Home Search
వ్యవసాయ శాఖ కార్యదర్శి - search results
If you're not happy with the results, please do another search
నకిలీ విత్తనంపై ఉక్కుపాదం
కేసుల విచారణకు ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టులు: మంత్రి నిరంజన్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర విత్తన రంగానికి ఉన్న ఖ్యాతి ని కాపాడుకుందామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులకు...
వడ్ల కొనుగోళ్లపై ప్రత్యేక కమిటీ భేటీ
మనతెలంగాణ/ హైదరాబాద్ : యాసంగి వడ్లను కొనేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికను చేపట్టేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ఏర్పాటైన ప్రత్యేక కమిటీ భేటీ అయింది. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
జిల్లా కలెక్టర్లతో సిఎస్ సోమేశ్ కుమార్ టెలీ కాన్ఫరెన్స్
హైదరాబాద్: రాష్ట్రంలో రైతులనుండి ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన నేపథ్యంలో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల...
ధాన్యంపై దద్దరిల్లాలి
కేంద్రం ద్వంద్వ విధానంపై పార్లమెంటు వేదికగా పోరాడుదాం
కేంద్రం అయోమయ, అస్పష్ట విధానం వ్యవసాయ రంగానికే ఇబ్బందికరం ఇప్పటికైనా ధాన్య సేకరణపై జాతీయ సమగ్ర విధానాన్ని తీసుకురావాలి
ద్వంద్వ వైఖరిని విడనాడాలి వరిధాన్యం సాగు విస్తీర్ణం...
మినుములు సాగు చేయండి: నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: యాసంగిలో మినుములు సాగు చేయాలని రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ యాసంగిలో మినుములు విరివిగా సాగు చేయండని పిలుపునిచ్చారు. పూర్తి స్థాయిలో...
యాసంగి పంటల ప్రణాళికపై నివేదిక సిద్ధం చేయండి
ముఖ్యమంత్రికి సమర్పించేందుకు వీలుగా తయారుచేయాలని అధికారులకు సూచించిన వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి, అన్నిస్థాయిల మార్కెట్ల డిమాండ్ను, ఆర్ అండ్ ఎ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని సూచన
మనతెలంగాణ/ హైదరాబాద్: యాసంగి పంటల ప్రణాళికలో...
ఆయిల్పాం విత్తనాల దిగుమతిపై సుంకం తగ్గించండి
కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శికి సిఎస్ విజ్ఞప్తి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రం లో రికార్డ్ స్థాయిలో 20 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ను చేపడుతున్నందున, ఈ ప్లాంటేషన్ కు విదేశాల నుండి...
రైతులకు మించిన పరిశోధకులా?
ఇన్నోవేషన్ ఎవరిసొత్తు కాదు
ప్రస్తుతం రైతులు సైతం ఎన్నో కొత్త పరికరాలను కనుగొంటున్నారు వారిని ప్రోత్సహించేందుకే
ఆచార్య జయశంకర్ వర్శిటీలో అగ్రిహబ్ ఏర్పాటైంది వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా
నిలుస్తుంది రైతు వేదికలను కూడా టీ-ఫైబర్కు...
16 నుంచి రుణమాఫీ
రూ.50 వేల వరకు రైతు రుణమాఫీని లాంఛనప్రాయంగా 15న ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కెసిఆర్
16 నుంచి రైతుల ఖాతాల్లో జమ, 6లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ కానున్న రూ.2006కోట్లు, బిఆర్కె భవన్లో...
సాగు సన్నద్ధత
కోటి 40లక్షల ఎకరాల్లో వానాకాలం పంటల సాగు
13.06లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం
అందుబాటులో 18లక్షల క్వింటాళ్లు
కందిసాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం
ఎకరాకు 2కిలోల విత్తనాలు ఉచితం
సమీక్ష సమావేశంలో మంత్రి నిరంజన్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: రానున్న వానాకాలపు...
వరి వద్దు… పత్తి, కంది పంటలే సాగు చేయాలి: నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: వానాకాలంలో కోటి 40 లక్షల ఎకరాలు భూమి సాగు అవుతోందని అంచనా వేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. వానాకలం సాగు-విత్తన లభ్యతపై మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్ష...
