Home Search
రెండో త్రైమాసిక - search results
If you're not happy with the results, please do another search
ప్రభుత్వరంగ బ్యాంకుల లాభాలు!
ప్రభుత్వరంగ బ్యాంకులు లాభాల బాట పడుతున్నాయని మన ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మురిసిపోతూ చెబుతున్నారు. ముఖ్యంగా 2017-18లో రూ. 6,547 కోట్ల నికర నష్టం వచ్చిన దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు...
ఒలెక్ట్రా లాభం 421 శాతం వృద్ధి
మనతెలంగాణ/ హైదరాబాద్ : వాటాదారులకు ప్రయోజనం చేకూరుస్తూ... దీర్ఘకాలిక వృద్ధికి బలమైన పునాది సృష్టించుకుని ప్రతిఫలాలను పొందుతున్నామని ఓలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కె.వి. ప్రదీప్ అన్నారు. ప్రముఖ...
17736 వద్ద ముగిసిన నిఫ్టీ
ముంబై: మార్కెట్ ముగిసే సమయానికి బెంచ్మార్క్ సూచీలైన సెన్సెక్స్ 212.88 పాయింట్లు లేక 0.36 శాతం పెరిగి 59756.84 వద్ద, నిఫ్టీ 80.60 పాయింట్లు లేక 0.46 శాతం పెరిగి 17736.95 వద్ద...
48 లక్షల కొత్త డీమ్యాట్ ఖాతాలు
ట్రేడింగ్ యాప్లతో సులభతరమైన స్టాక్స్ కొనుగోలు
పెరుగుతున్న రిటైల్ ఇన్వెస్టర్లు : సిడిఎస్ఎల్
న్యూఢిల్లీ : స్టాక్మార్కెట్ పట్ల దేశ ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇటీవల కాలంలో రిటైల్ ఇన్వెస్టర్లు ఎక్కువగా మార్కెట్లో పాల్గొంటున్నారు. 2022-23...
టిసిఎస్ లాభం తొలిసారిగా రూ.10,000 కోట్లు దాటింది
గతేడాదితో పోలిస్తే క్యూ2లో 8% వృద్ధి, 18 శాతం పెరిగిన ఆదాయం
షేరుకు రూ.8 చొప్పున డివిడెండ్
న్యూఢిల్లీ : సెప్టెంబర్ ముగింపు నాటి రెండో త్రైమాసికం ఫలితాల్లో ఐటి దిగ్గజం టాటా కన్సల్టెన్సీ...
900 మంది ఉద్యోగులపై షియోమీ వేటు
న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ షియోమీ 900 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్లో నివేదిక ప్రకారం, ఆర్థిక మందగమనం నేపథ్యంలో షియోమీ తన ఉద్యోగులలో 3...
జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాకు కరోనా
టోక్యో : జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడాకు కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన తన అధికారిక నివాసంలో చికిత్స పొందుతున్నారు. వారం రోజుల వెకేషన్కు వెళ్లిన ప్రధాని ఇటీవలనే టోక్యో చేరుకున్నారు....
భారత్లో తగ్గిపోయిన విదేశీమారకం నిల్వలు!
ముంబయి: భారత విదేశీ మారక వారంతపు నిల్వలు ఏప్రిల్ 1నాటికి 11.17 బిలియన్ డాలర్లు తగ్గిపోయింది. చివరికి 606.475 బిలియన్ డాలర్ల వద్ద ఇది స్థిరపడిందని భారత రిజర్వు బ్యాంకు డేటా పేర్కొన్నట్లు...
క్యూ3లో జిడిపి 5.4 శాతం
అంచనాల కంటే నెమ్మదించిన వృద్ధి రేటు
గణాంకాలను విడుదల చేసిన ప్రభుత్వం
ముంబై : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (202122) డిసెంబర్ ముగింపు నాటి మూడో త్రైమాసికంలో దేశీయ స్థూల జాతీయోత్పత్తి(జిడిపి) 5.4 శాతం నమోదు...
వరసగా ఆరో నెలా లక్ష కోట్లు దాటిన జిఎస్టి వసూళ్లు
డిసెంబర్ నెలలో రూ.1.29 లక్షల కోట్లు వసూలు
గత ఏడాదితో పోలిస్తే 13 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: జిఎస్టి వసూళ్లు వరసగా ఆరో నెలా రూ. లక్ష కోట్లను అధిగమించాయి. డిసెంబర్ నెలలో రూ.1.29 లక్షల...
జిడిపి వృద్ధి!
