Monday, May 6, 2024
Home Search

కేంద్ర ఎన్నికల సంఘం - search results

If you're not happy with the results, please do another search
Amit shah holds mega roadshow in hyderabad

మజ్లిస్ కోటలో అమిత్ షా

కాషాయమయంగా మారిన పాత బస్తీ హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థి మాధవీ లతను గెలిపించి పాత బస్తీ అభివృద్ధికి బాటలు వేయాలి రోడ్ షోలో కేంద్ర హోం మంత్రి మన తెలంగాణ/హైదరాబాద్ : మజ్లిస్‌కు కంచుకోట అయిన హైదరాబాద్...

మణిపూర్‌లో 6 పోలింగ్ బూత్‌ల్లో ఈనెల 30న రీపోలింగ్

ఇంఫాల్ : లోక్‌సభ ఎన్నికల రెండోవిడత పోలింగ్‌లో ఈ నెల 26న హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న ఔటర్ మణిపూర్ పార్లమెంటరీ నియోజకవర్గం లోని 6 పోలింగ్ కేంద్రాల్లో ఈనెల 30న రీపోలింగ్...
Lok Sabha Polls 2024: Repolling In Six Polling Centers in Manipur

మణిపూర్ లో హింసాత్మక సంఘటనలు..మరోసారి రీపోలింగ్

లోక్ సభ ఎన్నికల పోలింగ్ వేళ మణిపూర్ లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోవడంతో మరోసారి రీపోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్రం ఎన్నికల సంఘం వెల్లడించింది. ఏప్రిల్ 26న జరిగిన రెండో దశ ఓటింగ్ సమయంలో...
Oppn Criticizes PM Modi for Alleged Hate Speech on April 21

ఇంత దారుణమైన మాటలా!

ఒక ప్రధానమంత్రి ఇంత దారుణంగా, ఇంత హీనంగా మాట్లాడగలరని ఊహించడం కూడా కష్టంగా ఉంది. ఆయన, భారత దేశం మొత్తం ప్రపంచ ప్రజాస్వామ్యాలకే మాతృక అని చాటి చెప్పారు. ప్రపంచంలోనే అతి పెద్ద...
Nomination Process Starts for fourth phase Lok Sabha Polls 2024

96 లోక్‌సభ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ షురూ

4వ విడత పోలింగ్‌కు నోటిఫికేషన్ విడుదల వచ్చే నెల 13వ తేదీన ఓటింగ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ దఫానే న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల నాలుగో విడత నామినేషషన్ల ప్రక్రియ గురువారం ఆరంభమైంది. ఈ...
Two small polling stations in Telangana for 10 voters each

తెలంగాణలో పది మంది ఓటర్ల కోసం రెండు పోలింగ్ బూత్ లు

హైదరాబాద్: ప్రతి ఓటుకు విలువ ఇవ్వాలన్న లక్ష్యంతో ఎన్నిలక సంఘం అతి పిన్న అనుబంధ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. మారుమూల గిరిజన ప్రాంతాల్లో కూడా పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేసింది....
Kharif seed planning is ready

ఖరీఫ్ విత్తన ప్రణాళిక రెడీ

1.26కోట్ల ఎకరాల్లో పంటసాగు అంచనా 16.50లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలు 121లక్షల ప్యాకెట్ల పత్తి విత్తనాలు రూ.170కోట్లు విత్తన రాయితీకి ప్రతిపాదన ఎన్నికల సంఘం అనుమతి తర్వాతే ప్రకటన మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో...
TS Inter Results expected after April 20

20న ఇంటర్ ఫలితాలు?

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ ఫలితాలు ఈ నెల 20వ తే దీన వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏ డాది ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19 వరకు...
Sugar for Antyodaya Anna Yojana cards

అంత్యోదయ కార్డులకు చక్కెర

5.99 లక్షల మందికి లబ్ది ప్రతినెల 599 మెట్రిక్ టన్నుల పంపిణీ రాయితీ ద్వారా కిలో రూ.13.50కే విక్రయం హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అంత్యదోయ అన్న యోజన రేషన్ కార్డు కలిగి ఉన్న ఉన్న...
TMC leaders

ఈసి కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న టిఎంసి నేతలు అరెస్టు

న్యూ ఢిల్లీ:  సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఎ) ప్రస్తుత చీఫ్‌లను తొలగించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధానిలోని ఎన్నికల కమిషన్ కార్యాలయం వెలుపల 24 గంటల...
India will go to vote amid sweltering heat

