Home Search
కేంద్రం ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
ఇది మన తెలంగాణ.. మనందరి తెలంగాణ
త్వరలో సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే పథకం
ఫసల్ బీమా బోగస్, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తున్నాం, సంక్షేమంలోనూ వేగంగా ముందుకెళ్తున్నాం,అన్ని మతాలను గౌరవించాలన్నదే మా అభిమతం
కేంద్రం వద్ద నిధులు...
మరిన్ని ఫ్రెంచ్ పెట్టుబడులు
తెలంగాణలో పెట్టడానికి సహకరిస్తాం, మంత్రి కెటిఆర్ను కలుసుకొని ప్రకటించిన ఫ్రెంచ్ రాయబారి ఇమాన్యూయెల్ లెనైన్
మన తెలంగాణ/ హైదరాబాద్ : శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో దేశంలో తెలంగాణ ముందు వరుసలో ఉన్నదని రాష్ట్ర...
బిసి జనగణన జరపాలి
శాసనసభ ఏకగ్రీవ తీర్మానం
రాష్ట్రంలో 50% బిసిలున్నారు : సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : జనాభా గణనలో బిసిల కుల గణన కూడా చేయాలని కేంద్రాన్ని కోరుతూ తెలంగాణ అసెంబ్లీ శుక్రవారం నాడు...
ఆశిష్ మిశ్రాకు మరోసారి నోటీస్
ఈరోజు పోలీసుల ముందుకు వస్తారు: కేంద్రమంత్రి అజయ్మిశ్రా
నేడు 11 గంటలకు హాజరు కావాలని యుపి పోలీసుల తాఖీదు
లఖీంపూర్/లక్నో: 8మంది చావుకు కారణమైన లఖీంపూర్ ఘటనకు సంబంధించిన కేసులో కేంద్రమంత్రి అజయ్మిశ్రా కుమారుడు...
జలియన్వాలా బాగ్ మారణకాండతో పోల్చినందుకే ఐటి దాడులు
కేంద్రంపై శరద్ పవార్ ఆరోపణ
న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ హింసాకాండను బ్రిటిష్ పాలనలో జరిగిన జలియన్వాలా బాగ్ మారణకాండతో తాను పోల్చినందుకే మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ బంధువులు, అనుచరుల ఇళ్లపైన...
టిఆర్ఎస్కు ఎందుకు ఓటు వేయాలో వంద కారణాలు చెబుతా: హరీష్ రావు
కరీంనగర్: టిఆర్ఎస్కు ఎందుకు ఓటు వేయాలో తాను వంద కారణాలు చెబుతానని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. హుజూరాబాద్లో టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ వేశారు. గెల్లు...
2100 కోట్ల పెట్టుబడులతో రాష్ట్రానికి ట్రైటాన్
ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో అగ్రశ్రేణి సంస్థతో కుదిరిన అవగాహన ఒప్పందం
రాష్ట్రంలో ప్రపంచస్థాయి ప్లాంట్ను నెలకొల్పనున్నట్లు వెల్లడి
స్థల పరిశీలన కోసం మంత్రి కెటిఆర్ సూచన మేరకు ప్రత్యేక
హెలీకాప్టర్లో జహీరాబాద్ నిమ్జ్కు వెళ్లిన...
20% మంచినీటినే లెక్కించాలి
కెఆర్ఎంబిని కోరిన ఇఎన్సి మురళీధర్
గురువారం నాడు హైదరాబాద్లో కృష్ణ,గోదావరి నదీ బోర్డుల చైర్మన్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన కేంద్ర జలవనరుల శాఖ అదనపు కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ
గెజిట్ నోటిఫికేషన్ అమలుపై...
పల్లె దవాఖానాలు
బస్తీ దవాఖానాల తరహాలో త్వరలో పల్లె దవాఖానాలు
అన్ని ఏర్పాట్లు జరిగాయి, కొద్ది రోజుల్లోనే ప్రారంభమవుతాయి
ఆసుపత్రుల ఆధునికీకరణకు అనేక చర్యలు తీసుకుంటున్నాం
ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు పెంచుతున్నాం
27వేల ఆక్సిజన్ బెడ్లతో పాటు...
సమ్మిళిత అభివృద్ధే లక్ష్యం
అదే ఊపిరిగా మున్ముందుకు సాగుతాం
దేశంలో టాప్ 4 నగరాల్లో హైదరాబాద్
ప్రాచీన పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు కృషి
చార్మినార్ చుట్టూ బ్రహ్మాండమైన పర్యాటక కేంద్రం
ఆర్ఆర్ఆర్ మంత్రతో...
