Home Search
ఆఫీస్ - search results
If you're not happy with the results, please do another search
16 ముక్కలుగా నరికి… పెట్రోల్ పోసి తగలబెట్టారు
అమరావతి: పాతకక్షల నేపథ్యంలో ఓ వ్యక్తిని చంపిన అనంతరం 16 ముక్కలుగా నరికి పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా గురుజాల నియోజకవర్గంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...
కరోనా భయం.. మూడేళ్లుగా భర్తను ఇంట్లోకి రానివ్వని భార్య..
హరియాణా: కరోనా భయంతో ఓ భార్య తన భర్తను ఇంట్లోకి రానివ్వకపోవడంతో కొన్నాళ్లుగా బంధువులు, స్నేహితుల ఇంట్లో తలదాచుకుంటున్నాడు. ఈ సంఘటన హరియాణాలో చోటుచేసుకుంది. తల్లి, కుమారుడు గత మూడేళ్లుగా ఇంటికే పరిమితమయ్యారు....
ఊయలతో ఊపిరి తీసుకున్న తల్లి
మేడ్చల్: క్షణికావేశంలో ఓ తల్లి ఊయలతో ఉరేసిన సంఘటన మేడ్చల్ జిల్లా ఉప్పల్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మనోజ్-పూజిత(21) అనే దంపతులు ఉప్పల్లోని లక్ష్మీనారాయణ కాలనీలో నివాసం ఉంటున్నారు....
డ్యూటీ టైమైపోయింది..ఇళ్లకు వెళ్లండి: ఐటి కంపెనీ వినూత్న ఆలోచన
న్యూస్డెస్క్: ఉద్యోగుల నుంచి ఎక్కువ పని రాబట్టుకోవాలని సాధారణంగా ఏ సంస్థ యాజమాన్యాలైనా భావిస్తుంటాయి. అలాగే..పని ఒత్తిడి ఎక్కువైపోయిందంటూ ఉద్యోగులు కూడా వాపోతుంటారు. అయితే..మధ్యప్రదేశ్కు చెందిన ఒక ఐటి కంపెనీ మాత్రం ఇందుకు...
గవర్నమెంట్ ఆస్పత్రిలో బట్టలు మార్చుకునే గదిలో సిక్రెట్ కెమెరా పెట్టిన అటెండర్
అమరావతి: మహిళలకు ఎక్కడికి వెళ్లిన రక్షణ ఉండడంలేదు. కాలు ఇంటి బయట పెట్టినప్పటి నుంచి మొదలు పెడితే బస్సుల్లో, ఆఫీస్లో మహిళలనే వేధిస్తూనే ఉన్నారు. రోజు రోజుకు మహిళల వేధింపులు ఎక్కువ అవుతున్నాయి....
జగనాసుర రక్త చరిత్ర పుస్తకం విడుదల….
అమరావతి: టిడిపి ఆఫీస్లో జగనాసుర రక్త చరిత్ర పుస్తకావిష్కరణ జరిగింది. జగనాసుర రక్త చరిత్ర పుస్తకాన్ని టిడిపి విడుదల చేసింది. వివేకా హత్యకు సంబంధించి జగనాసుర రక్త చరిత్ర పేరిట పుస్తకాన్ని విడుదల...
బిసిల నిధులు విడుదల చేయడంలేదు: ఈటెల
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్లు అప్పులు చేసిందని బిజెపి ఎంఎల్ఎ ఈటెల రాజేందర్ మండిపడ్డారు. అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ జరిగిన సందర్భంగా ఈటెల మాట్లాడారు. జిఎస్డిపిలో 25 శాతానికి...
కొల్లు నటన ముందు ఎవరూ సరిపోరు: పేర్ని నాని
అమరావతి: హైదరాబాద్ నడిబొడ్డున టిడిపి ఆఫీస్ ప్రభుత్వ స్థలం కాదా? అని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. టిడిపి నేత కొల్లు రవీంద్రపై పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి టిడిపి...
జనసేనతోనే మా పొత్తు: జివిఎల్
అమరావతి: ఎవరెన్ని చెప్పినా జనసేనతోనే మా పొత్తు ఉంటుందని ఎంపి జివిఎల్ నరసింహా రావు తెలిపారు. సచివాలయం ఎక్కడ ఉంటే అదే రాజధాని అవుతుందని జివిఎల్ పేర్కొన్నారు. వైజాగ్ మెట్రో ఆలస్యం కావడానికి...
దళిత స్త్రీ విజయం ‘షానిలబడాలె’
జూపాక సుభద్ర ‘రాయక్కమాన్యం’ కథా సంపుటి లోని కథ ‘షానిలబడాలె’ బతుకు తోటలో రంగురంగుల పూలు. కంటికి చలువ చేసేలా, సోయగం ఇచ్చేలా, పూజకు సమర్పణమయ్యేలా పూలే పూలు. రంగులు వేరైనా వెదజల్లేది...
