Home Search
బిజెపి - search results
If you're not happy with the results, please do another search
“జీతేగా భారత్” ట్యాగ్లైన్ను ఖరారు చేసిన “ఇండియా”
న్యూఢిల్లీ: బెంగళూరులో మంగళవారం జరిగిన 26 ప్రతిపక్ష పార్టీల సమావేశం తమ కూటమికి ఇండియా(ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూసివ్ అలయన్స్) అని నామకరణం చేసిన మరుసటి రోజు బుధవారం నాడు జీతేగా భారత్...
మూడు పార్టీలతో కలిసి పోటీ… సిగ్గులేదా పవన్: రోజా
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్పై మంత్రి రోజా మండిపడ్డారు. పవన్ దళపతి కాదని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కోసం ఢిల్లీలో దళారిగా మారాడని దుయ్యబట్టారు. బుధవారం రోజా...
మాతోనే ఐక్యత.. వాళ్లతో విభజన
ప్రతికూలతల ఆధారంగా ఏర్పడే కూటములు
ఎన్నటికీ నెగ్గవు కుటుంబాలు, కులం,
ప్రాంతం పేరుతో ఏర్పడే ఫ్రంట్లు దేశానికి
హానికరం స్థిరమైన ప్రభుత్వం వల్లే
ప్రపంచానికి మనపై విశ్వాసం ఎవరికో
శత్రువుగా ఉండేందుకు...
దేశాన్ని పరిరక్షించేందుకు ఒక్కటయ్యాం
విపక్షాలను చూసి మోడీకి భయం పుట్టింది
11మంది సభ్యులతో సమన్వయ కమిటీ
ముంబయిలో తదుపరి సమావేశం ప్రధాని
అభ్యర్థిపై అప్పుడే స్పష్టత, మాకు ఆసక్తి లేదు :
ఎఐసిసి చీఫ్ మల్లిఖార్జున ఖర్గే...
ఎవరు దేశభక్తులు? ఎవరు ద్రోహులు?
ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో వున్న ప్రభుత్వం ‘వికాస్’ అనే మాట తరచూ మాట్లాడుతూ వుంది. అది అణగారిన వర్గాల రక్త మాంసాల్ని, మైనారిటీల అస్థిపంజరాల్ని కార్పొరేట్ శక్తులకు నైవేద్యం పెడుతూ దేశాన్ని ప్రగతి...
మన పారిశుద్ధ్య కార్మికులు దేశానికే ఆదర్శం
ముఖ్యమంత్రి దృష్టిలో పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లు
ఆందోళనలు విరమించాలని మంత్రి ఎర్రబెల్లి విజ్ఞప్తి
మనతెలంగాణ/ హైదరాబాద్ : పారిశుద్ధ్య కార్మికులకు ఉన్న మంచిపేరును చెడగొట్టుకోవద్దని.. ఆందోళనలు చేయొద్దని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి...
ఇది అణచివేతపై పోరాటం: రాహుల్
బెంగళూరు: విపక్షాలు చేస్తున్న పోరాటం అధికార బిజెపి, ఆ పార్టీ విధానాలపై చేస్తున్న యుద్ధమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. బిజెపి విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి ఉందన్నారు. ఈ పోరాటాన్ని...
‘ఇండియా’ను ఎదుర్కొనే ధైర్యం ఎన్డిఎకు ఉందా?: మమత
బెంగళూరు: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బిజెపిని ఓడించడమే ఏకైక లక్ష్యంగా నిర్వహించిన ప్రతిపక్షాల సమావేశం మంగళవారం ముగిసింది. బెంగళూరు వేదికగా రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ సమావేశంలో మొత్తం 26 పార్టీల...
మూడు పంటలు కావాలా.. మూడు గంటలు కావాలా..?
హుజురాబాద్ : మూడు పంటలు కావాల లేక మూడు గంటల కరెంట్ కావాలా ప్రజలు ఆలోచించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. హుజురాబాద్ మండంలోని కాట్రపల్లి, రాంపూర్, రంగాపూర్,...
