Home Search
పరిశోధకులు - search results
If you're not happy with the results, please do another search
భారత్లో మరో ప్రమాదకరమైన వేరియంట్..
భారత్లో మరో ప్రమాదకరమైన వేరియంట్
విదేశాల నుంచి వచ్చిన ఇద్దరిలో బి.1.1.28.2
భారీగా తగ్గుతున్న శరీరం బరువు: ఎన్ఐవి
న్యూఢిల్లీ: భారత్లో మరో ప్రమాదకరమైన కరోనా వేరియంట్ బి.1.1.28.2ను పరిశోధకులు గుర్తించారు. బ్రెజిల్లో తొలిసారిగా...
యుఎఇ గోల్డెన్ వీసాకు భారత విద్యార్థిని ఎంపిక
దుబాయ్: ప్రముఖులకు మాత్రమే లభించే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యుఎఇ) గోల్డెన్ వీసాకు ఓ భారతీయ విద్యార్థిని ఎంపికయ్యారు. కేరళకు చెందిన తస్నీమ్ అస్లామ్కు ఆ గౌరవం దక్కింది. ఉన్నత విద్యలో ఆమె కనబరిచిన...
కొవిడ్ పాపం చైనాదే
వుహాన్ల్యాబ్లో చైనా శాస్త్రవేత్తలే
రివర్స్ ఇంజినీరింగ్ ద్వారా సృష్టించారు
డైలీ మెయిల్ పరిశోధక కథనం
లండన్: కొవిడ్19 వైరస్కు సహజ పూర్వీకులు(నేచురల్ యాన్సెస్టర్స్) లేరని, అది చైనా ల్యాబ్లోనే కృత్రిమంగా తయారైందని ఇద్దరు శాస్త్రవేత్తలు తమ...
నిమిషం లోనే కరోనా ఆనవాళ్లను కనిపెట్టే పరీక్ష
వినియోగానికి సింగపూర్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
సింగపూర్ : ఒక్క నిమిషం లోనే వ్యక్తి శ్వాసను విశ్లేషించి కరోనా ఆనవాళ్లను పసిగట్టే వినూత్న సాధనాన్ని సింగపూర్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. సింగపూర్ ప్రభుత్వం ఈ...
ఒక్కరితో 27మందికి…
దేశవ్యాప్తంగా 24.1% మందికి కరోనా
2020 డిసెంబర్ - 2021 డిసెంబర్ నడుమ ఐసిఎంఆర్ సర్వే ఫలితాలు
21 రాష్ట్రాల్లోని 70జిల్లాల 700గ్రామాల నమూనాలపై అధ్యయనం
నగరాల్లో ప్రతి ముగ్గురిలో ఒకరికి పాజిటివ్, 31%మందికి మహమ్మారి
రెండో దశ...
జ్ఞానమొక్కటె నిలిచి వెలుగును
కరోనాతో కాలధర్మం అసహజ మరణం కిందే లెక్క. కాలంతో కలిసి నడుస్తూ వచ్చిన ఆధునికుడు కె.కె.రంగనాథాచార్యులు( 14.6.1940-16.5.2021)ను కరోనా కబళించటం బర్బరం, దుర్బరం. రా.రా. ఎప్పుడో అన్నట్టు పాశ్చాత్యుల మేధతో పోల్చి చూస్తే...
నగరాల్లో ప్రతి ముగ్గురిలో ఒకరికి పాజిటివ్!
గత డిసెంబర్ నాటికి పరిస్థితి ఇది
ఇప్పుడు ఈ శాతం ఇంకా ఎక్కువే ఉండొచ్చు
టొరంటో యూనివర్శిటీ అధ్యయనంలో వెల్లడి
విశాఖ సహా దేశంలోని 12 నగరాల్లో శాంపిల్స్పై సీరో సర్వే
న్యూఢిల్లీ: 2020 డిసెంబర్ నాటికి నగరాల...
బ్లాక్ ఫంగస్ ముప్పు పురుషులకే ఎక్కువ
వైద్య పరిశోధకుల వెల్లడి
ముంబై : రోజురోజుకీ బ్లాక్ ఫంగస్ (మ్యుకర్ మైకోసిస్ ) కేసులు ప్రమాదకరంగా పెరుగుతుండడంతో అంటువ్యాధుల జాబితా లోకి బ్లాక్ఫంగస్ను చేర్చాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ...
రెండు వేర్వేరు డోసులు వేసుకోవడంపై ప్రయోగాలు
దుష్ప్రభావాలు ఎక్కువగా ఉన్నట్టు తాజా పరిశోధనల్లో వెల్లడి
న్యూఢిల్లీ : కరోనా విలయ తాండవంలో వ్యాక్సిన్ల కొరత చాలా దేశాలను పట్టి పీడిస్తోంది. ఈ సమస్యను నివారించడానికి అందుబాటులో ఉన్న రెండు వేర్వేరు...
నిర్ధారణ పక్షపాతం!
