Home Search
కేంద్రం ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
‘పోడు’కు శాశ్వత పరిష్కారం
గ్రీనరీలో తెలంగాణది ప్రపంచంలోనే మూడో స్థానం : సిఎం కెసిఆర్
చట్ట సవరణకు ఈ అసెంబ్లీలోనే తీర్మానం, ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలుద్దాం
భద్రాచలం 5గ్రామాలను వెనక్కు తెద్దాం, అసెంబ్లీలో సిఎం కెసిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ :...
ఇ.ఇ.ఇ.. ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్క్లూజివ్ గ్రోత్
ట్రిపుల్ ఐతో పారిశ్రామిక పరుగులు
పోటీ ప్రపంచంలో బతకాలంటే నిరంతరాయంగా నైపుణ్యాన్ని సమకూర్చుకోవాలి
అప్పు చేసిన ప్రతి రూపాయి ఉత్పాదక రంగంలో
ఖర్చు పెడుతున్నాం: కౌన్సిల్లో సభ్యుల ప్రశ్నలకు
ఇచ్చిన సుదీర్ఘ సమాధానంలో...
సర్పంచులకు ఎలాంటి ఇబ్బందులు లేవు: కెసిఆర్
హైదరాబాద్: గత ప్రభుత్వాలు హయాంలో సర్పంచులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. తమ ప్రభుత్వంలో సర్పంచులకు ఎలాంటి ఇబ్బందులు లేవని, మన గ్రామాలను...
ఆంధ్రప్రదేశ్ను శిక్షించాల్సిందే
నిబంధనలకు విరుద్ధంగా రాయలసీమ ఎత్తిపోతల పనులను చేపట్టినందుకు కోర్టు ధిక్కరణ కింద కచ్చితంగా శిక్ష వేయాల్సిందే ఎన్జిటి ఎదుట వాదించిన తెలంగాణ ప్రభుత్వం అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్న ఎన్జిటి తీర్పు...
జిల్లాకో వైద్య కళాశాల వైద్యసంస్థ
అత్యవసరమన్న ప్రధాని మోడీ
ఇప్పటి లోటు భర్తీకి కేంద్రం చర్యలు
ఆరోగ్య వ్యవస్థపై రాష్ట్రాలతో సమన్వయం
ఆధునిక, సాంప్రదాయక వైద్యాలకు ఊతం
జైపూర్ : దేశంలో ప్రతి జిల్లాకో వైద్య కళాశాల, లేదా పిజి వైద్య...
మధ్యాహ్నభోజనాలకు బదులుగా పిఎం పోషక్
తాజా వేడివేడి ఆహారం
మధ్యాహ్న భోజనం రద్దు
కేంద్ర కేబినెట్ ఆమోదం
11 కోట్ల మంది పిల్లలకు వర్తింపు
న్యూఢిల్లీ : ఇక దేశంలోని ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం బదులుగా సరికొత్తగా...
రెండేళ్లలో కశ్మీర్ స్వరూపమే మారిపోతుంది
సొరంగాల నిర్మాణానికే లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నాం: గడ్కరీ
జోజిలా టన్నెల్ నిర్మాణం పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి
కార్గిల్ : లడఖ్, జమ్మూ, కశ్మీర్లో సొరంగాలనిర్మాణం కోసమే ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలకు పైగా...
ప్రగతి భవన్ ఔన్నత్యం బండికి తెలియదు
అది కేవలం ఒక భవనం కాదు... సకల జనుల సంక్షేమ భవన్
వంట గదిని... మంటగదిగా మార్చిన కేంద్రం
రాష్ట్రానికి ఇచ్చిన హామీలను తుంగలొతొక్కింది
వీటిపై రాష్ట్ర బిజెపి నేతలు ఎందుకు మాట్లాడడం లేదు
టిఆర్ఎస్ ప్రభుత్వంపై అనవసర...
మాది స్టార్టప్.. కేంద్రానిది ప్యాకప్
దేశాన్ని పోషిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణది నాలుగో స్థానం
సైబర్ నేరాలను ఆరికట్టడానికి త్వరలో కొత్త విధానం
కేంద్రం తన సంస్థలను
అమ్ముకుంటోంది దానిపై
పోరాటం చేయాల్సిన బిజెపి
నాయకులు ఇక్కడ మిలీనియం
మార్చ్ చేస్తారట కేంద్రంలో...
పంటల మార్పిడికి రైతులను ప్రోత్సహించాలి: నిరంజన్ రెడ్డి
దేశంలో ఆహార ధాన్యాలను సమతుల్యం చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే
తెలంగాణలో పండే ఆఫ్లాటాక్సిన్ రహిత వేరుశనగకు అంతర్జాతీయ డిమాండ్
తెలంగాణ రైతాంగానికి మేలు జరిగేలా సభలో సుదీర్ఘ చర్చ జరగాలి
రైతు వేదికల ద్వారా ప్రత్యామ్నాయ పంటల...
