయం
రైతుల ఖాతాల్లో జమ చేయాలని సిఎం రేవంత్ ఆదేశం
రూ.2లక్షల రుణమాఫీపై కార్యాచరణ
ప్రజాదర్బార్ పేరు ప్రజావాణిగా మార్పు
ఇకనుంచి ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజాభవన్లో అర్జీల స్వీకరణ
ఉదయం 10గం. లోపు చేరుకునే...
ప్రతిష్టాత్మక నార్మన్ బోర్లాగ్ అంతర్జాతీయ సదస్సుకు మంత్రులు కెటిఆర్, సింగిరెడ్డి
22న బయల్దేరి వెళ్లనున్న అమాత్యులు
మన తెలంగాణ/హైదరాబాద్ : ‘బోర్లాగ్’ అం తర్జాతీయ సదస్సుకు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ మేరకు అనుమతిస్తూ రా ష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు...
నాడు ఆకలి బాధలు… నేడు విజయ గాధలు
దేశానికి రోల్ మోడల్ తెలంగాణ వ్యవసాయ పథకాలు
డాక్టర్ స్వామినాథన్ కలలను సాకారం చేస్తున్న తెలంగాణ
పదేళ్ళ వ్యవసాయ ప్రగతిపై మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్ : సస్యవిప్లవ పితామహుడు...
రాష్ట్రంలో యూరియా కొరత లేదు: నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాల పంటలకు సంబంధించి ఎలాంటి యూరియా కొరత లేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ప్రకటించారు. యూరియా కొరత ఉన్నట్టు వస్తున్న ఆరోపణల నేపధ్యంలో మంత్రి శనివారం సచివాలయంలో యూరియా...
తెలంగాణ రైతాంగం అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
పరిశోధనలో యుఎస్డిఏ సహకారం ఆశిస్తున్నాం
అమెరికా పర్యటనలో మంత్రి నిరంజన్ రెడ్డి
మన తెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణ రైతాం అధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు రావాల్సిన అవసరం ఉందని వ్యవసాయశాఖ...
పోచమ్మ ఆలయంలో సిఎస్ ప్రత్యేక పూజలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : సచివాలయ సముదాయంలో నూతనంగా నిర్మించిన నల్ల పోచమ్మ ఆలయంలో జరిగిన పూజల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పాల్గొన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయ సంఘం అధ్యక్షులు మాధవరం...
రూ.403 కోట్లతో కోహెడ పండ్ల మార్కెట్
హైదరాబాద్: ఆసియాలోనే అత్యంత అధునాతనంగా కోహెడ పంట్ల మార్కెట్ను నిర్మించనున్నట్టు రాష్ట్ర వ్యవసాయ ఉద్యాన ,మార్కెటింగ్శాఖల మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడించారు. 199 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబోతున్న ఈ మార్కెట్ కోసం రూ.403కోట్లు వ్యయం...
మీ స్ఫూర్తితోనే రైతు విధానాలు
మన తెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగం అభివృద్ధి కోసం డా. స్వా మినాథన్ ఇచ్చిన నివేదిక అమలు చేస్తున్నట్టు గా నటిస్తూ ఇటు రైతులను, అటు దేశ ప్రజలను కేంద్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంద ని...
స్వల్పకాలిక వంగడాలే సాగు చేయాలి
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలపు పంటల సాగుకోసం రైతులు ప్రత్యేకించి వరిలో స్వల్పకాలిక వంగడాలను ఎంపిక చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడించారు. శనివారం వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షా సమావేశం...
అందుబాటులో విత్తనాలు
వానాకాలం పంటల సాగుకు 18లక్షల క్వింటాళ్ల విత్తనాలు
నకిలీల ఏరివేతకు టాస్క్పోర్స్ బృందాలు
కల్తీ విత్తానాలు విక్రయిస్తే కఠిన చర్యలు
మంత్రి నిరంజన్డ్డ్రి హెచ్చరిక
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం పంటల సాగుకు అవరసరమైన విత్తనాలను రైతులకు అందుబాటులో...
రాష్ట్రంలో సాగు భళా!
వ్యవసాయరంగంలో దూసుకుపోతున్న తెలంగాణ
పంటల ఉత్పత్తి ఉత్పాదకతలో అగ్రస్థానం
రాష్ట్ర ప్రభుత్వ కృషి భేష్
కేంద్ర మంత్రి తోమర్ ప్రశంసల జల్లు
వ్యవసాయరంగంలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతోందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ప్రశంసించారు....
తెలంగాణ ఘనకీర్తి చాటేలా దశాబ్ది ఉత్సవాలు
జూన్ 2నుంచి 21రోజుల పాటు ఉత్సవాలు అంబేద్కర్ సచివాలయంలో తొలిరోజు వేడుకలు ప్రారంభం
అదేరోజు జిల్లా కేంద్రాల్లోనూ ఆరంభం
అన్నిరంగాల్లో అద్భుత ఫలితాలు సాధించాం, పేరుకు తొమ్మిదేళ్లయినా దాదాపు మూడేండ్లు వృథా
కేవలం ఆరేండ్లలోనే తెలంగాణ అద్భుత...
తడిసిన ధాన్యానికీ అదే ధర
మన తెలంగాణ/హైదరాబాద్ : అకాల వర్షాల వల్ల చేతికొచ్చిన పంట తడిసిపోతున్న నేపథ్యంలో రైతన్న లు ఆందోళన చెందవద్దని, తడిసిన ధాన్యాన్ని గింజలేకుండా సేకరిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రైతు కుటుంబాలకు భరోసానిచ్చారు....
92 శాతం సన్న, చిన్నకారు రైతులే
రైతుబంధు అందుకుంటున్న
బడాబాబులు తక్కువే
రెండోరోజు 36లక్షల మంది ఖాతాలకు నిధులు
బిజెపి పాలిత రాష్ట్రాల్లో సాగుకు అరకొర కేటాయింపులు
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
మన తెలంగాణ/: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా అమలు...
రైతు కేంద్రంగా సాగే ఏకైక రాష్ట్రం తెలంగాణ: నిరంజన్ రెడ్డి
వ్యవసాయంలో తెలంగాణకు ప్రపంచంలోని ఆధునిక దేశాలతో మాత్రమే పోటీ
తెలంగాణ వ్యవసాయానికి ఉజ్వల భవిష్యత్తు ఉంది
రైతు కేంద్రంగా సాగే ఏకైక రాష్ట్రం తెలంగాణ -రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
మహబూబ్...
రైతే రాజు అనే కలను కెసిఆర్ నిజం చేశారు: ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్: 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రైతు రాజ్యం అనే నినాదంతో గత ప్రభుత్వాలు పబ్బం గడుపుకుంటున్నాయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. అంబేద్కర్ భవన్ లో సోమవారం...
రైతు భగవత్ స్వరూపుడు: నిరంజన్ రెడ్డి
నిర్మల్: రైతు భగవత్ స్వరూపుడని, వ్యవసాయం బాగుంటేనే అందరూ బాగుంటారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో తొలి ప్రాధాన్యం వ్యవసాయానికే .. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం రైతుల అభ్యున్నతి కోసం...