Home Search
నాగ చైతన్య - search results
If you're not happy with the results, please do another search
తండ్రీ కొడుకులు వంటల్లో ఆరితేరారు
లాక్డౌన్ వల్ల స్టార్ హీరోల్లోని కొత్త టాలెంట్లు బయటకు వస్తున్నాయి. కొందరు స్టార్లు వంటింట్లో ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. సీనియర్ స్టార్ నాగార్జున కూడా ఇప్పుడు వంటల్లో ఆరితేరిపోయారట. ఈ విషయాన్ని అమలనే...
సిసికి విరాళాల వెల్లువ.. సినీ కార్మికులకు యువ హీరోల చేయూత
హైదరాబాద్: కరోనా వైరస్(కోవిడ్-19) ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. దేశంలో రోజురోజు పెరుగుతున్న కరోనాను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 22న లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. తర్వాత...
ఆ కారణంతోనే రేస్లో వెనకబడిపోతోంది
మలయాళం బ్యూటీ సాయి పల్లవి టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే. ఆమెలో ఏం మ్యాజిక్ ఉందో తెలియదు కానీ హీరోయిన్కి ఉండాల్సిన గ్లామర్ అప్పీల్ లేకున్నా అందరినీ మాయ చేసేస్తుంటుంది. సమ్థింగ్ డిఫరెంట్...
సరోగసీ మదర్గా…
‘వన్... నేనొక్కడినే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ కృతిసనన్ ఇక్కడ పెద్దగా స్టార్డమ్ దక్కించుకోలేక పోయింది. ఈ సినిమా తర్వాత నాగచైతన్యతో ఓ సినిమాలో నటించింది. కానీ ఈ రెండు సినిమాల...
క్యూట్ లవ్ స్టోరీలో…
‘ఛలో’ మూవీతో రష్మికను ఇండస్ట్రీకి పరిచయం చేసి మంచి హిట్ను అందుకున్నాడు దర్శకుడు వెంకీ కుడుముల. తన మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఆతర్వాత తన రెండో సినిమా ‘భీష్మ’లో కూడా...
వాళ్లే నా పంచప్రాణాలు : నితిన్
నితిన్, రష్మిక హీరోహీరోయిన్లుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భీష్మ’. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ...
ఏందబ్బా.. ముద్దు పెడితే ఏడుస్తారబ్బా!
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ‘లవ్ స్టోరీ’. ఈ సినిమాను ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి బ్యానర్పై నారాయణ్...
వాలెంటైన్స్ డే రోజున మ్యూజికల్ ప్రివ్యూ
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ‘లవ్ స్టోరీ’. ఈ సినిమాను ఏమిగోస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి బ్యానర్పై నారాయణ్...
ప్రతిఘటనోద్యమ అక్షరాయుధాలు
ఈ సహస్రాబ్ది మొదటి రెండు దశాబ్దాలలో ప్రపంచవ్యాప్తంగా ప్రతిఘటనోద్యమాలు వెల్లివిరిసాయి. ప్రధాన రాజకీయ స్రవంతిలోని రాజకీయ పక్షాలకు ప్రజలకు విశ్వాసం సడలిపోతున్నందువల్ల ఏ పార్టీ, ఏ నాయకుడిడు పిలుపు ఇవ్వకపోయినా, జన సమీకరణ...
వన దేవతలను దర్శించుకున్న డిజిపి మహేందర్ రెడ్డి
ములుగు : జాతరలో ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం ప్రభుత్వప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో కలిసి మేడారంలో...