Sunday, May 5, 2024
Home Search

శోభా యాత్ర - search results

If you're not happy with the results, please do another search
PRC with 21 percent fitment for RTC employees

గణేష్ నిమజ్జనానికి 535 ప్రత్యేక బస్సులు

హైదరాబాద్: సెప్టెంబర్ 28న గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ఆధ్వర్యంలో 535 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. నిమజ్జన శోభాయాత్ర అంతటా భక్తులకు ఇబ్బందులు కలగకుండా...
Do the first pooja to Ganesha

గణనాథుడికి తొలి పూజ చేయండి

గవర్నర్‌కు విజ్ఞప్తి చేసిన ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ మనతెలంగాణ/హైదరాబాద్:  తొమ్మిది రోజుల పాటు ఖైరతాబాద్ గణేశ్ పూజలు అందుకోనున్నారు. ఇందుకోసం గణేశ్ ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలోనే వినాయకుడికి...

గణేశ్ ఉత్సవాలకు భారీ బందోబస్తు

సిటిబ్యూరోః గణేష్ ఉత్సవాలకు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ అన్నారు. ఈ నెల 18వ తేదీన ప్రారంభం కానున్న గణేశ్ ఉత్సవాలకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై...
Ganesh festival arrangements review

గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై అధికారులతో మంత్రుల సమీక్ష

మనతెలంగాణ/హైదరాబాద్:  వచ్చే నెల 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నిర్వహించే గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై సోమవారం ఉదయం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఉన్నతస్థాయి...

సిఎం కెసిఆర్ పాలనను కోరుకుంటున్న యావత్ దేశ ప్రజలు

గోదావరిఖని: సిఎం కెసిఆర్ పాలనను యావత్ దేశ ప్రజలు కోరుకుంటున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. సిఎం కెసిఆర్‌ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ మహారాష్ట్ర చంద్రాపూర్ వాసులు బాబారాం మస్కి, శోభారాణి...

ధర్మ ప్రచార కేంద్రంగా వర్గల్ విద్యాధరి క్షేత్రం

జగద్గురువు శంకర విజయేంద్ర సరస్వతి వర్గల్: హిందూ ధర్మ సంస్కృతి సంప్రదాయ పరిరక్షణ లక్ష్యంగా వర్గల్ విద్యాధరి క్షేత్రం విరాజిల్లుతోందని జగద్గురువు శంకర విజయేంద్ర సరస్వతి స్పష్టం చేశారు. స్వామివారి విజయ యాత్రలో...

అంగరంగ వైభవంగా పోచమ్మ తల్లి బోనాలు

బెజ్జంకి: మండల పరిధిలోని వడ్లూరు గ్రామంలో పోచమ్మ తల్లి ఆలయ పునః ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయని సర్పంచ్ నాలువల అనిత తెలిపారు. కార్యక్రమంలో భాగంగా బుధవారం నూతనంగా ప్రతిష్ఠించనున్న పోచమ్మ...

వైభవంగా శ్రీవారి కల్యాణోత్సవం

కరీంనగర్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీ వేంకటేశ్వరుని ఆలయ నిర్మాణానికి అంగరంగ వైభవంగా శంకుస్థాపన కార్యక్రమం బుధవారం ఉదయం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవాస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ...

70ఏళ్ల వయస్సులో ఎవరెస్ట్ ను అధిరోహించిన వైద్యులు

కాచిగూడ : నగరానికి చెందిన ఇద్దరు డాక్టర్లు కృష్ణారెడ్డి(71), డాక్టర్ శోభాదేవి (68)లు ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను అధిరోహించేం దుకు ఈనెల 6వ తేదీన శనివారం హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు. ఎవరెస్ట్...

కాంగ్రెస్ అధికారంలో రాగానే” బిసి బంధు” తీసుకొస్తాం: భట్టి

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 54 శాతం ఉన్న బిసిల అభ్యున్నతి కోసం బిసి సబ్ ప్లాన్ చట్టం తీసుకువస్తామని సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క అన్నారు. అలాగే బిసి...
Mamata Banerjee slams BJP on Ram Navami Clashes

బెంగాల్‌లోకి బిజెపి కిరాయి గూండాలు: మమత బెనర్జీ

బెంగాల్‌లోకి బిజెపి కిరాయి గూండాలు బీహార్ నుంచి బుల్‌డోజర్లతో రప్పించారు హౌరా, హుగ్లీ భగ్గుమనడం వెనుక కుట్ర టిఎంసి అధినేత్రి మమత బెనర్జీ విమర్శలు కోల్‌కతా: బెంగాల్ భగ్గుమనేలా చేసేందుకు బిజెపి కిరాయి గూండాలను రంగంలోకి...
Former Supreme Court judge Rohington Nariman praised Telangana govt