అదానీ షేర్లు పతనం.. ఎల్ఐసి, ఎస్బిఐలకు రూ.78వేలకోట్ల నష్టం
అదానీ షేర్ల పతనంతో ఎల్ఐసి, ఎస్బిఐలకు రూ.78వేలకోట్ల నష్టం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించాలి
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా
న్యూఢిల్లీ: గ్రూప్ షేర్ల పతనంతో ఎల్ఐసి, ఎస్బిఐ రూ.78వేల కోట్లుకు పైగా...
14కోట్ల పని దినాలు
మన మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వచ్చే ఆర్థిక సంవత్సరం రాష్ట్రంలో చేపట్టే పనుల ద్వారా దాదాపు 14 కోట్ల పని దినాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచర...
సినిమాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దు
న్యూఢిల్లీ: సినిమాలు, సినీ ప్రముఖులపై అనవసరంగా ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని ప్రధాని మోడీ కమలంపార్టీ కార్యకర్తలకు సూచించారు. పతాక శీర్షికల్లోకి ఎక్కేందుకు సినిమాలను విమర్శించడం తగదని ప్రధాని హితవు పలికారు. న్యూఢిల్లీలో...
జి-20 సమావేశాల భద్రతపై సమీక్ష..
హైదరాబాద్ : హైదరాబాద్లో జనవరి 28 నుండి జూన్ 17 వ తేదీ మధ్యలో జరుగనున్న అత్యంత ప్రతిష్టాత్మక జి-20 వర్కింగ్ గ్రూప్ సమావేశాలను విజయవంతంగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని జి-20 సెక్యూరిటీ...
ఉపాధి హామి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వనం
హైదరాబాద్ : ఉపాధి హామి నైపుణ్య శిక్షణ కోసం నిరుద్యోగ విద్యావంతుల నుండి హైదరాబాద్ బిసి సంక్షేమ శాఖ కార్యాలయం దరఖాస్తులను ఆహ్వానించింది. 8వ తరగతి నుండి గ్రాడ్యుయేట్స్ వరకు, ఐటిఐ, డిప్లొమా...
అక్రమ వెంచర్లపై రెరా కొరడా
సేర్ యార్డ్ ఫ్యాక్టరీ
గోల్డెన్ ఫామ్స్ ఎన్క్లేవ్ (చేవెళ్ల)
గ్రీన్ సేర్ (చేవెళ్ల)
ప్రైమ్ ఎవెన్యూ వెంచర్(కిష్టాపూర్)
మేజిస్టిక్ విల్లాస్ (రాకంచర్ల)
స్టార్ కాలనీ (రాకంచర్ల)
మనతెలంగాణ/హైదరాబాద్ : అక్రమ వెంచర్లు, ప్రాజెక్టులపై చర్యలు తీసుకోవాలని రెరా అథారిటీ నిర్ణయించింది. అం...
హైదరాబాద్ గృహ విక్రయాల్లో 28% వృద్ధి
2011 తర్వాత ఇదే అత్యధికం: నైట్ ఫ్రాంక్ ఇండియా
మన తెలంగాణ/ హైదరాబాద్ : గత సంవత్సరంలో(2022) హైదరాబాద్లో గృహాల విక్రయాలు 28 శాతం పెరిగి 31,046 యూనిట్లకు చేరుకున్నాయి. అలాగే 6.7 మిలియన్...
సమర్థత.. సుస్థిరత
మన తెలంగాణ/హైదరాబాద్ : ఐటి ప్రగతిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మేటిగా ఉందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. ఈ రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం...
ఏథర్ స్టాక్ 5.0ను విడుదల చేసిన ఎథర్..
న్యూఢిల్లీ: దేశంలో సుప్రసిద్ధ విద్యుత్ స్కూటర్ తయారీదారు, ఎథర్ ఎనర్జీ నూతన సంవత్సరాన్ని పరిశ్రమలో మొట్టమొదటిసారి అనతగ్గ ఫీచర్లతో తమ నూతన ఆఫరింగ్స్ను తమ భారీ వినియోగదారుల వేడుక, ఎథర్ కమ్యూనిటీ డే...
ప్రమాదకరంగా నాంపల్లి రైల్వే స్టేషన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి
నాంపల్లి : నాంపల్లి రైల్వేస్టేషన్లో ఫుట్ ఓవర్ ఇనుప బ్రిడ్జి బలహీనమై... అటు ఇటు, కిందకి కదులుతోంది. ఈ దృశ్యాన్ని చూసిన వారు ఏ ఉపద్రవం ముంచుకు వస్తుందోనంటూ ఒక్కసారిగా ప్రజల్లో తీవ్ర...