ఆరోగ్యంలో మానసిక ఆరోగ్యం ప్రధానం. ఇది అశ్రద్ధకు గురైంది. నిర్ధారణ పక్షపాతం అభిజ్ఞ పక్షపాతాల్లో ఒకటి. మానసిక శాస్త్రం, అభిజ్ఞ విజ్ఞాన శాస్త్రాల్లో దీని వివరణ లభిస్తుంది. ఒకరి నమ్మకాలు, విలువలను నిర్ధారించి,...
యాంటీబాడీ కాక్టెయిల్కు భారత్ ఓకే
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ వాడిన ఔషధంతో సత్ఫలితాలు
త్వరలో దేశంలో అందుబాటులోకి, స్విట్జర్లాండ్ తయారీ సంస్థ రోచ్కు
అనుమతులు, మార్కెటింగ్, పంపిణీ బాధ్యత సిప్లాకు అప్పగింత
న్యూఢిల్లీ : అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికల...
చిరస్మరణీయుల జీవన ప్రస్థానం!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన గొప్ప పరిణామం ఏమిటంటే - మన చరిత్రను, సాహిత్యాన్ని, సంస్కృతిని, ములాలలోకి అన్వేషించడం, వాటిని రికార్డు చేయడం జరుగుతొంది. అలాగే సాంఘిక, రాజకీయ, విద్యా, వైద్య,...
ఆక్సిజన్ పంపిణీలో లోపాలు
ప్రస్తుతం ఎక్కడ విన్నా ఒక్కటే మాట ఆక్సిజన్.. ఆక్సిజన్.. ఆక్సిజన్ కొరత.. కరోనా మొదటి వేవ్ లో అయితే మనకు ఎదురైన ప్రధాన సమస్యలు ఔషధాలు బెడ్స్ కొరత ..ఆ సమయంలో అందరి...
కోలుకున్న వారినీ కాటేస్తుంది
కోవిడ్ డెడ్లైన్ ఆరునెలలు
అమెరికా అధ్యయనంలో వెల్లడి
మానవాళికి కాలక్రమపు పిడుగుపాటు
న్యూఢిల్లీ: కొవిడ్ వచ్చి కొంతమేరకు నయం అయిన వారికి కూడా చావు ముప్పు వెంటాడుతూనే ఉంటుంది. కరోనా వైరస్కు చికిత్స పొంది అనారోగ్యంతో ఉంటూ...
కరోనా టీకా తీసుకున్నారా?
బాహుబలి గెటప్లు వద్దు
ఎఫెక్ట్ ఆరు నెలలు లేదా ఏడాదే
ఇతరత్రా నివారణ పద్ధతులు వీడొద్దు
అంతర్గత కణవ్యవస్థనే రక్షణకవచం
వాషింగ్టన్ : కరోనాకు ఇప్పుడు కీలక అస్త్రంగా నిలిచిన వ్యాక్సిన్ల సామర్థ్యం ఎంతకాలం?...
ఒక్క టాబ్లెట్ తో కరోనా ఖతం
న్యూయార్క్ : వైరస్ నిరోధక ఔషధం అయిన మెల్నూపిరవిర్ కొవిడ్ 19 వైరస్ సంక్రమణను నివారిస్తుంది. దీనిని తీసుకున్న 24 గంటల వ్యవధిలోనే కొవిడ్ వైరస్ దెబ్బతింటుందని పరిశోధకుల పూర్తిస్థాయి విశ్లేషణలో నిర్థారించారు....
కరోనా వ్యాక్సిన్-క్యూబా ఆదర్శం
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అన్న సద్భావం గురించి తెలిసిందే. అదే విధంగా ప్రతి ఒక్కరూ కరోనా నుంచి సురక్షితంగా బయటపడేంత వరకు ఎవరికీ రక్షణ ఉండదు అని గ్రహించాలి. కొత్త రకం...
ఒంటరిగా కారులో వెళ్తున్నా మాస్కు తప్పనిసరి
ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దృష్టా బహిరంగ ప్రదేశాలలో ఒంటరిగా కారులో వెళుతున్న వ్యక్తి సైతం తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి...
మూడు గ్రూపులుగా కొవిడ్ రోగుల వర్గీకరణ
మిన్నెసొటా వర్శిటీ పరిశోధకుల అధ్యయనం
వాషింగ్టన్ : కొవిడ్ రోగుల్లో ఇతర వ్యాధి లక్షణాలు, సమస్యలు, ఆస్పత్రి చికిత్సా ఫలితాల ఆధారంగా కొవిడ్ 19 రోగులను మూడు గ్రూపులుగా శాస్త్రవేత్తలు వర్గీకరిస్తున్నారు. దీనివల్ల ఎక్కువ...
గర్భాశయం బయట మూషిక పిండాల పెరుగుదల
ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు కనుగొన్న కొత్త ప్రక్రియ
జెరూసలెం : ఇజ్రాయెల్కు చెందిన పరిశోధకులు మూషిక పిండాలు గర్భాశయం బయటపెరిగే అద్భుతమైన కొత్త ప్రక్రియను అభివృద్ధి చేయగలిగారు. ప్రాథమిక దశలో ఈ విధంగా పిండాలు పెరగడం...