Saturday, April 27, 2024
Home Search

ఇంగ్లండ్ జట్టు - search results

If you're not happy with the results, please do another search
India Womens team

చరిత్ర సృష్టించే సత్తా ఉంది

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా గడ్డపై జరిగే మహిళల ట్వంటీ20 ప్రపంచకప్‌లో భారత్ చరిత్ర సృష్టించడం ఖాయమని జట్టు ప్రధాన కోచ్ డబ్లూవి.రామన్ జోస్యం చెప్పాడు. కొంతకాలంగా భారత్ ఆట ఎంతో మెరుగైందన్నాడు. ఎటువంటి జట్టునైనా...

విజేత ఆస్ట్రేలియా

  ఫైనల్లో భారత్ ఓటమి, మహిళల ముక్కోణపు టి20 సిరీస్ మెల్‌బోర్న్: ముక్కోణపు మహిళల ట్వంటీ20 టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. బుధవారం జరిగిన ఫైనల్లో ఆతిథ్య ఆస్ట్రేలియా మహిళా జట్టు 11 పరుగుల తేడాతో...
AUS Women team win T20 Tri Series

ముక్కోణపు టి20 సిరీస్: ఫైనల్లో భారత్ పై ఆసీస్ విజయం

మెల్‌బోర్న్: ముక్కోణపు మహిళల ట్వంటీ20 టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. బుధవారం జరిగిన ఫైనల్లో ఆతిథ్య ఆస్ట్రేలియా మహిళా జట్టు 11 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. ఇదిలావుండగా ఈ మ్యాచ్‌లో భారత్...
India-Women

భారత మహిళల గెలుపు

మెల్‌బోర్న్: ముక్కోణపు టి20 టోర్నీలో భాగంగా శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళా జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో కిందటిసారి ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన...
England

భారత్‌కు రెండో ఓటమి

మహిళల ముక్కోణపు టి-20 మెల్‌బోర్న్: ముక్కోణపు ట్వంటీ20 సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు ఓటమి పాలైంది. ఈ టోర్నీలో భారత్‌కు ఇది వరుసగా రెండో ఓటమి...
tokyo-olympics

ప్రత్యేక ఆకర్షణగా ఒలింపిక్స్

మెగా క్రీడలకు వేదికగా  2020 మన తెలంగాణ/క్రీడా విభాగం: వచ్చే ఏడాది ప్రపంచ క్రీడల్లోనే అతి పెద్ద క్రీడా సంగ్రామంగా చెప్పుకునే ఒలింపిక్స్ పోటీలు జరుగనున్నాయి. అంతేగాక ఆస్ట్రేలియా వేదికగా 2020లో ట్వంటీ20 క్రికెట్...
ICC Announces ODI Rankings 2020

విరాట్‌కు అరుదైన గౌరవం

క్రిక్‌బజ్ దశాబ్దపు జట్ల కెప్టెన్‌గా కోహ్లి లండన్: టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లికి అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ క్రికెట్ వార్త సంస్థ క్రిక్‌బజ్ ఎంపిక చేసిన దశాబ్దపు టెస్టు, వన్డే జట్లకు...
Misbah-ul-Haq

చేదు జ్ఞాపకాలే మిగిలాయి: పాక్ కోచ్ మిస్బా

ఇస్లామాబాద్: టెస్టు క్రికెట్‌లో తమ ప్రదర్శన ఇంకా చాలా మెరుగు పడాల్సి ఉందని పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ మిస్బా ఉల్ హక్ పేర్కొన్నాడు. 2019 సంవత్సరం తమ జట్టుకు చేదు...

మ్యాచ్ విన్నర్ అతనే సౌరవ్ గంగూలీ

  కోల్‌కతా: తమ తరంలో మ్యాచ్ విన్నర్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రమేనని భారత మాజీ కెప్టెన్, బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. టెస్టుల్లోనైనా, వన్డేల్లోనైనా తొలి బంతి నుంచే విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగే...

కెప్టెన్‌గా విరాట్ కోహ్లి

  పాంటింగ్ డ్రీమ్ టీమ్ ఎంపిక మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికి పాంటింగ్ ఈ దశాబ్దపు తన అత్యుత్తమ టెస్టు జట్టును ప్రకటించాడు. ఇందులో కెప్టెన్‌గా భారత క్రికెటర్ విరాట్ కోహ్లిని నియమించాడు. తన...

Latest News