నూతన చట్టాలను నిబద్ధతతో అమలు చేయాలి
అధికారులను ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్
హైదరాబాద్ : నూతనంగా తీసుకొచ్చిన మున్సిపల్, పంచాయతీ రాజ్ చట్టాన్ని సంబంధిత అధికారులు నిబద్ధతతో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్...
రాష్ట్రంలో 2.5లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్
ఆయిల్పామ్ సాగుపై రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత
రెండున్నర లక్షల టన్నుల్లో ఉత్పత్తి చేయాలని లక్ష్యం
రైతులకు అవసరమైన సహాయ సహకారాలను బ్యాంకులు అందించాలి
నాబార్డు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఆధారంగా అనుకూలంగా రేట్లు ఉండాలి
రాష్ట్ర స్థాయి...
చర్చలకు సిద్ధం
చట్టాల రద్దు, మద్ధతు ధర అజెండాగా 29 ఉ.11గంటలకు చర్చలకు సిద్ధం
కేంద్రానికి రైతు సంఘాల లేఖ
కూలంకష చర్చలకు మేం సిద్ధం
వ్యవసాయ చట్టాల రద్దుకు సంబంధించిన ప్రక్రియను మాకు తెలియజేయాలి
కనీస మద్ధతు ధర హామీ...
9,422 కోట్ల నష్టం
వరద నష్టాలపై కేంద్ర బృందానికి రాష్ట్రం నివేదన
పంటలకు రూ.8633 కోట్లు, రోడ్లకు రూ.222 కోట్లు, జిహెచ్ఎంసికి రూ.567 కోట్ల మేరకు దెబ్బ
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారుల వివరణ
ముంపు ప్రాంతాల్లో...
యాసంగిలోనూ నియంత్రిత స్ఫూర్తి
50 లక్షల ఎకరాల్లో వరి, 15 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు
సిద్ధంగా విత్తనాలు, ఎరువులు
అధికారులు చెప్పినట్టు సాగు చేస్తే పంటలకు మంచి ధరలు
క్లస్టర్లు, మండలాలు, జిల్లాల వారీగా సాగు లెక్కలతో కార్డులు
మక్క...
ఎవుసం మారాలి
అందుకోసం నాలుగంచెల వ్యూహం
రైతులకు అవగాహన కల్పించే బాధ్యత
వ్యవసాయశాఖదే, అధికారులు ఆలోచన దృక్పథాన్ని మార్చుకోవాలి
ఇప్పటికైతే మక్క పంటకు విరామమే మంచిది క్వింటాకు రూ.800-900కు
మించి ధర పలకడం కష్టమే చెరువులకు పునరుజ్జీవం వల్లే నిత్యం...
యాసంగిపై అప్రమత్తం
యాసంగి సాగు మొత్తం 72 లక్షల ఎకరాలు దాటే అవకాశం
యూరియా సరఫరా విషయంలో జాప్యం తలెత్తకుండా చర్యలు
అధికారులను ఆదేశించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : యాసంగి సాగుపై అప్రమత్తంగా ఉండాలని...
మక్క రైతుకు మంచి రోజుల్లేవ్
దేశంలో అవసరానికి మించి నిల్వలున్నా దిగుమతి సుంకం తగ్గించారు
కేంద్రం నిర్ణయం మద్దతు ధరకు గొడ్డలిపెట్టు మొక్కజొన్న సాగుపై
రాష్ట్ర రైతాంగం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి
రాష్ట్ర వ్యాప్తంగా 6వేల ధాన్యం సేకరణ కేంద్రాలు
చివరి గింజ...
కోటా పెంచండి
ఈ నెలలో ఇంకా రావాల్సిన 1.70లక్షల టన్నుల యూరియా
వెంటనే పంపండి తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరిగినందున
వినియోగం పెరిగింది కేంద్రమంత్రి సదానంద గౌడను కోరిన
రాష్ట్ర వ్యవసాయం మంత్రి సింగిరెడ్డి...