Home Search
బిజెపి - search results
If you're not happy with the results, please do another search
మహారాష్ట్రలో అనర్హత వేట్ల కలకలం
ముంబై : మహారాష్ట్రలో తిరిగి ఓసారి ఎమ్మెల్యేల అనర్హతల వేటు విషయం కలకలం రేపింది. అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ శనివారం ఏకంగా 54 మంది ఎమ్మెల్యేలకు సంబంధిత విషయంపై నోటీసులు వెలువరించారు....
తెలంగాణ అభివృద్ది మోడీకి కనిపించడం లేదా?
హైదరాబాద్ : వరంగల్ జిల్లా వేదికగా తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేలా కొనసాగిన ప్రధాని మోడీ ప్రసంగంపై హైదరాబాద్ జిల్లా బిఆర్ఎస్ ఇంచార్జి దాసోజు శ్రవణ్ ఘాటూ విమర్శలు చేశారు. కాజీపేట కోచ్...
ప్రధాని మోడీపై మంత్రి వేముల ఘాటు వ్యాఖ్యలు
హైదరాబాద్: వరంగల్లో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతికి రాజు ప్రధాని మోడీ అని మంత్రి వేముల ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ప్రముఖ...
ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగంపై రాష్ట్ర మంత్రుల ఆగ్రహం
హైదరాబాద్: వరంగల్ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగంపై రాష్ట్ర మంత్రులు నిప్పులు చెరిగారు. తెలంగాణకు అన్యాయం చేసిన బిజెపి పార్టీ, ప్రధాని మోడీ మరోసారి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయడానికి...
తొమ్మిది, పది రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన ఘనత ప్రధాని మోడీదే: గుత్తా
మిర్యాలగూడ: దేశవ్యాప్తంగా 9, 10 రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావుతో కలిసి ఏర్పాటు చేసిన...
ప్రధాని మోడీ రెండు నాల్కల ధోరణి బయటపడింది: ఎంపీ వెంకటేష్నేత
హైదరాబాద్: ప్రధాని మోడీ తెలంగాణాపై మరో సారి రెండు నాలుకల ధోరణి బయట పడిందని సీఎం కేసీఆర్కు జాతీయ రాజకీయాల్లో వస్తున్న స్పందనను చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని పార్లమెంటు సభ్యులు వెంకటేష్...
నిండు బహిరంగ సభలో ఓటమి అంగీకరించిన మోడీ
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ జిల్లా నిండు బహిరంగ సభలో రాష్ట్రంలో బిజెపి ఓటమిని అంగీకరించారని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. ఎన్నికలు ఉండే రాష్ట్రాల్లో...
మోడీ ప్రసంగమంతా అబద్దాలతో సాగింది
వరంగల్కు వచ్చి గురువింద గింజ సామెత మాట్లాడటం హాస్యాస్పదం : తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి
హైదరాబాద్: బిజెపి అంటే బిగ్గెస్ట్ జమ్లా పార్టీ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరోసారి...
కమలంలో కల్లోలం
రంగారెడ్డి : కమల దళంలో ఊపు తప్ప నైరాశ్యం కనిపిస్తుంది. వలసనేతలతో పార్టీ నిండటంతో పాటు వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో సత్తాచాటుతామన్న ఆశలు అంతలోనే ఆవిరైపోతున్నాయి. వలస వచ్చే నేతల సంగతి...
మోడీ.. విభజన హామీల ప్రస్తావనేది?
హైదరాబాద్ : విభజన చట్టం హామీల మేరకు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉండగా, తొమ్మిదేళ్ల తర్వాత ఈ రోజు వరంగలో వ్యాగన్ వర్క్షాప్కు శంఖుస్థాపన చేయడం తెలంగాణ...
తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తున్నాం
హన్మకొండ : తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. వరంగల్ పర్యటనకు వచ్చిన పీఎం ముందుగా భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆర్ట్...
మోడీ మాటలు.. గురువింద గింజ సామెత.. రెండూ ఒకటే
హైదరాబాద్: బిజెపి అంటే బిగ్గెస్ట్ జమ్లా పార్టీ అని నరేంద్ర మోడీ మరోసారి నిరూపించారని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... వరంగల్ సభలో ప్రధాని...
కెసిఆర్ ప్రభుత్వంపై సర్పంచ్ లు ఆగ్రహంగా ఉన్నారు: మోడీ
హన్మకొండ: కెసిఆర్ ప్రభుత్వంపై సర్పంచ్ లు అందరూ ఆగ్రహంగా ఉన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఉమ్మడి వరంగల్ పర్యటనలో భాగంగా శనివారం హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన విజయసంకల్ప...
దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం కెసిఆర్ది: మోడీ ఆరోపణ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలోనే అత్యంత అవినీతి పాలనగా తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆయన అభివర్ణించారు. శనివారం వరంగల్లో వివిధ...
తెలంగాణ నుంచి కల్వకుంట్ల కుటుంబాన్ని బహిష్కరించాలి: కిషన్ రెడ్డి
హన్మకొండ: ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా అభివృద్ధే లక్ష్యంగా నీతి, నిజాయితీతో పనిచేస్తున్న వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హన్మకొండ ఆర్ట్స్ కళాశాల...
బెంగాల్ పంచాయతీ ఎన్నికల పోలింగ్లో 9 మంది మృతి
కోల్కత: పశ్చిమ బెంగాల్లో మూడు అంచెల పంచాయతీ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభమైంది. పోలింగ్కు సంబంధించి జరిగిన హింసాత్మక ఘటనలలో 9 మంది మరనించినట్లు అధికారులు తెలిపారు. మృతులలో ఐదుగురు టిఎంసి...
హకీంపేటకు చేరుకున్న ప్రధాని మోడీ..
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హకీంపేట ఎయిర్ పోర్టలకు చేసుకున్నారు. శనివారం ఉమ్మడి వరంగల్ పర్యటన నేపథ్యంలో ఈ రోజు ఉదయం ప్రధాని మోడీ ప్రత్యేక వినామనంలో హకీంపేటకు చేరుకున్నారు. అక్కడి నుంచి...
రాహుల్కు మళ్ళీ చుక్కెదురు!
రాహుల్ గాంధీకి గుజరాత్ హైకోర్టులో కూడా చుక్కెదురైంది. పరువు నష్టం కేసులో కింది కోర్టు ఆయనకు క్రిమినల్ సెక్షన్ కింద శిక్ష విధించిన సంగతి తెలిసిందే. దాని వల్ల రెండేళ్ల శిక్ష, పార్లమెంటు...
‘మహా’ సంక్షోభం ఎవరి పుణ్యం?
మహారాష్ట్రలో వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల జరగనుండడంతో ఆయా పార్టీలు విజయం సాధించేందుకు ఎన్నికల వ్యుహాలు రచిస్తున్నాయి. ఎత్తుకు పై ఎత్తులు వేసి పొత్తులతో పోరాటం చేసేందుకు నడుం బిగిస్తున్నాయి. అధికారం కోసం...
త్రిపుర అసెంబ్లీలో ‘నీలి ’నీడలు
అగర్తలా : త్రిపుర అసెంబ్లీలో బిజెపి ఎమ్మెల్యే జబాద్ లాల్నాథ్ సెల్లో నీలి అశ్లీల చిత్రాలను చూడడం తీవ్రగందరగోళానికి ఐదుగురు ఎమ్మెల్యేల సస్పెన్షన్కు దారితీసింది. శుక్రవారం సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష నేత...