విపక్షాల కూటమి పేరు ‘ఇండియా’
బెంగళూరు: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బిజెపిని ఓడించడమే ఏకైక లక్షంగా నిర్వహించిన ప్రతిపక్షాల సమావేశం మంగళవారం ముగిసింది. బెంగళూరు వేదికగా రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ సమావేశంలో మొత్తం 26 పార్టీల...
తక్షణం కులగణన అమలు చేయాలి.. ముక్తకంఠంతో డిమాండ్
బెంగళూరు: కులగణనను అమలు చేయాలని బెంగళూరులో సమావేశమైన 26 ప్రతిపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. మైనారిటీలపై కొనసాగుతున్న విద్వేషాగ్ని, హింసకు వ్యతిరేకంగా పోరాడడం కోసమే తామంతా ఒకటయినట్లు కూడాఆ పార్టీలు స్పష్టం చేశాయి....
రైతుల ఆకలి చావులకు కారణం కాంగ్రెస్ పార్టీయే
జగిత్యాల: రైతుల ఆకలి చావులకు కారణం కాంగ్రెస్ పార్టీయేనని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ దుయ్యబట్టారు. జగిత్యాల రూరల్ మండల కల్లెడ గ్రామంలో రైతు వేదికలో రైతులతో కలిసి సమావేశమయ్యారు. కాంగ్రెస్...
బ్రిజ్ భూషణ్కు మధ్యంతర బెయిల్
న్యూఢిల్లీ : మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో బిజెపి ఎంపి, డబ్లూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ బెయిల్ లభించింది. ఢిల్లీలోని స్థానిక రౌస్ ఎవెన్యూ న్యాయస్థానం రూ.25,000 పూచీకత్తుతో...
రేపు అఖిలపక్ష సమావేశం
న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బుధవారం అఖిల పక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ నెల 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే....
పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడిన నాయకుడు ప్రకాశం శర్మ
సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బాలరాజు
మన తెలంగాణ/మోత్కూరు: కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని నమ్మి పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడిన నాయకుడు మోత్కూరు ప్రకాశం శర్మ అని, ప్రకాశం శర్మ స్ఫూర్తితో యువత ప్రభుత్వ...
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పాతాళంలోకి…
రేవంత్రెడ్డి పిసిసి చీఫ్గా కొనసాగితే మెజార్టీ స్థానాలు బిఆర్ఎస్వే
గ్రామాల్లో రైతులు రేవంత్రెడ్డి వ్యాఖ్యలు ఖండించాలి
రేవంత్రెడ్డి సిఎం అవుతావని పగటి కలలు మానుకో: నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి
కౌడిపల్లి: రాబోయే ఎన్నికల్లో...
మోడీ-ఇండియా కూటమి మధ్యే పోటీ: రాహుల్ గాంధీ
బెంగళూరు: బిజెపి భావజలంపైనే తమ పోరాటం ఉంటుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. దేశాన్ని ఆక్రమించే ప్రయత్నం బిజెపి చేస్తోందని, కొద్దిమంది చేతుల్లోకి దేశం పోతుందని దుయ్యబట్టారు. బెంగళూరులో జరుగుతున్న ప్రతిపక్షాల...
పారిశుద్ధ కార్మికుల వేతనాలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్
సిద్దిపేట: దేశంలో ఎక్కడ లేని విధంగా పారిశుద్ద కార్మికుల వేతనాలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ మాజీ కౌన్సిలర్, సుడా డైరెక్టర్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. మంగళవా రం మంత్రి క్యాంపు...
బ్రిజ్ భూషణ్కు మధ్యంతర బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు, బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు ఢిల్లీకి చెందిన రూస్ అవెన్యూ...
మా కొత్త కూటమి పేరు I.N.D.I.A: మమతా బెనర్జీ
బెంగళూరు: మా కొత్త కూటమి పేరు ఇండియా (INDIA - ఇండియన్, నేషనల్, డెవలప్ మెంట్, ఇన్క్లూసివ్, అలయన్స్ ) అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. ఇండియాను బిజెపి...