Home Search
పైలట్ - search results
If you're not happy with the results, please do another search
రాహుల్ నాయకత్వం ప్రశ్నార్థకం?
విధానపర అంశాలపై, పాలనపర వైఫల్యాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని నిత్యం నిలదీసే నేతగా రాహుల్ గాంధీ గుర్తింపు పొందుతున్నప్పటికీ, ఆయన నాయకత్వం పట్ల ఓటర్లకు మాత్రమే కాకుండా, ఆయన పార్టీ నేతలకు...
సడలింపు పొడిగింపు
రాష్ట్రంలో లాక్డౌన్ మరో10 రోజులు పొడిగింపు
ఉ.6 నుంచి సా.5గం. వరకు కార్యకలాపాలు
ఇళ్లకు చేరేందుకు మరో గంట వెసులుబాటు
రేపటి నుంచి కొత్త నిబంధనలు అమలు
7 నియోజకవర్గాల్లో యథాతథంగా కఠినంగా లాక్డౌన్ అమలు
9 ఉమ్మడి జిల్లాల్లో...
పెట్రోల్లో 20 శాతం ఇథనాల్.. టార్గెట్ 2025: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: కర్బన ఉద్గారాలు తగ్గించడంతో పాటుగా విదేశీ చమురు దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో పెట్రోల్లో ఇథనాల్ను కలిపి వినియోగించే ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. 2025 నాటికి...
24 గంటల తర్వాత మృతదేహంలో వైరస్ బతికుండదు
ఎయిమ్స్ ఫోరెన్సిక్ చీఫ్ వెల్లడి
న్యూఢిల్లీ: కరోనాభయంతో సొంత కుటుంబ సభ్యుడే చనిపోయినా అంత్యక్రియలు నిర్వహించడానికి ఎవరూ ముందుకు రాని ఘటనలు ఎన్నో చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఎయిమ్స్కు చెందిన ఫోరెన్సిక్ చీఫ్ ఆసక్తికరమైన...
కుప్పకూలిన మిగ్ విమానం…. ఒకరు మృతి
ఛండీగఢ్: మిగ్-21 యుద్ధ విమానంలో శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు కూలిపోయిన సంఘటన పంజాబ్ లో జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వాయుసేన స్కాడ్రన్ లీడర్ అభినవ్ చౌదరి చనిపోయారు. ప్రమాదం...
బ్రీత్ ఎనలైజర్ పరీక్ష తప్పనిసరిపై పరిశీలన కమిటీ
డిజిసిఎకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ : విమానాల పైలట్లకు, సిబ్బందికి తమ విధులకు ముందుగా బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ తప్పనిసరిగా అవసరమా లేక ప్రత్యామ్నాయంగా రక్త పరీక్షలు సరిపోతాయా అన్నది నిర్ధారించడానికి వైద్య...
హెలికాప్టర్ ప్రమాదంలో చెక్ రిపబ్లిక్ కుబేరుడు మృతి..
ఆంకోరేజ్(అమెరికా): అలాస్కాలో విహారయాత్ర విషాదాన్ని మిగిల్చింది. ఒక అద్దె హెలికాప్టర్ కూలిపోయి ఐదుగురు మరణించారు. మృతులలో పైలట్తోపాటు మరో ఇద్దరు గైడ్లు, ఇద్దరు అతిథులు ఉన్నారని, ఒక వ్యక్తి తీవ్ర గాయాలతో ఆంకోరేజ్...
హెలికాప్టర్ ప్రమాదంలో ఐదుగురు మృతి
అలాస్కా: హిమనీ నదాన్ని హెలికాప్టర్ ఢీకొట్టిన సంఘటన అమెరికాలోని అలాస్కా ప్రాంతంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. విమానయాన అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... యాంకరేజ్...
లండన్ వీధుల్లో యువతి హత్యపై ప్రజాందోళనలు
వీధిలైట్లు, సిసిటివిల కోసం ప్రభుత్వం నిధుల పెంపు
లండన్ :మహిళలు, బాలికలకు దుండగుల నుంచి ఎలాంటి ఆపద కలగకుండా రక్షించడానికి వీలుగా వీధి దీపాలకు, సిసిటివి కెమెరాలు, టివిల ఏర్పాటు కోసం నిధులు పెంచడానికి...
కాంగ్రెస్ సీనియర్లకు షాక్
బెంగాల్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఒక్కరికీ దక్కని చోటు
లిస్టులో రాహుల్ టీమ్కు ప్రాధాన్యం
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్స్ జాబితాను శుక్రవారం విడుదల చేసింది. ఇందులో రాహుల్...
