Home Search
వ్యవసాయ శాఖ కార్యదర్శి - search results
If you're not happy with the results, please do another search
కొత్తగా 2 లక్షల మందికి రైతుబీమా
31 లక్షల మంది అన్నదాతలకు బీమా రెన్యూవల్
రూ.1173.54 కోట్లు విడుదల వ్యవసాయ శాఖ ఉత్తర్వులు
ముఖ్యమంత్రి కెసిఆర్కు మంత్రి నిరంజన్ రెడ్డి కృతజ్ఞతలు
తెలంగాణ/హైదరాబాద్: కొత్తగా 1.73 లక్షల మంది నుంచి 2.23 లక్షల వరకు...
రైతుకు రక్ష
రైతుబీమా ప్రీమియం రూ.1141.44 కోట్లు
ఒక్కో రైతుకు ప్రీమియం రూ.3486.90
గత ఏడాది కంటే రూ.29 కంటే అధికం
32.73 లక్షల మంది అన్నదాతలకు బీమా కవరేజి
ఆగస్టు 14వ తేదీన రెన్యువల్... ఇది మూడో ఏడాది
మన తెలంగాణ/హైదరాబాద్:...
రైతులందరికీ రైతుబంధు: సిఎస్
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు పథకం అందే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. బిఆర్కెఆర్ భవన్లో గురువారం అధికారులతో ఆయన రైతుబంధు పంపిణీపై...
ఏడాదికి ఒకేసారి రైతుబంధు అర్హుల జాబితా
ఈసారి జనవరి 23 వరకు పాసుపుస్తకం వచ్చిన పట్టాదారులకే పెట్టుబడి సాయం
కొత్తగా డిజిటల్ సైన్ అవుతున్న భూములకు వచ్చే ఏడాదే
భూమిని అమ్ముకుంటే రబీలో సాయం నిలిపివేత
రైతుబంధు మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం
మన తెలంగాణ/హైదరాబాద్...
రుణమాఫీపై కసరత్తు
అర్హులైన రైతుల గుర్తింపు ప్రక్రియ మొదలు
చెక్కులా, బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీనా?
మార్గదర్శకాలపై అధికారుల తర్జనభర్జన
మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయాలలోపు పంట రుణాల మాఫీ ప్రక్రియను ప్రారంభించడంపై రాష్ట్ర...
1.25 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లు
56 లక్షల ఎకరాల్లో సాగవుతుందని అంచనా
ఇతర రాష్ట్రాలకు కోటి ప్యాకెట్లు సరఫరా
హెచ్టి పత్తి విత్తనాలపై అన్ని జిల్లాల కలెక్టర్లకు వ్యవసాయ కార్యదర్శి లేఖ
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న ఖరీఫ్ సీజన్కు 1.25 కోట్ల...
పండ్లు తినండి.. కరోనాను తరిమికొట్టండి
శుక్ర, శనివారాల్లో పండ్లు అంటూ వినూత్న ప్రయోగానికి రాష్ట్ర ప్రభుత్వ శ్రీకారం
కంటైన్మెంట్ క్లస్టర్లలో నేరుగా ఇండ్లకే పండ్ల సరఫరాపై ప్రణాళికలు
బత్తాయి, టమాట, మామిడి పండ్లలో పుష్కలంగా సి విటమిన్
వినియోగదారులకు అందుబాటులో.. రైతులకు గిట్టుబాటు
వ్యవసాయ,...
14 వేల ఎకరాల్లో పంట నష్టం
హైదరాబాద్: ఈ నెల 3వ తేదీ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలకు 14 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఇందులో అత్యధికంగా వరి పంట 13 వేల...
వరికోతలకు ఇబ్బందేం లేదు
రాష్ట్రంలో అందుబాటులో 14,095 హార్వెస్టర్లు
మొబైల్ రైతుబజార్ల నిర్వహణపై కేంద్రం ప్రశంసలు
ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న వ్యవసాయ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో 14,095 హార్వెస్టర్లు (వరికోత మిషన్లు) అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ కార్యదర్శి...
రైతు చెంతకే కొనుగోలు కేంద్రాలు
రూ.25 వేల కోట్ల బ్యాంకు గ్యారంటీకి ప్రభుత్వం అనుమతి
లాక్డౌన్ ఆంక్షలకు విఘాతం కలగకుండా ధాన్యం కొనుగోళ్లు
నిత్యావసరాలు ఆగిపోకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు
అధిక ధరలకు నిత్యావసర సరకులు అమ్మితే కఠిన చర్యలు
విత్తనాలు, ఫర్టిలైజర్ రవాణా,...
