Home Search
పైలట్ - search results
If you're not happy with the results, please do another search
హుజూరాబాద్ దళితబంధుకు మరి రూ.500కోట్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో దళిత కుటుంబాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని హుజురాబాద్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం అమలు చేస్తోంది....
ఆరోగ్య సమాచార సేకరణ
రాష్ట్ర ప్రజల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు త్వరలో ప్రారంభం
పైలట్ ప్రాజెక్టు అమలుకు ములుగు, సిరిసిల్ల జిల్లాల
ఎంపిక ఆరోగ్య సమాచార సేకరణతో వ్యాధుల ధోరణి
తెలుసుకోవడం, వాటి నివారణ తదితరాలు సులభతరం
పైలట్...
షరియా చట్టాల ప్రకారమే అఫ్ఘన్లో పాలన
ప్రజాస్వామ్యానికి అవకాశమే లేదు: తాలిబన్లు
కాబూల్: అఫ్ఘనిస్థాన్ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు సంచలన ప్రకటన చేశారు. షరియా చట్టాల ప్రకారమే తమ పాలన ఉండనుందని స్పష్టం చేశారు. షరియా చట్టాలపై ఆధారపడి ఇస్లామిక్ ప్రభుత్వం...
హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు కోసం ఆ రెండు జిల్లాలు ఎంపిక…
హైదరాబాద్: తెలంగాణ ప్రజల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రులు తెలిపారు. తెలంగాణలో ప్రజల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టుపై మంత్రులు సమీక్ష జరిపారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు కెటిఆర్, ఎర్రబెల్లి...
అర్హులందరికీ దళితబంధు పథకం: సిఎస్
కరీంనగర్: అర్హులందరికీ దళితబంధు పథకమిస్తామని సిఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో అధికారులతో సిఎస్ సోమేష్ కుమార్ సమావేశమయ్యారు. సిఎం కెసిఆర్ బహిరంగ సభ ఏర్పాట్లపై సోమేష్ కుమార్ సమీక్షించారు. హుజూరాబాద్లో...
అనధికారిక చిట్టీలకు చెక్
ప్రజలకు మేలు చేసే విధానం అందుబాటులోకి...
చిట్టీల పేరిట ప్రజలు మోసపోకుండా రిజిస్ట్రేషన్ల శాఖ చర్యలు
టి చిట్స్ పేరుతో నయా యాప్
మనతెలంగాణ/హైదరాబాద్ : చిట్టీల పేరుతో ప్రజలు మోసపోకుండా రిజిస్ట్రేషన్ల శాఖ చర్యలు చేపట్టింది....
రేపు రాష్ట్ర కేబినెట్ భేటీ
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ఆగస్టు 1వ తేదీన జరగనుంది. ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో వివిధ అంశాలపై...
దళిత బంధు పథకం కోసం రూ.500 కోట్లు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్ : రాష్ట్రంలో దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం ముందుకు తెచ్చింది. దళితుల జీవితాల్లో గుణాత్మకమార్పు తీసుకురావడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ దళిత బంధు పథకానికి...
దళితబంధు ఓ ఉద్యమం
దళితుల ఆర్థిక సాధికారత దిశగా పెద్ద అడుగు
దళితబంధు ఆర్థికాభివృద్ధి పథకాల జాబితా
లబ్ధిదారులకు దళితబీమా, రక్షణ నిధి
అర్హులకు గుర్తింపుకార్డులు, అందులో బార్ కోడ్తో కూడిన ఎలెక్ట్రానిక్ చిప్
పథకం అమలు సమాచారాన్ని పొందుపరిచే ఏర్పాటు
ప్రగతిభవన్లో 8...
దళితబంధుపై నేడు సిఎం దిశానిర్దేశం
ప్రగతిభవన్లో తొలి అవగాహన సదస్సు
హుజురాబాద్ నియోజక వర్గంలో ఫైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం
గ్రామానికి నలుగురు, మున్సిపాలిటీ ఒక్కో వార్డు నుంచి నలుగురికి ఆహ్వానం
మొత్తం 412మందితో పాటు 15మంది రిసోర్స్పర్సన్తో సుదీర్ఘ సమావేశం
హైదరాబాద్: హుజూరాబాద్ నియోజక...
కష్టించే రెక్కలకు కానుక
దేశంలోని దళితులందరికీ విముక్తి ప్రదాత కానున్న దళితబంధు
ఎస్సి కార్పొరేషన్ చైర్మన్గా బండా శ్రీనివాస్ను నియమించినందుకు ధన్యవాదాలు చెప్పడానికి వచ్చిన హుజూరాబాద్ దళిత సంఘాల నేతలు, మేధావులు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: కాళ్లు,...
