Home Search
ప్రపంచ ఆరోగ్య సంస్థ - search results
If you're not happy with the results, please do another search
ప్రత్యేక హక్కుతోనే ఆహార భద్రత
ప్రపంచ మానవాళికి ఆహార భద్రత సమస్యగా పరిణమించింది. ప్రతి ఏటా అక్టోబర్లో ప్రపంచ ఆహార దినోత్సవాన్ని 1945 నుండి ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ నిర్వహిస్తుంది. ప్రపంచంలోని సభ్య దేశాల ప్రభుత్వాలకు ఆహార...
బందీలను తక్షణమే విడిచిపెట్టండి… హమాస్ను కోరిన ఐరాస చీఫ్
వాషింగ్టన్ : హమాస్ అధీనం లోని బందీలను తక్షణమే బేషరతుగా విడిచిపెట్టాలని ఐరాస చీఫ్ ఆంటోనియా గుటెరస్ కోరారు. అదే సమయంలో ఇజ్రాయెల్ కూడా గాజా వాసుల కోసం సాయాన్ని తరలించేందుకు సహకరించాలని...
చైనాలో ఇజ్రాయెల్ దౌత్యవేత్తకు కత్తిపోట్లు
బీజింగ్ : చైనాలోని ఇజ్రాయెల్ ఎంబసీసిబ్బందిపై శుక్రవారం దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన దాడిలో ఇజ్రాయెల్ దౌత్యవేత్త ఒక్కరికి కత్తిపోట్లు తగిలి గాయపడ్డారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు, ఆరోగ్య పరిస్థితి...
బ్రెయిన్స్ట్రోక్తో 2050 నాటికి ఏటా కోటి మంది బలి
పేద, మధ్య ఆదాయ వర్గ దేశాలకు ముప్పు
స్ట్రోక్స్, లాన్సెట్ సంస్థల సంయుక్త పరిశోధన
ఇండియాలో పెద్ద ఎత్తున నివారణ చర్యలు
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా రక్తపుపోట్లతోతలెత్తే బ్రెయిన్స్ట్రోక్ల వల్ల 2050 నాటికి ఏటా దాదాపుగా...
కోల్కతా ఫోరమ్ మాల్లో పామ్ ఆయిల్ అవగాహన కార్యక్రమం
దాని గణనీయమైన ఆర్థిక ప్రభావం, లభ్యత కారణంగా పామాయిల్ పరిశ్రమ చాలా కాలంగా ప్రపంచ వాణిజ్యానికి మూలస్తంభంగా నిలిచింది. పామాయిల్ నిజమైన ప్రయోజనాల గురించి వినియోగదారులకు అవగాహన కల్పించే ప్రయత్నంలో, మలేషియా పామ్...
నూతన హైదరాబాద్ కార్యాలయాన్ని ప్రారంభించిన గోల్డ్మన్ సాచ్స్
హైదరాబాద్: గోల్డ్మన్ సాచ్స్, భారతదేశంలో దాని నిరంతర వృద్ధిలో కీలక మైలురాయిని ప్రకటిస్తూ, హైదరాబాద్ లో నూతన అత్యాధునిక కార్యాలయం, ఒపెల్ ను ప్రారంభించినట్లు ఈ రోజు వెల్లడించింది. ఈ సంస్థ యొక్క...
నిరుద్యోగ ‘భార’తం
ఆర్థికాభివృద్ధిలో ఇండియా పైపైకి దూసుకుపోతున్నది. 3.5 ట్రిలియన్ డాలర్ల స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) తో 2022లో ప్రపంచ ఐదవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగి సరికొత్త చరిత్రను సృష్టించింది. 2.83 ట్రిలియన్...
జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: పసుపు వినియోగాన్ని పెంచడంతోపాటు ఎగుమతులను పెంచేందుకు అంతర్జాతీయంగా కొత్త మార్కెట్లను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం...
నేటి నుంచి బ్రిటన్ వీసా ఫీజుల పెంపు
లండన్ : విదేశీయులకు తమ దేశ వీసా ఫీజులను పెంచడానికి బ్రిటన్ ప్రభుత్వం ప్రతిపాదించిన నిర్ణయం బుధవారం నుంచి అమలు లోకి వస్తుంది. దీంతో ఆరు నెలలు, అంతకంటే తక్కువ వ్యవధి గల...
