Home Search
ఆఫీస్ - search results
If you're not happy with the results, please do another search
రైతుల కోసం మరో ఉద్యమం
మన తెలంగాణ/హైదరాబాద్: యాభై ఏళ్ల రాజకీయ అనుభవంలో ఎన్నో ఉద్యమాలను ఆందోళనలు, సమస్య లు, ఆటుపోట్లను చూశాను. గెలిచాం. ఇప్పుడు తాను మ రో నూతన ఉద్యమాన్ని భుజాలకెత్తుకున్నానని బిఆర్ఎస్ పార్టీ అధినేత,...
నాసా “న్యూమూన్ టు మార్స్”కు అధినేతగా భారతీయ సంతతి శాస్త్రవేత్త
భారత సంతతికి చెందిన సాఫ్ట్వేర్ , రొబోటిక్ ఇంజినీర్ అమిత్ క్షత్రియ నాసాకు చెందిన మూన్ టు మార్స్ (చంద్రుడి నుంచి అంగారకుడికి) అనే కొత్త అంతరిక్ష పరిశోధన కార్యక్రమానికి ప్రధమ అధిపతిగా...
పని ఒత్తిడితో తట్టుకోలేక టెక్కీ ఆత్మహత్య
హైదరాబాద్: పని ఒత్తిడి, ఉద్యోగం పోతుందనే భయంతో హైదరాబాద్లో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
నగరంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న వినోద్ కుమార్ (32) అల్కాపూర్ టౌన్షిప్లోని తన సోదరుడి ఇంట్లో...
బెంగళూరులో యువతిపై కారులో సామూహిక అత్యాచారం
బెంగళూరు: కోరమంగళ వద్ద ఒక 19 ఏళ్ల యువతిని కారులో అపహరించిన నలుగురు వ్యక్తులు మూడు గంటలకు పైగా ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం మే 25వ తేదీ...
గ్రేటర్లో పెరగునున్న విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు
సిటీబ్యూరో ః గత రెండుమూడు సంవత్సరాలుగా పెట్రోల్, డీజిల్ ,గ్యాస్ వంటి ధరలు అడ్డుఅదుపు లేకుండా పెరుగుతున్నాయి .అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలుభారీ ఎత్తున తగ్గినా వాటి ప్రయోజనాలు వినియోగదారులకు ఏ మాత్రం...
టిఎస్పిఎస్సి కార్యాలయం వద్ద పోస్టర్ల కలకలం
హైదరాబాద్ : టిఎస్పిఎస్సి కార్యాలయం వద్ద వాల్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. టిఎస్పిఎస్సి ఆఫీస్ ఓ జిరాక్స్ సెంటర్ అంటూ పోస్టర్లు వెలిశాయి. ఒయు జెఎసి ఛైర్మన్ అర్జున్బాబు పేరుతో ఈ పోస్టర్లు...
సెల్ ఫోన్ల ధ్వంసంపై ‘ఇడి’వి కట్టుకథలే
మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి బిఆర్ఎస్ ఎంఎల్సి కల్వకుంట్ల కవిత మూడో సారి ఇడి విచారణ ముగిసింది. బుధవారం విచారణ ఉండబోదని, మళ్లీ ఎప్పుడు అనేది తెలియపరుస్తామని ఇడి...
ఎసిబికి చిక్కిన తహశీల్దార్, విఆర్ఒ
అమరావతి: చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం ఎమ్మార్వో ఆఫీస్పై ఎసిబి దాడులు చేసింది. ఎమ్మార్వో షబ్బీర్, విఆర్ఒ గోవింద్ రెడ్డి ఎసిబికి చిక్కారు. రూ.20 వేలు లంచం తీసుకుంటూ తహశీల్దార్, విఆర్ఒ పట్టుబడ్డారు. రోజు...
నా ఫోన్లు అన్ని ఇచ్చేస్తున్నా: కవిత
ఢిల్లీ: ఎంఎల్సి కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో విచారణ నిమిత్తం మూడోసారి ఇడి ఆఫీస్కు చేరుకున్నారు. తనపై ఇడి తప్పుడు ప్రచారం చేస్తుందని ఎంఎల్సి కవిత మండిపడ్డారు. ఇడి ఆఫీస్కు వెళ్లే ముందు...