మన దుకాణాలు
జనగాం జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులతో ‘మన వస్తువులు మన దుకాణం’
పైలట్ ప్రాజెక్టుగా 60 దుకాణాలు, ప్రభుత్వం సహాయంతో బైరిసన్ ఆగ్రో సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభం
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రజలకు నాణ్యమైన...
టిబి రోగుల డైట్లో మార్పులు!
వారంలో ఒక రోజు చికెన్ను చేర్చిన అధికారులు
ఇమ్యూనిటీ పెంచేందుకు కీలక నిర్ణయం
పైలట్ ప్రాజెక్ట్గా ఖమ్మం జిల్లాలో సక్సెస్
హైదరాబాద్ : టిబి(క్షయ) రోగుల డైట్లో వైద్యశాఖ స్వల్ప మార్పులు చేసింది. ప్రస్తుతం ఇస్తున్న పౌష్టికాహారంతో...
బాలకోట్ దాడికి గుర్తుగా ఐఎఎఫ్ విన్యాసాలు
న్యూఢిల్లీ : పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని బాలకోట్లో ఉగ్రవాదుల స్థావరాలపై భారత సేనలు దాడులు జరిపి శనివారం నాటికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా భారత వైమానిక దళం విన్యాసాలు నిర్వహించింది. ఆనాడు...
మాస్కో ఎయిర్పోర్టులో బోయింగ్ 777 ఎమర్జెన్సీ ల్యాండింగ్
మాస్కో: ఇంజన్లో సమస్య ఏర్పడడంతో ఒక బోయింగ్ 777 విమానం శుక్రవారం తెల్లవారుజామున మాస్కో విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయినట్లు రష్యా మీడియా తెలియచేసింది. హాంకాంగ్ నుంచి మ్యాడ్రిడ్ వెళుతున్న బోయింగ్ 777...
భారత్ చంద్రయాన్-3 వచ్చే ఏడాదికి వాయిదా
న్యూఢిల్లీ : భారత్ అంతరిక్ష యాత్ర చంద్రయాన్3 వాయిదా పడింది. 2022 లో దీన్ని చేపడతామని భారత అంతరక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చీఫ్ కె. శివన్ వెల్లడించారు. చంద్రయాన్ 3, గగన్యాన్...
విమానంలో చెలరేగిన మంటలు…
న్యూయార్క్: అమెరికాలో యునైటెడ్ ఎయిర్ లైన్స్కు ఆదివారం ఉదయం తృటిలో పెను ప్రమాదం తప్పింది. డెన్వర్ నుంచి హోనలులుకు ప్రయాణికులతో బయల్దేరిన బోయింగ్ 777-200 విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో టేకాఫ్ అయిన...
మాజీ కేంద్ర మంత్రి సతీశ్ శర్మ కన్నుమూత
పనాజీ : మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కెప్టెన్ సతీశ్ శర్మ (73) కన్నుమూశాడు. ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారని, ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సతీశ్ తుదిశ్వాస విడిచారని...
ఇద్దరు మిత్రులకే వ్యవసాయం అప్పగించాలని మోడీ కోరిక
రాజస్థాన్ ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ ఆరోపణ
రాజస్థానీ సంప్రదాయ దుస్తుల్లో ట్రాక్టర్ డ్రైవ్ చేసిన రాహుల్
జైపూర్ : ప్రధాని నరేంద్రమోడీ మొత్తం వ్యవసాయ రంగాన్ని కేవలం తన ఇద్దరు స్నేహితులకే అప్పచెప్పాలన్న కోరికతో...
థ్రాటల్ లివర్ వైఫల్యం వల్లే ఇండోనేషియా విమాన ప్రమాదం
జకార్తా: ఇండోనేషియాకు చెందిన శ్రీవిజయా ఎయిర్ జెట్ గత నెలలో జావా సముద్రంలో కూలిపోవడానికి విమానానికి చెందిన ఆటోమేటిక్ థ్రాటల్ పనిచేయకపోవడమే కారణమని దర్యాప్తుదారులు బుధవారం తెలిపారు. జనవరి 9న జకార్తా నుంచి...
ఏడాది చివరలో స్పేస్ఎక్స్ అంతరిక్షయానం
తొలి ప్రైవేటు యాత్రకు మరో ముందడుగు
వాషింగ్టన్ : ప్రపంచంలోనే తొలి ప్రైవేటు అంతరిక్షయానానికి స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ శ్రీకారం చుట్టబోతున్నారు. దీనికోసం ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈ ఏడాది చివరికల్లా అవి...