నిబంధనలు అతిక్రమిస్తే… శిక్షార్హులు
మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప రాత్రి ఏడు నుంచి ఉదయం 6 వరకు బయటకు రావొద్దు
సాయంత్రం 6.30 గంటల నుంచి అన్నీ బంద్.. ఆసుపత్రులు, మెడికల్ షాప్లకు మినహాయింపు
నిత్యావసర వస్తువులు అందుబాటులో...
కూరగాయలు.. పండ్ల రేట్లు పెంచొద్దు
ఈ నెల 20.. 21 తేదీల్లో ఉన్న ధరలే ప్రాతిపదిక
జిల్లాల్లో కలెక్టర్లే రేటు ఫైనల్ చేస్తారు.. సంక్షోభం సృష్టించొద్దు
కూరగాయలు, పండ్ల సరఫరా, రవాణాపై అంతర్గత పర్యవేక్షణ కమిటీల నిరంతర నిఘా
విక్రయాలు చేయాల్సిన...
లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే శిక్షార్హులు
మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప రాత్రి ఏడు నుంచి ఉదయం 6 వరకు బయటకు రావొద్దు
సాయంత్రం 6.30 గంటల నుంచి అన్నీ బంద్.. ఆసుపత్రులు, మెడికల్ షాప్లకు మినహాయింపు
నిత్యావసర వస్తువులు అందుబాటులో...
రుణమాఫీకి రూ.1210 కోట్లు నిధులు విడుదల
హైదరాబాద్: రూ.25 వేలలోపు రైతుల పంట రుణమాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1210 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి డాక్టర్ బి. జనార్ధన్ రెడ్డి బుధవారం బడ్జెట్...
రైతు రుణ మాఫీ మార్గదర్శకాలు.. రూ.లక్ష వరకు వర్తింపు
గ్రామీణ ప్రాంతాల్లో బంగారంపై తీసుకున్న పంట రుణాలకూ వర్తింపు
అకౌంట్ పే చెక్కుల రూపంలో.. రైతు కుటుంబం యూనిట్గా రుణమాఫీ..
కుటుంబంలో ఒక్కరి కంటే ఎక్కువ మంది అర్హులుంటే మాఫీ మొత్తం సమానంగా పంపిణీ
2014...
రైతుబంధుకు రూ.333 కోట్లు విడుదల
ఇంకా రూ.722 కోట్లు అవసరం
మన తెలంగాణ/హైదరాబాద్ : రైతుబంధు పథకానికి రూ.333.29 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి డాక్టర్ బి. జనార్ధన్ రెడ్డి శుక్రవారం...
యాసంగిలో 77.73లక్షల టన్నుల వరి ధాన్యం
కొనుగోళ్లకు విస్తృత ఏర్పాట్లు
రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు
సమీక్ష అనంతరం మంత్రివర్గ ఉపసంఘం ఆదేశాలు
కొనుగోళ్లకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు, రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు.. అధికారులకు ఆదేశాలు
మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఈటెల రాజేందర్,...
అన్ని జిల్లాల్లో పుడ్ ప్రాసెసింగ్
మనతెలంగాణ/హైదరాబాద్: మార్కెట్ నుంచి అంతర్జాతీయంగా ఎగుమతులు జరిపే విధంగా చర్యలు చేపట్టనున్నామని మంత్రి తుమ్మల వెల్లడించారు. ఈ మేరకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మార్కెటింగ్, జౌళి, ఫుడ్...
నేడు రైతుల ఖాతాల్లోకి పంటనష్ట పరిహారం
మనతెలంగాణ/హైదరాబాద్ : అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతన్నలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వం పంట పరిహారం నిధుల విడుదలకు పరిపాలన అనుమతులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా...
ఉల్లి రైతులకు కేంద్రం తీపి కబురు
లోక్సభ ఎన్నికల వేళ ఉల్లి రైతులకు కేంద్రంలోని మోడీ సర్కార్ తీపి కబురు చెప్పింది. ఉల్లి ఎగుమతులపై గతంలో విధించిన నిషేధాన్ని కేంద్రం ఎత్తివేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు కీలక ప్రకటన...