Home Search
అసెంబ్లీ ఎన్నికల - search results
If you're not happy with the results, please do another search
బిజెపి నేతకు మమత ఫోన్
బెంగాల్లో ఆడియో టేప్ ప్రకంపనలు
కోల్కత: పశ్చిమ బెంగాల్లో 30 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగిన రోజున బిజెపికి చెందిన ఒక స్థానిక నాయకుడితో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంభాషణలకు చెందిన ఆడియో క్లిప్పింగ్ను...
ప్రాంతీయ పార్టీలతోనే రాష్ట్రాల ప్రగతి
ఈ మార్చి, ఏప్రిల్ నెలల్లో దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో రెండు తూర్పు, ఈశాన్య రాష్ట్రాలయితే, మిగితా మూడు దక్షిణాది రాష్ట్రాలు. పశ్చిమబెంగాల్, అసోం రాష్ట్రాలు తూర్పుదిశ భావజాల...
త్వరలో 50వేల ఉద్యోగాల భర్తీ
ఉద్యోగుల వయోపరిమితి పెంపు బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం
మాజీ ఎంఎల్ఎ, ఎంఎల్సిల కనీస పెన్షన్ రూ.30వేల-50వేలకు పెంపు
గరిష్టంగా రూ.70వేలు, వైద్య బిల్లుల పరిమితి రూ.10లక్షలు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న నిరుద్యో గులకు ఆర్థిక...
సెకండ్ వేవ్!
కొవిడ్ కొరివి వెంట తరుముతుండడంతో పాఠశాలలను, కళాశాలలను మళ్లీ మూసేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందించదగినది. పరిణత నేత సారథ్యంలోని ప్రభుత్వం కీడెంచి మేలెంచే విజ్ఞతతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు బోధపడుతున్నది....
ప్రశ్నకు సమాధానమే పల్లా విజయం
తెలంగాణ రాష్ట్రంలో మార్చి 14న జరిగిన రెండు పట్టభద్రుల నియోజక వర్గాలకు జరిగిన హోరాహోరీలో అధికార పార్టీదే అంతిమ విజయం అయింది. హైద్రాబాద్-రంగారెడ్డి-మమాబుబ్ నగర్, నల్లగొండ -ఖమ్మం- వరంగల్ నియోజక వర్గాల పరిధిలో...
కారు జోష్
టిఆర్ఎస్లో నూతనోత్సాహం
సాగర్ ఉపఎన్నికకు సరికొత్త జోష్
రెండు, మూడు రోజుల్లో అభ్యర్ధి ఎంపిక
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గులాబీ పార్టీ ప్రస్తుతం మంచి దూకుడు మీద ఉంది. ఇదే దూకుడు త్వరలో జరగనున్న నాగార్జున సాగర్...
పిఆర్సికి లైన్క్లియర్
మన తెలంగాణ/హైదరాబాద్: ఉద్యోగులకు పిఆర్సి ప్రకటించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆ దిశగా ప్రకటన చేసుకోవచ్చునని స్పష్టం చేసింది. దీంతో వేతన...
మరోసారి… ‘పల్లా’ వైపే
ఉమ్మడి జిల్లా పట్టభద్రులంతా మోగ్గు
పట్టభద్రుల నిర్ణయంతో
ఇతర అభ్యర్థులు
సర్వేలు అన్ని గులాబీ వైపు
గుండెల్లో గుబులు
మనతెలంగాణ/నల్లగొండ ప్రధాన ప్రతినిధి: ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన టిఆర్ఎస్...ప్రస్తుత పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లోనూ ప్రభంజనాన్ని సృష్టించనుందని తాజాగా నిర్వహించిన పార్టీ...
ఎంపి అర్వింద్ను త్వరలో నిజామాబాద్ ప్రజలే తరిమికొడతారు
రైతులను మోసం చేసిన ఆయనకు మంత్రి కెటిఆర్ను విమర్శించే అర్హత లేదు
బిజెపి హయంలో ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదు
ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడమే మోడీ ప్రభుత్వానికి తెలుసు
తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన పియుసి చైర్మన్...
ప్రచారం సమాప్తం
రేపు జరిగే ఎన్నికలకు సిద్ధం
సాయంత్రం 4 గంటలకే అభ్యర్థుల ప్రచారం
ఎన్నికల బరిలో మంది అభ్యర్థులు
ఉమ్మడి మూడు జిల్లాల్లోని
పార్లమెంట్, 34 అసెంబ్లీ పరిధిలో పోలింగ్
ఓటుహక్కు వినియోగించుకోనున్న
5.05 లక్షల మంది
నల్లగొండ, జిల్లాలో పట్టభద్రుల మండలి ఎన్నికల...
