Home Search
ఇంగ్లండ్ జట్టు - search results
If you're not happy with the results, please do another search
కివీస్ ఘన విజయం
బర్మింగ్హామ్ : ఇంగ్లండ్తో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో రెండు మ్యాచ్ల సిరీస్ను కివీస్ 10 తేడాతో కైవసం చేసుకుంది. భారత్తో...
కివీస్కు ఎదురుదెబ్బ..!
బర్మింగ్హామ్: భారత్తో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు ముందు న్యూజిలాండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బే తగిలింది. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్స్ గాయానికి గురవ్వడంతో జట్టులో కలవరం మొదలైంది. ఇంగ్లండ్తో జరిగిన...
విరాట్ సేనకు భారీ ఊరట
బయోబుడగ నుంచి 20 రోజులు విముక్తి!
లండన్: ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియాకు భారీ ఊరట లభించింది. కఠినమైన సిరీస్ నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయంతో విరాట్ కోహ్లి సేన ఊపిరి...
జోరుగా.. హుషారుగా
జోరుగా..హుషారుగా టీమిండియా క్రికెటర్లు
సౌతాంప్టన్: సుదీర్ఘమైన సిరీస్ కోసం ఇప్పటికే ఇంగ్లండ్ చేరుకున్న భారత క్రికెటర్లు ప్రస్తుతం కఠినమైన క్వారంటైన్లో ఉంటున్న విషయం తెలిసిందే. అయితే కఠిన క్వారంటైన్లోనూ భారత ఆటగాళ్లు హుషారుగా కనిపిస్తున్నారు....
భారత్దే సిరీస్..
గవాస్కర్ జోస్యం
ముంబై: ఇంగ్లండ్తో జరిగే ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో టీమిండియాకే గెలుపు అవకాశాలున్నాయని మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ జోస్యం చెప్పాడు. ఈ సిరీస్ను భారత్ కనీసం 4.0 తేడాతో...
సమష్టి కృషివల్లే ఈ స్థాయికి: రవిశాస్త్రి
ముంబై: ప్రపంచ క్రికెట్లో టీమిండియా బలమైన శక్తిగా ఎదిగిందంటే దానికి సమష్టికృషినే కారణమని భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి స్పష్టం చేశాడు. బిసిసిఐ ముందు చూపుతో వ్యవహరిస్తూ భారత క్రికెట్ను...
టీమిండియా క్రికెటర్లకు ఊరట
టీమిండియా క్రికెటర్లకు ఊరట
ఇంగ్లండ్ టూర్కు కుటుంబ సభ్యులకు అనుమతి!
ముంబై: సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటనకు తమ కుటుంబ సభ్యులను తీసుకెళ్లేందుకు టీమిండియా క్రికెటర్లకు అనుమతి లభించినట్టు తెలిసింది. భారత క్రికెటర్లు సిరీస్ సందర్భంగా తమ...
జెమీమా భావోద్వేగం..
ముంబై: భారత మహిళా క్రికెట్ జట్టు యువ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ భావోద్వేగానికి గురైంది. ఇంగ్లండ్తో జరిగే ఏకైక టెస్టులో జెమీమా బరిలోకి దిగనుంది. జెమీమా కెరీర్లో ఇదే తొలి టెస్టు మ్యాచ్...
టీమిండియాకు కొత్త జెర్సీ
ముంబై: న్యూజిలాండ్తో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా సరికొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. ఇంగ్లండ్ వేదికగా జూన్ 18 నుంచి భారత్కివీస్ జట్ల మధ్య డబ్లూటిసి కప్ ఫైనల్ జరుగనున్న...
ధోనీ రిటైర్మెంట్ తర్వాతే ఛాన్స్ దక్కింది
వృద్ధిమాన్ సాహా
ముంబై: టెస్టు జట్టులో స్థానం కోసం తాను చాలా ఏళ్ల పాటు ఎదురు చూడాల్సి వచ్చిందని టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ వృధ్ధిమాన్ సాహా అభిప్రాయపడ్డాడు. మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్...