26న దళితబంధు తొలి అవగాహన సదస్సు
ఉదయం 11 నంచి సాయంత్రం వరకు కార్యక్రమం
హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి ఒక్క గ్రామం నుంచి ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళల వంతున ప్రతి మున్సిపాలిటీలోని ఒక్కో వార్డు నుంచి నలుగురు చొప్పున మొత్తం...
అమెజాన్ బెజోస్ రోదసీ యాత్ర సక్సెస్
అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన రెండో శ్రీమంతుడు
ఆయనతో పాటుగా మరో ముగ్గురు
‘ న్యూషెపర్డ్’ ప్రయోగం విజయవంతం
పావు గంటలో రోదసికి వెళ్లి తిరిగొచ్చిన వ్యోమనౌక
వాన్ హార్న్(టెక్సాస్): అంతరిక్షయానంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. అమెజాన్ వ్యవస్థాపకుడు...
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ అంతరిక్షయానం..
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ తోపాటు మరో ముగ్గురు సభ్యులతో కూడిన న్యూ షెపర్ట్ వ్యోమనౌక అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. బెజోస్ స్వీయ సంస్థ బ్లూ ఆరిజిన్ ఈ అంతరిక్ష ప్రయోగాన్ని చేపట్టింది. రోదసిలోకి...
దళిత స్వావలంబన
స్వీయ చైతన్యంతోనే సాధికారత
దళితబంధు అమలు తీరుపై లోతైన అధ్యయనం
ఎస్సిల స్థితిగతులపై హుజూరాబాద్లో అధికారుల పర్యటనలు
పైలట్ ప్రాజెక్టు గ్రామాల్లో దళితుల స్థితిగతులపై అవగాహన
ఉద్యోగులు, దళిత సంఘాలతో త్వరలో వర్క్షాప్
సూచనలు, సలహాలతో వినూత్న పథకాలకు...
వృద్ధుని ప్రాణాలను కాపాడిన రైలు ఇంజన్ డ్రైవర్లు.. (వీడియో)
ముంబయి: రైల్ ఇంజన్ డ్రైవర్లు సమయస్ఫూర్తితో తీసుకున్న నిర్ణయం పట్టాలు దాటుతున్న ఒక వృద్ధుని ప్రాణాలను కాపాడింది. ఆదివారం కల్యాణ్ స్టేషన్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. ముంబయి నుంచి వారణాసి వెళుతున్న...
మానవత్వం చాటుకున్న 108 సిబ్బంది
తల్లి కూతురు క్షేమం
నిర్మల్: నిర్మల్ జిల్లాలోని బాసర మండల పరిధిలోని కిర్గుల్ (బి) గ్రామంలో 108 సిబ్బంది మానవత్వం చాటుకున్నారు. స్థానికంగా ఉండే జాదవ్ మంజుషా (24) కు శనివారం ఉదయం పురిటినొప్పులు...
ఎయిర్ఫోర్స్ విమానం కూలి 31మంది సైనికులు మృతి
ఎయిర్ఫోర్స్ విమానం కూలి 31 మంది సైనికులు మృతి
50 మందిని కాపాడిన రెస్కూ సిబ్బంది
మనీల: ఫిలిప్పీన్స్లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఆదివారం 92 మంది సైనికులతో వెళ్తున్న ఎయిర్ఫోర్స్ సి130 విమానం...
సెప్టెంబర్ 1నుంచి డిగ్రీ క్లాసులు
సెప్టెంబర్ 1 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం
ఆరు వర్సిటీలలో కామన్ విద్యాక్యాలెండర్కు ఆమోదం
కామన్ పిజిసెట్ నిర్వహణ బాధ్యతలు ఈసారి కూడా ఒయుకే
పిహెచ్డి ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష
వైస్ ఛాన్స్లర్ల సమావేశంలో కీలక నిర్ణయాలు
మనతెలంగాణ/హైదరాబాద్:...
మార్కెట్లోకి మరింత ఆలస్యంగా స్పుత్నిక్ వి టీకా
న్యూఢిల్లీ : స్పుత్నిక్ వి టీకా మార్కెట్లోకి రాడానికి మరింత సమయం పడుతుందని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ప్రతినిధి ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. టీకాల దిగుమతి, క్వాలిటీ టెస్టింగ్, ఆలస్యం...