Sunday, May 5, 2024
Home Search

శోభా యాత్ర - search results

If you're not happy with the results, please do another search
Telangana govt declares holiday for Rama Navami

శ్రీరామ నవమి నాడు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్: శ్రీరామ నవమి నాడు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. కాగా శ్రీరామ నవమి శోభాయాత్రకు బిజెపి ఎంఎల్ఏ రాజా సింగ్ నేతృత్వం వహించబోతున్నారు. అధికారిక క్యాలండర్ ప్రకారం ఏప్రిల్ 17న(బుధవారం) ప్రభుత్వం...

ఆధునికత వైపు ఆదివాసీల భక్తితత్వం!

విలక్షణమైన జీవనం మాదిరిగానే, విలక్షణమైన ఆచార సంస్కృతులకు చిరునామదారులు ఆదివాసులు. మూల సంస్కృతి ఆచారాలను పాటిస్తూనే కాలానుగుణంగా వస్తున్న ఆధునిక మార్పుల్లో భాగస్వాములవుతున్నారు. ఆధ్యాత్మికత, భక్తి భావానికి గల భేదాలు తెలియని ఈ...
50000 Dalits embrace Buddhism in Gujarat

అంబేడ్కర్ బాటలో.. గుజరాత్‌లో బౌద్ధం!

14 ఏప్రిల్ 2023 బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ పుట్టిన రోజున హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ సమీపంలో 125 అడుగుల ఎత్తయిన అతిపెద్ద, కంచు అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరించబడింది! ఆయన పట్ల దేశ...
Godse portrait

నాథూరామ్ గాడ్సే ఫోటోను ప్రదర్శించిన వ్యక్తి అరెస్టు

హైదరాబాద్: నగరంలో మార్చి 30న శ్రీరామ నవమి శోభా యాత్రలో మహాత్మాగాంధీని చంపిన హంతకుడు నాథురామ్ గాడ్సే ఫోటోను ప్రదర్శించిన వ్యక్తిని షాహినాయత్‌గంజ్ పోలీసులు అరెస్టుచేశారు. అతడిని గచిబౌలిలోని సిద్ధిఖ్‌నగర్‌కు చెందిన చింత...
Ram Navami Clashes

విధ్వంసం.. హిందుత్వానికే కళంకం

హిందుత్వదళాలు ముస్లింలకు వ్యతిరేకంగా చేపట్టే హింసకు శ్రీరామ నవమిని ఒక అవకాశంగా వాడుకుంటున్నాయి. హిందూత్వానికి ఇదొక మాయని మచ్చగా చేసి, దానికి కళంకం తెస్తున్నాయి. తాము మతం పైనే నిలబడాలని, దాన్ని రక్షించాలని,...
Raja Singh

మళ్లీ బుక్కయిన ఎంఎల్‌ఏ రాజా సింగ్

హైదరాబాద్: సస్పెండయిన బిజెపి ఎంఎల్‌ఏ టి. రాజా సింగ్ శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా విద్వేష ప్రసంగం చేసినందుకు మళ్లీ బుక్కయ్యాడు. ఐపిసి సెక్షన్లు 153ఎ, 506 కింద అతడిపై కేసులు పెట్టారు....
ganesh nimajjanam 2021 date

నల్లగొండ హనుమాన్ నగర్ లో లడ్డూ వేలం రూ.11 లక్షలు

నల్గొండ : ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమైంది. నల్గొండ హనుమాన్ నగర్ లోని ఒకటో నంబర్ వినాయకుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి శోభా యాత్రను...
Andhra pradesh politics 2024

గతం ఘనకీర్తి వర్తమానం అపకీర్తి

ఆంధ్ర రాజకీయాలు 2 ఆంధ్రప్రదేశ్ ఏర్పడి పుష్కర కాలం పూర్తి కాగానే, తెలంగాణలో అసంతృప్తి మొదలై అది ఆత్మాభిమాన ఉద్యమంగా ఊపందుకుంది. కోస్తాంధ్ర ప్రాంతంవారు తమ ఉద్యోగాలను ఆక్రమించారని, తమ భాషను, యాసను, ఆహారాన్ని,...

ఎమ్మెల్యే రాజాసింగ్‌ను బెదిరించిన వ్యక్తి గుర్తింపు

సిటీబ్యూరో: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను బెదిరించిన కేసులో పోలీసులు నిందితుడిని గుర్తించారు. కొంత కాలం నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్‌కు విదేశాల నుంచి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. దీంతో రాజాసింగ్ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు...
1265 kg Laddu Reaches to Ayodhya

అయోధ్యకు చేరుకున్న భారీ లడ్డూ..