ఐసిసి వన్డే ర్యాంకింగ్స్: రెండో స్థానంలోనే కోహ్లీ
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి బుధవారం తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాటింగ్ విభాగంలో రెండో స్థానంలో నిలిచాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తన టాప్...
కివీస్తో పోరు భారత్కు సవాల్ వంటిదే!
ముంబై: త్వరలో న్యూజిలాండ్తో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ సమరం టీమిండియాకు తేలికేం కాదు. ఇంగ్లండ్ వేదికగా జరుగనున్న ఈ ఫైనల్ పోరు భారత్కు సవాల్ వంటిదేనని చెప్పాలి. బౌన్స్కు అనుకూలించి...
పటిష్టమైన ప్రణాళిక వల్లే..
బలమైన శక్తిగా ఎదిగిన టీమిండియా
ముంబై: ప్రపంచ క్రికెట్లో ప్రస్తుతం టీమిండియా అత్యంత బలమైన జట్టుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఏక కాలంలో రెండు సిరీస్లకు వేర్వేరు జట్లను ఎంపిక చేసే వెసులుబాటు ఒక్క...
భారత్తో సమరం సవాల్ వంటిదే..
లండన్ : టీమిండియాతో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ సమరం తమకు సవాల్ వంటిదేనని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అభిప్రాయపడ్డాడు. ప్రపం చ క్రికెట్లోనే టీమిండియా చాలా బలమైన జట్టుగా...
లంక టూర్పై కొవిడ్ మబ్బులు!
ముంబై : కరోనా దెబ్బకు ఇప్పటికే ఐపిఎల్ అర్ధా ంతరంగా వాయిదా పడగ తాజాగా శ్రీలంకభారత్ జట్ల మధ్య జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ భవితవ్యం కూడా ప్రశ్నార్థకంగా మారింది. లంకలో కొవిడ్...
యాషెస్ సిరీస్ గెలిస్తే కెప్టెన్సీ వదిలేస్తా: టిమ్ పైన్
సిడ్నీ : ఈ ఏడాది చివర్లో ఇంగ్లండ్తో జరగబోయే యాషెస్ సిరీస్ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంటే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటానని ఆ జట్టు టెస్ట్ టీమ్ కెప్టెన్ టిమ్ పైన్ చెప్పాడు....
టీమిండియాకు సవాల్ వంటిదే…
ముంబై : వచ్చే నెలలో న్యూజిలాండ్తో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ సమరం భారత్కు సవాలు వంటిదేనని చెప్పక తప్పదు. ఎందుకంటే కొంతకాలంగా భారత క్రికెటర్లు ఎడతెరిపి లేని క్రికెట్ ఆడుతున్నారు....
పాజిటివ్ వస్తే ఇంటికే..
ముంబై: ఇంగ్లండ్ టూర్ కోసం భారత క్రికెట్ బోర్డు కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవల ఐపిఎల్ సందర్భంగా పలువురు క్రికెటర్లు కరోనా బారిన పడడంతో బిసిసిఐ ఇంగ్లండ్ సిరీస్లో అలాంటి పొరపాట్లు లేకుండా...
లంక టూర్కు కోచ్గా ద్రావిడ్!
ముంబై : ఇప్పటికే రెండు సిరీస్కు రెండేసి జట్లను ఎంపిక చేయాలని నిర్ణయించిన భారత క్రికెట్ బోర్డు కోచ్ విషయంలోనూ అదే పంథాను అనుసరించాలని భావిస్తోంది. ఇంగ్లండ్ సిరీస్ సమయంలోనే శ్రీలంకకు మరో...
కోహ్లి సేనకు ‘కఠిన సవాల్!’
డబ్లూటిసి ఫైనల్కు ముందు 18 రోజుల క్వారంటైన్
ముంబై: ఇంగ్లండ్ వేదికగా జరుగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ టీమిండియాకు సవాలు వంటిదేనని విశ్లేషకు లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కరోనా తీవ్ర రూపం దాల్చిన...