Home Search
సిఎం కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
వరద నష్టం జరిగినా కేంద్రం సాయం చేయడం లేదు: నామా
భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణలో పెద్ద ఎత్తున వరద నష్టం జరిగినా కేంద్రం సాయం చేయడం లేదని ఎంపి నామా నాగేశ్వర్ రావు మండిపడ్డారు. పార్లమెంట్ లో వరద సమస్యలపై చర్చ జరిపాలని కోరితే...
రాజగోపాల్ రెడ్డిని ప్రజలే ఓడిస్తారు: ఎంపి లింగయ్య
హైదరాబాద్: మునుగోడు ప్రజలను ఎంఎల్ఎ రాజగోపాల్ రెడ్డి అయోమయానికి గురి చేస్తున్నారని ఎంపి బడుగుల లింగయ్య యాదవ్ మండిపడ్డారు. ఎంపి బడుగుల లింగయ్య యాదవ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నుంచి గెలిచి బిజెపితోనే...
సిగ్గుచేటు
ఐటిఐఆర్ రద్దు ప్రకటన మంత్రి కెటిఆర్ భగ్గు
ఐటిఐఆర్ స్థాయి ప్రాజెక్టులు తెలంగాణకు
ఇచ్చామనడం పచ్చి అబద్ధం దానికి
సమానస్థాయి ప్రాజెక్టులు ఇవ్వాలని
50సార్లు కోరినా కేంద్రం స్పందన కరవు
బిజపి డిఎన్ఏలోనే...
నయా నజరానా
మనతెలంగాణ/హైదరాబాద్ ః దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ఆగస్టు 4వ తేదీన సిఎం కెసిఆర్ ప్రారంభించనున్నారు. ఇందుకోసం పోలీస్ శాఖ...
మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది….
ఢిల్లీ: అప్రజాస్వామికంగా 23 మంది ఎంపిలను సస్పెండ్ చేశారని, పార్లమెంట్ చరిత్రలోనే ఇది బ్లాక్ డే అని టిఆర్ఎస్ ఎంపిలు మండిపడ్డారు. పార్లమెంట్ ఆవరణంలోని మహాత్మ గాంధీ విగ్రహం ముందు విపక్షాలకు చెందిన...
తలసరి ఆదాయంలో మనదే పైచేయి
ఎనిమిదేళ్లలో తెలంగాణ తలసరి ఆదాయం పెరుగుదల రెట్టింపుకన్నా
ఎక్కువ జాతీయ తలసరి ఆదాయం రెండింతలు కూడా పెరగలేదు
జాతీయ తలసరి ఆదాయంతో పోల్చితే రాష్ట్ర ఆదాయం 1.9
రెట్లు ఎక్కువ జిడిపిలో రాష్ట్ర జిఎస్డిపి...
టిఆర్ఎస్ సభ్యులపై ‘వేటు’
ముగ్గురు టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ వేటు
ధరాఘాతంపై చర్చకు పట్టుబట్టిన ఫలితం
సమస్యలపై చర్చించాలని కోరితే సస్పెండ్ చేస్తారా?
నిలదీసిన ఎంపి వద్దిరాజు రవిచంద్ర
మన తెలంగాణ/హైదరాబాద్ : టిఆర్ఎస్ స భ్యుల నిరసనలు, ఆందోళనలతో...
తమిళి సై రాజకీయాల గురించి మాట్లాడడం సరికాదు: నారాయణ
హైదరాబాద్: గవర్నర్గా తమిళి సై ఉంటూ రాజకీయాల గురించి మాట్లాడడం సరికాదని సిపిఐ నేత నారాయణ తెలిపారు. సిఎం కెసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారా? లేదన్నది రాజకీయాలకు సంబంధించిన విషయమని, గవర్నర్ సంబంధంలేదని...
తెలంగాణ రాజకీయాల్లో చీడపురుగు ఈటెల: బాల్కసుమన్
హైదరాబాద్: కాంగ్రెస్, బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా హుజూరాబాద్లో ఈటెల రాజేందర్ గెలిచారని ఎంఎల్ఎ బాల్కసుమన్ తెలిపారు. టిఆర్ఎస్ భవన్ నుంచి బాల్కసుమన్ మీడియాతో మాట్లాడారు. దమ్ముంటే ఈ సారి హుజూరాబాద్ నుంచి ఈటెల...
