Home Search
లోక్సభ ఎన్నికలు - search results
If you're not happy with the results, please do another search
యుపి నాలుగోదశలో 57.45 శాతం పోలింగ్
ఈవిఎంలలో 624 మంది అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తం
లక్నో : ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఘట్టంలో బిజెపి, సమాజ్వాది పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టు సాగుతున్న పోరులో బుధవారం నాలుగో విడత...
అఖిలేశ్ ‘నేటి ఔరంగజేబు’: శివరాజ్ చౌహాన్
లక్నో: ఉత్తర్ప్రదేశ్ ఎన్నికలు వ్యక్తిగత నిందలకు కూడా ఆలవాలమైంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ను ఆధునిక ఔరంగజేబు అని విమర్శించారు. “ అఖిలేశ్...
మోడీ అధిక ప్రసంగం!
సంపాదకీయం: రాష్ట్రపతి ప్రసంగంపై చర్చకు సమాధానమిస్తూ పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడిన తీరు తన పాలన భవితవ్యంపై స్పష్టాస్పష్టమైన భయమేదో ఆయనను కలవరపెడుతున్నదనే అభిప్రాయానికి అవకాశం కలిగిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ పని...
మద్దతు ధర మాయ!
దేశ రాజకీయాల్లో వాగ్దానాలకున్న ప్రాధాన్యం మరి దేనికీ లేదు. లెక్కబెడితే ఆధునిక ప్రజాస్వామిక భారతంలో వాగ్దాన కర్ణులు లేదా వాగ్దాన భంగ కర్ణులు లెక్కకు మించినంత మంది దొరకుతారు. మంచినీళ్ల ప్రాయంగా ప్రజలకు...
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నామినేషన్
గోరఖ్పూర్: ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ శుక్రవారం గోరఖ్పూర్ అర్బన్ అసెంబ్లీ సీట్కు తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా...
దేశాభివృద్ధికి ఇదే కీలక సమయం.. విపక్షాలు సహకరించాలి
బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధాని మోడీ పిలుపు
న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సమావేశాలకు ముందు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ మీడియాతో మాట్లాడారు. ఇది దేశాభివృద్ధికికీలక సమయమని అన్నారు. సమావేశాలకు...
యుపిలో ‘మజ్లిస్’ ఎవరికి ప్లస్?
ఉత్తరప్రదేశ్ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 38 స్థానాలకు పోటీ చేసిన ఎంఐఎం ఒక్క చోట కూడా గెలవలేదు. ఆ రాష్ట్రంలో ఫిబ్రవరి- మార్చిలో జరగబోయే విధానసభ ఎన్నికల్లో ఏకంగా వంద స్థానాలకు పోటీ...
మళ్లీ పెట్రో బాదుడు?
దీపావళి నెపం చెప్పి గత నవంబర్ 4న కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పై 5, డీజిల్ పై 10 రూపాయలు ఎక్సయిజ్ సుంకం తగ్గించడం ఆశ్చర్యం కలిగించింది. ఆ తగ్గింపుకి అసలు కారణం...
ప్రజలతో బిజెపి కపటనాటకాలు
ప్రజాస్వామ్యంలో ప్రజలను ప్రభుత్వాలను అనుసంధానం చేసేది పరస్పర నమ్మకమొక్కటే కావాలి. తాము చేపట్టిన అధికార దండం గాని, చలాయించే అధికారం గాని ప్రజలిచ్చినవే గాని, తమ సొంతం కావనే ఎరుకతో పాలకులు వ్యవహరించాలి....
పేదల ఓటు భద్రమేనా!
ఓటరు కార్డును ఆధార్తో అనుసంధానం చేయడం ఏ మంచిని కోరి చేపట్టామని ప్రధాని మోడీ ప్రభుత్వం చెబుతున్నదో అంతకు మించి చెడు జరుగుతుందని ప్రతిపక్షాలు చేస్తున్న వాదన త్రోసిపుచ్చదగినది కాదు. ఈ చట్టం...
