Home Search
సరిహద్దు వివాదం - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రాల రగడ!
ఒకటి బిజెపి పాలనలోని రాష్ట్రం, మరొకటి దాని మిత్రపక్షం మిజో నేషనల్ ఫ్రంట్ ఏలుబడిలోనిది. అసోం, మిజోరంల మధ్య 50 ఏళ్లుగా గల సరిహద్దు వివాదం సోమవారం నాడు దట్టించి అంటించిన మందు...
ఐఎఎస్ శ్రీలక్ష్మిపై చర్యలు తీసుకోవద్దు: హైకోర్టు
మనతెలంగాణ/హైదరాబాద్: ఐఎఎస్ శ్రీలక్ష్మిపై చర్యలు తీసుకోవద్దని సిబిఐ కోర్టుకు రాష్ట్ర హైకోర్టు శుక్రవారం నాడు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఒఎంసి చార్జిషీట్పై విచారణ ఆపాలని శ్రీలక్షి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో...
చైనాకు దీటుగా ఎదగాలి
ప్రపంచంలో రెండవ బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిన చైనా తనను ఎవరూ ఏమీ చేయలేరని, చేయదలిస్తే తన ఉక్కు గోడకు తల గుద్దుకోవలసి వస్తుందని ఇటీవల పాలక కమ్యూనిస్టు పార్టీ వందవ జయంతి...
ఆ ప్రాంతాలను యుటిగా ప్రకటించాలి
ఉద్ధవ్ థాక్రే డిమాండ్
ముంబయి: మహారాష్ట్రలోని కర్నాటక సరిహద్దుల్లో మరాఠీ మాట్లాడే ప్రజలు అత్యధికంగా నివసించే ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతం(యుటి)గా ప్రకటించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే డిమాండు చేశారు. ఈ వివాదంపై...
చైనాతో చర్చల ఫలితాలు ఏమిటో చెప్పాలి
ప్రధాని, రక్షణ మంత్రిని కోరిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: లడఖ్లో సరిహద్దు వివాదంపై చైనాతో జరుపుతున్న చర్చల వివరాలను ప్రజలకు తెలియచేయవలసిందిగా ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది....
మోడీ పాలన: పొంతనలేని సర్వేలు
దేశ మానసిక స్ధితి (మూడ్ ఆఫ్ ద నేషన్) పేరుతో ప్రముఖ మీడియా సంస్ధ ఇండియా టుడే గ్రూప్, కార్వీ ఇన్సైట్స్ అనే వాణిజ్య సంస్ధ సంయుక్తంగా నిర్వహిస్తున్న సర్వేల పరంపరలో తాజాగా...
టిక్టాక్ వ్యాపారం కొనండి
టిక్టాక్ వ్యాపారం కొనండి
రిలయన్స్తో బైట్డాన్స్ చర్చలు
జూలై చివరలో రెండు సంస్థల మధ్య చర్చలు ప్రారంభం
న్యూఢిల్లీ : వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ మాతృ సంస్థ బైట్డాన్స్ ముకేష్ అంబానీ సంస్థ...
గాల్వన్ లోయ నుంచి వెనక్కి తగ్గిన చైనా సైన్యం..
న్యూఢిల్లీః లడక్ సరిహద్దుల్లో ఎట్టకేలకు చైనా సైన్యం తోకముడిచింది. గాల్వన్ లోయ నుంచి భారీగా మొహరిచిన తమ సైన్యాన్ని చైనా ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. భారత్-చైనా సరిహద్దు ప్రాంతమైన గాల్వన్ లోయలో జూన్...
చైనా పట్ల అప్రమత్తంగా ఉండాలి
చైనాకు మనకన్నా ఎంతో పెద్ద సైన్యం, అత్యాధునిక సాంకేతిక ఆయుధాలు ఉన్నప్పటికీ వారికి యుద్ధాలలో పాల్గొన్న అనుభవం పెద్దగా లేదు. మన సేనల వలే నిరంతరం వివిధ ఘర్షణలతో తలమునకలై ఉన్నటువంటి అనుభవం...
చైనాతో రెండు యుద్ధాలు చేస్తున్నాం : కేజ్రీవాల్ వ్యాఖ్య
న్యూఢిల్లీ : చైనాతో భారత్ రెండు యుద్ధాలు చేస్తోందని ఒకటి చైనా నుంచి వచ్చిన కరోనాతో, రెండోది సరిహద్దు వివాదంతో అని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఈ రెండు యుధ్ధాల్లో ఏ...
