Home Search
ప్రపంచ ఆరోగ్య సంస్థ - search results
If you're not happy with the results, please do another search
ట్రంప్ బోణీ
డోనాల్డ్ ట్రంప్ ఘనంగా బోణీకొట్టాడు. ఈ ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ఎంపిక కావడానికి అయోవా రాష్ట్రం నుంచి సోమవారం జరిగిన ప్రైమరీ పోటీలో ట్రంప్ 50...
తెలంగాణకు గుర్తింపు
హైదరాబాద్లో 4వ పారిశ్రామిక విప్లవ కేంద్రం ఏర్పాటు
మన తెలంగాణ/హైదరాబాద్:వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ లో తెలంగాణకు అరుదైన అవకాశం దక్కింది. సిఎం రేవంత్రెడ్డి నాయకత్వంలోనే బృందానికి తొలి రోజే మంచి స్పందన లభించింది. ప్రపంచ...
దావోస్ లో బిజీబిజీగా సిఎం రేవంత్
పారిశ్రామిక పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన మంగళవారంనాడు ప్రపంచ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు బ్రెండ్ బోర్గ్, ఇథియోపియా ఉప ప్రధాని...
వికసిత్ భారత్ ఎక్కడ?
‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’ పేరుతో ప్రధాని నరేంద్ర మోడీజీ ప్రభుత్వం తన పదేళ్ళ పాలనా కాలంలో సాధించిన ప్రగతి ప్రస్థానాన్ని దేశ మొత్తం తిరిగి వివరించే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. కేంద్ర...
దేశాభివృద్ధిలో యువ భాగస్వామ్యం
మానవ వనరుల ఆధారిత ఆర్థిక వ్యవస్థకు యువ జనాభా పునాది వంటిది. విజ్ఞాన ఆధారిత 21వ శతాబ్దంలో ప్రతి రంగంలోనూ యువత పాత్ర కీలకం కానుంది. యువ జనాభాలో అభివృద్ధి చెందిన దేశాలతో...
వ్యర్థాలపై చైనా యుద్ధం
జీవాధారాలైన భూజలవాయువులు కలుషితమయ్యాయి. ప్రపంచమే పెద్ద చెత్త బుట్టయింది. సమాజం వ్యర్థాల ఊబిలో కూరుకు పోయింది. వ్యర్థాల నిర్వహణ పెద్ద సమస్య. సమ్మిళిత ప్రగతిలో చైనా ప్రపంచంలో ముందుంది. వ్యర్థాల ఉత్పత్తిలోనూ మొదటే....
సాగు పద్ధతుల్లో మార్పు రావాలి
తెలంగాణ పల్లె సీమలు మరింత సౌభాగ్యవంతం కావాలంటే సేద్యపురంగంలో, పంటల సాగులో ఎన్నో మార్పులు అవసరం. ప్రాజెక్టుల ద్వారా ఎన్నో ప్రాంతాలకు సాగు నీటి సౌకర్యం కల్పిస్తున్నా ఇప్పటికీ ఎన్నో పంటలు వర్షాధారంగానే...
ఇండోనేషియాలో రోహింగ్యాలకు రక్షణ కరువు
డిసెంబర్ 27వ తేదీ నాడు మయన్మార్కు చెందిన వందలాది మంది రోహింగ్యా శరణార్థులు ఇండోనేషియాలోని బండాఆచే నగరంలో వున్న కన్వెన్షన్ సెంటర్పై పెద్ద సంఖ్యలో ఆ దేశ విద్యార్థులు దాడి చేశారు. వారిని...
చిరుతిళ్లతో చేటు
నాణ్యమైన ఆహారం తీసుకుంటేనే మెదడు, అవయవాలు ఆరోగ్యంగా వుంటాయి. మనం తినే ఆహార పదార్థాలు మెదడు నిర్మాణం, పని తీరు, మానసిక స్థితిని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి. కొవ్వు, చక్కెర, ఉప్పు అధికంగా...
అప్పుల కుప్ప
ఎదురు చూడని ప్రతికూల ఆర్థిక పరిణామాలు కలిగితే 2027-28 నాటికి భారత దేశ రుణం జిడిపిలో 100 శాతం, అంతకు మించి కావచ్చునని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ప్రకటించిన అంచనాను మన ప్రభుత్వం...