ఢిల్లీలో గవర్నర్ రాజకీయ వ్యాఖ్యలు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన గవర్నర్ తమిళిసై సోమవారం ఢిల్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ముర్ము ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన అనంతరం గవర్నర్ రాష్ట్ర రాజకీయాలపై...
కొత్త మండలంగా ‘ఇనుగుర్తి’
వెంటనే ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా సిఎస్ను ఆదేశించిన సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : మహబూబాబాద్ జిల్లాలోని చారిత్రక ప్రాధాన్యత కలిగిన ’ఇనుగుర్తి’ని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు....
సబ్సిడీపై లక్ష బైక్లు
భవన నిర్మాణ కార్మికులకు తొలి విడతలో అందజేత
త్వరలో సిద్దిపేటలో న్యాక్ భవనం కార్మికుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కెసిఆర్ పెద్దపీట : మంత్రి హరీశ్రావు
మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి: భవన నిర్మాణ కార్మికులకు సబ్సిడీపై...
ఇదో పరీక్షే!
వరద ముప్పు తీవ్రత పెరిగే ప్రమాదం
రానున్న 3రోజులు అప్రమత్తంగా
ఉండాలి గోదావరి పరీవాహక
ప్రాంత మంత్రులు, ప్రజాప్రతినిధులు
ప్రజలకు అందుబాటులో ఉండాలి
అన్ని శాఖలు సమన్వయంతో
వరదలను ఎదుర్కోవాలి చెరువులు,
కుంటల...
స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహం
ఆగస్ట్టు 15వ తేదీకి ముందు 7
రోజులు, అనంతరం 7 రోజులు
మొత్తం 15 రోజులు
జెండాల తయారీకి నేత, పవర్లూమ్
కార్మికులకు ఆర్డర్ ఇవ్వండి
క్రీడా, వక్తృత్వ, వ్యాసరచన పోటీలు, కవి సమ్మేళనాల...
తెలంగాణ ఏర్పడిన తర్వాత రెట్టింపు రైస్ మిల్లులు
హైదరాబాద్: తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో రెట్టింపు రైస్ మిల్లులు ఏర్పాటు అయ్యాయని ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గతంలో 1800 ఉంటే నేడు 3400కు...
ఇచ్చింది ఎక్కువ.. వచ్చింది తక్కువ
ఎనిమిదేళ్లలో మనం ఇచ్చింది రూ.3,65,797కోట్లు..
కేంద్రం తెలంగాణకు ఇచ్చింది రూ.1,68,000 కోట్లు
దేశానికి బువ్వ
పెడుతున్న రాష్ట్రాల్లో
మనకు 4వ స్థానం
ఆర్థిక స్వావలంబన
సాధించడం వల్లే
సంక్షేమ పథకాలు
ఐటి, పురపాలక శాఖ
మంత్రి...
సిరిసిల్ల బిసి స్టడీ సర్కిల్ను సందర్శించిన మంత్రి కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణ ఐటి,పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ రాజన్న సిరిసిల్లలోని బీసి స్టడీ సర్కిల్ ను శుక్రవారం సందర్శించారు. అభ్యర్థులకు రూ.2 లక్షల రూపాయల స్టడీ మెటీరియల్ ను మంత్రి కెటిఆర్ పంపిణీ...
3146 మంది ఎస్టిలు కొత్తగా సర్పంచులు అయ్యారు: సత్యవతి
సంగారెడ్డి: తెలంగాణ రాకముందు గిరిజన పల్లెలు ఎలా ఉండేవని, ఇప్పుడు ఎలా మారి పోయాయని, అభివృద్ధి కళ్ళ ముందే కనిపిస్తుందని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశంసించారు. సంగారెడ్డి...
కర్ణాటకలో రైతు బంధు, రైతు భీమా ఉందా?: హరీష్ రావు
సంగారెడ్డి: కాంగ్రెస్ హయాంలో నాణ్యత లేని పనులు చేసి బిల్లులు ఎత్తుకునేవారని, కానీ టిఆర్ఎస్ హయాంలో నాణ్యతతో కూడుకున్న పనులు ప్రజలకు కనిపిస్తున్నాయని మంత్రి హరీష్ రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా నారాయణ్...
సంస్కృతి సంప్రదాయాలను చాటేవి పండుగలే: మంత్రి తలసాని
హైదరాబాద్: మన సంస్కృతి, సాంప్రదాయాలను చాటి చెప్పేవి పండుగలేనని, స్వరాష్ట్రంలో వీటిని ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహిస్తోందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం మొగల్ పురా పోలీస్...