Saturday, May 25, 2024
Home Search

శోభా యాత్ర - search results

If you're not happy with the results, please do another search
Ganesh immersion peacefully completed

‘భక్త జనం జేజేల నడుమ’.. గంగమ్మ ఒడికి గణపయ్య

ప్రశాంతంగా ఖైరతాబాద్ మహా వినాయకుడి నిమజ్జనం భక్తజనంతో కిక్కిరిసిన ట్యాంక్‌బండ్ పరిసరాలు రాష్ట్రవ్యాప్తంగా ఎటుచూసినా నిమజ్జన సందడి రికార్డు స్థాయిలో రూ.24,60 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు మనతెలంగాణ/హైదరాబాద్ : నగరంలో నవరాత్రులు అంగరంగ...

నేడు నిమజ్జనం

హైదరాబాద్‌లో నేడు నిమజ్జనం హుస్సేన్‌సాగర్ చుట్టూ 22 క్రేన్ ఏర్పాటు శోభయాత్రకు 12వేల మంది పోలీసులతో బందోబస్తు పాతబస్తీలో ప్రత్యేకంగా 2,500 పోలీసులతో భద్రత శోభయాత్ర మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు మూడు జిల్లాలకు ప్రత్యేక సెలవు మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలో శుక్రవారం ఘనంగా...
Drinking water camps for Ganesh Immersion

భక్తులకు జలమండలి తాగునీటి శిబిరాలు

ఓఆర్‌ఆర్ పరిధిలో 196 వాటర్ క్యాంపులు భక్తుల కోసం 30.72లక్షల వాటర్ ప్యాకెట్లు సిద్దం అన్నదాన శిబిరాలకు ఉచితంగా వాటర్ ట్యాంకర్లు సరఫరా హైదరాబాద్: వినాయక నిమజ్జనానికి తరలివచ్చే భక్తులకు తాగునీటిని అందించడంతో పాటు శోభయాత్ర సాఫీగా...
Aerial survey of ministers on Ganesh immersion

పాతబస్తీలో వినాయక నిమజ్జనం…. భారీ భద్రత

  హైదరాబాద్: పాతబస్తీలో వినాయక నిమజ్జన సందర్భంగా భారీ పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. పాతబస్తీలో 2500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. విగ్రహాల నిమజ్జనం కోసం అవసరమైన చోట అదనపు క్రేన్లు...
Mohan bhagwat statement on masjid nabawi

సంఘ్ పరివార్ స్వరం మారిందా!?

ప్రతి మసీదులో శివలింగాన్ని వెతకనవసరం లేదు”, “మసీదులను దేవాలయాలుగా మార్చాలని చేపట్టే ఉద్యమంలో కానీ, ప్రచారంలో కానీ ఆర్.ఎస్.ఎస్ పాల్గొనదు” అని ఆర్.ఎస్.ఎస్. అధినేత మోహన్ భగవత్ ఈ నెల 2 వ...
Courts are not publicity platforms: Supreme Court

శ్రీరామ నవమి ‘అల్లర్ల’ దర్యాప్తు పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ : శ్రీరామ నవమి , హనుమాన్ జయంతి సందర్భంగా ఢిల్లీ సహా అనేక ప్రాంతాల్లో చోటు చేసుకున్న మత ఘర్షణలపై దర్యాప్తు చేసేందుకు జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను...
High tension in Jahangirpuri

ఢిల్లీలో బుల్డోజర్

సుప్రీంకోర్టు వద్దని చెప్పినా ఆగని కూల్చివేతలు కోర్టు ఉత్తర్వులు అందలేదన్న సాకుతో సాగిపోతున్న చట్టవిరుద్ధ శిక్షలు మళ్లీ జోక్యం చేసుకున్న సిజెఐ 2గం. తర్వాత మాత్రమే ఆగిన కూల్చివేతలు నేడు సుప్రీంలో వాదనలు న్యూఢిల్లీ: దేశ రాజధానికి చేరిన...
Prem Sharma

బెయిల్‌పై విడుదలైన విహెచ్‌పి నాయకుడు ప్రేమ్ శర్మ

  న్యూఢిల్లీ: విశ్వ హిందూ పరిషత్(విహెచ్‌పి) స్థానిక నాయకుడు ప్రేమ్ శర్మ శనివారం ఢిల్లీలోని జహంగీర్‌పురిలో అనుమతి లేకుండా హనుమాన్ జయంతి ఊరేగింపు నిర్వహించాడు. కాగా అతడిని సోమవారం అరెస్టు చేశారు. కానీ తర్వాత...
Sadhvi asks Hindu couples to produce 4 kids, dedicate 2 to nation

నలుగురిని కని ఇద్దరిని దేశానికి అంకితం చేయండి

హిందూ సమాజానికి సాధ్వి రితంబర పిలుపు కాన్పూర్/లక్నో: దేశంలోని ప్రతి హిందూ కుటుంబం నలుగురేసి చొప్పున పిల్లల్ని కని వారిలో ఇద్దరిని దేశానికి అంకితం చేయాలని హిందుత్వ నాయకురాలు సాధ్వి రితంబర పిలుపునిచ్చారు. త్వరలోనే...
Man Arrested by Rachakonda Police for Cheating woman

ఢిల్లీ హనుమజ్జయంతి అల్లర్లు… 14 మంది అరెస్ట్

న్యూఢిల్లీ : హనుమజ్జయంతి సందర్భంగా వాయువ్య ఢిల్లీ జహంగీర్‌పురిలో నిర్వహించిన శోభాయాత్ర సందర్భంగా చెలరేగిన హింసాత్మక సంఘటనకు సంబంధించి 14 మందిని అరెస్టు చేసినట్టు పోలీసులు ఆదివారం చెప్పారు. శనివారం సాయంత్రం రెండు...
Indore BJP clashes erupt