నిండా మునిగిన తర్వాత నెమ్మది నెమ్మదిగా పైకి వస్తూ వుండడం, ఊబిలో కూరుకుపోలేదని, ఊర్ధగమన శక్తి లోపించలేదని చాటడం ఆనందమే. ఈ ఆర్థిక సంవత్సరం రెండో మూడు మాసాల (త్రైమాసికం) కాలం (జులై...
తెలంగాణ సహా ఏడు రాష్ట్రాలకు అదనపు రుణ సదుపాయం
అర్హత సాధించలేకపోయిన ఆంధ్రప్రదేశ్
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మూలధనం వ్యయం లక్ష్యాలను చేరుకున్న 7 రాష్ట్రాలకు ఎఫ్ఆర్బిఎంకు అదనంగా రూ. 16,691 కోట్లు రుణం పొందేందుకు కేంద్ర...
అదరగొట్టిన టాటా స్టీల్
క్యూ2లో కంపెనీ లాభం రూ.12,547 కోట్లు
గతేడాదితో పోలిస్తే ఎనిమిది రెట్లు పెరిగిన లాభం
న్యూఢిల్లీ : సెప్టెంబర్ ముగింపు నాటి రెండో త్రైమాసిక ఫలితాల్లో టాటా స్టీల్ అద్భుతంగా రాణించింది. కంపెనీ నికర లాభం...
యూనియన్ బ్యాంక్ లాభం మూడు రెట్లు పెరిగింది
క్యూ2 నికర లాభం రూ.1,526 కోట్లు
హైదరాబాద్ : సెప్టెంబర్ ముగింపు నాటి రెండో త్రైమాసిక ఫలితాల్లో ప్రభుత్వరంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నికర లాభం రూ.1,526 కోట్లతో మూడు రెట్లు పెరిగింది....
వ్యాపార వ్యయం ఆందోళనకరం
న్యూఢిల్లీ : వ్యాపార వ్యయం పెరుగుతున్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో తయారీ రంగం కార్యకలాపాలు మెరుగ్గానే ఉండనున్నాయని ఇండస్ట్రీ చాంబర్ ఫిక్కీ సర్వే పేర్కొంది. తాజా త్రైమాసిక సర్వే(క్యూ2) ప్రకారం,...
టాప్ 5జి స్మార్ట్ఫోన్ సంస్థగా వివో
న్యూఢిల్లీ : ఈ ఏడాది (2021) రెండో త్రైమాసికంలో ఆసియా పసిఫిక్ 5జి షిప్మెంట్స్లో వివో అగ్రస్థానంలో ఉంది. స్ట్రాటజీ అనలిటిక్స్ నివేదిక తెలిపింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ప్రతి ఐదు 5జి...
ఆస్ట్రాజెనెకాపై బ్రస్సెల్స్ కోర్టులో ఇయు కేసు
వ్యాక్సిన్లపై ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు ఆరోపణ
బ్రస్సెల్స్: కొవిడ్19 వ్యాక్సిన్ల విషయంలో తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఆస్ట్రాజెనెకా ఔషధ కంపెనీ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ యూరోపియన్ యూనియన్(ఇయు) బ్రస్సెల్స్(బెల్జియం) కోర్టులో దావా వేసింది. ఇయు దేశాలకు సరఫరా...
పుంజుకోని ఆర్థికం
లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత గత కొన్ని మాసాల్లో దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకోలేదని ఉపాధులు, ఉద్యోగాలు భారీగా కల్పించడం ద్వారా ప్రజల కొనుగోలు శక్తిని పెంచితేగాని అది సాధ్యం కాదని తేలిపోయింది....
54కు పడిపోయిన భారత్ ర్యాంక్
రెండో త్రైమాసికంలో గృహ ధరలు 1.9% తగ్గాయి
కరోనాతో ప్రపంచవ్యాప్తంగా ప్రతికూలత: నైట్ ఫ్రాంక్ సర్వే
న్యూఢిల్లీ : కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గృహ ధరల పెరుగుదల విషయంలో భారత్ ర్యాంక్ 11 స్థానాలు...
ఆర్బిఐ నిగ్గు తేల్చిన నిజం
కరోనా లాక్డౌన్ దెబ్బకు పులి నోట చిక్కిన జింకలా నెత్తురోడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణ దశకు చేరుకునే ప్రమాదం ఉన్నదని, వినియోగదార్ల కొనుగోలు శక్తి పడిపోయిందని, ప్రభుత్వ వ్యయం...