Home Search
లోక్సభ ఎన్నికలు - search results
If you're not happy with the results, please do another search
నడ్డాకు రాజీనామా సమర్పించిన హిమాచల్ప్రదేశ్ బిజెపి చీఫ్!
సిమ్లా: హిమాచల్ప్రదేశ్లోని సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగనున్న సమయంలో హిమాచల్ ప్రదేశ్ బిజెపి చీఫ్ సురేశ్ కశ్యప్ తన రాజీనామాను పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు సమర్పించారని శుక్రవారం అధికార వర్గాలు...
హైదరాబాద్కు రాబోతున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా!
కర్నాటక తర్వాత బిజెపి కన్నేసిన రాష్ట్రం తెలంగాణ
హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏప్రిల్ 23న (ఆదివారం) హైదరాబాద్కు రాబోతున్నారు. ఆయన చేవెళ్లలో బహిరంగ సభలో ప్రసంగించబోతున్నారు. బహిరంగ సభలో పాల్గొనడానికి ముందు...
కర్నాటకకు రాహుల్ గాంధీ!
బెంగళూరు: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న కర్నాటకలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రెండు రోజులు పర్యటించనున్నారు. రాహుల్ గాంధీపై లోక్సభ నుంచి అనర్హత వేటు పడ్డాక కర్నాటకను ఆయన తొలిసారి సందర్శిస్తున్నారు....
కర్ణాటకలో కాంగ్రెస్కు ప్రతిరూపంగా బిజెపి!
గత వారం రోజులలో దక్షిణాదిన నలుగురు ప్రముఖ కాంగ్రెస్ నాయకులు నాలుగు రాష్ట్రాల నుండి బిజెపిలో చేరారు. ఆంధ్ర ప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి, కేరళలో మాజీ కేంద్ర...
కర్ణాటక కాంగ్రెస్లో ఉత్సాహం!
అధికార బిజెపి, ప్రతిపక్ష కాంగ్రెస్కు ప్రతిష్ఠాత్మకంగా మారిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దేశమంతటా ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఏ అంశాన్ని ఎన్నికల అస్త్రంగా ఏ పార్టీ ముందుకు తెస్తుంది అన్నది చూడాల్సి ఉంది. ఇప్పటి...
టిఎంసి, ఎన్సిపి, సిపిఐ జాతీయ పార్టీల హోదా రద్దు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది సార్వత్రిక లోక్సభ ఎన్నికల దశలో కేంద్ర ఎన్నికల సంఘం (సిఇసి) సోమవారం పలు పార్టీ హోదాలపై సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది....
కర్ణాటక వోటు ఎటు?
కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం నల్లేరు మీద నడకేనని సిఓటర్ నిర్వహించిన అభిప్రాయ సేకరణ ఫలితం ఘంటాపథంగా ప్రకటించినప్పటికీ ఈ రాష్ట్రాన్ని వదులుకోడానికి భారతీయ జనతా పార్టీ బొత్తిగా సిద్ధంగా లేదన్నది కాదనలేని...
కాంగ్రెస్ లేని విపక్ష కూటమి అసాధ్యం
కాంగ్రెస్ లేని విపక్ష కూటమి అసాధ్యం
కూటమి ఏర్పడితే దానిలో కాంగ్రెస్ కీలక పాత్ర
ఇప్పుడు పార్టీ దృష్టంతా రాష్టారల్లో ఎన్నికలపైనే
ఆ తర్వాతే కూటమిపై ఆలోచిస్తాం
కాంగ్రెస్ నేత జై రాం రమేశ్ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: బిజెపిని ఎదుర్కోవడానికి...
జమిలి ఎన్నికల వైపే ప్రభుత్వం మొగ్గు
న్యూఢిల్లీ: లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరపాలనేదే తమ ఉద్దేశమని కేంద్రప్రభుత్వం శుక్రవారం మరోసారి స్పష్టం చేస్తూ, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా నిధులు ఆదా అవుతాయని పేర్కొంది. అయితే జమిలి...