వరి ఉత్పత్తిలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వ్యవసాయ అనుకూల విధానాలతో తెలంగాణ రైతు తల ఎత్తుకుని తిరుగుతున్నాడని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. దేశంలో తెలంగాణ వరి...
చట్టాన్ని సవరణ చేసైనా సరే వారికి అధికారం కల్పించాలి: కవిత
హైదరాబాద్: సోమవారం ప్రారంభమైన శాసన మండలిలో ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ
కవిత మాట్లాడుతూ.. ''కేంద్రం 15 ఫైనాన్స్ కమిషన్ లో రూ..500 కోట్లు లోటు పెట్టినా.. స్ధానిక సంస్థల...
వరి సాగు తగ్గిద్దాం
రాష్ట్రంలోని 10 జిల్లాల్లోనే 50శాతం వరి సాగు
అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో 4.59లక్షల ఎకరాల్లో వరి
ఉప్పుడు బియ్యం కొనుగోలు చేయరాదన్న కేంద్రం నిర్ణయం నేపథ్యంలో యాసంగిలో సాగు కట్టడికి ప్రభుత్వం ముందుజాగ్రత్త...
మా సినిమా చాలా పెద్దగుంటది… వాళ్లంతా పారిపోవాల్సిందే…!
సిఎం కెసిఆర్ రెండు సార్లు ఢిల్లీ పోతనే రాష్ట్రమంతా షేక్ అవుతోంది
మాకు రావల్సిన నిధుల కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ పోతం
రాష్ట్ర బిజెపి, కాంగ్రెస్ నాయకులపై ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆగ్రహం
హైదరాబాద్: మా...
ఎపి సీమ ఎత్తిపోతలతో ‘పాలమూరుకు’ ముప్పు
పాలమూరురంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతులిచ్చి నీటి కేటాయింపులు జరపాలి, కెఆర్ఎంబి, జిఆర్ఎంబి గెజిట్ అమలు వాయిదా వేయాలి, ఉమ్మడి ప్రాజెక్టులనే గెజిట్ నోటిఫికేషన్ పరిధిలో ఉంచాలి, రాష్ట్రం ఏర్పడక ముందరి 11 ప్రాజెక్టులను అనుమతి...
త్వరలో సహకార విధానం
త్వరలోనే కొత్త పాలసీ: మంత్రి అమిత్ షా
న్యూఢిల్లీ : దేశంలో నూతన సహకార విధానాన్ని త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. సరికొత్త కోఆపరేషన్ మంత్రిత్వశాఖను కూడా నిర్వహిస్తున్న కేంద్ర హోం మంత్రి...
బిల్లులు ఆపలేదు
కరోనాలోనూ ప్రాధాన్యతలకు అనుగుణంగా నిధులు విడుదల చేస్తున్నాం
పల్లె ప్రగతి కింద ప్రతి నెలా రూ.269.17కోట్లు, పట్టణ ప్రగతి కింద రూ.112కోట్లు క్రమంతప్పకుండా విడుదల చేస్తున్నాం
ఈ పద్దు కింద ఈ...
అక్టోబర్ 25 నుంచి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు
ఉ॥ 9 నుంచి 12గం.వరకు
పరీక్షలు రాయనున్న సెకండియర్ విద్యార్థులు
ప్రతి పరీక్షా కేంద్రంలో ఒకటి, రెండు ఐసొలేషన్ సెంటర్లు, కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం...
ఇడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై కేరళ హైకోర్టు విచారణను నిలిపివేసిన సుప్రీంకోర్టు
హైకోర్టుల నుంచి సుప్రీంకు బదిలీ చేయాలన్న కేంద్రం
న్యూఢిల్లీ: ఆర్థిక బలహీన వర్గాల(ఇడబ్లూఎస్) రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై కేరళ హైకోర్టులో జరుగుతున్న విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇడబ్లూఎస్ వర్గాలకు కేంద్ర...
న్యూయార్క్లో మోడీకి నిరసన తెలియచేయండి
అమెరికాలోని భారతీయులకు రాకేష్ తికాయత్ పిలుపు
ఘజియాబాద్: ఢిల్లీ సరిహద్దుల్లో గత 10 నెలలుగా సాగుతున్న రైతుల ఆందోళనకు సంఘీభావంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 25న(శనివారం) న్యూయార్క్లో జరిగే ఒక కార్యక్రమంలో...