Home Search
సింగరేణి బొగ్గు - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణను సాధించిన ఘనత సింగరేణి కార్మికులదే:రేవంత్ రెడ్డి
గోదావరిఖని: తమ ఇంట్లో వండుకునేందుకు తిండి లేకపోయినా పస్తులుండి సకల జనుల సమ్మెతో తెలంగాణ సాధించిన ముమ్మాటికీ సింగరేణి కార్మికులదేనని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. గోదావరిఖనిలోని జవహార్ లాల్ నెహ్రు...
సింగరేణి కార్మికులకు దసరా కానుకగా రూ. 711.18 కోట్ల లాభాల బోనస్
రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశంతో నిధుల విడుదల
ఈ నెల 16 న ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల్లో జమ
ప్రకటించిన సంస్థ సి అండ్ ఎండి ఎన్.శ్రీధర్
సగటున ఒక్కో కార్మికునికి రూ.1.53 లక్షల బోనస్
సింగరేణి చరిత్రలో అత్యధికంగా...
మార్చి నాటికి 720 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి
ఈ ఏడాది రూ. 40 వేల కోట్ల టర్నోవర్, రూ.3500 కోట్ల లాభాలు సుసాధ్యం
తొలి అర్ధ సంవత్సరంలో బొగ్గు రవాణాలో12 శాతం, ఉత్పత్తి లో 7 శాతం,
ఓబీ తొలగింపులో 15 శాతం...
సింగరేణిలో డంపర్ టైర్ల కొరత
బొగ్గు ఉత్పత్తికి ఎటువంటి సమస్యా లేదు
కొత్త డంపర్లకు ఆర్డర్ పెట్టాం
సింగరేణి అధికారులు
మన మన తెలంగాణ / హైదరాబాద్: సింగరేణిలో వంద టన్నుల సామర్థ్యం కలిగిన డంపర్ల టైర్ల కొరత ఏర్పడింది. దీంతో...
కెసిఆర్ ఉన్నంత వరకూ సింగరేణి మనదే : మంత్రి జగదీశ్ రెడ్డి
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ ఉన్నంత వరకూ సింగరేణి మనదే అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.శనివారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని సింగరేణి ప్రాంతంలో...
సింగరేణిలో మహిళా కారుణ్య నియామకాలు గణనీయంగా పెరుగుదల
ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి
భూ గర్భగనుల్లో సర్దుబాటు చేసేయోచనలో యాజమాన్యం
మనతెలంగాణ/హైదరాబాద్: సింగరేణి యాజమాన్యం మహిళా కార్మికులకు భూగర్భ, ఉపరితల గనుల్లో విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకుంటోంది. కారుణ్య నియమాకాల్లో భాగంగా సంస్థలో మహిళా...
సింగరేణి ఆధ్వర్యంలో…పదేళ్ల తర్వాత జాతీయస్థాయి రెస్క్యూ పోటీలు
హైదరాబాద్ : దేశవ్యాప్త బొగ్గు గనులు , లోహ గనులకు సంబంధించిన రెస్క్యూ జట్లకు జాతీయస్థాయిలో నిర్వహించే వార్షిక పోటీలను ఈసారి తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో నిర్వహించాలని నిర్ణయించారు....
ఆల్ టైం రికార్డ్ గా సింగరేణి నికర లాభాలు
2022 -23 లో లాభాలు రూ.2,222 కోట్లు
ప్రకటించిన సంస్థ సిఎండి ఎన్. శ్రీధర్
తెలంగాణ రాకపూర్వంతో పోలిస్తే 430 శాతం వృద్ధి
గత ఏడాదితో పోలిస్తే 81 శాతం వృద్ధి
కోల్ ఇండియాతో సహా మహారత్న...
సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం దేశంలోనే నెంబర్ వన్
హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో మొదటి నుండి నెంబర్ వన్ స్థానంలో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రమే నిలుస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్...
సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం.. దేశంలోనే నెంబర్ 1
హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో మొదటి నుండి నెంబర్ 1 స్థానంలో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రమే నిలుస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్...
మణుగూరు ఏరియాలో సింగరేణి డైరెక్టర్ల పర్యటన
మణుగూరు : సింగరేణి కాలరీస్ ఎస్వికే శ్రీనివాస్, డైరెక్టర్స్ ఆపరేషన్స్ జి వేంకటేశ్వరరెడ్డి డైరెక్టర్ ప్లానింగ్, ప్రాజెక్ట్ తమ అధికారిక పర్యటనలో భాగంగా మంగళవారం ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రాంచందర్, ఏరియా...
కెటికె ఓసి3 గనిని తనిఖీ చేసిన సింగరేణి జిఎం
భూపాలపల్లి కలెక్టరేట్: కెటికె ఓసి3 గనిని భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ బళ్ళారి శ్రీనివాసరావు ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 15 జూన్ 2023 నుండి బొగ్గు తవ్వకానికి కావాల్సిన ఓబి రిమూవల్...
పోటెత్తిన ఎర్రదండు… ఎర్రబారిన నల్ల బొగ్గు కేంద్రం
భద్రాద్రి కొత్తగూడెం : ఎర్రదండు కదం తొక్కింది. ఎర్రని జెండాలతో సింగరేణి నల్లని బొగ్గు కేంద్రం ఎరుపెక్కింది. ఆదివారం సాయంత్రం కొత్తగూడెం పట్టణంలో జరిగిన సిపిఐ ప్రజా గర్జన సభతో కొత్తగూడెం పట్టణం...
సింగరేణి సంస్థను కాపాడుతున్న గొప్ప నాయకుడు కెసిఆర్
సత్తుపల్లి : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సింగరేణి సంబరాలు జరుపుకుంటున్న సింగరేణి బొగ్గు గని కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం జెవి.ఆర్...
సింగరేణికి ఇచ్చిన హమీలను నెరవేర్చిన సిఎం కెసిఆర్
ఇల్లందు : ఏరియా సింగరేణి ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా జిఎమ్ కార్యాలయంలో జనరల్ మేనేజర్ షాలేము రాజు తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్...
అమ్మలాంటి సింగరేణిని కాపాడుకున్న గొప్పతనం సిఎం కెసిఆర్దే: కవిత
జయశంకర్ భూపాలపల్లి : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సింగరేణి సంబరాలు జరుపుకుంటున్న సింగరేణి బొగ్గు గని కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు ఎంఎల్సి కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ...
సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది
మణుగూరు : నిబద్ధత నిరంతరం శ్రమ చేస్తున్న సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం వారి భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్, పినపాక శాసన సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ...
15,250 మందికి సింగరేణిలో కారుణ్య ఉద్యోగాలు
హైదరాబాద్ : సింగరేణికి 134 సంవత్సరాల చరిత్ర ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాతనే ఈ సంస్థ మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాల పరంగా సింగరేణి అగ్రస్థానంలో నిలుస్తోంది....
15,250 మందికి సింగరేణిలో కారుణ్య ఉద్యోగాలు
హైదరాబాద్: సింగరేణికి 134 సంవత్సరాల చరిత్ర ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాతనే మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాల పరంగా సింగరేణి అగ్రస్థానంలో నిలుస్తోంది. ఇప్పటివరకు 19,463 మంది...
సింగరేణి సంస్థపై చర్చకు తాము సిద్ధం : ఈటల
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వంపై బిఆర్ఎస్ పదే పదే విషం చిమ్ముతోందని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. శుక్రవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థను ప్రైవేటు పరం...