Tuesday, May 7, 2024
Home Search

వ్యవసాయ శాఖ కార్యదర్శి - search results

If you're not happy with the results, please do another search
Steel foot against manufacturers on fake seeds

నకిలీ విత్తనంపై ఉక్కుపాదం

కేసుల విచారణకు ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు: మంత్రి నిరంజన్ రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర విత్తన రంగానికి ఉన్న ఖ్యాతి ని కాపాడుకుందామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులకు...
Meeting of Special Committee on Purchases of Grain

వడ్ల కొనుగోళ్లపై ప్రత్యేక కమిటీ భేటీ

మనతెలంగాణ/ హైదరాబాద్ : యాసంగి వడ్లను కొనేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికను చేపట్టేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ఏర్పాటైన ప్రత్యేక కమిటీ భేటీ అయింది. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...

జిల్లా కలెక్టర్లతో సిఎస్ సోమేశ్ కుమార్ టెలీ కాన్ఫరెన్స్

హైదరాబాద్: రాష్ట్రంలో రైతులనుండి ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన నేపథ్యంలో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల...
CM KCR is clear direction for TRS MPs on Paddy

ధాన్యంపై దద్దరిల్లాలి

కేంద్రం ద్వంద్వ విధానంపై పార్లమెంటు వేదికగా పోరాడుదాం కేంద్రం అయోమయ, అస్పష్ట విధానం వ్యవసాయ రంగానికే ఇబ్బందికరం ఇప్పటికైనా ధాన్య సేకరణపై జాతీయ సమగ్ర విధానాన్ని తీసుకురావాలి ద్వంద్వ వైఖరిని విడనాడాలి వరిధాన్యం సాగు విస్తీర్ణం...
Glazes should be cultivated

మినుములు సాగు చేయండి: నిరంజన్ రెడ్డి

  హైదరాబాద్: యాసంగిలో మినుములు సాగు చేయాలని రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.  ఈ యాసంగిలో మినుములు విరివిగా సాగు చేయండని పిలుపునిచ్చారు. పూర్తి స్థాయిలో...
Prepare a report on Yasangi crop planning

యాసంగి పంటల ప్రణాళికపై నివేదిక సిద్ధం చేయండి

ముఖ్యమంత్రికి సమర్పించేందుకు వీలుగా తయారుచేయాలని అధికారులకు సూచించిన వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి, అన్నిస్థాయిల మార్కెట్ల డిమాండ్‌ను, ఆర్ అండ్ ఎ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని సూచన మనతెలంగాణ/ హైదరాబాద్: యాసంగి పంటల ప్రణాళికలో...
Reduce tariff on import of oil palm seeds

ఆయిల్‌పాం విత్తనాల దిగుమతిపై సుంకం తగ్గించండి

కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శికి సిఎస్ విజ్ఞప్తి మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రం లో రికార్డ్ స్థాయిలో 20 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్‌ను చేపడుతున్నందున, ఈ ప్లాంటేషన్ కు విదేశాల నుండి...
AgHub was started by Minister KTR

రైతులకు మించిన పరిశోధకులా?

ఇన్నోవేషన్ ఎవరిసొత్తు కాదు ప్రస్తుతం రైతులు సైతం ఎన్నో కొత్త పరికరాలను కనుగొంటున్నారు వారిని ప్రోత్సహించేందుకే ఆచార్య జయశంకర్ వర్శిటీలో అగ్రిహబ్ ఏర్పాటైంది వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా నిలుస్తుంది రైతు వేదికలను కూడా టీ-ఫైబర్‌కు...
Farmer Loan Waiver in Telangana from 16th August

16 నుంచి రుణమాఫీ

రూ.50 వేల వరకు రైతు రుణమాఫీని లాంఛనప్రాయంగా 15న ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కెసిఆర్ 16 నుంచి రైతుల ఖాతాల్లో జమ, 6లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ కానున్న రూ.2006కోట్లు, బిఆర్‌కె భవన్‌లో...
Minister Niranjan Reddy review on monsoon Cultivation

సాగు సన్నద్ధత

కోటి 40లక్షల ఎకరాల్లో వానాకాలం పంటల సాగు 13.06లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం అందుబాటులో 18లక్షల క్వింటాళ్లు కందిసాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం ఎకరాకు 2కిలోల విత్తనాలు ఉచితం సమీక్ష సమావేశంలో మంత్రి నిరంజన్ రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్: రానున్న వానాకాలపు...