ఇందూరు బిజెపిలో భగ్గుమన్న విభేదాలు

హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా మాజీ ఎంఎల్‌ఎ యెండల, బిజెపి రాష్ట్ర నేత ధన్‌పాల్ మధ్య వాగ్వాదం ఎంపి అర్వింద్ ప్రస్తావనతో ముదిరిన వివాదం పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన గొడవ మన తెలంగాణ/నిజామాబాద్ ప్రతినిధి: నిజామాబాద్ బిజెపిలో వర్గపోరు...
CM KCR inaugurated Yadadri Temple

ఇక భక్త జనాద్రి

చూపుల పండువగా, వైభవోపేతంగా మహాకుంభ సంప్రోక్షణ అసమాన దీక్షతో అనతికాలంలో అపూర్వ, అపురూప శిల్పకళాత్మకంగా ముఖ్యమంత్రి కెసిఆర్ తీర్చిదిద్దిన నూతన యాదాద్రి జాతికి అంకితం మహా పూర్ణాహుతితో మొదలైన సంప్రోక్షణ ఉత్సవాలు బాలాలయంలోని నృసింహ స్వామి,...
CM KCR Performs Pooja to Lakshmi Narasimha Swamy

శ్రీ సుద‌ర్శ‌న చ‌క్రానికి సిఎం కెసిఆర్ జ‌లాభిషేకం..

యాదాద్రి భువనగిరి: యాదాద్రి ఆలయ మహాకుంభ సంప్రోక్షణ తొలి పూజలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు దంపతులు పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు వారికి ఆశీర్వచనం అందించారు. మ‌హాకుంభ సంప్రోక్ష‌ణ ఉత్స‌వంలో భాగంగా,...
Devotees are allowed from 28th to Yadadri

28 నుంచి యాదగిరీశుని పునర్దర్శనం

మహాకుంభ సంప్రోక్షణ మొదటిరోజున పాల్గొననున్న సిఎం కెసిఆర్ మధ్యాహ్నం నుంచి దర్శనానికి భక్తులకు అనుమతి యథావిధిగా నిత్య పూజలు జరగనున్నాయి : ఇవొ గీతారెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్: తెలం గాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యా దాద్రి...
Sri ramanuja sahasrabdi

సమతామూర్తి సమారోహానికి అంకురార్పణ

శ్రీమన్నారయణ మంత్రంతో మారుమోగిన ముచ్చింతల్ శ్రీవైష్ణవ సంప్రదాయంలో శోభ యాత్ర మహాయాగానికి రుత్వికుల అంకురార్పణ ఆశ్రమం అంతటా ఆధ్యాత్మిక పరిమళాలు అనుగ్రహభాషణం చేసిన జీయర్ స్వాములు ప్రత్యేక పోస్టల్ కవర్ ఆవిష్కరణ చేసిన జూపల్లి రామేశ్వరరావు మనతెలంగాణ/హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా...
Priority to the common devotees in Tirumala

3.79 ల‌క్ష‌ల మంది భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం: టిటిడి

తిరుమ‌ల‌: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని జ‌న‌వ‌రి 13 నుండి 22వ తేదీ వరకు 10 రోజుల‌ పాటు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ 3.79 ల‌క్ష‌ల మంది భక్తుల‌కు స్వామివారి దర్శనం మరియు...
Goddess annapurna idol returned to uttar pradesh

దొంగిలించిన అన్నపూర్ణ విగ్రహం.. వందేళ్ల తరువాత తిరిగి కాశీకి పయనం

న్యూఢిల్లీ : దాదాపు వందేళ్ల క్రితం చోరీకి గురైన మాతా అన్నపూర్ణ విగ్రహం తిరిగి కాశీకి పయనమైంది. ఈ విగ్రహాన్ని ఇటీవల కెనడా నుంచి భారత్‌కు తీసుకురాగా, గురువారం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి...
ganesh nimajjanam 2021 hyderabad

కన్నుల పండువగా వినాయక నిమజ్జనం

వర్షంలోనూ అవిఘ్నంగా సాగిన హైదరాబాద్ శోభాయాత్ర రాష్ట్రమంతటా ఘనంగా గణనాథుల ఊరేగింపు ఉ.8.18గం.కు ప్రారంభమై, మ.3గం. ప్రాంతంలో హుస్సేన్‌సాగర్ ఒడికి చేరుకున్న ఖైరతాబాద్ మహాగణపతి, రూ.18.90లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు, దక్కించుకున్న ఎపి...
Hyderabad ganesh nimajjanam 2021

గణనాథులకు ఘణంగా వీడ్కోలు పలికిన నగర వాసులు

హైదరాబాద్: తోమ్మిది రోజుల భక్తుల పూజలు అందుకున్న గణనాథుడికి నగరవాసులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఊరేగింపులు, మేళతాళాలతో గణనాథుడి శోభాయాత్రలో అత్యుత్సాహంగా పాల్గొన్నారు. గత సంవత్సరం కరోనా కారణంగా ఇళ్ళల్లో గణనాథులు భక్తులు...
Hyderabad water board that provided drinking water to Devotees

భక్తులకు తాగునీరు అందించిన జలమండలి

119 ప్రాంతాల్లో వాటర్ క్యాంపులు ఏర్పాటు మన తెలంగాణ, హైదరాబాద్ : నగరంలో శోభాయమానంగా జరిగిన గణేష్ నిమజ్జనం ఏర్పాట్లలో జలమండలి కూడా భాగమైంది. హుస్సేన్‌సాగర్‌తో పాటు శోభయాత్ర సాగే అన్ని ప్రాంతాల్లో 119...

Latest News