వచ్చే బడ్జెట్లో దళితబంధుకు రూ.20వేల కోట్లు
ఎస్సిల రిజర్వేషన్లు పెంచాలి
దళితబంధు ఆలోచన ఈనాటిది కాదు
2003లోనే మేధావులతో చర్చించి పాలసీని నిర్ణయించాం, మొత్తం 119 నియోజకవర్గాల్లో అమలు చేయాలని ఆలోచన ఉంది
బిసి కుల గణన జరిగి తీరాల్సిందే
అందుకోసం...
తెలంగాణ ఘన పర్యాటకం కేంద్రానికి పట్టదా?
పద్మ అవార్డులకు తెలంగాణ నుంచి అర్హులు లేరా?
ప్రధాని మోడీని, అమిత్ షాను నిలదీసి అడిగానని శాసనసభలో ముఖ్యమంత్రి కెసిఆర్ వెల్లడి
రాష్ట్ర పర్యాటక అభివృద్ధిని కేంద్రం చిన్నచూపు చూస్తోంది
ఈ విషయంలో ఇటీవల...
పాతబస్తీకి కచ్చితంగా మెట్రో
కరోనా వల్ల ఆలస్యం అయ్యింది n మెట్రోకు సంబంధించి ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది
n 20 ఏళ్ల నుంచి పాతబస్తీలో జరిగిన అభివృద్ధి మీద మొదటిసారి చర్చ జరిగింది
n కారు ఎంఎల్ఎనా, కార్వాన్...
నీట్ను అడ్డుకుందాం
ముఖ్యమంత్రి కెసిఆర్కు తమిళనాడు సిఎం
ఎంకె స్టాలిన్ లేఖ
తెలంగాణ, ఎపి సహా 11 రాష్ట్రాల సిఎంలకు లేఖలు
విద్యార్థుల భవిష్యత్తును నీట్ దెబ్బతీస్తుందని వివరించిన స్టాలిన్
మన తెలంగాణ/ హైదరాబాద్ : కేంద్ర ప్రవేశపెట్టిన నీట్...
రైతు ఉద్యమం రక్త సిక్తం
యుపి లఖిన్పూర్ ఖేరీ జిల్లాలో రైతుల నిరసనపైకి దూసుకెళ్లిన కేంద్రమంత్రి వాహన శ్రేణి
నలుగురు రైతులు సహా 8 మంది దుర్మరణం
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్...
రాష్ట్రంలో సాగు విప్లవం
కొత్త పంటలతో సరికొత్తగా యాసంగి సాగు
సంప్రదాయ సాగుకు క్రమంగా స్వస్తి
ఆధునాతన పరిశోధన ఫలితాలను బట్టి టెక్నాలజీ సహకారంతో తక్కువపెట్టుబడి, ఎక్కువ రాబడి ఉండేలా రూపొందించిన ప్రణాళికలు, రాష్ట్రంలో అన్ని రకాల వ్యవసాయ...
తుస్సుమన్న బండి పాదయాత్ర
ప్రజల నుంచి స్పందన లేదు : రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్కుమార్
మనతెలంగాణ/హైదరాబాద్ : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన రాలేదని రాష్ట్ర ప్రణాళిక...
పెరిగిన పన్ను రాబడి
జిఎస్టిలో 25%శాతం వృద్ధి నమోదు, కాగ్కు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రాబడిలో గణనీయమైన వృద్ధి చోటు చేసుకొంది. మొదటి ఐదు నెలల్లో పన్నుల వసూళ్లలో...
చీరలను చూసి మురిసిన వేళ
=గ్రేటర్లో అటహాసంగా బతుకమ్మ చీరల పంపిణీ
=చీరలను చూసి మహిళల ఆనందం
=838 పంపిణీ కేంద్రాలు
=8,57,600 మంది లబ్ధిదారులు
హైదరాబాద్: బతుకమ్మ పండుగకు ప్ర భుత్వం కానుకగా అందజేస్తున్న చీరల పంపిణీ కార్యక్రమం...
ప్రగతికి ప్రేరణశక్తిగా మహిళ
రాష్ట్రపతి కోవింద్ పిలుపు
న్యూఢిల్లీ : మన లక్ష్యం మహిళాభివృద్ధి నుంచి మహిళా సారథ్య ప్రగతిగా ఖరారు కావల్సి ఉందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శనివారం ఉద్ఘాటించారు. మహిళా సాధికారత, మహిళల ద్వారా సాధించే...