Home Search
సరిహద్దు వివాదం - search results
If you're not happy with the results, please do another search
జి 20 సదస్సు సక్సెస్కు సమష్టిగా పనిచేయడానికి సిద్ధం : చైనా
బీజింగ్ : ఈ ఏడాది జి20 సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వడాన్ని మద్దతు పలుకుతూ , ఈ సదస్సు అన్ని విధాలా విజయవంతం కావడానికి అన్ని దేశాలతో సమష్టిగా పనిచేయడానికి తాము సిద్ధమేనని...
మోడీ చైనాకు లొంగిపోవడం సరికాదు !
సరిహద్దు వివాదంపై పార్లమెంటులో చర్చ జరగాలి: ఎంఐఎం అధినేత ఒవైసీ
మన తెలంగాణ / హైదరాబాద్: కేంద్రంలోని బిజెపి సర్కార్, ప్రధాని నరేంద్రమోదీపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి విమర్శలు చేశారు. బ్రిక్స్...
భారత భూభాగాన్ని చైనా లాక్కుందన్నది సుస్పష్టం
లద్ధాఖ్: చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ లక్షంగా మరోసారి విమర్శలు గుప్పించారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందన్న విషయం...
ఫ్రాన్స్తో బలపడిన బంధం
ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటన ఉభయ తారకంగా జరిగింది. అసలే భారత, ఫ్రాన్స్ వ్యూహాత్మక బంధం రజతోత్సవం, ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం కలిసిన సందర్భం. జాతీయ దినోత్సవ సందర్భంగా ఫ్రాన్స్ జరుపుకొన్న...
ఫ్రాన్స్తో బలపడిన బంధం
ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటన ఉభయ తారకంగా జరిగింది. అసలే భారత, ఫ్రాన్స్ వ్యూహాత్మక బంధం రజతోత్సవం, ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం కలిసిన సందర్భం. జాతీయ దినోత్సవ సందర్భంగా ఫ్రాన్స్ జరుపుకొన్న...
కమలానికి కర్ణాటక పరీక్ష!
2023లో తొమ్మిది రాష్ట్రాలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు 2024 లోక్సభ ఎన్నికలకు కీలకం కావడంతో వాటన్నింటిలో గెలుపు సాధించాలని తాజాగా ఢిల్లీలో జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలలో పార్టీ నేతలు పిలుపిచ్చారు....
ముందుంది సినిమా
సెస్ ఎన్నికల్లో ప్రజాతీర్పు రాష్ట్రానికే
మార్గనిర్దేశం బిజెపి నేతలు డబ్బులు
పంచినా ప్రజలు వారికి గుణపాఠం చెప్పారు
వచ్చే ఎన్నికలకు సిరిసిల్ల నుంచే జైత్రయాత్ర
రెండు బిజెపి పాలిత రాష్ట్రాల మధ్య
పంచాయితీని పరిష్కరించలేని మోడీ
ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలరా?
మోడీ ఎవరికి...
మానుకోగలమా?
చైనా సేనలు మన భూభాగంలోకి మరింతగా చొచ్చుకు వస్తున్నకొద్దీ కేంద్ర ప్రభుత్వం అక్కడి నుంచి దిగుమతులను పెంచుకొంటూ పోతున్నదని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన విమర్శను ఒక ప్రతిపక్ష...
మోడీజీ.. ‘చైనాపే చర్చ’ ఎప్పుడు?
న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దు వివాదంపై మోడీ ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్ పార్టీ మరో సారి విమర్శలు గుప్పించింది. ఈ క్రమంలోనే ‘చైనాపై చర్చ’ప్పుడు నిర్వహిస్తారంటూ ప్రధాని మోడీని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే...
ఛత్రపతి శివాజీని గవర్నర్ ‘ఓల్డ్ ఐకాన్’ అన్నందుకు పుణే బంద్!
పుణే: మహారాష్ట్ర గవర్నర్ బిఎస్. కొష్యారీ ఛత్రపతి శివాజీపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వివిధ మరాఠ గ్రూపులు, ప్రతిపక్ష పార్టీలు మంగళవారం పుణే బంద్ను పాటించాయి. నగరంలోని అనేక దుకాణాలు, వివిధ మార్కెట్లు...