మత సామరస్యంలో తెలంగాణను చూసి నేర్చుకోండి

న్యూఢిల్లీ: గత ఏడాది శ్రీరామనవమి, హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా హిందువులు, ముస్లింల మధ్య శాంతి సుహృద్భావాలు కొనసాగేలా చూసినందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని ముఖ్యంగా పోలీసులను, రాష్ట్ర హైకోర్టును సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి...

బెంగాల్ హుగ్లిలో హింసాకాండ

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని హూగ్లిలో ఆదివారం హింసాకాండ చెలరేగింది. రామనవవి వేడుకలలో భాగంగా ఇక్కడ బిజెపి ఆధ్వర్యంలో సాగిన శోభాయాత్రపై కొందరు వ్యక్తులు రాళ్లురువ్వారు. దీనితో పరస్పర ఘర్షణలు, పలు చోట్ల...
godse photo appear in ramnavami shoba yatra in hyderabad

రాజాసింగ్ శ్రీరామ నవమి ఊరేగింపులో గాడ్సే ఫోటో(వీడియో)

న్యూస్‌డెస్క్: శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలో గురువారం జరిగిన శోభాయాత్రలో మహాత్మా గాంధీ హంతకుడు నాతూరాం గాడ్సే చిత్రపటం దర్శనమివ్వడం వివాదాస్పదమైంది. సస్సెన్షన్‌కు గురైన బిజెపి గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తన...

శ్రీరామనవమి వేడుకల్లో నన్ను టార్గెట్ చేశారు: రాజాసింగ్

హైదరాబాద్ : గోషా మహల్ ఎంఎల్‌ఎ రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీరామనవమి సందర్భంగా తనను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారని ఆయన ఆరోపించారు. మార్చి 31న సర్థార్ వల్లభాయ్ పటేల్ నేషనల్...
Traffic restrictions in the city tomorrow

రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్‌: నగరంలో శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. గురువారం ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు పలు మార్గాల్లో దారిమళ్లింపులు, మూసివేతలు ఉంటాయని అధికారులు చెప్పారు....
Bandi Sanjay Comments on MIM

ఎంఐఎంకు డిపాజిట్లు దక్కకుండా చేస్తాం: బండి సంజయ్

హైదరాబాద్: ఎంఐఎం పార్టీకి దమ్ముంటే 119 స్థానాల్లో పోటీ చేయాలని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కకుండా చేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. తెలంగాణలో హిందుత్వ వాతావరణం...
Land Rover introduces self drive adventure program

డిఫెండర్ వాహనాలలో సెల్ఫ్ డ్రైవ్ అడ్వెంచర్ ప్రోగ్రామ్

జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా ప్రత్యేకంగా క్యూరేట్ చేయబడిన, ప్రత్యేకమైన ప్రయాణ అనుభవాలను, డిఫెండర్ జర్నీలను భారతదేశంలో ప్రవేశపెట్టింది. ఇది డిఫెండర్ వాహనాలలో స్వీయ-డ్రైవ్, ఎక్కువ-రోజుల, అడ్వెంచర్ ప్రోగ్రామ్, ఇది భారతదేశం అంతటా...

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారు..

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారు అంగరంగ వైభవంగా 6వ వార్షిక బ్రహ్మోత్సవాలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు, ఫిబ్రవరి 2న భారీ శోభాయాత్ర 23 నుంచి 4 రోజుల పాటు అధ్యాయం...
Metro ticket counter employees protest

హైదరాబాద్ మెట్రో నయా రికార్డు

హైదరాబాద్: భాగ్య‌న‌గ‌రి ర‌వాణాలో కీల‌క‌మైన వ్య‌వ‌స్థ‌గా సేవ‌లందిస్తున్న హైద‌రాబాద్ మెట్రో రైల్ శుక్ర‌వారం స‌రికొత్త రికార్డుల‌ను నెల‌కొల్పింది. గ‌ణేశ్ శోభాయాత్ర సంద‌ర్భంగా పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు హుస్సేన్ సాగ‌ర్‌కు వ‌చ్చిన నేప‌థ్యంలో భ‌క్తుల...

Latest News