శ్రీనివాస రామానుజన్
ఆర్యభట్ట, బ్రహ్మగుప్త, సత్యేంద్రనాథ్ బోస్, మహాలనోబిస్, సి యన్ రావు, డిఆర్ కప్రేకర్, హరీష్ చంద్ర, భాస్కర, నరేంద్ర కర్మార్కర్, నీనా గుప్తా లాంటి ప్రపంచ స్థాయి భారత గణిత శాస్త్ర దిగ్గజాల...
జెఎన్.1 కొవిడ్ వేరియంట్ నిపుణుల హెచ్చరిక
న్యూఢిల్లీ: దేశంలో హఠాత్తుగా జెఎన్-1 కొవిడ్ వేరియంట్కు సంబంధించి 21 కేసులు నమోదు కావడం ఎటువంటి ఆశ్చర్యాన్ని కాని ఆందోళనను కాని కలిగించడం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రజలు కూడా ఎటువంటి భయాందోళన...
ఆస్తుల చిట్టా..
హైదరాబాద్ :రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బిఆర్ఎస్ ఒక డాక్యుమెంట్ను విడుదల చేసింది. కెసిఆర్ పా లనలో తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు చెక్ పెట్టేలా...
మూడు రాష్ట్రాల్లో జెఎన్.1 సబ్వేరియంట్ 20 కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్ 19 ఉపరకం జేఎన్.1 కు సంబంధించి మూడు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 20 కేసులు గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ పరిధి లోని ఇండియన్ సార్స్కోవ్ 2 జీనోమిక్స్...
దావూద్పై విషప్రయోగం నిజమేనా?
ఆ వార్తలలో నిజం లేదన్న దావూద్ అనుచరుడు చోటా షకీల్
దావూద్ ఆరోగ్యంగానే ఉన్నాడంటూ మీడియా కథనాలు
న్యూఢిల్లీ: మరో వారం రోజుల్లో తన 68వ పుట్టినరోజును జరుపుకోనున్న పరారీలో ఉన్న తీవ్రవాది, అండర్ వరల్డ్...
పెన్షన్ నిరాకరణ పౌరద్రోహమే!
సుప్రీం కోర్టు నేటి ప్రధాన న్యాయమూర్తి ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్ తండ్రి నాటి ప్రధాన న్యాయమూర్తి యశ్వంతరావు విష్ణు చంద్రచూడ్ తీర్పునిస్తూ పెన్షన్ యజమాని సద్భావంతో ఇచ్చే భిక్ష, బహుమతి, దయతో ఇచ్చే...
మహిళా రైతులదే కీలక పాత్ర
ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణకై, హరిత హారం కోసం పారిశ్రామిక ప్రాజెక్టుల కోసం ఆదివాసీ మహిళలు సాగు చేస్తున్న వ్యవసాయ భూముల్ని తీసుకొనే విధానం మానుకోవాలి. ఆదివాసీ ప్రాంతాలలో అటవీ హక్కుల చట్టంలో భాగంగా...
ప్రజాస్వామ్యాన్ని హరిస్తున్న అవినీతి
ప్రపంచ వ్యాప్తంగా మానవాళి ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యల్లో అవినీతి ప్రధానమైంది. అవినీతి కనిపించని సమాజం లేదు. అవినీతి రహిత దేశం కరువు. నైతికత నలిగిపోతున్నది. నీతి నీరుగారిపోతున్నది. పారదర్శకత పలుచబడుతున్నది. మానవీయత మంటగలుస్తున్నది....
జవాబుదారీతనం లోపమే కారణం
దేశం ఆధునికంగా పరుగులు పెడుతుందని, అందమైన రహదారులు, పెద్ద భవంతులతో ఆకర్షణీయంగా కన్పిస్తున్నా పంటి కింద బాధను దిగమింగుతూ పస్తులు వుంటున్న కుటుంబాలు దేశంలో అనేకం వున్నాయి. పేదరికంలో మన దేశం మరింత...
బాల్యానికి భరోసా ఏది?
మానవ జీవితంలో బాల్యం అత్యంత కీలక దశ. ఇది ఓ మధుర జ్ఞాపకం. జాతికి నిజమైన సంపద బాలలే. కావున వీరి భావితరానికి బాటలు వేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై వున్నది. అందుకు...