సభలు.. ప్రచారాలు, ఓటింగ్ కష్టమే

ఎన్నికలు పైగా వడదడల ఎండాకాలం వెదర్ బులెటిన్‌లను బట్టే బ్యాలెట్ ప్రక్రియ కేంద్రానికి వాతావరణ శాఖ కీలక సూచన న్యూఢిల్లీ : ఎన్నికల ప్రక్రియ ఏ విధమైనదైనప్పటికీ దేశంలో వాతావరణం, ఎండా వానాల సూచనలను...
Former PM Manmohan Singh slams PM Modi

అరుదైన విలక్షణ నేత

ఎటువంటి కుటుంబపరమైన పూర్వరంగం లేకుండా కేవలం తన నిబద్ధత కారణంగా ఎటువంటి ప్రయత్నం చేయకుండానే అత్యున్నత పదవులు అధిష్టించి దేశాభివృద్ధి దిశనే మార్చివేసిన యోధుడిగా చరిత్రలో నిలిచిపోగల అరుదైన విలక్షణ నేత డా....
Nizamabad Lok Sabha election main agenda Sugar factory

అప్పుడు పసుపు.. ఇప్పుడు చక్కెర

నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా బోర్డుల ఏర్పాటు హామీలు 2014లో బిఆర్‌ఎస్ ఎంపిగా గెలిచిన కల్వకుంట్ల కవిత అనేకమార్లు లోక్‌సభలో పసుపు బోర్డు అంశాన్ని ప్రస్తావించారు. కేంద్ర మంత్రులను కలిశారు. కానీ బోర్డు...

మోడీ మ్యాచ్ ఫిక్సింగ్

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ మ్యాచ్ పాల్పడుతున్నారని, మ్యాచ్ ఫిక్సింగ్ లేకుండా 400సీట్ల నినాదం సాధ్యం కాదని కాంగ్రెస్ అగ్రనేత రాహు ల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘంలో బిజెపి...
Free Schemes Constitutional

ఉచితాలకు హద్దు లేదా!

ఉచిత పథకాలు రాజ్యాంగబద్ధమా? అనే అంశం మరలా తెరపైకి వచ్చింది. గతంలో దీనిపై అనేక చర్చలు జరిగాయి. అత్యున్నత న్యాయస్థ్ధానం వరకూ వెళ్ళింది. ఎన్నికల సంఘం దీనిని పరిశీలన చేయాలనే సూచనలు వచ్చాయి....

ఏప్రిల్ 26న 88 లోక్‌సభ స్థానాలలో పోలింగ్

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన రెండవ దశ పోలింగ్ కోసం ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 26న ఓటింగ్ జరగనున్న రెండవ దశలో 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని...
former Indian Air Force chief Bhadauria joins BJP

బిజెపిలోకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్

పార్లమెంట్ ఎన్నికలకు ముందు బిజెపిలో జోరుగా చేరికలు జరుగుతున్నాయి. తాజాగా మాజీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆర్ కెఎస్ భదౌరియా, తిరుపతి మాజీ ఎంపి వరప్రసాద్ రావు వెలగపల్లిలు బిజెపిలో చేరారు....
50 lakhs captured in Gajwel

గజ్వేల్ లో 50 లక్షలు పట్టివేత

సిద్ధిపేట: గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గజ్వేల్ పట్టణం అంబేద్కర్ చౌరస్తా వద్ద రాత్రి 9 గంటలకు వాహన తనిఖీలలో  50 లక్షల రూపాయలను పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్...

ఇసిల నియామకంపై స్టేకు సుప్రీం నిరాకరణ

ఈ దశలో నిలిపివేస్తే గందరగోళం సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టీకరణ న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల ముందు ఈసీల నియామకం అంశం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం కొత్తగా...

వాట్సాప్‌లో వికసిత్ భారత్ మెసేజ్‌లు ఆపండి

మొబైల్ యూజర్లకు ఇప్పటికీ వికసిత్ భారత్ పేరుతో వాట్సాప్‌లో మెసేజ్‌లు వస్తున్నాయి. అది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం అని కేంద్ర ఎన్నికల సంఘానికి పలు ఫిర్యాదులు వచ్చాయి. దాంతో ఈసీ చర్యలకు ఉపక్రమించింది....

Latest News