మళ్లీ తెరపైకి జమిలి ఎన్నికల ప్రతిపాదన.. రాజ్యాంగ సవరణ అవసరం
న్యూఢిల్లీ: లోక్సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం గట్టిగా సమర్థించింది. దీని వల్ల ప్రభుత్వ ధనం వృథాకాకుండా నివారించడంతోపాటు ఆదా చేయవచ్చని ప్రభుత్వం తెలిపింది. అయితే...
రాయ్పూర్ డిక్లరేషన్ ఫలిస్తుందా?
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దూరమై చాలా కాలమైంది. 2019 లోక్సభ ఎన్నికల్ల్లో పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ కాడి కింద పడేశారు. అకస్మాత్తుగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా...
ఇసిపై తీర్పు అమలవుతుందా?
ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడలో కీలకమైన ఎన్నికల కమిషన్ స్వేచ్ఛగా, స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించడం చాలా అవసరం. కేవలం ప్రభుత్వ విభాగంగా, అధికార పార్టీ ఆదేశాల మేరకు వ్యవహరించడం తగదు. ఆ సమయంలో అమలులో...
ఇసికి బంధ విముక్తి!
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) ను, ఎన్నికల కమిషనర్ల (ఇసిలు) ను నియమించడానికి ఒక ప్రత్యేక సమున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైన ఎన్నికల వ్యవస్థ నిష్పాక్షికతకు సుప్రీంకోర్టు...
త్రిసభ్య కమిటీ
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎన్నికల కమిషన్ నియామకాలను ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నేత, సిజెఐ సభ్యులుగా ఉండే కమిటీయే చేపట్టాలని ఆదేశించింది. ఈ త్రిసభ్య కమిటీ...
కాంగ్రెస్లో కనువిప్పు?
రాయ్పూర్లో ముగిసిన 85వ ప్లీనరీ సమావేశాలు కాంగ్రెస్లో ఆత్మ విమర్శకు అంతర్మథనానికి దోహదం చేసి వుండవచ్చు. కోల్పోయిన అధికారాన్ని ఏ విధంగానైనా తిరిగి చేజిక్కించుకోవాలనే తాపత్రయం దానిలో గత కొంత కాలంగా కనిపిస్తున్నది....
కలిసొచ్చే పార్టీలతో పనిచేయడానికి సిద్ధం
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు క్రమశిక్షణ, ఐక్యతతో పనిచేసి ఎన్నికల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ అధిష్ఠానం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు త్వరలో...
ఇది పక్కా రైతు వ్యతిరేక బడ్జెట్
మన తెలంగాణ/ హైదరాబాద్ : కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై బిఆర్ఎస్ పార్టమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవరావు, లోక్సభలో పార్టీ నేత నామా నాగేశ్వర్రావులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇది దేశంలోని అన్ని...
నేడు కేంద్ర బడ్జెట్
న్యూఢిలీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ఉదయం 11 గంటలకు 2023 ఆర్థిక సంవత్సరపు ఆర్థిక బడ్జెట్ను ప్రవేశపెడతారు. తొలుత లోక్సభలో బడ్జెట్ను సమర్పించిన అనంతరం రాజ్యసభలో సమర్పిస్తారు. కాగా...
ముగిసిన రాహుల్ యాత్ర
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీ ఐదు మాసాల క్రితం తమిళనాడులోని కన్యాకుమారిలో తొలి అడుగు వేసి మొదలు పెట్టిన ‘భారత్ జోడో’ (భారత దేశాన్ని సమైక్య పరచడం)...
‘భారత్ జోడో యాత్ర’లో చేరిన ఒమర్ అబ్దుల్లా
బనిహాల్: నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా శుక్రవారం బనిహాల్ వద్ద ‘భారత్ జోడో యాత్ర’లో కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ఈ పాదయాత్ర ఆయన ఇమేజ్...