మతం-మతతత్వం!
ప్రధాని నరేంద్ర మోడీ వారణాసిలో అట్టహాసంగా గంగా హారతి కార్యక్రమం చేపట్టి యుపి ఎన్నికలకు ముందు హిందూ ఓటర్లను విశేషంగా ఆకట్టుకునే ప్రయత్నం చేయడానికి ఒక రోజు ముందు మొన్న ఆదివారం నాడు...
మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కాలపట్టిక..
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించడంతో ఏడాదికాలంగా సాగుతున్న రైతుల ఆందోళనకిక తెరపడుతుందని భావిస్తున్నారు. ఆందోళనాకాలంలో 700మంది రైతులు పలు సంఘటనల్లో మృతి...
కమలానికి వాతలు
దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపికి ఎదురుదెబ్బలు
29 అసెంబ్లీ స్థానాల్లో 7, మూడు లోక్సభ సీట్లలో 1 మాత్రమే గెలుచుకున్న కేంద్ర పాలక పక్షం
కాంగ్రెస్ ఖాతాలో 1 లోక్సభ, 8...
ఉప ఎన్నికల్లో కమలానికి ఎదురుదెబ్బ
బెంగాల్లో టిఎంసి, హిమాచల్లో కాంగ్రెస్ క్లీన్స్వీప్
పరువు నిలబెట్టిన అసోం, మధ్యప్రదేశ్
కర్నాటకలో మిశ్రమ ఫలితాలు
మండి లోక్సభ స్థానంలో కాంగ్రెస్, ఖాండ్వాలో బిజెపి గెలుపు
దాద్రా, నాగర్ హవేలి శివసేన కైవసం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 3 లోక్సభ, 29...
అహంకారం వీడి సాగు చట్టాలు రద్దు చేయండి
ప్రధాని మోడీకి కాంగ్రెస్ డిమాండ్
న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి పరాజయం చెందడంతో ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించింది. అహంకారాన్ని విడనాడి, మూడు వ్యవసాయ...
పార్టీ అధ్యక్షుడిగా కెసిఆర్
ప్లీనరీలో వెలువడనున్న ప్రకటన
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్టీ అధ్యక్షుడిగా సోమవారం సిఎం కెసిఆర్ మారుమారు ఎన్నిక కానున్నారు. దీనికి నగరంలో హైటెక్స్ ప్రాంగణం వేదిక కాబోతున్నది....
కాంగ్రెస్లో చేరిన కన్హయ్య కుమార్, జిగ్నేష్ మేవాని
న్యూఢిల్లీ: మాజీ సిపిఐ నాయకుడు కన్హయ్య కుమార్, గుజరాత్ ఎంఎల్ఏ జిగ్నేశ్ మేవాని మంగళవారం రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో వారు ఆ...
ఉమ్మడి నల్లగొండలో టిఆర్ఎస్ పార్టీకి అధ్యక్షులు ఎవరు?
హైదరాబాద్: నల్లగొండ ఉమ్మడి జిల్లాలో అధికార టిఆర్ఎస్ పార్టీలో అధ్యక్షుల పదవుల ఎంపిక ఓ కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. గులాబీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న జిల్లా పీఠాలపై ఎవరిని కూర్చోబెట్టాలో ఇప్పటికే...
కశ్మీరులో వచ్చేది మా ప్రభుత్వమే….
ఫరూఖ్ అబ్దుల్లా ధీమా
శ్రీనగర్: జమ్మూ కశ్మీరు అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా ధీమా వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీరులో...
పికె రాజకీయ యాత్ర సాగేనా!
అప్పటి వరకు ఏనాడు పార్లమెంట్ భవన్లో అడుగు కూడా పెట్టని నరేంద్ర మోడీ నాయకత్వంలో 2014 ఎన్నికలలో బిజెపి అపూర్వ విజయం సాధించడంతో పాటు కాంగ్రెసేతర పార్టీలలో లోక్సభలో సొంతంగా పూర్తి ఆధిక్యత...