ఎంపి అభిషేక్బెనర్జీ బంధువుకు సిబిఐ సమన్లు
పోంజీ స్కాంలో బెంగాల్ మంత్రికి కూడా
ఈ నెల 15న హాజరు కావాలని ఆదేశం
న్యూఢిల్లీ: బొగ్గు అక్రమ తవ్వకాల కేసులో టిఎంసి ఎంపి అభిషేక్ బెనర్జీ సమీప బంధువు అంకుశ్అరోరాకు సిబిఐ సమన్లు జారీ...
పాక్ పార్లమెంట్లో నెగ్గిన ఇమ్రాన్
ప్రతిపక్ష బాయ్కాట్ నడుమే ఓటింగ్
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ పార్లమెంట్లో శనివారం జరిగిన విశ్వాస పరీక్షలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నెగ్గారు. జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్షం ఓటింగ్ను బహిష్కరించింది. ఈ వారంలో పోటాపోటీగా సాగిన...
ఎంఎల్సి అభ్యర్థుల ప్రచారహోరు
ప్రచారానికి గడువు వారం రోజులే
టిఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి గెలుపు కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు నగరంలో జోరుగా ప్రచారం
గత పాలనలో చేసిన అభివృద్ధి గురించి చెబుతున్న హస్తం, దేశం అభ్యర్థులు
మోడీతో దేశాభివృద్ధ్ది అని ఊదరగొడుతున్న...
గవర్నర్ దత్తాత్రేయ ఘెరావ్
హిమాచల్ అసెంబ్లీనుంచి ఐదుగురు కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్
సిమ్లా: బిజెపి సీనియర్ నేత, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయకు శుక్రవారం బడ్జెట్ సమావేశాల తొలి రోజు చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్ర...
రీజనల్ రింగ్రోడ్డుకు రాజకీయ రంగు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలకంగా మారిన ఆర్ఆర్ఆర్
తమకు అనుకూలంగా మలచుకోవడానికి బిజెపి యత్నాలు
కేంద్రం పెట్టే కోర్రీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టిఆర్ఎస్ ప్రణాళికలు
రెండేళ్ల క్రితం భూ సేకరణ చేపట్టినా అనుమతి ఇవ్వని కేంద్రం
ఈ విషయాలను ప్రజల్లోకి...
తమిళిసై నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ
న్యూఢిల్లీ: పుదుచ్చేరిలో ప్రభుత్వం పడిపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పై కేంద్రీకృతమై ఉంది. తమిళిసై ఏ నిర్ణయం తీసుకోనున్నారన్న దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది....
మమత అల్లుడు అభిషేక్ బెనర్జీ భార్యకు సిబిఐ నోటీస్
మమత అల్లుడు అభిషేక్ బెనర్జీ భార్యకు సిబిఐ నోటీస్
బిజెపి బెదిరింపులకు భయపడమన్న టిఎంసి ఎంపి
న్యూఢిల్లీ/కోల్కతా: బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ భార్య రుజిరా బెనర్జీకి సిబిఐ నోటీస్ జారీ...
పుదుచ్చేరిలో కాంగ్రెస్ ఎంఎల్ఎ రాజీనామా
న్యూఢిల్లీ: పుదుచ్చేరి రాజకీయాల్లో గంటగంటకు నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇవాళ మరో ఇద్దరు ఎంఎల్ఎలు రాజీనామా చేశారు. కాంగ్రెస్ ఎంఎల్ఎ లక్ష్మీనారాయణన్ పదవికి రాజీనామా చేశారు. అటు డిఎంకె ఎంఎల్ఎ వెంకటేశన్ కూడా...
రజినీకాంత్తో కమల్హాసన్ భేటీ
మద్దతు కోరే అవకాశం..?
చెన్నై: మక్కల్నీది మయ్యమ్(ఎంఎన్ఎం) వ్యవస్థాపకుడు కమల్హాసన్ శనివారం మరో సూపర్స్టార్ రజినీకాంత్తో భేటీ అయ్యారు. కాగా, వారిద్దరిమధ్యా రాజకీయ చర్చలు జరగలేదని సన్నిహితులు తెలిపారు. కొన్ని వారాల క్రితమే రజినీకాంత్...
మహారాష్ట్ర పిసిసి అధ్యక్షునిగా నానా పటోలే నియామకం
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షునిగా బాలాసాహెబ్ తోరట్ స్థానంలో నానా పటోలేను కాంగ్రెస్ అధిష్టానం శుక్రవారం నియమించింది. భండారా జిల్లాలోని సకోలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పటోలే గురువారం...