Home Search
సెక్రటేరియట్ - search results
If you're not happy with the results, please do another search
గంగిరెద్దు ఎంపిలా… గర్జించే ఎంపిలా?
మన తెలంగాణ/ నాగర్కర్నూల్ ప్రతినిధి: అధికారంలోకి రాకముందు 420హామీలు ఇచ్చి గుండు గీసి గుండుసున్నా పెట్టిన కాంగ్రెస్ పాలనపై రైతులను, ప్రజలను ‘మార్పు బాగుందా.. ?’ అని ప్రతి బిఆర్ఎస్ కార్యకర్త అడగాలని...
మణిపూర్ చురాచంద్పూర్లో ఉద్రిక్తత..ఇద్దరు మృతి
చురాచంద్పూర్ : మణిపూర్లోని చురాచంద్పూర్ పట్టణంలో పరిస్థితి శుక్రవారం కూడా ఉద్రిక్తంగానే ఉందని పోలీసులు వెల్లడించారు. ఒక కానిస్టేబుల్ సస్పెన్షన్కు నిరసన సూచకంగా ఒక గుంపు గురువారం మినీసెక్రటేరియట్లోకి దూసుకుపోయినప్పుడు భద్రత దళాలతో...
ఢిల్లీ మెట్రో రైలులో రాష్ట్రపతి ముర్ము ప్రయాణం
భద్రత కాన్వాయ్ను విడిచిపెట్టి సామాన్య ప్రయాణికురాలిలా ...
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం ఢిల్లీ మెట్రో రైలు, షటిల్ బస్ సర్వీస్ ల్లో ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. ఢిల్లీ...
రాడార్ స్టేషన్ ఏర్పాటు వ్యవహారంలో దొంగే ‘దొంగా దొంగ’ అన్నట్లుంది!
బిఆర్ఎస్పై మంత్రి కొండా సురేఖ మండిపాటు
నాడు ప్రభుత్వ భూములను పర్సెంటీజీల కోసం ఇష్టానుసారంగా లీజులకిచ్చారని ఆగ్రహం
మన తెలంగాణ / హైదరాబాద్ : రాడార్ సెంటర్ ఏర్పాటుతో పర్యావరణానికి, ప్రజలకు ఎలాంటి హాని...
పోయింది అధికారమే.. పోరాట పటిమ పోలేదు
మన తెలంగాణ/సిరిసిల్ల ప్రతినిధి: బిజెపిని కాంగ్రెస్ నిలువరించలేదని, కేవలం బిఆర్ఎస్ మాత్రమేనని నిలువరించగలదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. సిరిసిల్ల జి ల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో నిర్వహించిన ఆదివారం...
నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
సిటిబ్యూరోః రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంట వరకు పబ్లిక్ గార్డెన్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ అదనపు పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ ఆదేశాలు...
పార్లమెంట్ భద్రతకు 140 మంది సిఐఎస్ఎఫ్ సిబ్బంది
సందర్శకుల తనిఖీకి కొత్త ఏర్పాటు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నుంచి సిఐఎస్ఎఫ్ సేవలు
31 నుంచి బడ్జెట్ సెషన్
న్యూఢిల్లీ : నూట నలభై మంది సిఐఎస్ఎఫ్ సిబ్బందితో ఒక బృందాన్ని పార్లమెంట్ సముదాయం వద్ద నియమించారు....
నిత్య జీవితంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నియంత్రించాలి
వీడియో సందేశంలో కొండా సురేఖ
మన తెలంగాణ / హైదరాబాద్ : పచ్చదనం పెంపునకు ఎంతగా ప్రాధాన్యతను ఇస్తున్నామో, నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడకాన్ని కూడా వీలైనంతగా తగ్గించాలని అటవీ పర్యవరణం, దేవాదాయ శాఖ...
కాళేశ్వరంపై కొత్త డ్రామాలు
కాళేశ్వరంపై కాంగ్రెస్ నేతల ఆరోపణలు అవాస్తవమని తేలింది: బిఆర్ఎస్ ఎంఎల్ఎ కడియం శ్రీహరి
కాళేశ్వరంపై వాస్తవాలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన కడియం
మనతెలంగాణ/హైదరాబాద్ : శ్వేతపత్రాలు, న్యాయ విచారణల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం...