హైదరాబాద్ లో తయారు చేసిన భారీ లడ్డూ అయోధ్యకు చేరుకుంది. హైదరాబాద్‌ కంటోన్మెంట్‌ పికెట్‌ ప్రాంతానికి చెందిన శ్రీరామ క్యాటరింగ్‌ సర్వీసెస్‌ యజమాని నాగభూషణం రెడ్డి, కృష్ణకుమారి దంపతులు శ్రీరాముడి కోసం ప్రత్యేకంగా...
1265 kg laddu for Ayodhya Temple

అయోధ్యకు 1265 కేజీల భారీ లడ్డూ.. తయారు చేసింది మన హైదరాబాద్ లోనే..

అయోధ్య రామాలయానికి సంబంధించిన పలు అంశాల్లో పాలుపంచుకుంటూ తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది. అయోధ్య రామ మందిరానికి తలుపులను మన హైదరాబాద్ లోనే తయారు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో...

ఎంఎల్ఎ రాజా సింగ్‌కు బెదిరింపు కాల్స్

హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరింపులకు దిగుతున్నారు. శ్రీరామనవమికి శోభాయాత్ర నిర్వహించద్దని, నిర్వహిస్తే చంపివేస్తామని ఫోన్‌లో బెదిరించారు. దీనిపై స్పందించిన రాజాసింగ్ ఫోన్‌లో కాదు దమ్ము ఉంటే...
Israel-palestine war 2023

‘బాబ్రీ’తో ఇజ్రాయెల్ వైపు మొగ్గు!

పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య 43 రోజుల పాటు జరిగిన యుద్ధంలో జరిగిన మారణ హోమం ప్రపంచాన్ని కదిలించింది. ఖతార్, ఈజిప్ట్ వంటి దేశాల చొరవతో నాలుగు రోజుల పాటు విరామం లభించిన యుద్ధానికి,...
Ganesh Immersion peaceful

ప్రశాంతంగా నిమజ్జనం

మన తెలంగాణ/హైదరాబాద్ : చెదురుమొదురు ఘటనలు మినహా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పాటు ధూప, దీప నైవేద్యాలను సమర్పించి మళ్లీ ఏడాది తిరిగిరమ్మంటూ లంబోదరులను...
Bye bye Ganesha...

బైబై గణేశా…

ట్యాంక్ బండ్... భక్తజన బంధు ప్రశాంతంగా నిమజ్జనం అశేషభక్తజనం కోలాహలం మధ్య గంగమ్మ ఒడికి గణనాథులు మధ్యాహ్నం ఒంటి గంటకు సాగర్ ఒడిలోకి ఖైరతాబాద్ మహా గణపతి పకడ్బందీ ఏర్పాట్లను చేసిన ప్రభుత్వం ట్రాఫిక్‌కు...
Ganapati nimajjanam in hussain sagar

ప్రశాంతంగా ముగిసిన నిమజ్జనం

సిటిబ్యూరోః గ్రేటర్ హైదరాబాద్‌లోని వినాయకుడి నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం పూజ చేసిన తర్వాత భక్తులు వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు ర్యాలీగా బయలుదేరారు. చార్మినార్ వద్ద గణనాథుల శోభాయాత్రతో సందడి వాతావరణం నెలకొంది....
Jalmandali drinking water camps for devotees

భక్తుల కోసం జలమండలి తాగునీటి శిబిరాలు

నీటి నాణ్యతను తనిఖీ చేసిన ఎండి దానకిశోర్ మన తెలంగాణ/ హైదరాబాద్: గణేష్ నిమజ్జనం సందర్భంగా జలమండలి ఏర్పాటు చేసిన తాగు నీటి శిబిరాలను ఎండి దాన కిశోర్ గురువారం తనిఖీ చేశారు. ఇందులో...
Ganapati nimajjanam in hussain sagar

ఒక వైపు వర్షం… మరో వైపు నిమజ్జనం…

హైదరాబాద్: హుస్సేన్‌సాగర్, సరూర్‌నగర్ ప్రాంతాలలో ఒక వైపు వర్షం పడుతున్న మరో వైపు గణనాథులను భక్తులు నిమజ్జనం చేస్తున్నారు. బాలాపూర్ గణపతి 13వ క్రేన్ వద్ద హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేశారు....
Balapur laddu auction started..

ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ వేలం పాట..

బాలాపూర్ గణేష్ శోభాయాత్ర కొనసాగుతోంది. బాలాపూర్ గణేష్ ఊరేగింపు యాత్రలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. బాలాపూర్ గ్రామ బొడ్రాయి వద్దకు చేరకున్న తర్వాత గణేష్ లడ్డూ వేలం పాట ప్రారంభించారు. స్థానికులు,...

నేడు గణేష్ నిమజ్జనం..

మన తెలంగాణ/హైదరాబాద్: వినాయక విగ్రహాల నిమజ్జనానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 28న హైద్రాబాద్ నగరంలోని ప్రధాన చెరువులు, కొలనుల్లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. ట్రై కమిషనరేట్ల...

Latest News