అయోధ్య రామాలయ నిర్మాణం నిలిపివేత
గుడి కంటే దేశ రక్షణే ముఖ్యం
రామమందర్ ట్రస్టు నిర్ణయం
అయోధ్య: భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం నేపథ్యంలో అయోధ్యలో రామాలయ నిర్మాణం ప్రారంభించాలన్న ప్రయత్నాలను రామ మందిర్ ట్రస్టు నిలిపివేసింది. భారత్-చైనా సరిహద్దులో...
స్టార్టప్లలో చైనా పెట్టుబడులే ఎక్కువ
పేటీఎం, ఓలా నుంచి జొమాటో వరకు
దేశంలో 30 స్టార్టప్లలో 18లో చైనా ఇన్వెస్ట్మెంట్
న్యూఢిల్లీ: లడఖ్ గాల్వన్ లోయలో భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం పెరుగుతోంది. రెండు దేశాల సైన్యా లు ముఖాముఖి...
భారత్-చైనా హింసాత్మక ఘర్షణ
కల్నల్ సహా 20 మంది మృతి
పరస్పరం బాహాబాహీ
అమరుడైన అధికారి తెలంగాణలోని సూర్యాపేట వాసి
పరిస్థితిపై రక్షణ మంత్రి సమీక్ష
45 ఏళ్ల తరువాత జగడం
చైనా సైనికులు ఆరుగురు మృతి?
న్యూఢిల్లీ/లడఖ్: భారత్-చైనా సరిహద్దు రగులుతోంది. పరిస్థితులు సద్దుమణుగుతతున్న...
చైనా చొరబడుతుంటే మోడీ ఎక్కడ?
కేంద్రాన్ని నిలదీసిన రాహుల్
ఇటువంటి విషయాలు ట్విట్టర్లో ప్రశ్నిస్తారా: కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ : లడాఖ్లోని భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకున్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ దీనిపై పెదవి విప్పడంలేదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ...
మధ్యవర్తిగా నేను రెడీ
వాషింగ్టన్ : భారత్ చైనా మధ్య తాను మధ్యవర్తిగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం రాజుకున్న దశలో ట్రంప్ స్వచ్ఛందంగా...
రఫాపై ధ్వంస రచన
అనుకున్నంతా అయ్యింది. గాజా నగరాన్ని సర్వనాశనం చేసిన ఇజ్రాయెల్ సేనలు రఫా నగరంపై ధ్వంస రచన ప్రారంభించాయి. అమాయకుల ప్రాణాలు హరిస్తూ, ఆసుపత్రులను కూలుస్తూ, భవంతులను నేలమట్టం చేస్తూ పైశాచికంగా ప్రవర్తిస్తున్న ఇజ్రాయెల్కు...
కచ్చతీవుపై ఇప్పుడెందుకు లొల్లి!
ప్రస్తుతం భారత్లో ఎన్నికలు జరుగుతున్న వేళ కచ్చతీవు దీవుల గురించి వస్తున్న వాదనలను తాము ఊహించలేదని డగ్లస్ దేవా నంద వెల్లడించారు. 1974 లో జరిగిన భారత్ -శ్రీలంక ఒప్పందం ప్రకారం...
ఉరుముతున్న నిరుద్యోగం
ప్రపంచంలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నా ఉరుముతున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సఫలం కాలేకపోతున్నాయి. 2047 నాటికి దేశానికి స్వాతంత్య్రం సాధించి వందేళ్లు...
విదేశాంగ విధానం వివేకమైనదేనా?
నేడు యుద్ధ భయ పరిస్థితుల మధ్య ప్రపంచ ప్రజలు జీవిస్తున్నారు. అమెరికా -రష్యాల మధ్య ప్రపంచ ఆధిపత్య పోరాటం, అందులో భాగంగా ఉత్పన్నమైన ఉక్రెయిన్ -రష్యా యుద్ధం, అందులో అమెరికా జోక్యం, ఉత్తర-...
భారత్ మాకు మంచి మిత్రదేశం
మాల్దీవుల పర్యాటక పరిశ్రమ ప్రకటన
మాలె: మాల్దీవులకు, ఇండియాకు మధ్య వివాదం రాజకున్న నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీని, భారత ప్రజలను కించపరుస్తూ తమ దేశ మంత్రులు, అధికారులు చేసిన వ్యాఖ్యలను మాల్దీవ్స్...