రాహుల్ పాదయాత్ర… బిజెపి అంతిమయాత్ర
డబుల్ ఇంజన్ అంటే ఆదానీ, ప్రధానిలే...
లోక్ సభలో రాహుల్ గాంధీ ప్రశ్నించగానే ఆదానీ ఇంజన్ షెడ్కు పోయింది
రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్రతో ప్రధాని ఇంజన్ కూడా పని చేయదు
నాగ్పూర్ కాంగ్రెస్ ఆవిర్భావ...
కాంగ్రెస్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుంది: రేవంత్
హైదరాబాద్: కాంగ్రెస్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రేపటి నుంచి ప్రజాపాలన కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఆరు గ్యారంటీల అభయహస్తం లోగోను సిఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ...
అడ్డగోలు రుణాలు
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఆర్ధిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసే అంశంపై జరిగిన చర్చ సందర్భంగా అసెంబ్లీ దద్ధరిల్లింది. ఈ నే పథ్యంలో విపక్షాలకు సిఎం రేవంత్ రెడ్డి గట్టి కౌంటరిచ్చారు. బిఆర్ఎస్...
కమీషన్ల కోసం కొత్త బిల్డింగ్స్ కట్టారు: మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్: అసెంబ్లీలో మంత్రి కొండా సురేఖ, బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుల మధ్య వాగ్వాదం జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ విడుదల చేసిన శ్వేతపత్రంపై జరిగిన చర్చ సందర్భంగా మంత్రి కొండా...
అసెంబ్లీ స్పీకర్, మంత్రులను,ఎమ్మెల్యేలను గ్రాండ్ ఫినాలేకు ఆహ్వానించిన ఆటా ప్రతినిధులు
మన తెలంగాణ / హైదరాబాద్: ఈ నెల 30న రవీంద్రభారతిలో నిర్వహించనున్న ఆటా సేవా కార్యక్రమాల గ్రాండ్ ఫినాలే కు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి,...
రాజ్యసభలో ఆప్ పక్ష నేతగా రాఘవ్ చద్దా
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభలో తమ పార్టీ నాయకుడిగా సంజయ్ సింగ్ స్థానంలో రాఘవ్ చద్దాను నియమించింది. ఆరోగ్య సమస్యలతో బాధనపడుతున్న సంజయ్ సింగ్ అందుబాటులో లేని కారణంగా ఇప్పటినుంచి ఆయన...
స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ స్పీకర్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదలైంది. సోమవారం ఉదయం అసెంబ్లీ సెక్రటేరియట్ స్పీకర్ ఎన్నిక నోటిఫికేసన్ కు ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 13వ తేదీ ఉదయం 10.30...
రేవంత్ ప్రజాదర్బార్కు పోటెత్తిన జనం
విజ్ఞాపనలు స్వీకరిస్తూ, సమస్యలు అడిగి తెలుసుకున్న సిఎం
సత్వర పరిష్కారానికి ఆదేశాలు
ప్రతి వినతిపత్రం ఆన్లైన్లో ఎంట్రీ, ప్రత్యేక గ్రీవెన్స్ నెంబర్ కేటాయింపు
పిటిషన్దారులకు ప్రింటెడ్, ఎస్ఎంఎస్ ద్వారా ఎకనాలెడ్జ్మెంట్
తొలిరోజు...
సిఎంను కలిసి రాచకొండ సిపి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమితులైన రేవంత్ రెడ్డిని రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ సెక్రటేరియట్లో ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
సిఎం, మంత్రులను కలిసి అభినందనలు తెలిపిన టిఎన్జీఓ రాష్ట్ర నాయకులు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టిఎన్జీఓ రాష్ట్ర నాయకులు కలిసి అభినందనలు తెలిపారు. సచివాలయంలో టిఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ అధ్వర్యంలో కేంద్ర సంఘం అసోసియేట్ అధ్యక్షుడు...
నియామకాలపై దృష్టి పెట్టాలి
నీళ్లు, నిధులు, నియామకాలు.. ఈ మూడు లక్ష్యాలపై ఏర్పాటైంది తెలంగాణ. రాష్ర్టం ఏర్పడి పదేళ్లు కావొస్తున్న తరుణంలో నియామకాల అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. తెలంగాణలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు నియామకాల సమస్యనే...