పెరిగిన అప్పులు, తగ్గిన అభివృద్ధి
వెలిగిపోతున్న పాలన సాగిస్తున్నామని చెబుతున్న నరేంద్రమోడీ సర్కార్ సెప్టెంబరు చివరి వారంలో జనానికి రెండు ‘శుభవార్తలు’ చెప్పింది. ఒకటి వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి ఐదు మాసాల్లో ద్రవ్యలోటు రూ. 6.43 లక్షల...
సాగునాథన్ కన్నుమూత
భారత హరిత విప్లవ పితామహుడు ఇక లేరు
చైన్నెలోని నివాసంలో తుదిశ్వాస
స్వల్పకాలంలో అధిక దిగుబడినిచ్చే వంగడాల రూపకల్పనలో కీలక పాత్ర
భారత్లో కరువు పరిస్థితులను రూపుమాపడంలో స్వామినాథన్ తనదైన కృషి
రాష్ట్రపతి, ప్రధాని...
హరిత విప్లవ పితామహుడు
ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత ‘భారత వ్యవసాయ రంగంలో ఓ శకం ముగిసింది. భారత హరిత విప్లవ పితామహుడిగా ప్రఖ్యాతిగాంచిన ఎంఎస్ స్వామినాథన్ (98) కన్నుమూశారు. గత కొంత కాలంగా...
ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత..
చెన్నై: భారత హరిత విప్లవ పితామహుడు , ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ( 98) వృద్ధాప్య సమస్యలతో గురువారం ఉదయం 11గంటల ప్రాంతంలో తన నివాసంలో కన్నుమూశారు. దేశంలో ఆహార...
అఫ్ఘన్ను లింగవివక్షిగా ప్రకటించాలి..
ఐక్యరాజ్యసమితి : అఫ్ఘనిస్థాన్ను లింగపరమైన వివక్షతల దేశంగా ప్రకటించాలని డిమాండ్ తలెత్తింది. ఈ దేశంలో పలు రకాల అణచివేతలు, వెలుగులోకి రాని నిర్బంధాలతో అక్కడి మహిళ మానసిక ఆరోగ్యం దిగజారుతోందని యుఎన్ ఉమెన్...
పాలమూరు అంటే లేబర్ జిల్లా కాదు..
మహబూబ్ నగర్: పాలమూరు అంటే లేబర్ జిల్లా కాదని... ఐటీ ఉద్యోగాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డా వి...
దేశ ప్రగతికి సెమీ కండక్టర్లు
మానవుని నిర్విరామ కృషి ఫలితంగానే 1940 వ దశకంలో ఎలెక్ట్రానిక్స్ శకానికి అంకురార్పణ జరిగిందనుకోవచ్చు. ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగాన్ని విస్తరించేందుకు విశేషమైన సంభావ్యత కలిగిన కొత్త పరికరాల శ్రేణిలో మొదటిది అనదగ్గ ట్రాన్సిస్టర్ను...
భారతీయ వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ : భారతీయ వైద్య విద్యార్థులు ఇకపై విదేశాల్లో కూడా ప్రాక్టీస్ చేయొచ్చని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలియజేసింది. ఈమేరకు వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి జాతీయ వైద్య మండలి...
బయో-ఫార్మాస్యూటికల్ తయారీ కర్మాగారానికి శంకుస్థాపన
హైదరాబాద్: భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ లిమిటెడ్ (BSV) తెలంగాణాలోని హైదరాబాద్లో ఉన్న జీనోమ్ వ్యాలీలో తన కొత్త తయారీ కర్మాగారం శంకుస్థాపన వేడుకను, తెలంగాణ మంత్రి కెటిఆర్ సమక్షంలో నిర్వహించింది. ఈ...
ఓపి జిందాల్ గ్లోబల్ యూనివర్శిటీతో యార్క్ విశ్వవిద్యాలయం ఒప్పందం
హైదరాబాద్: ఓ పి జిందాల్ గ్లోబల్ యూనివర్శిటీ, కెనడాలోని యార్క్ విశ్వవిద్యాలయం రెండు దేశాల మధ్య విద్యాపరమైన సహకారం, విద్యార్థుల మొబిలిటీకి మద్దతు ఇవ్వడం కోసం అవగాహన ఒప్పందం (MOU) పై సంతకం...
ఆజాద్ అద్భుత ఆధ్యాత్మికత!
మొదట కశ్మీర్లో బుద్ధిజం రాజ్యమేలింది. 9వ శతాబ్దంలో దాని స్థానాన్ని శైవమతం ఆక్రమించింది. భారత ఉపఖండంలోనే ఆది శంకరుడు బౌద్ధ, జైనాలను నాశనం చేసి శైవాన్ని విస్తరించారు. 14వ శతాబ్దం మొదట్లో ముస్లిం...