వరి వద్దు… పత్తి, కంది పంటలే సాగు చేయాలి: నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: వానాకాలంలో కోటి 40 లక్షల ఎకరాలు భూమి సాగు అవుతోందని అంచనా వేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. వానాకలం సాగు-విత్తన లభ్యతపై మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్ష...

నూతన చట్టాలను నిబద్ధతతో అమలు చేయాలి

అధికారులను ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ హైదరాబాద్ : నూతనంగా తీసుకొచ్చిన మున్సిపల్, పంచాయతీ రాజ్ చట్టాన్ని సంబంధిత అధికారులు నిబద్ధతతో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్...
Demand To Telangana Cotton : Minister Niranjan Reddy

రాష్ట్రంలో 2.5లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్

ఆయిల్‌పామ్ సాగుపై రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత రెండున్నర లక్షల టన్నుల్లో ఉత్పత్తి చేయాలని లక్ష్యం రైతులకు అవసరమైన సహాయ సహకారాలను బ్యాంకులు అందించాలి నాబార్డు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఆధారంగా అనుకూలంగా రేట్లు ఉండాలి రాష్ట్ర స్థాయి...
Farmer Unions ready to Resume Talks with Central Govt

చర్చలకు సిద్ధం

చట్టాల రద్దు, మద్ధతు ధర అజెండాగా 29 ఉ.11గంటలకు చర్చలకు సిద్ధం కేంద్రానికి రైతు సంఘాల లేఖ కూలంకష చర్చలకు మేం సిద్ధం వ్యవసాయ చట్టాల రద్దుకు సంబంధించిన ప్రక్రియను మాకు తెలియజేయాలి కనీస మద్ధతు ధర హామీ...
Central Team to visit Hyderabad Flood Affected Areas

9,422 కోట్ల నష్టం

వరద నష్టాలపై కేంద్ర బృందానికి రాష్ట్రం నివేదన పంటలకు రూ.8633 కోట్లు, రోడ్లకు రూ.222 కోట్లు, జిహెచ్‌ఎంసికి రూ.567 కోట్ల మేరకు దెబ్బ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారుల వివరణ ముంపు ప్రాంతాల్లో...
CM KCR Review on Crops at Pragathi Bhavan

యాసంగిలోనూ నియంత్రిత స్ఫూర్తి

50 లక్షల ఎకరాల్లో వరి, 15 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు   సిద్ధంగా విత్తనాలు, ఎరువులు  అధికారులు చెప్పినట్టు సాగు చేస్తే పంటలకు మంచి ధరలు  క్లస్టర్లు, మండలాలు, జిల్లాల వారీగా సాగు లెక్కలతో కార్డులు  మక్క...
CM KCR Review on Non-Agricultural Land Registrations

ఎవుసం మారాలి

  అందుకోసం నాలుగంచెల వ్యూహం రైతులకు అవగాహన కల్పించే బాధ్యత వ్యవసాయశాఖదే, అధికారులు ఆలోచన దృక్పథాన్ని మార్చుకోవాలి ఇప్పటికైతే మక్క పంటకు విరామమే మంచిది క్వింటాకు రూ.800-900కు మించి ధర పలకడం కష్టమే చెరువులకు పునరుజ్జీవం వల్లే నిత్యం...
Be vigilant on yasangi cultivation

యాసంగిపై అప్రమత్తం

  యాసంగి సాగు మొత్తం 72 లక్షల ఎకరాలు దాటే అవకాశం యూరియా సరఫరా విషయంలో జాప్యం తలెత్తకుండా చర్యలు అధికారులను ఆదేశించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్ : యాసంగి సాగుపై అప్రమత్తంగా ఉండాలని...
CM KCR review on crop cultivation and marketing

మక్క రైతుకు మంచి రోజుల్లేవ్

  దేశంలో అవసరానికి మించి నిల్వలున్నా దిగుమతి సుంకం తగ్గించారు కేంద్రం నిర్ణయం మద్దతు ధరకు గొడ్డలిపెట్టు మొక్కజొన్న సాగుపై రాష్ట్ర రైతాంగం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా 6వేల ధాన్యం సేకరణ కేంద్రాలు చివరి గింజ...

కోటా పెంచండి

ఈ నెలలో ఇంకా రావాల్సిన 1.70లక్షల టన్నుల యూరియా వెంటనే పంపండి తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరిగినందున వినియోగం పెరిగింది కేంద్రమంత్రి సదానంద గౌడను కోరిన రాష్ట్ర వ్యవసాయం మంత్రి సింగిరెడ్డి...

Latest News