నేడు మళ్లీ విచారణ
మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బిఆర్ఎస్ ఎంఎల్సి కవిత రెండోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) విచారణ ముగిసింది. సోమవారం దాదాపు పదిన్నర గంటల పాటు కవితను విచారించింది. సోమవారం...
సెర్ఫ్ ఉద్యోగులకు శుభవార్త
హైదరాబాద్ : వర్తింప చేస్తూ జీఓ ఎంఎస్ నంబర్ 11ను జారీ చేసింది. 23 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న సెర్ఫ్ ఉద్యోగుల కల నెరవేరింది. వారి వేతనాలు భారీగా పెరగనున్నాయి. మొత్తం 3,978 మంది...
గన్పార్క్ వద్ద టెన్షన్ టెన్షన్… బండి, ఈటెల అరెస్టు
హైదరాబాద్: తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తన కార్యకర్తలో కలిసి టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీపై గన్పార్క్ వద్ద దీక్ష చేపట్టారు. దీక్షకు అనుమతి లేకపోవడంతో పోలీసులు సంజయ్ తో కాసేపు చర్చలు...
విపక్షం ‘ఈ’ఢీ
న్యూఢిల్లీ/హైదరాబాద్: అదానీ గ్రూప్పై అవినీతి ఆరోపణలు తీవ్రస్థాయిలో ఉన్నందున వీటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) వెంటనే దర్యాప్తును చేపట్టాలని పలు ప్రతిపక్షాల నేతలు బుధవారం ఓ లేఖ ద్వారా విజ్ఞప్తి చేశాయి. పలు...
అదానీ అంశంపై దద్దరిల్లిన పార్లమెంట్
న్యూఢిల్లీ : మూడో రోజు కూడా అదానీ వ్యవహారంపై పార్లమెంట్ దద్దరిల్లింది. అదానీ వ్యవహారంపై తక్షణమే జేపీసీని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్, వివక్ష ఎంపీలు గట్టిగా పట్టుబట్టడంతో పార్లమెంట్ కార్యకలాపాలు స్తంభించాయి. దాంతో...
అవినాష్ను అరెస్టు చేయవద్దు: హైకోర్టు
హైదరాబాద్: వైసిపి ఎంపి అవినాష్ రెడ్డి పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. తీవ్ర చర్యలు తీసుకోవద్దన్న అవినాష్ పిటిషన్పై తీర్పు రిజర్వులో ఉంచారు. తదుపరి విచారణపై స్టే ఇవ్వాలన్న పిటిషన్ పైనా తీర్పు...
9 గంటల సుదీర్ఘ విచారణ..
హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాంలో బిఆర్ఎస్ ఎంఎల్సి కల్వకుంట్ల కవిత ఇడి విచారణ ముగిసింది. దాదాపు 9 గంటల పాటు ఇడి అధికారులు ఆమెను ప్రశ్నించారు. ఈ నెల 16న మరోసారి...
కవితను ప్రశ్నిస్తున్న ఇడి
ఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు బిఆర్ఎస్ ఎంఎల్సి కవిత హాజరయ్యారు. ఢిల్లీ మద్యం కేసులో కవితను ఇడి అధికారులు విచారిస్తున్నారు. ఆమె వెంటన భర్త అనిల్, న్యాయవాదులు ఉన్నారు. కవితకు మద్దతుగా...
ఇడి కార్యాలయానికి వెళ్లనున్న కవిత
హైదరాబాద్: ఎంఎల్సి కవిత కాసేపట్లో ఇడి కార్యాలయానికి వెళ్లనున్నారు. కవిత లాయర్తో కలిసి ఆమె ఇడి కార్యాలయానికి వెళ్లనున్నారు. కవిత కారుతో పాటు మరో వాహనానికి మాత్రమే అనుమతి ఉంటుంది. కవిత ఇడి...
నీటి పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ /ఛండీగఢ్ : కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ ఆదివారం పాటియాలా లో నీట్స్ పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. అక్కడి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు....
నిత్యానంద కైలాసం అక్కడ ఎలా ప్రత్యక్షం..
న్యూస్డెస్క్: యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస్ ప్రతినిధులు ఐక్యరాజ్య సమితి(యుఎన్ఓ) సమావేశంలో పాల్గొనడంపై యుఎన్ మానవ హక్కుల కార్యాలయం గురువారం వివరణ ఇచ్చింది. భారతదేశానికి చెందిన పరారీలో ఉన్న నిందితుడు, స్వయం ప్రకటిత...