ఉద్రిక్తతలు సృష్టిస్తున్న మహారాష్ట్ర: బసవరాజ్ బొమ్మై
బెంగళూరు: కర్నాటక సరిహద్దులను, కన్నడ ప్రజలను పరిరక్షించడమే తమ ధ్యేయమని కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పష్టం చేశారు. మంగళవారం బెంగళూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కర్నాటక, మహారాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో...
జిన్పింగ్తో భారత్కు ముప్పు!
చైనా కమ్యూనిస్ట్ పార్టీ 20వ కాంగ్రెస్లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా, దేశాధ్యక్షునిగా జిన్పింగ్ వరుసగా మూడోసారి ఎన్నిక కావడంతో మావో తర్వాత ఆ దేశంలో అత్యంత బలమైన నాయకుడిగా ఎదిగిన్నట్లయింది. కేవలం చైనాలోనే...
ఉయ్ఘర్ ముస్లింలపై తొలిసారి గళం విప్పిన భారత్
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ జిన్ జియాంగ్ ప్రావిన్స్ అంశంపై చర్చకు ప్రతిపాదన చేయగా, ఓటింగ్ కు భారత్ దూరంగా ఉంది. మరో 10 దేశాలు కూడా ఓటింగ్ లో పాల్గొనలేదు....
ఎడతెగని అంతర్రాష్ట్ర వివాదాలు
అసోం,- మిజోరామ్ సరిహద్దు వివాదంలో రెండు రాష్ట్రాల సాయుధ బలగాలు కాల్పుల వరకు వెళ్ళడం, పోలీసులు ప్రాణాలు అర్పించడం ఆశ్చర్యాన్ని, ఆందోళనను కలిగిస్తున్నది. 1979 నుంచి ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు వివాదాల పోరులో...
మోడీ ‘దిగిపో’
ఇంటా.. బయటా.. దేశం పరువు తీసిన మోడీ
ట్విట్టర్లో ప్రధాని నరేంద్రమోదీపై నెటిజన్ల ఆగ్రహం
రికార్డుస్థాయిలో 8గంటలపాటు మొదటిస్థానంలో ట్వీట్
అదానీ, అంబానీల కోసం దేశ సంపదను దోస్తున్న మోదీ
చైనా సరిహద్దు వివాదం పరిష్కారంలో విఫలం
మన తెలంగాణ...
రష్యాతో సుస్థిరబంధం
రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్ ఇటీవల ఇండియా వచ్చి వెళ్లారు. చైనా, బ్రిటన్ విదేశాంగ మంత్రులు, అమెరికా డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కూడా వచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత...
ఎదుగూ బొదుగూ లేక అమేథీ అలాగే ఉంది : కేంద్రంపై రాహుల్ ధ్వజం
అమేథీ / న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఉత్తర ప్రదేశ్లోని తన ఇదివరకటి నియోజక వర్గమైన అమేథీలో శనివారం ర్యాలీలో కేంద్రంపై తిరుగులేని దాడి చేశారు. అమేథీలో ఆయన ద్రవ్యోల్బణ...
13వ విడత భారత్-చైనా కోర్ కమాండర్స్ భేటీ
న్యూఢిల్లీ: సరిహద్దు వివాదంపై చర్చించేందుకు భారత,చైనా సైనిక జనరల్స్ ఆదివారం భేటీ అయ్యారు. లడఖ్లోని నియంత్రణ రేఖకి చైనా వైపున మాల్డో బోర్ట్ పోస్టు వద్ద ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి...
ఉద్రిక్తతల నివారణకు చర్యలు
అసోం మిజోరం అంగీకారం
ఐజ్వాల్: జటిల వివాదాల పరిష్కారానికి కృషి చేయాలని, ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలను తొలిగించుకోవాలని అసోం మిజోరం నిర్ణయానికి వచ్చాయి. శతాబ్ధపు సరిహద్దు వివాదంపై సమన్వయంతో వ్యవహరించాల్సి ఉంది....
అసోం సిఎంపై మిజోరంలో హత్యాయత్నం కేసు
గువాహతి : అసోం-మిజోరం సరిహద్దు వివాదంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. అసోం సిఎం హిమంత బిశ్వ శర్మపై మిజోరాంలో హత్యాయత్నం కేసు నమోదయ్యింది. ముఖ్యమంత్రితో పాటు మరో నలుగురు పోలీసు ఉన్నతాధికారులపై...